అత్యవసరంగా విమానం ల్యాండింగ్

హైదరాబాద్ (ప్రజాస్వరం) :

ఇవాళ మరో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది . దీంతో ప్రమాదం తప్పినట్లయింది.   దేశంలో  వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్న తరుణం లో ఈ ఘటన చోటు చేసుకోవడం మరింత టెన్షన్ పెడుతుంది.  ఈ రోజు ఉదయం 8.42కు పాట్నా నుంచి ఢిల్లీ కి బయలుదేరిన ఇండిగో విమానాన్ని(6E509) టేకాఫ్ అయిన కాసేపటికే పక్షి డీకొట్టింది. దీంతో  ఫ్లైట్  లో ఉన్నట్టుండి సాంకేతిక లోపం తలెత్తింది. అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని పట్నాలోని జయప్రకాశ్ నారాయణ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. 

Read More సీసీ కెమెరాలను ప్రారంభించిన మెదక్ జిల్లా ఎస్పీ

Latest News

రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్  నిర్ణయం అభినందనీయం :  ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ నిర్ణయం అభినందనీయం : ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్ (ప్రజాస్వరం ) :   70 ఏళ్లకు పైగా బీసీల రిజర్వేషన్ లపై  చాలా అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా బీసీలకు స్థానిక సంస్థల...
సీసీ కెమెరాలను ప్రారంభించిన మెదక్ జిల్లా ఎస్పీ
బీజేపీ ఎమ్మెల్యే  రాజాసింగ్ రాజీనామా ఆమోదం
తండ్రిన చంపేసిన కూతురు, సహకరించిన తల్లి
మున్సిపాలిటీల్లో హోర్డింగ్ ల ఏర్పాటుపై వివరణ ఇవ్వండి : రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 
17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి భారత ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు
రాష్ట్ర స్థాయి పోటీలో కూడా ఉత్తమ ప్రతిభ కనబరచాలి. జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు...