కేటీఆర్ ను ఆశీర్వదించిన తల్లి దండ్రులు కేసీఆర్, శోభమ్మ
By Prajaswaram
On
పుత్రునికి కేసీఆర్ పుట్టిన రోజు దీవెన
హైదరాబాద్ ( ప్రజాస్వరం ) :
తన పుట్టిన రోజు సందర్భంగా తన తండ్రి, పార్టీ అధినేత, కేసీఆర్ నుంచి బీ ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. తన భార్య శైలిమ ,పుత్రుడు హిమాన్షు ను తోడ్కొని ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న కేటీఆర్, తన తల్లిదండ్రులను కలిసి పాదాభివందనం చేశారు.ఈ సందర్భంగా, తన పుత్రున్ని ఆలింగనం చేసుకున్న కేసీఆర్, కొడుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు, నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కేసీఆర్ శోభమ్మ దంపతులు కేటీఆర్ ను ఆశీర్వదించారు.
Latest News
24 Jul 2025 19:21:48
నారెడ్డి నందారెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్ బీజేపీ నాయకులు మేడ్చల్ ( ప్రజాస్వరం ) : బీజేపీ రాష్ట్ర నాయకుడు నారెడ్డి నందారెడ్డి 72వ...