విద్యార్థులకు యూనిఫార్మ్ లు పంపిణీ .....
By Prajaswaram
On
ప్రజాస్వరం, మాసాయిపేట :
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం స్టేషన్ మాసాయిపేట్ గ్రామపంచాయతీ స్కూల్ లో విద్యార్థులకు యూనిఫామ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం సర్పంచ్ స్టేషన్ శీను ఆధ్వర్యంలో జరుగగా స్కూల్ ఉపాధ్యాయు రాలు, గ్రామ పంచాయతీ సెక్రెటరీ , వార్డు మెంబర్లు పాల్గొన్నారు.
Latest News
03 Sep 2026 20:26:52
గోపిక కృష్ణుడి వేషధారణలో అలరించిన చిన్నారులు.... ప్రజాస్వరం, తూప్రాన్, 03 సెప్టెంబర్ : మెదక్ జిల్లా తూప్రాన్ 5 వ వార్డు విద్యానగర్ కాలనిలో శ్రీ కృష్ణ...


