సమన్వయంతో పనిచేయాలి
ఎంపీడీవో విఘ్నేశ్వర్
By Prajaswaram
On
మాసాయిపేట (ప్రజాస్వరం) :
గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి సర్పంచులు, కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని మాసాయిపేట ఎంపీడీవో విఘ్నేశ్వర్ సూచించారు. కొత్తగా గెలుపొందిన సర్పంచులతో అధికారుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై చర్చించారు. వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామాల
Latest News
04 Feb 2026 06:56:36
తూప్రాన్, ఫిబ్రవరి 3 (ప్రజాస్వరం): పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి లోని టోల్ ప్లాజా వద్ద మంగళవారం రోజు వాహనాలు తనిఖీ చేస్తున్న పోలిసులకు...


