సమన్వయంతో పనిచేయాలి

ఎంపీడీవో విఘ్నేశ్వర్

సమన్వయంతో పనిచేయాలి

మాసాయిపేట (ప్రజాస్వరం) :

గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికి సర్పంచులు, కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని మాసాయిపేట ఎంపీడీవో విఘ్నేశ్వర్ సూచించారు. కొత్తగా గెలుపొందిన సర్పంచులతో అధికారుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై చర్చించారు. వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామాల