వెంకటాయ పల్లిలో స్వచ్ఛభారత్
By Prajaswaram
On
తూప్రాన్ జనవరి 25 (ప్రజాస్వరం):
పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ మండలంలోని వెంకటాయపల్లిలో నూతన పాలకవర్గం ఏర్పాటు అయ్యాక మూడవ ఆదివారం సర్పంచ్ హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ నిర్వహించారు గ్రామంలోని ప్రధాన వీధిలో చీపురులతో యువకులు పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు పాల్గొని శుభ్రపరచారు ప్రతి ఆదివారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సర్పంచ్ హరీష్ గౌడ్ తెలిపారు
Latest News
06 Feb 2026 20:57:57
మెదక్, ఫిబ్రవరి 06 (ప్రజాస్వరం): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర ఆధ్యాపకురాలిగా పనిచేస్తున్న పైడి హరిత డాక్టరేట్ పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే...


