యధావిధిగా ప్రతి సోమవారం ప్రజావాణి.....
By Prajaswaram
On
మెదక్, మార్చి 01 (ప్రజాస్వరం):
మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం యధావిధిగా ప్రజావాణి కొనసాగుతుందని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి పై కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారులందరూ సమయపాలనతో తప్పనిసరిగా ప్రజావాణికి హాజరుకావాలని వెల్లడించారు.
Latest News
01 Mar 2026 20:33:15
చిన్న శంకరంపేట, మార్చ్ 1 ( ప్రజాస్వరం ): చిన్న శంకరంపేట మండల పరిధిలోని అంబాజీపేట లో ఆదివారం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు నిర్వహించారు ఇసుఫ్...


