విద్యార్థుల భారీ ర్యాలీ....
By Prajaswaram
On
మాసాయిపేట, జనవరి 26 (ప్రజాస్వరం):
మాసాయిపేటలో 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా విద్యార్థులు, ప్రజాప్రతినిధులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ.. భారతదేశంలో రాజ్యాంగాన్ని అధికారికంగా 1950 జనవరి 26న అమలులోకి తెచ్చిందని, ఏటా గణతంత్ర వేడుకలు నిర్వహించుకుంటున్నామన్నారు.
Latest News
07 Feb 2026 21:32:18
మేడ్చల్, ఫిబ్రవరి 07 (ప్రజాస్వరం): జిహెచ్ఎంసి మేడ్చల్ డివిజన్లోని సర్వే నంబర్ 1045/1 లోని స్థలాన్ని కొందరు రియేటర్లు కబ్జా చేశారని, స్థానిక ఉమా వెంకట్ రెడ్డి...


