కేంద్ర ప్రభుత్వ నిధులతో సిసి రోడ్డు శంకుస్థాపన....
By Prajaswaram
On
కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన సర్పంచ్ ఈసరి సారిక.
గజ్వేల్ ,మార్చి 27 (ప్రజాస్వరం):
గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తుందని సర్పంచ్ సారిక తెలిపారు. వర్గల్ మండలం నాచారం గ్రామంలో కేంద్ర ప్రభుత్వ నిధులు సుమారు 10 లక్షలతో గ్రామ సర్పంచ్ సారిక ఆధ్వర్యంలో సీసీ రోడ్డు శంకుస్థాపన చేశారు.నిధులు కేటాయించినందుకు మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు కు మరియు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు రాబోయే రోజులలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో మరిన్ని నిధులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని సర్పంచ్ సారిక తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు
Latest News
27 Mar 2026 19:01:43
జగదేవ్ పూర్, మార్చి 27 (ప్రజాస్వరం ):జగదేవ్పూర్ మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జంగంరెడ్డిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం...


