ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం.....

ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం.....

వెల్దుర్తి ,మార్చి 15 ( ప్రజాస్వరం):

 

మండలంలోనిఉప్పులింగాపూర్ తండాలో ఆదివారం 'ఇందిరమ్మ ఇంటి' గృహప్రవేశ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి సామూహిక గృహప్రవేశాల్లో పాల్గొన్న ఆయన..

ప్రజా పాలనలో నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, సంధ్యా రామారావు, సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Latest News

నాగసాన్పల్లీ పంచాయితీ పారిశుధ్య కార్మికులకు వస్త్రాలు పంపిణీ.... నాగసాన్పల్లీ పంచాయితీ పారిశుధ్య కార్మికులకు వస్త్రాలు పంపిణీ....
మాసాయిపేట, మార్చి 15 (ప్రజాస్వరం) :   మండలంలోని నాగసాన్పల్లీ పంచాయతీ వద్ద ఆ గ్రామ సర్పంచ్‌ మంతూరి ఆంజనేయులు పారిశుధ్య కార్మికులకు ఆదివారం నూతన వస్త్రాలను పంపిణీ...
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం.....
సిసి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి..
పారిశుధ్య కార్మికులకు సన్మానం... 
కార్మికులకు బట్టలు పంపిణీ....
కాలువలు పూర్తి చేయాలి.....
ఆదర్శ వార్డుగా కోసం ప్రజలు భాగస్వాములు కావాలి...