కార్మికులకు బట్టలు పంపిణీ....
By Prajaswaram
On
మాసాయిపేట, మార్చి 15 (ప్రజాస్వరం):
గ్రామ పంచాయతీ కార్మికులకు జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆదివారం వస్త్రాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. తెల్లవారుజామున 5 గంటల నుంచే తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న కార్మికుల సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వారి కష్టానికి గుర్తింపుగా ఈ చిరు సత్కారం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.
Latest News
15 Mar 2026 15:49:17
మాసాయిపేట, మార్చి 15 (ప్రజాస్వరం) : మండలంలోని నాగసాన్పల్లీ పంచాయతీ వద్ద ఆ గ్రామ సర్పంచ్ మంతూరి ఆంజనేయులు పారిశుధ్య కార్మికులకు ఆదివారం నూతన వస్త్రాలను పంపిణీ...


