జీపీ భవన నిర్మాణనికి భూమి పూజ
By Prajaswaram
On
గజ్వేల్ ( ప్రజాస్వరం ):
గజ్వేల్ మండలం కోమటిబండ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి గారులతో పాటు సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Latest News
04 Feb 2026 06:56:36
తూప్రాన్, ఫిబ్రవరి 3 (ప్రజాస్వరం): పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి లోని టోల్ ప్లాజా వద్ద మంగళవారం రోజు వాహనాలు తనిఖీ చేస్తున్న పోలిసులకు...


