ఏసీబీ వలలో సహాయ ఇంజనీర్....
By Prajaswaram
On
ప్రజాస్వరం : కరీంనగర్ : ఏప్రిల్ 15
హుజూరాబాద్ మునిసిపల్ శాఖలో సహాయ ఇంజనీర్ గా పనిచేస్తున్న సుధాకర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. మునిసిపల్ పరిధిలో చేసిన పనులకు గాను బిల్లు మంజూరు చేయడానికి బాధితుడినుంచి సుధాకర్ రెడ్డి యాభై వేల రూపాయలను లంచం అడిగాడు.దాంతో బాధితుడు ఏసీబీకి పిర్యాదు చేసాడు. అధికారుల సూచన మేరకు బాధితుడు బుధవారం నాడు ఆర్టీసీ డిపో చౌరస్తా దగ్గర లంచం సుధాకర్ రెడ్డికి ఇస్తున్నప్పుడు అధికారులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.
Latest News
15 Apr 2026 21:00:04
ప్రజాస్వరం : చిన్న శంకరంపేట , ఏప్రిల్ 15 చిన్నశంకరంపేట మండలంలోని ఖాజాపూర్ గ్రామశివారులోని పటెల్ చెరువు ఎప్టీఎల్ గుర్తించేందుకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు....


