మీ సేవ కార్యాలాయాల్లో ఏసీబీ తనిఖీలు....

మీ సేవ కార్యాలాయాల్లో ఏసీబీ తనిఖీలు....

 ప్రజాస్వరం : హైదరాబాద్ : ఏప్రిల్ 15 

 

 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు మీసేవ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఖైరతాబాద్, అంబర్ పేట, అల్వాల్,  మీసేవ కార్యాలయాలల్లో అందె పౌర సేవ ధ్రువీకరణ పత్రాల జారీలో దళారులు, సిబ్బంది ద్వారా వకతవకలు చేస్తూ డబ్బులు వసూళ్లు జరుగుతున్నట్టు గుర్తుంచి అధికారులు తనిఖీలు నిర్వహించారు.

Latest News

ఎఫ్ టి ఎల్ గుర్తించేందుకు సర్వే నిర్వహించిన అధికారులు... ఎఫ్ టి ఎల్ గుర్తించేందుకు సర్వే నిర్వహించిన అధికారులు...
ప్రజాస్వరం : చిన్న శంకరంపేట , ఏప్రిల్ 15    చిన్నశంకరంపేట మండలంలోని ఖాజాపూర్ గ్రామశివారులోని పటెల్ చెరువు ఎప్టీఎల్ గుర్తించేందుకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు....
ఇంటర్ లో రాష్ట్ర స్థాయి లో నిలిచిన విద్యార్థుల కు సన్మానం.....  
రేషన్ షాపుల్లో అక్రమాలు చేస్తే కఠిన చర్యలు ....
కుండ భానుచందర్ కు దళిత రత్న అవార్డు....
ఏసీబీ వలలో సహాయ ఇంజనీర్....
రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు....
మీ సేవ కార్యాలాయాల్లో ఏసీబీ తనిఖీలు....