మెదక్ లో సందడి చేసిన నటినటులు

మెదక్ లో సందడి చేసిన నటినటులు

మెదక్ లో సందడి చేసిన సినీ నటి వైష్ణవి చైతన్య... 

హాజరైన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు...

Read More పోలీసుల అదుపులో నలుగురు 

చూసేందుకు భారీగా జనం... 

Read More ఈనెల 28న మెదక్ కు పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ రాక

మెదక్ జూలై 17 (ప్రజా స్వరం)

Read More బీసీ పై చిత్తశుద్ధి ఉంటే సీఎం రాజీనామా చేయాలి. : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావు...

నూతనంగా మెదక్ పట్టణంలో నిర్మించిన చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో  హీరోయిన్ వైష్ణవి చైతన్య సందడి చేశారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ ను జబర్దస్త్ ఫేమ్ వర్ష తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు హాజరుయ్యారు. షాప్ యజమానులను అభినందించారు. హీరోయిన్ వైష్ణవి చైతన్య వస్తున్న సమాచారంతో ప్రజలు భారీగా షాపింగ్ మాల్ వద్ద చూసేందుకు ఎగబడ్డారు. షాప్ ప్రారంభిన తర్వాత షాప్ లో తిరిగి పరిశీలించారు. మెదక్ పట్టణంలో ఇంత మంచి షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మెదక్ లో నూతనంగా ప్రారంభించిన షాపింగ్ మాల్ లాభాల బాటలో సాగుతూ మరింత ఎదగాలని కోరారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జబర్దస్త్ నటులు ఫేమ్ వర్ష, ఫైమా, నూకరాజు, రైజింగ్ రాజు తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Read More మంత్రి వివేక్ కాన్వాయ్ లో డీ కొట్టుకున్న వాహనాలు 

Latest News

బీసీ పై చిత్తశుద్ధి ఉంటే సీఎం రాజీనామా చేయాలి. : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావు... బీసీ పై చిత్తశుద్ధి ఉంటే సీఎం రాజీనామా చేయాలి. : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావు...
బీసీ పై చిత్తశుద్ధి ఉంటే సీఎం రాజీనామా చేయాలి..పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు బీజేపీ గెలుపు ఖాయం... 2028 లో తెలంగాణ లో బీజేపీ అధికారం లోకి......
మంత్రి వివేక్ ప్రసంగిస్తుండగా మక్క బుట్ట 
మంత్రి వివేక్ కాన్వాయ్ లో డీ కొట్టుకున్న వాహనాలు 
మెదక్ జిల్లా ఇందిరాగాంధీ ఖిల్లా....: పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్...
మెగా ఆయిల్ ఫాం ప్లాంటేషన్ కార్యక్రమాన్ని  ప్రారంభించిన మంత్రులు తుమ్మల ,పొన్నం
ఈనెల 28న మెదక్ కు పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ రాక
మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి