మంత్రి వివేక్ ప్రసంగిస్తుండగా మక్క బుట్ట 

మంత్రి వివేక్ ప్రసంగిస్తుండగా మక్క బుట్ట 

మంత్రి వివేక్ ప్రసంగిస్తుండగా వాహనం పైకి మక్క బుట్ట

మెదక్ జూలై 17 (ప్రజా స్వరం)

Read More ఓఆర్ఆర్ బయటకు కాలుష్యకారక పరిశ్రమలు

రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రసంగిస్తుండగా వాహనం పైకి  ఓ  వ్యక్తి  మక్క బుట్ట విసిరాడు . మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా శక్తి కార్యక్రమం ముగించుకుని, రాందాస్ చౌరస్తా లో కాంగ్రెస్ పార్టీ చేరికల కార్యక్రమంలో త్రి వివేక్ వెంకటస్వామి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ లు  పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రసంగిస్తుండగా తనకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆగ్రహించిన ఓ వ్యక్తి, మంత్రి వివేక్ పై మక్క బుట్ట విసిరాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ వ్యక్తి ని అక్కడి నుండి బయటికి తీసుకుని వెళ్ళారు. అనంతరం అతన్ని మందలించారు.  కాగా అర్హులకు తప్పకుండా ఇళ్ళు అందిస్తామని, ఈ విడతలో రాకపోతే తరువాతి విడతలో అయినా తప్పక అందిస్తామని మంత్రి వివేక్ హామీ ఇచ్చారు.

Read More మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి

Latest News

యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో ఎస్. వెంకట్రావు కీలక నిర్ణయాలు యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో ఎస్. వెంకట్రావు కీలక నిర్ణయాలు
సత్యనారాయణ స్వామీ వ్రతం టికెట్ రుసుమును వెయ్యి రూపాయలకు పెంపు* విద్యుత్ అంతరాయాల నివారణకు సొంతంగా రూ.20 కోట్ల విద్యుత్ ప్లాంట్* సర్కిళ్ల లో ₹ 3.6...
ఓఆర్ఆర్ బయటకు కాలుష్యకారక పరిశ్రమలు
42 కిలోల గంజాయి పట్టివేత
వచ్చే ఎన్నికల్లో కుకునూర్ పల్లి మండలం పై బీజేపీ  జెండా ఎగరడం ఖాయం  :  మెదక్ ఎంపీ రఘనందన్ రావు
మనోహరాబాద్ ఎంపీడీవో కార్యాలయం లో డీఆర్డీవో సమీక్ష
కళ్యాణ్ స్కూల్ లో ఘనంగా బోనాల పండుగ
స్థానిక సంస్థల ఎన్నికల్లో సమిష్టిగా కృషిచేసి అన్ని స్థానాల్లో గెలవాలి : ఎంపీ రఘునందన్ రావు