పోలీసుల అదుపులో నలుగురు 

పోలీసుల అదుపులో నలుగురు 

పోలీసుల అదుపులో నలుగురు 

హైదరాబాద్ / తాండూరు  (ప్రజాస్వరం) :  
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోనీ సాయిపూర్ ప్రాంతంలో ఓ గదిలో తయారు చేస్తున్న పీచు మిఠాయి కేంద్రం ఫై వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో అక్కడ తయారు చేస్తున్న పీచు మిఠాయిలో నకిలీ కలర్స్ లను కలుపుతూ ఉన్నారని పోలీసులు గుర్తించారు. దీంతో అక్కడ ఉన్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారు బీహార్ కు చెందిన వ్యక్తులుగా పోలీసుల గుర్తించారు వీరులో ఇద్దరు మైనర్లు ఇద్దరు మేజర్లు ఉన్నారు. వీరిని తాండూర్ పట్టణ పోలీసులకు టాస్క్ ఫోర్స్ పోలీసులు  అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Read More మంత్రి వివేక్ ప్రసంగిస్తుండగా మక్క బుట్ట 

Latest News

యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో ఎస్. వెంకట్రావు కీలక నిర్ణయాలు యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో ఎస్. వెంకట్రావు కీలక నిర్ణయాలు
సత్యనారాయణ స్వామీ వ్రతం టికెట్ రుసుమును వెయ్యి రూపాయలకు పెంపు* విద్యుత్ అంతరాయాల నివారణకు సొంతంగా రూ.20 కోట్ల విద్యుత్ ప్లాంట్* సర్కిళ్ల లో ₹ 3.6...
ఓఆర్ఆర్ బయటకు కాలుష్యకారక పరిశ్రమలు
42 కిలోల గంజాయి పట్టివేత
వచ్చే ఎన్నికల్లో కుకునూర్ పల్లి మండలం పై బీజేపీ  జెండా ఎగరడం ఖాయం  :  మెదక్ ఎంపీ రఘనందన్ రావు
మనోహరాబాద్ ఎంపీడీవో కార్యాలయం లో డీఆర్డీవో సమీక్ష
కళ్యాణ్ స్కూల్ లో ఘనంగా బోనాల పండుగ
స్థానిక సంస్థల ఎన్నికల్లో సమిష్టిగా కృషిచేసి అన్ని స్థానాల్లో గెలవాలి : ఎంపీ రఘునందన్ రావు