పోలీసుల అదుపులో నలుగురు
By Prajaswaram
On
పోలీసుల అదుపులో నలుగురు
హైదరాబాద్ / తాండూరు (ప్రజాస్వరం) :
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోనీ సాయిపూర్ ప్రాంతంలో ఓ గదిలో తయారు చేస్తున్న పీచు మిఠాయి కేంద్రం ఫై వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో అక్కడ తయారు చేస్తున్న పీచు మిఠాయిలో నకిలీ కలర్స్ లను కలుపుతూ ఉన్నారని పోలీసులు గుర్తించారు. దీంతో అక్కడ ఉన్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారు బీహార్ కు చెందిన వ్యక్తులుగా పోలీసుల గుర్తించారు వీరులో ఇద్దరు మైనర్లు ఇద్దరు మేజర్లు ఉన్నారు. వీరిని తాండూర్ పట్టణ పోలీసులకు టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Read More మంత్రి వివేక్ ప్రసంగిస్తుండగా మక్క బుట్ట
Latest News
19 Jul 2025 21:07:08
సత్యనారాయణ స్వామీ వ్రతం టికెట్ రుసుమును వెయ్యి రూపాయలకు పెంపు* విద్యుత్ అంతరాయాల నివారణకు సొంతంగా రూ.20 కోట్ల విద్యుత్ ప్లాంట్* సర్కిళ్ల లో ₹ 3.6...