మల్కాపూర్ లో 392 వ స్వచ్చా భారత్... 

మల్కాపూర్ లో 392 వ స్వచ్చా భారత్... 

తూప్రాన్, మార్చ్ 15( ప్రజాస్వరం ) :

పూర్ణరాజుగౌడ్ ప్రతినిధి 

 

తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 392వ వారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని మినీ పార్కులో లో చేపట్టడం జరిగింది. పార్కులోని ముళ్ల పొదలను, చెత్తాచెదారాన్ని తొలగించడంతో పాటు చీపుర్లతో ఊడ్చి శుభ్రపరిచారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ కార్యక్రమాలను తూచా తప్పకుండా నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు జిన్న కృష్ణ, మన్నె తిరుపతి, సరిత పరమేష్ గౌడ్ , ఫీల్డ్ అసిస్టెంట్ కనకరాజుమేకిన్ యువత,పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Latest News

చలో అసంబ్లీ కి వెళ్లే అంగన్వాడీ టీచర్ల ను ముందస్తు అరెస్ట్....  చలో అసంబ్లీ కి వెళ్లే అంగన్వాడీ టీచర్ల ను ముందస్తు అరెస్ట్.... 
తూప్రాన్, మార్చి 16( ప్రజాస్వరం ) :   పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మండలంలోని అంగన్వాడీ టీచర్లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అంగన్వాడీ టీచర్ల సమస్యలు...
తూప్రాన్ లో మల్లికార్జున స్వామి కళ్యాణం...
రోడ్డు కు అడ్డంగా విరిగి పడిన భారీ వృక్షం ...
వైభవంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం..
ప్రత్యేక వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ సుజాత మల్లేశం గౌడ్..
వైద్య ఖర్చులు నేనే భరిస్తా మైనంపల్లి భరోసా...
సేవాలాల్ దేవాలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన మైనంపల్లి...