డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించిన  సీఈవో

డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించిన  సీఈవో

 

మాసాయిపేట డిసెంబర్ 17 ( ప్రజాస్వరం)

Read More రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు

మూడో విడత సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా పరిషత్ సీఈవో ఎల్లయ్య అన్నారు. మాసాయిపేట్ లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను  పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో నాలుగు రోజులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 13 మంది ఆర్వోలు, జోనల్ అధికారులు, 120 సిబ్బంది పర్యవేక్షిస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటివరకు మూడు రూట్లో కు చెందిన సిబ్బందిని పంపించినట్లు చెప్పారు.

Read More కాట్రియాల ఉపసర్పంచ్ గా  బాబు నాయక్

Latest News

అమోఘ్ గ్రాండ్ రెస్టారెంట్‌లో ఆహార భద్రతా అధికారి విస్తృత తనిఖీలు అమోఘ్ గ్రాండ్ రెస్టారెంట్‌లో ఆహార భద్రతా అధికారి విస్తృత తనిఖీలు
      రామయంపేట. 17.( ప్రజాస్వరం ) మెదక్ జిల్లా రామయంపేట పట్టణంలో ఆహార భద్రత అధికారి స్వదీప్ కుమార్ హోటళ్లు, రెస్టారెంట్ల పై,చర్యలు తీసుకుని, ఆహార భద్రత
హనుమాన్ గుడి నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ విజయలక్ష్మి యాదగిరి 
బాధిత కుటుంబానికి అండగా అంజిరెడ్డి...
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు
క్రీస్తు ప్రవచన మార్గంలో ప్రేమ ను పెంచుదాం : : పట్నం మహేందర్ రెడ్డి 
రెండేళ్లుగా అభివృద్ధి లేదు : మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి 
 ఏసీబీ వలలో ఓయూ డీ ఈ