బాధిత కుటుంబానికి అండగా అంజిరెడ్డి...
By Prajaswaram
On
గజ్వెల్ డిసెంబర్ 16 ప్రజాస్వరం
Read More కాట్రియాల ఉపసర్పంచ్ గా బాబు నాయక్
మండల కేంద్రంలో ములుగు గ్రామానికి చెందిన గంగలబోయిన బాలయ్య అనారోగ్యంతో మృతి చెందారు.ఈ విషయం తెలుసుకొని ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శించి 10 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఆయనతో పాటు గ్రామ సర్పంచ్ తిగుళ్ల కనకయ్య ముదిరాజ్, ఉప సర్పంచ్ తోటే కరుణాకర్ రెడ్డి, బాల్రాజ్, హరిబాబు, మరియు వార్డు మెంబర్లు తదితరులు ఉన్నారు
Latest News
17 Dec 2025 15:56:38
రామయంపేట. 17.( ప్రజాస్వరం ) మెదక్ జిల్లా రామయంపేట పట్టణంలో ఆహార భద్రత అధికారి స్వదీప్ కుమార్ హోటళ్లు, రెస్టారెంట్ల పై,చర్యలు తీసుకుని, ఆహార భద్రత


