పరీక్ష కేంద్రాలను పరిశీలించిన తహసిల్దార్...
చిన్న శంకరంపేట, ఫిబ్రవరి 24 ( ప్రజాస్వరం ):
నేటి నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్ష కు సంబంధించి చిన్న శంకరంపేట మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని స్థానిక తహశీల్దార్ మాలతి, ఎగ్జామ్ చీఫ్ సూపరిoడెంట్ ప్రసాద్ రావు శర్మ పరిశీలించారు, తెలంగాణ మాటలు పాఠశాల విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఈ పరీక్ష కేంద్రంలోని పరీక్ష రాయనున్నారు, 462 మంది జనరల్ విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా 169 మంది ఒకేషనల్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి మసీదులకు కాకుండా సమయపాలన పాటిస్తూ పరీక్షలను నెమ్మదిగా రాసుకోవాలని పరీక్షా కేంద్రాల వద్ద అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయి కాబట్టి పరీక్ష సమయానికి గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని వారు సూచించారు.


