ఎన్నికల సాధారణ పరిశీలకులు రవికిరణ్‌...

ఎన్నికల సాధారణ పరిశీలకులు రవికిరణ్‌...

నిబంధనలకు అనుగుణంగా నామినేషన్‌ ప్రక్రియ కొనసాగాలి

మున్సిపల్‌ నామినేషన్‌ ప్రక్రియ పరిశీలిన

తూప్రాన్‌:జనవరి 30( ప్రజాస్వరం) :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి

తూప్రాన్ మున్సిపాలిటీకి ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియను శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు రవికిరణ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్‌ పత్రాలను, వివిధ రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం ఎన్నికల సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేశారు. ఎన్ని వార్డులు ఉన్నాయీ? ఎన్ని నామినేషన్‌ వచ్చాయని ? సాధారణ పరిశీలకులు ఎన్నికల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ ఎన్నికల సంఘం నియమానిబంధనలకు అనుగుణంగా నామినేషన్‌ ప్రక్రియ కొనసాగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జయచంద్రారెడ్డి, కమిషనర్‌ గణేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest News

అశ్రు నయనాల మధ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రొండా మల్లారెడ్డి అంత్యక్రియలు... అశ్రు నయనాల మధ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రొండా మల్లారెడ్డి అంత్యక్రియలు...
మేడ్చల్, ఫిబ్రవరి 12 (ప్రజాస్వరం): మేడ్చల్ జిల్లా పూడూరు-కిష్టాపూర్ డివిజన్ పరిధిలోని పూడూరు గ్రామానికి చెందిన హరిహర నందన అయ్యప్ప స్వామి దేవాలయ ధర్మకర్త,కాంగ్రెస్ పార్టీ సీనియర్...
ఊరేగింపు బాణాసంచా రోడ్డు షోలకు అనుమతి లేదు...
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి...
క్యాంప్ కు తరలిన బీఆర్ఎస్  ... గెలుపు పై ధీమా....
తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి...
ఇందిరమ్మ ఇండ్లు ధ్రువీకరణ పత్రాలు పంపిణి...
ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నిక లు భారీ పోలీస్ బందో బస్తూ....