నీటి సమస్య తీర్చేందుకు నూతన బోరు....

నీటి సమస్య తీర్చేందుకు నూతన బోరు....

ప్రజాస్వరం : మాసాయిపేట , ఏప్రిల్ 28 

  

మండలం లోని పోతిన్ పల్లి గ్రామపంచాయతీ 6వ వార్డులో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రజలు ఇబ్బందులు పడుతుండడంతో వార్డు సభ్యులు శంకర్ సోమవారం రాత్రి నూతనంగా బోరు వేయించారు. ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు బోరు వేస్తున్నట్లు శంకర్ తెలిపారు. నూతనంగా వార్డు సభ్యులు బోర్ వేయించడం పట్ల వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Latest News

రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోవద్దు.... రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోవద్దు....
ప్రజాస్వరం  : జగదేవ్ పూర్,ఏప్రిల్ 28    ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు సరైన మద్దతు ధర లభిస్తుందని, కావున రైతులందరూ ఈ కేంద్రాలను సద్వినియోగం...
మేడ్చల్ లో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం....
బాలల రక్షణకు చట్టాలు....
బాల్య వివాహాల నిర్ములన పై అవగాహనా.... 
నీటి సమస్య తీర్చేందుకు నూతన బోరు....
మేడ్చల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC)ను ఆకస్మికంగా తనిఖీ....
కేంద్రంప్రభుత్వం స్వయంగా జన గణన నమోదు..