ఎంపీ నీ కలిసిన మెదక్ అసెంబ్లీ కన్వీనర్...

ఎంపీ నీ కలిసిన మెదక్ అసెంబ్లీ కన్వీనర్...

మెదక్, జనవరి 27 (ప్రజాస్వరం):

మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో బిజెపి మెదక్ అసెంబ్లీ కన్వీనర్ ఎక్కల దేవి మధు వారి సతీమణి ఉమాదేవి పాటు మర్యాదా పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మెదక్ మున్సిపల్ ఎన్నికల పురస్కరించుకొని పలు అంశాలపై చర్చించడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసి విజయం సాధించేలా కృషి చేయాలని ఎంపీ సూచించారు.