కేసీఆర్ తో కేటీఆర్ భేటీ....
By Prajaswaram
On
గజ్వేల్ , జనవరి 30 ( ప్రజాస్వరం ) :
బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తో బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. ఎర్రవల్లి లోని వ్యవసాయ క్షేత్రంలో ఉన్న కేసీఆర్ వద్దకు కేటీఆర్ మధ్యాహ్నం రాగా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నట్లు తెలుస్తుంది.
Latest News
12 Feb 2026 21:42:29
మేడ్చల్, ఫిబ్రవరి 12 (ప్రజాస్వరం): మేడ్చల్ జిల్లా పూడూరు-కిష్టాపూర్ డివిజన్ పరిధిలోని పూడూరు గ్రామానికి చెందిన హరిహర నందన అయ్యప్ప స్వామి దేవాలయ ధర్మకర్త,కాంగ్రెస్ పార్టీ సీనియర్...


