ఘనంగా గణతంత్ర వేడుకలు
By Prajaswaram
On
మాసాయిపేట, జనవరి 26 (ప్రజాస్వరం):
గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో జ్ఞాన జ్యోతి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో విఘ్నేశ్వర్, పాఠశాలల్లో హెచ్ఎంలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సమస్యలపై విద్యార్థులతో ప్రజాప్రతినిధులు చర్చించారు
Latest News
07 Feb 2026 21:32:18
మేడ్చల్, ఫిబ్రవరి 07 (ప్రజాస్వరం): జిహెచ్ఎంసి మేడ్చల్ డివిజన్లోని సర్వే నంబర్ 1045/1 లోని స్థలాన్ని కొందరు రియేటర్లు కబ్జా చేశారని, స్థానిక ఉమా వెంకట్ రెడ్డి...


