శేరిలింగంపల్లి లో పర్యటించిన సీపీ అవినాష్ మహంతి పర్యటన

శేరిలింగంపల్లి లో పర్యటించిన సీపీ అవినాష్ మహంతి పర్యటన


హైదరాబాద్ (ప్రజాస్వరం ) :  
శేరిలింగంపల్లి చందా నగర్ మియాపూర్ ప్రాంతాలలో భారీ వర్షాలు ఎక్కువగా  కురుస్తున్న  ఏరియాలను   సైబరాబాద్ కమీషనర్  అవినాష్ మహంతి పరిశీలించారు. మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ పరిధిలోని గంగారాం వాటర్-లాగింగ్ పాయింట్,  మై హోమ్ మంగళ రైల్వే అండర్ బ్రిడ్జి , అనేక ఇతర కీలక ప్రదేశాలను సందర్శించారు. సైబరాబాద్ అంతటా కురుస్తున్న వర్షాలు మరియు భారీ నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని, ట్రాఫిక్ సిబ్బంది అవసరమైన చోట వెంటనే ట్రాఫిక్ మళ్లింపులను అమలు చేయాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితి లలో   జీహెచ్ఎంసీ ,  హైడ్రా తో  కలిసి పనిచేయాలి. నీటి తొలగింపు. ట్రాఫిక్ ను  క్రమబద్ధీకరించడం,   రద్దీని తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలు   తీసుకోవాలని సిబ్బందిని  ఆదేశించారు.

Latest News

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్
కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్  రామాయంపేట. 04.( ప్రజా సర్వం) మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి సుభాష్ తండా లో కాంగ్రెస్ కార్యకర్త...
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు, హెలిబోర్న్ ఏరియల్ సర్వేను పరిశీలించిన సీఎం రేవంత్
ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర 
క్షేత్రస్థాయిలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం 
విగ్రహాల ప్రతిష్ట లో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్
 చేవెళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి
రాష్ట్రంలో తుఫాన్ తో 5 లక్షల ఎకరాల్లో, 3 లక్షల మంది రైతులకు నష్టం    :   బిజెపి శాసనసభ నేత  ఏలేటి మహేశ్వర్ రెడ్డి