నీటి సమస్య పరిష్కారానికి బోర్లు'

నీటి సమస్య పరిష్కారానికి బోర్లు'

మాసాయిపేట జనవరి 01 (ప్రజాస్వరం)

మండల కేంద్రంలో నీటి సమస్య పరిష్కరించేందుకు నూతనంగా బోర్లను వేస్తున్నారు. మాసాయిపేట సర్పంచ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా రెండు బోర్లను వేశారు. అలాగే రెండు పాత బోర్లను ప్రెస్సింగ్ చేసే పనులను చేపట్టారు. మాసాయిపేటలో తాగునీటి సమస్య లేకుండా చూసేందుకు బోర్లను వేస్తున్నట్లు సర్పంచ్ పేర్కొన్నారు. పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కృష్ణారెడ్డి ఉపసర్పంచ్ పసుల వెంకటేష్ గ్రామ అధ్యక్షులు గుండారపు శీను వలకట్లరమేష్

 పెరిమల రమేష్ పంజా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

Latest News

యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి  యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
శివ్వంపేట, జనవరి 11 ( ప్రజా స్వరం ) :                            యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని శభాష్ పల్లి సర్పంచ్ అయ్యగారి యాదగిరి అన్నారు. సంక్రాంతి సందర్భంగా...
చరిత్ర సదస్సు లో ఆదిలాబాద్ జిల్లా ప్రదేశాల ప్రసంగం
కనకాయి కోట పై పత్ర సమర్పణ
రాయవరం యువతకు వాలీబాల్ కిట్ అందజేసిన
ముఖ్యమంత్రి కలసిన మాజీ ఎమ్మెల్యే....
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఇస్తే గెల్చివస్తా....
ఘనంగా మైనంపల్లి జన్మదిన వేడుకలు...