ప్రీ-ప్రైమరీ టీచర్లు, ఆయా పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం....
By Prajaswaram
On
ప్రజాస్వరం : మేడ్చల్ : జూన్ 04 :
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల నిర్వహణకు సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ఇన్స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్లు మేడ్చల్ ఎంఈఓ శంకరయ్య తెలిపారు. ఈ నెల 8వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.ఇన్స్ట్రక్టర్ నెలకు రూ.8,000, ఆయాకు రూ.6,000 గౌరవ వేతనం ఉంటుందని, ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం ఎంఈఓ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు.
Latest News
04 Jun 2026 20:26:59
మేడ్చల్ డీఎం ఆదేశాలు, సర్పంచ్ చందర్ నాయక్ కృతజ్ఞతలు.... ప్రజాస్వరం : మాసాయిపేట : జూన్ 04 : మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతపూర్ తండా...


