టీఆర్ఎస్ రాష్ట్ర నాయకున్ని పరామర్శించిన కవిత....
By Prajaswaram
On
ప్రజాస్వరం ,మేడ్చల్:
టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎత్తారి మారన్న గత మూడు రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కవిత మేడ్చల్ లోని మెడినోవా ఆసుపత్రి లో ఆయనను పరామర్శించారు.ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానన్నారు.మారన్న ఆరోగ్య పరిస్థితి పై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జి గుర్రం వెంకటేష్,మహిళ అధ్యక్షురాలు స్వర్ణ లతో పాటు తదితరులు ఉన్నారు.
Latest News
30 Jun 2026 21:49:40
ప్రజాస్వరం, తూప్రాన్ : మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నాగులపల్లి శివారు స్టేషన్ మాసాయిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు గాయపడినట్లు గ్రామస్థులు తెలిపారు. తూప్రాన్...


