మెదక్ సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు...

మెదక్ సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు...

మెదక్ ,ఆగస్టు 30 (ప్రజాస్వరం) :

 

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. మోడరేటర్, ఇన్చార్జి బిషప్ రూబెన్ మార్క్ ముఖ్య అతిథిగా హాజరై వాక్య పరిచర్య చేశారు. ఈ సందర్భంగా మహిళలు ఆలపించిన ప్రత్యేక గీతం ఆకట్టుకుంది. భక్తులు ప్రార్థనల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రెస్బీటర్ ఇన్చార్జి శాంతయ్య, గురువులు, చర్చి కమిటీ గంట సంపత్ సభ్యులు పాల్గొన్నారు.

Latest News

తుపాకులపల్లిలో ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు.... తుపాకులపల్లిలో ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు....
ప్రజాస్వరం, మనోహరాబాద్ :  మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పర్కిబండ గ్రామపంచాయతీ పరిధిలోని మధిర గ్రామమైన తుపాకులపల్లి లో కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ ఖరాబ్ కావడంతో విద్యుత్ సరఫరాకు...
ఎమ్మార్పీఎస్ కమిటీ ఎన్నిక ....
జాతీయ రహదారి పై కారులో మంటలు....
మెదక్ సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు...
నందగోకుల్‌ రోడ్డు.. పాపం ఎవరిది?...
మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల తనిఖీ... 
పర్కిబండ లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ....