కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని  ఆలయాలకు పోటెత్తిన భక్తులు....

కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని  ఆలయాలకు పోటెత్తిన భక్తులు....

WhatsApp Image 2025-11-05 at 08.44.25తూప్రాన్ 
(ప్రజాస్వరం) :

 కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాలు భక్తులతో కిటికీటలాడుతున్నాయి. తెల్లవారుజామున నుండి మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయాలకు చేరుకుని విసిరి చెట్ల దీపాలు వెలిగిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహిస్తూ శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. చలో చేతులతో పాటు ఆయా గ్రామంలో ఉన్న ప్రధాన ఆలయాల వద్ద కార్తిక పౌర్ణమి పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శివనామ స్మరణలతో ఆలయాలు భక్తులతో కిట కిట్లాడుతున్నాయి.

Read More సౌదీ ఘటన మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం

Latest News

డ్రగ్స్ రహిత సమాజం  కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి డ్రగ్స్ రహిత సమాజం  కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి
    మేడ్చల్:(ప్రజా స్వరం) :  డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని  మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్
పంట పొలాల్లోకి పరిగెత్తిన టేక్మాల్ ఎస్సై.... వెంబదించి పట్టుకున్న ఏసీబీ అధికారులు...
సౌదీ ఘటన మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం
ఎమ్మెల్యేల అనర్హత విషయంలో  మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా?
షేక్‌ హసీనాను దోషిగా తేల్చిన ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ కోర్టు..
మంజూరు అయిన ప్రతీ ఇల్లు నిర్మాణం కావాలి ...
కొమరవెల్లి జాతరను వైభవోపేతంగా నిర్వహించాలి