బీజేపీలో భారీగా చేరికలు  

బీజేపీలో భారీగా చేరికలు  

ఎంపీ రఘునందన్ రావు చేపడుతున్న అభివృద్ధి కి ఆకర్షితులవుతున్నారు : బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్

మెదక్ , ( ప్రజాస్వరం ) : 

స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయదుంధిబి మోగిస్తారని అస్యాదిక స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుస్తారని  బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ అన్నారు. 
 మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణం చైతన్యపురి కాలనీకి చెందిన పలువురు శనివారం  బీజేపీలో చేరారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టినటువంటి పథకాలకు ఆకర్షితులై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు నాయకత్వాన్ని భలపరుస్తూ  మెదక్ పార్లమెంట్ సభ్యులు  మాధవనేని రఘునందన్ రావు చేపడుతున్న అభివృద్ధి పనులు చూసి చైతన్యపురి కాలనీ రాణి , రాజు ల  ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో బీజేపీ పార్టీలో చేరడం జరిగింది.  ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘసాని సురేష్ గారు, ఓబిసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాపగారి రమేష్ గౌడ్ గారు రాష్ట్ర నాయకులు పాపగారి రమేష్ గౌడ్ ,మెదక్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు నారాయణ రెడ్డి ,నాగరాజు ,జిల్లా కార్యదర్శి బాలరాజు , ఎస్టి మోర్చా ప్రధాన కార్యదర్శి రాములు నాయక్, ఓబిసి మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గుండం శంకర్ ,నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు చంద్రయ్య ,నర్సాపూర్ మండల్ బీజేపీ పార్టీ అధ్యక్షులు నీలి నాగేష్ ,  నర్సాపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి సంఘసాని రాజు , రామ్ రెడ్డి , నర్సాపూర్ పట్టణ ఉపాధ్యక్షులు మహేందర్ గౌడ్ ,నర్సాపూర్ పట్టణ ఎస్సీ మోర్చా అధ్యక్షులు బబ్బురి కృష్ణ , బీజేవైఎం నాయకులు అర్వంద్ వాల్దాస్, బీజేవైఎం మండల్ అధ్యక్షుడు రాజేష్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ , బీజేపీ నాయకులు ఈశ్వర్ ,బీజేవైఎం నాయకులు శ్యామ్ గౌడ్, అనిల్ , బండి వేణు , మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

Latest News

నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ.... నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ....
జాతీయ స్థాయి కరాటే పోటీలలో నితన్య సిరి ప్రతిభ....నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ.... మెదక్ ఆగస్టు 30 (ప్రజా స్వరం) జాతీయ స్థాయి కరాటే...
సమయపాలని పాటించని ఉద్యోగులపై మెదక్ కలెక్టర్ కొరడా 
పగడ్బందీగా గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు : మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
బీజేపీలో భారీగా చేరికలు  
ప్రభుత్వ సహాయక చర్యలు అంతంత మాత్రమే : ఎంపీ రఘునందన్ రావు....
సహాయక చర్యల్లో జిల్లా పాలన యంత్రాంగం తీరు అభినందనీయం : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
బీజేపీ జిల్లా నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రం అందజేత..