ఢిల్లీలో అగ్నిప్రమాదం
By Prajaswaram
On
ఢిల్లీ (ప్రజాస్వరం) :
ఢిల్లీ రితాల మెట్రో స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బెంగాలీ బస్తీలో పూరి గుడిసెలు ఖాళీ బుడిదయ్యాయి. గ్యాస్ సిలిండర్ లు పేలడం మంటల పెరుగుదలకు కారణమయ్యాయి. పలువురికి గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు .
Latest News
18 Nov 2025 18:20:20
మేడ్చల్:(ప్రజా స్వరం) : డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్


