<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajaswaramdaily.com/rss" rel="self" type="application/rss+xml" />
                <generator>Prajaswaram Daily RSS Feed Generator</generator>
                <title>Prajaswaram Daily</title>
                <link>https://www.prajaswaramdaily.com/rss</link>
                <description>RSS Feed of Prajaswaram Daily</description>
                
                            <item>
                <title>నేర సిండికేట్‌తో కలవడానికి ప్రయత్నించిన జయీద్ ఖాన్ అరెస్ట్...</title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : మేడ్చల్ : మే 24 :</p>
<p>  </p>
<p>పాకిస్తాన్ ISI మద్దతు ఉన్న ముఠాతో పాటు వారి అనుచరులు నడుపుతున్న వ్యవస్థీకృత నేర ముఠాతో కలవడానికి ప్రయత్నించిన జయీద్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నామని మేడ్చల్ సిఐ సత్యనారాయణ తెలిపారు.ఈ సందర్భంగా సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ ముఠా ద్వారా ఆయుధం సమకూర్చుకోవడానికి జాయిద్ ఖాన్ ప్రయత్నించాడన్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జాయిద్ ఖాన్ మేడ్చల్ లో స్థానికంగా ఉన్న హోటల్‌ లో పనిచేస్తున్నట్లు తెలిపారు.ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వారితో ఎప్పుడూ కాంటాక్ట్‌లో ఉన్నాడని, పాకిస్తాన్ ISI మద్దతు కార్యకర్తలకు ప్రజా ప్రతినిధులకు సహాయం చేయడం దేశానికి ప్రమాదమని తెలిసి కూడా ఇలాంటి పనులు చేయడం జరిగిందని అన్నారు. జాయిద్ ఖాన్ నుండి మొబైల్ ఫోన్లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ చాట్‌లు, వాయిస్ కాల్స్, స్క్రీన్ షాట్లు ఉన్నాయన్నారు.రెండు నకిలీ పిస్టల్స్ పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/zayed-khan-arrested-for-trying-to-meet-with-crime-syndicate/article-4181"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260524-wa0001.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : మేడ్చల్ : మే 24 :</p>
<p> </p>
<p>పాకిస్తాన్ ISI మద్దతు ఉన్న ముఠాతో పాటు వారి అనుచరులు నడుపుతున్న వ్యవస్థీకృత నేర ముఠాతో కలవడానికి ప్రయత్నించిన జయీద్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నామని మేడ్చల్ సిఐ సత్యనారాయణ తెలిపారు.ఈ సందర్భంగా సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ ముఠా ద్వారా ఆయుధం సమకూర్చుకోవడానికి జాయిద్ ఖాన్ ప్రయత్నించాడన్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జాయిద్ ఖాన్ మేడ్చల్ లో స్థానికంగా ఉన్న హోటల్‌ లో పనిచేస్తున్నట్లు తెలిపారు.ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వారితో ఎప్పుడూ కాంటాక్ట్‌లో ఉన్నాడని, పాకిస్తాన్ ISI మద్దతు కార్యకర్తలకు ప్రజా ప్రతినిధులకు సహాయం చేయడం దేశానికి ప్రమాదమని తెలిసి కూడా ఇలాంటి పనులు చేయడం జరిగిందని అన్నారు. జాయిద్ ఖాన్ నుండి మొబైల్ ఫోన్లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ చాట్‌లు, వాయిస్ కాల్స్, స్క్రీన్ షాట్లు ఉన్నాయన్నారు.రెండు నకిలీ పిస్టల్స్ పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/zayed-khan-arrested-for-trying-to-meet-with-crime-syndicate/article-4181</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/zayed-khan-arrested-for-trying-to-meet-with-crime-syndicate/article-4181</guid>
                <pubDate>Sun, 24 May 2026 17:17:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260524-wa0001.jpg"                         length="136550"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వరి ధాన్యం సేకరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం.. ..</title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : నార్సింగి ,మే 24 :</p>
<p>  </p>
<p>నార్సింగి, చేగుంట మండలాలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మాజీ జడ్పీటీసీ బాణాపురం కృష్ణా రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మైలారం బాబు, నాయకులతో కలిసి మండలంలో విస్తృతంగా పర్యటిస్తూ పలు కార్యక్రమాలలో పాల్గొన్నరు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మీడియా తో మాట్లాడుతు ఇరవై రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు వేచిచూస్తున్నప్పటికీ, సరిపడా లారీలు లేకపోవడం, కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగడం వల్ల రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్, ఎం.ఆర్.ఓ, ఏ.ఓ లకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని విమర్శించారు. వడ దెబ్బ కారణం గా ఇద్దరు రైతులు అస్వస్థత కు గురైన ఘటనలను ప్రస్తావిస్తూ, రైతులు తీవ్ర మానసిక</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/congress-government-failed-to-collect-rice-grain/article-4179"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260524-wa0000.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : నార్సింగి ,మే 24 :</p>
<p> </p>
<p>నార్సింగి, చేగుంట మండలాలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మాజీ జడ్పీటీసీ బాణాపురం కృష్ణా రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మైలారం బాబు, నాయకులతో కలిసి మండలంలో విస్తృతంగా పర్యటిస్తూ పలు కార్యక్రమాలలో పాల్గొన్నరు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మీడియా తో మాట్లాడుతు ఇరవై రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు వేచిచూస్తున్నప్పటికీ, సరిపడా లారీలు లేకపోవడం, కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగడం వల్ల రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్, ఎం.ఆర్.ఓ, ఏ.ఓ లకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని విమర్శించారు. వడ దెబ్బ కారణం గా ఇద్దరు రైతులు అస్వస్థత కు గురైన ఘటనలను ప్రస్తావిస్తూ, రైతులు తీవ్ర మానసిక వేదనలో ఉన్నారని తెలిపారు. “మా ధాన్యాన్ని కొనకపోతే ఆత్మహత్యలు చేసుకుంటాం, ధాన్యానికి నిప్పంటిస్తాం” అనే స్థితికి రైతులను నెట్టివేసిందని ప్రభుత్వంపై అయన మండిపడ్డారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి, సంబంధిత మంత్రులు, అధికారులు ఎవరూ రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ ప్రాంతం లో భారీ గా వరి దిగుబడి వచ్చినప్పటికీ, ఉన్న ఎనిమిది రైస్ మిల్లుల లో కూడా ధాన్యం సక్రమంగా దింపు కోవడం లేదని, దించిన చోట్లలో కిలో నుంచి కిలోన్నర వరకు తరుగు పేరుతో కోతలు వేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం పై జిల్లా పౌర సరఫరా అధికారులు, కలెక్టర్ స్పందించి రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వారి పై ఉందని అన్నారు. రోడ్ల పై ధర్నాలు చేసినా, వినతి పత్రాలు ఇచ్చినా ప్రభుత్వం స్పందించడం లేదని, పరిధితి ఇలాగే కొనసాగితే బీఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున పోరాటం చేస్తుందని హెచ్చరించారు. రానున్న రెండు మూడు రోజులలో మొత్తం ధాన్యాన్ని తరలించక పోతే అసెంబ్లీ ముట్టడికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో ధాన్యం కొనుగోళ్ల పై ముందస్తు ప్రణాళిక తో పని చేసేవాళ్లమని, ఏ గ్రామంలో ఎంత ధాన్యం వస్తుంది, రైస్ మిల్లుల సామర్థ్యం ఎంత, గోదాముల పరిస్థితి ఎలా ఉందో ముందుగానే అంచనా వేసి చర్యలు తీసుకునే వాళ్లమని తెలిపారు. ప్రస్తుతం అధికారం లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతుల బాధలను పట్టించు కోవడం లేదని, కేవలం సమావేశాలు, ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి భూపతి రాజు కుమారుడి తొట్టెల కార్యక్రమంలో పాల్గొని దీవించారు. పార్టీ సీనియర్ నాయకుడు తాటికొండ సిద్ధిరాములు కుమారుడి పుట్టు పంచాల కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వధించారు. ఇంటర్మీడియట్ లో జిల్లా స్థాయి లో రెండవ ర్యాంకు సాధించిన అశ్మిత రాజ్ ను ఎమ్మెల్యే శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కుమ్మరి కిష్టయ్య భార్య సంవత్సరికంలో పాల్గొని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నార్సింగి సర్పంచ్ ఆకుల సుజాత మల్లేశ్ గౌడ్, భీం రావు పల్లి సర్పంచ్ కిష్ట జనార్ధన్, వార్డు సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, కందరి నవీన్, మాజీ వైస్ ఎంపీపీ ఆకుల మల్లేశ్ గౌడ్, పెద్ద తాండా మాజీ సర్పంచ్ ఛత్రియ నాయక్, పెద్ద తాండా అధ్యక్షుడు భాషా నాయక్, నాయకులు రాజశేఖర్, ఓంప్రకాష్ యాదవ్, వెంకటరాజు, సుదీప్ గౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/congress-government-failed-to-collect-rice-grain/article-4179</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/congress-government-failed-to-collect-rice-grain/article-4179</guid>
                <pubDate>Sun, 24 May 2026 15:46:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260524-wa0000.jpg"                         length="351388"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వెల్దుర్తిలో సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం .....</title>
                                    <description><![CDATA[<p>కార్మికుల వేతనాలు పెంచడంపై హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ శ్రేణులు</p>
<p>  </p>
<p>ప్రజాస్వరం : వెల్దుర్తి : మే 23 :</p>
<p>  </p>
<p>మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల వేతనాలను పెంచిన నిర్ణయాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు సీఎం నిర్ణయాన్ని అభినందిస్తూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి సామాన్య ప్రజలపై భారం మోపుతోందని విమర్శించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కార్మికుల కష్టాలను అర్థం చేసుకుని వారి వేతనాలను పెంచి కుటుంబాలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/palabhishekam-for-cm-revanths-portrait-in-veldurthi/article-4177"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260523-wa0000.jpg" alt=""></a><br /><p>కార్మికుల వేతనాలు పెంచడంపై హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ శ్రేణులు</p>
<p> </p>
<p>ప్రజాస్వరం : వెల్దుర్తి : మే 23 :</p>
<p> </p>
<p>మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల వేతనాలను పెంచిన నిర్ణయాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు సీఎం నిర్ణయాన్ని అభినందిస్తూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి సామాన్య ప్రజలపై భారం మోపుతోందని విమర్శించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కార్మికుల కష్టాలను అర్థం చేసుకుని వారి వేతనాలను పెంచి కుటుంబాలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో మెదక్ అధికార ప్రతినిధి వెల్దుర్తి మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి,రాష్ట్ర ఫిషర్మన్ కార్యదర్శి తలారి మల్లేష్, తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, డైరెక్టర్ నల్లచెరువు కృష్ణ గౌడ్, ఉపసర్పంచ్ పవన్ యాదవ్, సీనియర్ నాయకుడు నల్లచెరువు శేఖర్ గౌడ్, శెట్టిపల్లి వెంకట్ రెడ్డి, అక్షయ్ గౌడ్, శేఖర్ గౌడ్, అరికెల సత్యనారాయణ, దుర్గా గౌడ్, బంజే రవి, జిల్లా మహిళా మండల అధ్యక్షురాలు ముత్త బాయి, పాండు, గోగుల కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి జేజేలు పలికారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/palabhishekam-for-cm-revanths-portrait-in-veldurthi/article-4177</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/palabhishekam-for-cm-revanths-portrait-in-veldurthi/article-4177</guid>
                <pubDate>Sat, 23 May 2026 12:07:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260523-wa0000.jpg"                         length="122161"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అనారోగ్యంతో ప్రభాకర్ మృతి వడదెబ్బతో కాదు..</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>  </p>
<p>ప్రజాస్వరం : నార్సింగి ,మే 22 :</p>
<p>  </p>
<p>నార్సింగి పట్టణ కేంద్రానికి చెందిన ఉపాధిహామీ కూలీ కొన్యాల ప్రభాకర్ (50) వడదెబ్బతో మృతి చెందాడని శుక్రవారం కొన్ని వార్తాపత్రికల్లో వచ్చిన విషయం అవాస్తవమని మండల వైద్యాధికారి డా. వై రవి కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ పత్రికల్లో ప్రచురితమైన వార్తలపై పీ.హెచ్.ఎన్ రేణుక, ఏ.ఎన్.ఎం కవిత లతో కలిసి మృతుడి నివాసానికి వెళ్లి దర్యాప్తు జరిపినట్లు తెలిపారు. మృతుడు కొన్యాల ప్రభాకర్ గత వారం రోజులుగా దగ్గు, ఆయాసం తో అనారోగ్యానికి గురై ఇంటి వద్దే ఉన్నాడని, తగిన సమయంలో సరైన చికిత్స తీసుకోకపోవడంతో ఆరోగ్యం మరింత క్షీణించి గుండెపోటుతో మరణించినట్లు వెల్లడించారు. ప్రభాకర్ మృతికి వడదెబ్బ కారణం కాదని, అనారోగ్యంతోనే మరణించారని తమ విచారణలో తేలిందని, దీనికి సంబంధించిన నివేదికను పై అధికారులకు పంపించినట్లు మండల వైద్యాధికారి డా. వై రవి కుమార్ తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/prabhakar-died-due-to-illness-and-not-due-to-sunburn/article-4175"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260522-wa0008.jpg" alt=""></a><br /><p> </p>
<p> </p>
<p>ప్రజాస్వరం : నార్సింగి ,మే 22 :</p>
<p> </p>
<p>నార్సింగి పట్టణ కేంద్రానికి చెందిన ఉపాధిహామీ కూలీ కొన్యాల ప్రభాకర్ (50) వడదెబ్బతో మృతి చెందాడని శుక్రవారం కొన్ని వార్తాపత్రికల్లో వచ్చిన విషయం అవాస్తవమని మండల వైద్యాధికారి డా. వై రవి కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ పత్రికల్లో ప్రచురితమైన వార్తలపై పీ.హెచ్.ఎన్ రేణుక, ఏ.ఎన్.ఎం కవిత లతో కలిసి మృతుడి నివాసానికి వెళ్లి దర్యాప్తు జరిపినట్లు తెలిపారు. మృతుడు కొన్యాల ప్రభాకర్ గత వారం రోజులుగా దగ్గు, ఆయాసం తో అనారోగ్యానికి గురై ఇంటి వద్దే ఉన్నాడని, తగిన సమయంలో సరైన చికిత్స తీసుకోకపోవడంతో ఆరోగ్యం మరింత క్షీణించి గుండెపోటుతో మరణించినట్లు వెల్లడించారు. ప్రభాకర్ మృతికి వడదెబ్బ కారణం కాదని, అనారోగ్యంతోనే మరణించారని తమ విచారణలో తేలిందని, దీనికి సంబంధించిన నివేదికను పై అధికారులకు పంపించినట్లు మండల వైద్యాధికారి డా. వై రవి కుమార్ తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/prabhakar-died-due-to-illness-and-not-due-to-sunburn/article-4175</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/prabhakar-died-due-to-illness-and-not-due-to-sunburn/article-4175</guid>
                <pubDate>Fri, 22 May 2026 19:23:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260522-wa0008.jpg"                         length="204937"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తూప్రాన్ మున్సిపల్ లో నేడు కోఆప్షన్ కు నాలుగు నామినేషన్ దాఖలు....</title>
                                    <description><![CDATA[<p>కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు కోఆప్షన్ కు నామినేషన్లు ...</p>
<p>  </p>
<p>ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 22 : </p>
<p>  </p>
<p>తూప్రాన్ మున్సిపాలిటీ కోఆప్షన్ ఎన్నికల కోసం శుక్రవారం తూప్రాన్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, నాచారం దేవాలయ కమిటీ చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్లు రాముని గారి శ్రీశైలం గౌడ్ మామిడి వెంకటేష్ లు తూప్రాన్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులకు నామినేషన్ దాఖలు చేయగా బి ఆర్ ఎస్ నుండి మరో ఇద్దరు మన్నే శ్రీనివాస్. తలారి మల్లేష్ లు నామినేషన్ లు చేశారు నేటికీ 10 మంది కో -అప్షన్ సభ్యుల కోసం నామినేషన్ లు వేయగా రేపు చివరి రోజు ఇంకా ఎన్ని నామినేషన్ లు వేస్తారో వేచిచుడాలి..ఈ కార్యక్రమంలో తూప్రాన్ మున్సిపల్ కౌన్సిలర్ రాముని గారు స్వప్న నాగరాజు గౌడ్ దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/four-nominations-were-filed-for-co-option-in-tupran-municipal-today/article-4173"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260522-wa0007.jpg" alt=""></a><br /><p>కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు కోఆప్షన్ కు నామినేషన్లు ...</p>
<p> </p>
<p>ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 22 : </p>
<p> </p>
<p>తూప్రాన్ మున్సిపాలిటీ కోఆప్షన్ ఎన్నికల కోసం శుక్రవారం తూప్రాన్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, నాచారం దేవాలయ కమిటీ చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్లు రాముని గారి శ్రీశైలం గౌడ్ మామిడి వెంకటేష్ లు తూప్రాన్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులకు నామినేషన్ దాఖలు చేయగా బి ఆర్ ఎస్ నుండి మరో ఇద్దరు మన్నే శ్రీనివాస్. తలారి మల్లేష్ లు నామినేషన్ లు చేశారు నేటికీ 10 మంది కో -అప్షన్ సభ్యుల కోసం నామినేషన్ లు వేయగా రేపు చివరి రోజు ఇంకా ఎన్ని నామినేషన్ లు వేస్తారో వేచిచుడాలి..ఈ కార్యక్రమంలో తూప్రాన్ మున్సిపల్ కౌన్సిలర్ రాముని గారు స్వప్న నాగరాజు గౌడ్ దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/four-nominations-were-filed-for-co-option-in-tupran-municipal-today/article-4173</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/four-nominations-were-filed-for-co-option-in-tupran-municipal-today/article-4173</guid>
                <pubDate>Fri, 22 May 2026 18:57:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260522-wa0007.jpg"                         length="80972"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బేటి బచావో- బేటి పడవో నినాదంతో యువకుడి బైక్ యాత్ర...</title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : మేడ్చల్ : మే 22 :</p>
<p>బేటి బచావో- బేటి పడవో నినాదంతో మేడ్చల్ కు చెందిన యువకుడు దేశ వ్యాప్త బైక్ యాత్రకు శ్రీకారం చుట్టారు. మేడ్చల్ కు చెందిన యువకుడు డి.విష్ణువర్ధన్ నాగప్పా మోటార్స్ సౌజన్యంతో సుజికి యాక్సిస్ 125 వాహనం పై యాత్రకు శ్రీకారం చుట్టగా ముఖ్య అతిథిగా మేడ్చల్ ఇన్స్పెక్టర్ సత్యనారయణ మేడ్చల్ లో యువకుడి యాత్రను శుక్రవారం నాగప్పా తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. యువకులు దేశం కోసం, బాలికల కోసం ఇలాంటి యాత్రలు చేసి అవగాహన కలిపించేందుకు యాత్ర చేయడం అభినంధనీయమని అన్నారు. బైక్ యాత్రను మేడ్చల్ నుండి సియాచిన్, సియాచిన్ నుండి కశ్మీర్, కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నిర్వహిస్తున్నట్లు యాత్ర స్పాన్సర్ నాగప్ప తెలిపారు. 18రోజులు 7వేల కిలోమీటర్ల దూరం యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ కు చెందిన పలువురు యువకులతో పాటు వివిధ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/a-youth-bike-ride-with-the-slogan-beti-bachao-beti/article-4171"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260522-wa0006.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : మేడ్చల్ : మే 22 :</p>
<p>బేటి బచావో- బేటి పడవో నినాదంతో మేడ్చల్ కు చెందిన యువకుడు దేశ వ్యాప్త బైక్ యాత్రకు శ్రీకారం చుట్టారు. మేడ్చల్ కు చెందిన యువకుడు డి.విష్ణువర్ధన్ నాగప్పా మోటార్స్ సౌజన్యంతో సుజికి యాక్సిస్ 125 వాహనం పై యాత్రకు శ్రీకారం చుట్టగా ముఖ్య అతిథిగా మేడ్చల్ ఇన్స్పెక్టర్ సత్యనారయణ మేడ్చల్ లో యువకుడి యాత్రను శుక్రవారం నాగప్పా తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. యువకులు దేశం కోసం, బాలికల కోసం ఇలాంటి యాత్రలు చేసి అవగాహన కలిపించేందుకు యాత్ర చేయడం అభినంధనీయమని అన్నారు. బైక్ యాత్రను మేడ్చల్ నుండి సియాచిన్, సియాచిన్ నుండి కశ్మీర్, కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నిర్వహిస్తున్నట్లు యాత్ర స్పాన్సర్ నాగప్ప తెలిపారు. 18రోజులు 7వేల కిలోమీటర్ల దూరం యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ కు చెందిన పలువురు యువకులతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు నర్సింగ రావు గౌడ్, వెంకటేష్ గౌడ్, రమణారెడ్డి లతో పాటు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.prajaswaramdaily.com/a-youth-bike-ride-with-the-slogan-beti-bachao-beti/article-4171</link>
                <guid>https://www.prajaswaramdaily.com/a-youth-bike-ride-with-the-slogan-beti-bachao-beti/article-4171</guid>
                <pubDate>Fri, 22 May 2026 18:53:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260522-wa0006.jpg"                         length="128216"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్, ఎమ్మెల్యే రోహిత్ చిత్రపటాలకు పాలాభిషేకం.....</title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : మెదక్ ,మే 22 :</p>
<p>  </p>
<p>రాష్ట్రంలోని 1 కోటి 11 లక్షల మంది కార్మికులకు కనీస వేతనం 20 వేలు గా తీసుకున్న నిర్ణయాన్ని హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రం రాందాస్ చౌరస్తా లో మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సీఎం, కార్మిక శాఖ మంత్రి, ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు ఈ నిర్ణయం వల్ల మేలు చేకూరుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని ఈ నిర్ణయం ద్వారా మరోసారి నిరూపించడం జరిగిందని అన్నారు. కార్మికులకు కనీస వేతనం 20 వేలు నిర్ణయించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రకటించినందుకు కార్మికుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, మాజీ మున్సిపల్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/cm-revanth-reddy-minister-vivek-mla-rohits-portraits/article-4169"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260522-wa0004.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : మెదక్ ,మే 22 :</p>
<p> </p>
<p>రాష్ట్రంలోని 1 కోటి 11 లక్షల మంది కార్మికులకు కనీస వేతనం 20 వేలు గా తీసుకున్న నిర్ణయాన్ని హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రం రాందాస్ చౌరస్తా లో మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సీఎం, కార్మిక శాఖ మంత్రి, ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు ఈ నిర్ణయం వల్ల మేలు చేకూరుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని ఈ నిర్ణయం ద్వారా మరోసారి నిరూపించడం జరిగిందని అన్నారు. కార్మికులకు కనీస వేతనం 20 వేలు నిర్ణయించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రకటించినందుకు కార్మికుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్స్ శివరామకృష్ణ, కో ఆప్షన్ సభ్యులు తాహెర్, కొరివి రాములు, నాయకులు భూపతిరాజు, ఉమర్, ముజమ్మిల్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/cm-revanth-reddy-minister-vivek-mla-rohits-portraits/article-4169</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/cm-revanth-reddy-minister-vivek-mla-rohits-portraits/article-4169</guid>
                <pubDate>Fri, 22 May 2026 16:41:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260522-wa0004.jpg"                         length="580973"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అనారోగ్యంతోనే ప్రభాకర్ .....</title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : నార్సింగి ,మే 22 :</p>
<p>  </p>
<p>  </p>
<p>నార్సింగి పట్టణ కేంద్రానికి చెందిన ఉపాధిహామీ కూలీ కొన్యాల ప్రభాకర్ (50) వడదెబ్బతో మృతి చెందాడని శుక్రవారం కొన్ని వార్తాపత్రికల్లో వచ్చిన విషయం అవాస్తవమని మండల వైద్యాధికారి డా. వై రవి కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ పత్రికల్లో ప్రచురితమైన వార్తలపై పీ.హెచ్.ఎన్ రేణుక, ఏ.ఎన్.ఎం కవిత లతో కలిసి మృతుడి నివాసానికి వెళ్లి దర్యాప్తు జరిపినట్లు తెలిపారు. మృతుడు కొన్యాల ప్రభాకర్ గత వారం రోజులుగా దగ్గు, ఆయాసం తో అనారోగ్యానికి గురై ఇంటి వద్దే ఉన్నాడని, తగిన సమయంలో సరైన చికిత్స తీసుకోకపోవడంతో ఆరోగ్యం మరింత క్షీణించి గుండెపోటుతో మరణించినట్లు వెల్లడించారు. ప్రభాకర్ మృతికి వడదెబ్బ కారణం కాదని, అనారోగ్యంతోనే మరణించారని తమ విచారణలో తేలిందని, దీనికి సంబంధించిన నివేదికను పై అధికారులకు పంపించినట్లు మండల వైద్యాధికారి డా. వై రవి కుమార్ తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/prabhakar-was-sick/article-4167"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260522-wa0003.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : నార్సింగి ,మే 22 :</p>
<p> </p>
<p> </p>
<p>నార్సింగి పట్టణ కేంద్రానికి చెందిన ఉపాధిహామీ కూలీ కొన్యాల ప్రభాకర్ (50) వడదెబ్బతో మృతి చెందాడని శుక్రవారం కొన్ని వార్తాపత్రికల్లో వచ్చిన విషయం అవాస్తవమని మండల వైద్యాధికారి డా. వై రవి కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ పత్రికల్లో ప్రచురితమైన వార్తలపై పీ.హెచ్.ఎన్ రేణుక, ఏ.ఎన్.ఎం కవిత లతో కలిసి మృతుడి నివాసానికి వెళ్లి దర్యాప్తు జరిపినట్లు తెలిపారు. మృతుడు కొన్యాల ప్రభాకర్ గత వారం రోజులుగా దగ్గు, ఆయాసం తో అనారోగ్యానికి గురై ఇంటి వద్దే ఉన్నాడని, తగిన సమయంలో సరైన చికిత్స తీసుకోకపోవడంతో ఆరోగ్యం మరింత క్షీణించి గుండెపోటుతో మరణించినట్లు వెల్లడించారు. ప్రభాకర్ మృతికి వడదెబ్బ కారణం కాదని, అనారోగ్యంతోనే మరణించారని తమ విచారణలో తేలిందని, దీనికి సంబంధించిన నివేదికను పై అధికారులకు పంపించినట్లు మండల వైద్యాధికారి డా. వై రవి కుమార్ తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/prabhakar-was-sick/article-4167</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/prabhakar-was-sick/article-4167</guid>
                <pubDate>Fri, 22 May 2026 16:38:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260522-wa0003.jpg"                         length="204937"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం .... </title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : నార్సింగి ,మే 22 :</p>
<p>  </p>
<p>రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి కనీస వేతనాలు పెంపు, నార్సింగిలో బస్ షెల్టర్ నిర్మాణం కోసం పది లక్షల నిధులు మంజూరు కు కృతజ్ఞతగా మండల కేంద్రంలో నార్సింగి ఉప సర్పంచ్ యెన్నం రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకట స్వామి, కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం టీపీసీసీ సేవా దళ రాష్ట్ర కార్యదర్శి ఈరప్ప యాదగిరి యాదవ్, ఉప సర్పంచ్ యెన్నం రాజేందర్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు అంచనూరి రాజేష్ లు మాట్లాడుతూ గత 20సంవత్సరాలు గా నార్సింగి అభివృద్ధికి నోచుకోలేదని, స్వర్గీయ రామలింగ రెడ్డి రెండు పర్యాయాలు, రఘునందన రావు ఒక పర్యాయం దుబ్బాక ఎమ్మెల్యే గా చేసినా నార్సింగిలో ఒక బస్ షెల్టర్ కూడా నిర్మించలేక</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/palabhishekam-for-the-portrait-of-cm-revanth-reddy/article-4165"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260522-wa0002.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : నార్సింగి ,మే 22 :</p>
<p> </p>
<p>రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి కనీస వేతనాలు పెంపు, నార్సింగిలో బస్ షెల్టర్ నిర్మాణం కోసం పది లక్షల నిధులు మంజూరు కు కృతజ్ఞతగా మండల కేంద్రంలో నార్సింగి ఉప సర్పంచ్ యెన్నం రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకట స్వామి, కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం టీపీసీసీ సేవా దళ రాష్ట్ర కార్యదర్శి ఈరప్ప యాదగిరి యాదవ్, ఉప సర్పంచ్ యెన్నం రాజేందర్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు అంచనూరి రాజేష్ లు మాట్లాడుతూ గత 20సంవత్సరాలు గా నార్సింగి అభివృద్ధికి నోచుకోలేదని, స్వర్గీయ రామలింగ రెడ్డి రెండు పర్యాయాలు, రఘునందన రావు ఒక పర్యాయం దుబ్బాక ఎమ్మెల్యే గా చేసినా నార్సింగిలో ఒక బస్ షెల్టర్ కూడా నిర్మించలేక పోయారని విమర్శించారు. ప్రస్తుత ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచి రెండున్నర ఏళ్ళు గడిచినా కూడా మండలాన్ని పట్టించుకోవడం లేదని, కనీసం తన ఎమ్మెల్యే నిధుల నుంచి అయినా ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయారని వాపోయారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకట స్వామి, నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి దృష్టికి కాంగ్రెస్ పార్టీ మండల శాఖ బస్ షెల్టర్ లేక ఇక్కడి ప్రజలు ఎండకు, వానకు పడుతున్న ఇబ్బందులను తీసుకుని వెళ్లగా తక్షణమే స్పందించి రోడ్డుకు ఇరువైపులా బస్ షెల్టర్ నిర్మాణం కోసం పది లక్షలు మంజూరు చేశారని తెలిపారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మే డే కార్మికుల దినోత్సవం రోజున 1.11 కోట్ల మంది కార్మికులకు 10 నుంచి 20 శాతం కనీస వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అంతే కాకుండా జూన్ 2 న పెన్షన్ ల పెంపు, రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబనికి 5లక్షల భీమా, ఇందిరమ్మ ఇండ్ల మలి విడత తో పాటు ప్రజలే ఆశ్చర్యపోయేలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తారని అన్నారు. నార్సింగి పట్టణానికి 96 ఇళ్లు మంజూరు కాగా 70 ఇల్లు పూర్తి కావస్తున్నాయని, అందులో కూడా అప్పటికప్పుడు నిరుపేదలకు నిర్మాణం కోసం సమయ సడలింపు కూడా ఇచ్చామని అన్నారు. మండలం లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పూర్తి పారదర్శకంగా జరిగిందని, అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఖచ్చితంగా అందుతాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం, మండలం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంలో అభివృద్ధి పథంలో నడుస్తుంటే చూస్తూ ఓర్వలేకనే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారని అన్నారు. విమర్శలు చేస్తున్న వారిని కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అన్నింటినీ పర్యవేక్షిస్తుందని, తగిన ప్రతిస్పందన ఇస్తుందని, విమర్శలు మానుకుని, పార్టీలను పక్కన పెట్టి జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని తగిన సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఆటో జానీ, బాచి స్వామి, ధర్మాకర్ రాజేందర్, నరేష్ కుమార్, నాయకులు గోవర్ధన్, సుధాకర్, శంకర్ నాయక్, చందూ యాదవ్, మోతీలాల్, ప్రభాకర్, చిన్న బాబు, నర్సింలు గౌడ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/palabhishekam-for-the-portrait-of-cm-revanth-reddy/article-4165</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/palabhishekam-for-the-portrait-of-cm-revanth-reddy/article-4165</guid>
                <pubDate>Fri, 22 May 2026 15:50:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260522-wa0002.jpg"                         length="479980"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ముప్పిరెడ్డిపల్లి లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు......</title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : మనోహరాబాద్: మే 22 :</p>
<p>  </p>
<p>మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డి పల్లి గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని ఏవో స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించారు.సేంద్రియ ఎరువుల వినియోగం,నేల ఆరోగ్యం పరిరక్షించుకోవడం,యూరియాను మోతాదుకు మించి వాడకుండా చూసుకోవడం,యూనివర్సిటీ యొక్క మెలకువలను వాడడం,భూసార పరీక్షలు చేసుకోవడం - వాటి వల్ల లాభాలు, యూనివర్సిటీ మరియు వ్యవసాయ శాఖ వారి సలహాలు, సూచనలతో పంటలు సాగుతో పాటు పలు అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ యూనివర్సిటీ డా" పుష్పవల్లి, తరుణ్ ,సర్పంచ్ రాజనర్సింహ, ఉప సర్పంచ్ రామ్ రెడ్డి, AMC డైరెక్టర్ మహిపాల్ రెడ్డి, ఏఈఓ సచిన్, పాలకవర్గ సభ్యులు, నాయకులతో పాటు రైతులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/scientists-at-rythu-mungit-in-muppireddypalli/article-4163"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260522-wa0001.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : మనోహరాబాద్: మే 22 :</p>
<p> </p>
<p>మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డి పల్లి గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని ఏవో స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించారు.సేంద్రియ ఎరువుల వినియోగం,నేల ఆరోగ్యం పరిరక్షించుకోవడం,యూరియాను మోతాదుకు మించి వాడకుండా చూసుకోవడం,యూనివర్సిటీ యొక్క మెలకువలను వాడడం,భూసార పరీక్షలు చేసుకోవడం - వాటి వల్ల లాభాలు, యూనివర్సిటీ మరియు వ్యవసాయ శాఖ వారి సలహాలు, సూచనలతో పంటలు సాగుతో పాటు పలు అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ యూనివర్సిటీ డా" పుష్పవల్లి, తరుణ్ ,సర్పంచ్ రాజనర్సింహ, ఉప సర్పంచ్ రామ్ రెడ్డి, AMC డైరెక్టర్ మహిపాల్ రెడ్డి, ఏఈఓ సచిన్, పాలకవర్గ సభ్యులు, నాయకులతో పాటు రైతులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/scientists-at-rythu-mungit-in-muppireddypalli/article-4163</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/scientists-at-rythu-mungit-in-muppireddypalli/article-4163</guid>
                <pubDate>Fri, 22 May 2026 12:58:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260522-wa0001.jpg"                         length="158548"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వెల్దుర్తిలో నీటి కష్టాలు.....</title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : వెల్దుర్తి : మే 22 :</p>
<p>  </p>
<p>మెదక్ జిల్లా, వెల్దుర్తి మండల కేంద్రంలో నీటి ఎద్దడి తారాస్థాయికి చేరింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో నివసిస్తున్న పేద కుటుంబాలు సైతం గుక్కెడు నీటి కోసం గోస పడుతున్నాయి. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటడంతో పక్కనే ఉన్న హల్దీ వాగు సైతం ఎడారిని తలపిస్తోంది. డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో ఏర్పాటు చేసిన నల్లాలు చుక్క నీరు కూడా రాక మూగబోయాయి.సమస్యను లబ్ధిదారులు పంచాయతీ ఈవో దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ట్యాంకర్ పంపించారు. అయితే వచ్చిన నీళ్లు ఇంటికి ఒకటి రెండు బిందెల చొప్పున మాత్రమే పంచడంతో కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇచ్చి మా కల నెరవేర్చారు. కానీ తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఒక్క బిందె నీళ్లు తాగడానికి, వంటకు సరిపోతాయి. మరి స్నానాలు, బట్టలు పిండుకోవడానికి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/water-woes-in-veldurthi/article-4161"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260522-wa0000.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : వెల్దుర్తి : మే 22 :</p>
<p> </p>
<p>మెదక్ జిల్లా, వెల్దుర్తి మండల కేంద్రంలో నీటి ఎద్దడి తారాస్థాయికి చేరింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో నివసిస్తున్న పేద కుటుంబాలు సైతం గుక్కెడు నీటి కోసం గోస పడుతున్నాయి. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటడంతో పక్కనే ఉన్న హల్దీ వాగు సైతం ఎడారిని తలపిస్తోంది. డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో ఏర్పాటు చేసిన నల్లాలు చుక్క నీరు కూడా రాక మూగబోయాయి.సమస్యను లబ్ధిదారులు పంచాయతీ ఈవో దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ట్యాంకర్ పంపించారు. అయితే వచ్చిన నీళ్లు ఇంటికి ఒకటి రెండు బిందెల చొప్పున మాత్రమే పంచడంతో కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇచ్చి మా కల నెరవేర్చారు. కానీ తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఒక్క బిందె నీళ్లు తాగడానికి, వంటకు సరిపోతాయి. మరి స్నానాలు, బట్టలు పిండుకోవడానికి ఎక్కడికి పోవాలి? పిల్లలను స్థానాలకు అదే విధంగా బట్టలను ఉతకాలి. రోజుల తరబడి మురికి బట్టలతోనే కాలం వెళ్లదీస్తున్నాం" అంటూమహిళలుకన్నీటిపర్యంతమయ్యారు. డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో వెంటనే బోరు వేయించి నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలని బాధితులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. "ఇల్లు కట్టించి ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు. నీళ్ల సౌకర్యం లేకపోతే మేము ఎలా బతకాలి? ప్రస్తుతం ట్యాంకర్ నీళ్ల కోసం ఎండలో గంటల తరబడి క్యూ కడుతున్నాం. వృద్ధుల పరిస్థితి మరీ దారుణం" అని కాలనీవాసులు మండిపడ్డారు. మిషన్ భగీరథ పైపులైన్ ఉన్నా చుక్క నీరు రావడం లేదని, అధికారులు వెంటనే స్పందించి రోజుకు కనీసం రెండు మూడు ట్యాంకర్లు పంపించి తాత్కాలిక ఉపశమనం కలిగించాలని కోరుతున్నారు. లేనిపక్షంలో ఖాళీ బిందెలతో పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని గ్రామస్తులు తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/water-woes-in-veldurthi/article-4161</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/water-woes-in-veldurthi/article-4161</guid>
                <pubDate>Fri, 22 May 2026 12:41:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260522-wa0000.jpg"                         length="127765"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తూప్రాన్ లో కాంటైనర్ లో మంటలు చెలరేగి 8 కార్లు ..... </title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 21:</p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p>  </p>
<p>మెదక్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా తూప్రాన్ 44వ జాతీయ రహదారి బైపాస్ రోడ్డు నాగులపల్లి బ్రిడ్జి వద్ద గురువారం మధ్యాహ్నం కంటైనర్ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిజాంబాద్ వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ లారీలో మొదట క్యాబిన్ లో నుండి మంటలు చెలరేగాయి.. మంటలు పూర్తిగా వ్యాపించి కంటైనర్ లారీకి అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. కంటైనర్ లారీలో ఉన్న 8 కార్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. రామాయంపేట నుండి ఫైర్ ఇంజన్ వచ్చేలోపు పూర్తిగా కార్లు ఖాళీ బూడిది అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/8-cars-caught-fire-in-a-container-in-thupran/article-4157"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260521-wa0001.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 21:</p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p> </p>
<p>మెదక్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా తూప్రాన్ 44వ జాతీయ రహదారి బైపాస్ రోడ్డు నాగులపల్లి బ్రిడ్జి వద్ద గురువారం మధ్యాహ్నం కంటైనర్ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిజాంబాద్ వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ లారీలో మొదట క్యాబిన్ లో నుండి మంటలు చెలరేగాయి.. మంటలు పూర్తిగా వ్యాపించి కంటైనర్ లారీకి అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. కంటైనర్ లారీలో ఉన్న 8 కార్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. రామాయంపేట నుండి ఫైర్ ఇంజన్ వచ్చేలోపు పూర్తిగా కార్లు ఖాళీ బూడిది అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/8-cars-caught-fire-in-a-container-in-thupran/article-4157</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/8-cars-caught-fire-in-a-container-in-thupran/article-4157</guid>
                <pubDate>Thu, 21 May 2026 14:31:09 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260521-wa0001.jpg"                         length="29411"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తూప్రాన్ మున్సిపల్ కో-ఆప్షన్ కోసం ఆరుగురు నామినేషన్లు...</title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 21 :</p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p>  </p>
<p>మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో కో -అప్షన్ పదవులకు నోటిఫికేషన్ విడుదల కావడం తో బుధవారం రోజు వరకు ఆరుగురు అభ్యర్థులు నామినేషన్ లు దాఖాలు చేసినట్లు కమిషనర్ గణేష్ రెడ్డి తెలిపారు.తూప్రాన్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల పదవుల భర్తీ కోసం దరఖాస్తులు. మే 23 వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది BRS పార్టీ తరఫున కొట్టంల నర్మధ.బొడ్డు రమ్య.మన్నే నాగరాజు. దాసరి విజయలక్ష్మి.షేక్ సత్తార్ ఇండిపెండెంట్ అభ్యర్థి గా ఇస్రత్ నషీన్ లు నామినేషన్ లు వేశారు..</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/six-nominations-for-thupran-municipal-co-op/article-4155"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260521-wa0000.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 21 :</p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p> </p>
<p>మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో కో -అప్షన్ పదవులకు నోటిఫికేషన్ విడుదల కావడం తో బుధవారం రోజు వరకు ఆరుగురు అభ్యర్థులు నామినేషన్ లు దాఖాలు చేసినట్లు కమిషనర్ గణేష్ రెడ్డి తెలిపారు.తూప్రాన్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల పదవుల భర్తీ కోసం దరఖాస్తులు. మే 23 వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది BRS పార్టీ తరఫున కొట్టంల నర్మధ.బొడ్డు రమ్య.మన్నే నాగరాజు. దాసరి విజయలక్ష్మి.షేక్ సత్తార్ ఇండిపెండెంట్ అభ్యర్థి గా ఇస్రత్ నషీన్ లు నామినేషన్ లు వేశారు..</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/six-nominations-for-thupran-municipal-co-op/article-4155</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/six-nominations-for-thupran-municipal-co-op/article-4155</guid>
                <pubDate>Thu, 21 May 2026 13:40:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260521-wa0000.jpg"                         length="169390"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రయివేట్ స్కూల్ ధీటుగా ప్రభుత్వ పాఠశాల...  </title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 20 : </p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p>  </p>
<p>మెదక్ జిల్లా తూప్రాన్ లోని ఎం.పీ.పీ.ఎస్. తూప్రాన్ పాఠశాలలో ఫ్రీ ప్రైమరి తరగతి ప్రారంభించడం జరిగింది,అని ప్రధానోపాధ్యాయులు పట్లూరి లక్ష్మణ్ తెలిపారు విద్యార్థులకు బోధించడానికి TTC చేసిన ఒక టీచర్ ను ఒక ఆయాను నియమించారు, టీచరుకు నెలకు 8000 ఆయాకు 6000 ప్రభుత్వం ఇస్తుంది, ఆంగ్లంలో బోధన చేయడం, వ్యక్తిగతంగా విద్యార్థుల పట్ల శుద్ధ తీసుకోవడం, క్రమశిక్షణతో కూడిన విద్య ను అందించడం, ఆట పాటలతో విద్యార్థులను ఆనంద పరచడం, విద్యార్థులకు బోధించడంతో పాటు ప్రతిరోజు హోంవర్క్ ఇవ్వడం, పాఠశాలలో సీసీ కెమెరాల ఏర్పాటు. ప్రైవేటు పాఠశాలకు దీటుగా తూప్రాన్ ప్రాథమిక పాఠశాలలో విద్యాబోధన క్రమశిక్షణతో కూడిన విద్య, ప్రతిరోజు విద్యార్థి బడికి వచ్చేలా చూడడం , వ్యక్తిగత శ్రద్ధ,AI తో కూడిన కంప్యూటర్ శిక్షణ, అనుబవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యా బోధన, ఆంగ్ల బోధన, ప్రతి తరగతి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/khammam/a-private-school-is-essentially-a-public-school/article-4153"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260520-wa0005.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 20 : </p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p> </p>
<p>మెదక్ జిల్లా తూప్రాన్ లోని ఎం.పీ.పీ.ఎస్. తూప్రాన్ పాఠశాలలో ఫ్రీ ప్రైమరి తరగతి ప్రారంభించడం జరిగింది,అని ప్రధానోపాధ్యాయులు పట్లూరి లక్ష్మణ్ తెలిపారు విద్యార్థులకు బోధించడానికి TTC చేసిన ఒక టీచర్ ను ఒక ఆయాను నియమించారు, టీచరుకు నెలకు 8000 ఆయాకు 6000 ప్రభుత్వం ఇస్తుంది, ఆంగ్లంలో బోధన చేయడం, వ్యక్తిగతంగా విద్యార్థుల పట్ల శుద్ధ తీసుకోవడం, క్రమశిక్షణతో కూడిన విద్య ను అందించడం, ఆట పాటలతో విద్యార్థులను ఆనంద పరచడం, విద్యార్థులకు బోధించడంతో పాటు ప్రతిరోజు హోంవర్క్ ఇవ్వడం, పాఠశాలలో సీసీ కెమెరాల ఏర్పాటు. ప్రైవేటు పాఠశాలకు దీటుగా తూప్రాన్ ప్రాథమిక పాఠశాలలో విద్యాబోధన క్రమశిక్షణతో కూడిన విద్య, ప్రతిరోజు విద్యార్థి బడికి వచ్చేలా చూడడం , వ్యక్తిగత శ్రద్ధ,AI తో కూడిన కంప్యూటర్ శిక్షణ, అనుబవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యా బోధన, ఆంగ్ల బోధన, ప్రతి తరగతి విద్యార్థులకు ఫర్నిచర్, ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు ప్రధానోపాధ్యాయుడు విద్యార్థి ఇంటికి వెళ్లి పర్యవేక్షణ చేయడం, ప్రతి విద్యార్థికి ఉచితంగా రెండు జతల యూనిఫాం బుక్స్ వర్క్ బుక్స్ నోట్ బుక్స్ భోజనం రాగి జావా ఇవ్వడం జరుగుతుంది.తూప్రా న్ గ్రామ ప్రజలకు తెలియజేయునది మా ప్రభుత్వ పాఠశాలకు మీ విద్యార్థులు పంపించండి, పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు కాగలరని ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్ కోరుచున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/khammam/a-private-school-is-essentially-a-public-school/article-4153</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/khammam/a-private-school-is-essentially-a-public-school/article-4153</guid>
                <pubDate>Wed, 20 May 2026 18:11:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260520-wa0005.jpg"                         length="692090"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మెడికల్ షాప్ ల బంద్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రలలో అందుబాటులో మందులు...  </title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 20 : </p>
<p>  పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p>  </p>
<p>మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ లో మెడికల్ షాపులు సమ్మె చేస్తున్న కారణంగా తూప్రాన్ డివిజన్ లో గల అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు.మనోహరాబాద్,వెల్దుర్తి, చేగుంట,నార్సింగ్ లలో 24 గంటల పనిచేస్తాయని డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ జ్ఞానేశ్వర్ PO NCD తెలిపారు దీనిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.తూప్రాన్ సామాజిక ఆరోగ్య కేంద్రం తూప్రాన్ సూపర్డెంట్ డాక్టర్ అమర్ సింగ్ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా సి. హెచ్. సి లలో ఉన్న మందులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/medicines-available-in-government-health-centers-are-closed-for-medical/article-4151"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260520-wa0001.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 20 : </p>
<p> పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p> </p>
<p>మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ లో మెడికల్ షాపులు సమ్మె చేస్తున్న కారణంగా తూప్రాన్ డివిజన్ లో గల అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు.మనోహరాబాద్,వెల్దుర్తి, చేగుంట,నార్సింగ్ లలో 24 గంటల పనిచేస్తాయని డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ జ్ఞానేశ్వర్ PO NCD తెలిపారు దీనిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.తూప్రాన్ సామాజిక ఆరోగ్య కేంద్రం తూప్రాన్ సూపర్డెంట్ డాక్టర్ అమర్ సింగ్ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా సి. హెచ్. సి లలో ఉన్న మందులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/medicines-available-in-government-health-centers-are-closed-for-medical/article-4151</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/medicines-available-in-government-health-centers-are-closed-for-medical/article-4151</guid>
                <pubDate>Wed, 20 May 2026 16:12:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260520-wa0001.jpg"                         length="107550"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సీఎం,మంత్రుల పేర్లు చెప్పుకుంటూ వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు .... </title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : మేడ్చల్: మే 20 : </p>
<p>  </p>
<p>మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఎం,మంత్రుల పేర్లు చెప్పుకుంటూ వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న కేటుగాడిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించి నట్లు ఏసీపీ శంకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ కేసు వివరాలను వెల్లడించారు. మెదక్ జిల్లా శివ్వంపేటకు చెందిన సంతోష్ గుప్తా అనే వ్యక్తి మేడ్చల్ పరిధిలోని మునీరాబాద్ లో ఆర్.ఆర్ రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాహకుడికి ఫోన్ చేసి "నేను సీఎం మనిషిని.. సీఎం రేవంత్ రెడ్డి పీఏని.. పీసీసీ సభ్యుడిని” అంటూ పరిచయం చేసుకున్నాడు. మీ భూమికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి.. వాటిని నేను సెటిల్ చేస్తానని చెప్పి, ప్రతిఫలంగా ఐదు విల్లాలను తనకు విక్రయించి నగదు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా “వచ్చి కలవకపోతే మీ పని చేస్తా" అంటూ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/they-are-collecting-money-from-traders-by-mentioning-the-names/article-4149"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260520-wa0000.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : మేడ్చల్: మే 20 : </p>
<p> </p>
<p>మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఎం,మంత్రుల పేర్లు చెప్పుకుంటూ వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న కేటుగాడిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించి నట్లు ఏసీపీ శంకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ కేసు వివరాలను వెల్లడించారు. మెదక్ జిల్లా శివ్వంపేటకు చెందిన సంతోష్ గుప్తా అనే వ్యక్తి మేడ్చల్ పరిధిలోని మునీరాబాద్ లో ఆర్.ఆర్ రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాహకుడికి ఫోన్ చేసి "నేను సీఎం మనిషిని.. సీఎం రేవంత్ రెడ్డి పీఏని.. పీసీసీ సభ్యుడిని” అంటూ పరిచయం చేసుకున్నాడు. మీ భూమికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి.. వాటిని నేను సెటిల్ చేస్తానని చెప్పి, ప్రతిఫలంగా ఐదు విల్లాలను తనకు విక్రయించి నగదు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా “వచ్చి కలవకపోతే మీ పని చేస్తా" అంటూ బెదిరింపులకు దిగడంతో బాధితుడు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు అందుకున్న మేడ్చల్ పోలీసులు నిందితుడిపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో సంతోష్ గుప్తా పలుచోట్ల సీఎం, మంత్రుల పేర్లు ఉపయోగిస్తూ వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చినట్లు ఏసీపీ వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. ఈ సమావేశంలో మేడ్చల్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐ శ్రీనివాస్ లు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/they-are-collecting-money-from-traders-by-mentioning-the-names/article-4149</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/they-are-collecting-money-from-traders-by-mentioning-the-names/article-4149</guid>
                <pubDate>Wed, 20 May 2026 16:02:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260520-wa0000.jpg"                         length="115031"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సబ్సిడీలో పచ్చి రొట్ట ఎరువులు అందుబాటులో ఉంటాయి...</title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : మనోహరాబాద్: మే 19 :</p>
<p>మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రం రైతు వేదికలో ప్రతివారం జరిగే రైతు నేస్తం కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారిణి స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి దేవ కుమార్ హాజరై రైతు నేస్తం కార్యక్రమంలో పచ్చిరొట్ట ఎరువుల గురించి మరియు వాటి యొక్క ప్రాముఖ్యత గురించి రైతులకు క్లుప్తంగా వివరించారు. సబ్సిడీలో పచ్చి రొట్టఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏవో టెక్ యాదగిరి , ఏఈఓ లు నరేందర్, సచిన్ లతో పాటు రైతులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/subsidized-green-manures-are-available-on/article-4147"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260519-wa0003.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : మనోహరాబాద్: మే 19 :</p>
<p>మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రం రైతు వేదికలో ప్రతివారం జరిగే రైతు నేస్తం కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారిణి స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి దేవ కుమార్ హాజరై రైతు నేస్తం కార్యక్రమంలో పచ్చిరొట్ట ఎరువుల గురించి మరియు వాటి యొక్క ప్రాముఖ్యత గురించి రైతులకు క్లుప్తంగా వివరించారు. సబ్సిడీలో పచ్చి రొట్టఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏవో టెక్ యాదగిరి , ఏఈఓ లు నరేందర్, సచిన్ లతో పాటు రైతులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/subsidized-green-manures-are-available-on/article-4147</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/subsidized-green-manures-are-available-on/article-4147</guid>
                <pubDate>Tue, 19 May 2026 19:51:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260519-wa0003.jpg"                         length="146022"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్ర ని సందర్శించిన అదనపు కలెక్టర్ నగేష్ ...</title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 19 :</p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p>  </p>
<p>మెదక్ జిల్లా తూప్రాన్ మండలం యావపూర్ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రని సందర్శించిన జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ యావపూర్ ఐకేపీ కేంద్రంలో ధాన్యం కంట పెట్టి లారీ లోడింగ్ చేస్తున్నారు. జిల్లా లో గతం కంటే ఇప్పటికే ఎక్కువ శాతం ధాన్యం కొనుగోలు జరిగిందని లారీలు అమలి లు సరిపడే విధంగా చర్యలు టీజీసుకోవాలి అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో అర్డీఓ జయ చంద్ర రెడ్డి తహసీల్దార్ చంద్ర శేఖర్ రెడ్డి రెవిన్యూ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/additional-collector-nagesh-visited-the-ikp-grain-purchase-center/article-4145"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260519-wa0002.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 19 :</p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p> </p>
<p>మెదక్ జిల్లా తూప్రాన్ మండలం యావపూర్ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రని సందర్శించిన జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ యావపూర్ ఐకేపీ కేంద్రంలో ధాన్యం కంట పెట్టి లారీ లోడింగ్ చేస్తున్నారు. జిల్లా లో గతం కంటే ఇప్పటికే ఎక్కువ శాతం ధాన్యం కొనుగోలు జరిగిందని లారీలు అమలి లు సరిపడే విధంగా చర్యలు టీజీసుకోవాలి అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో అర్డీఓ జయ చంద్ర రెడ్డి తహసీల్దార్ చంద్ర శేఖర్ రెడ్డి రెవిన్యూ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/additional-collector-nagesh-visited-the-ikp-grain-purchase-center/article-4145</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/additional-collector-nagesh-visited-the-ikp-grain-purchase-center/article-4145</guid>
                <pubDate>Tue, 19 May 2026 19:26:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260519-wa0002.jpg"                         length="270755"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మంత్రి వివేకే ను కలిసిన మార్కెట్ కమిటీ. చైర్ పర్సన్ కీర్తన రెడ్డి... </title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : తూప్రాన్ , మే 19 : </p>
<p>పూర్ణ రాజ్ గౌడ్ ప్రతినిధి </p>
<p>  </p>
<p>మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రి గడ్డం వివేక్ ను కలిసిన తూప్రాన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కీర్తన విట్టల్ రెడ్డి నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గం మంగళవారం హైదరాబాదులోని జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి ఇంటి ఇంటిలో మర్యాదపూర్వం కలవడం జరిగింది .మంత్ర వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ పాలకవర్గంధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు .రైతులకు ఎలాంటి సమస్య ఉన్న పరిష్కార మార్గాన్ని చూపించాలని లారీలు అమాలి లు కొరతను పరిష్కరించేందుకు కృషి చేయాలి అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గంగుమళ్ల ఎలక్షన్ రెడ్డి సర్పంచ్ ల ఫోరం జిల్లా అధ్యక్షులు కళ్యాణ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మామిళ్ళ కృష్ణ ముదిరాజ్ ఉమ్మడి మండలాలకు చెందిన కాంగ్రెస్ సర్పంచులు కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/keertana-reddy-chairperson-of-market-committee-who-met-minister-viveke/article-4143"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260519-wa0001.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : తూప్రాన్ , మే 19 : </p>
<p>పూర్ణ రాజ్ గౌడ్ ప్రతినిధి </p>
<p> </p>
<p>మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రి గడ్డం వివేక్ ను కలిసిన తూప్రాన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కీర్తన విట్టల్ రెడ్డి నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గం మంగళవారం హైదరాబాదులోని జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి ఇంటి ఇంటిలో మర్యాదపూర్వం కలవడం జరిగింది .మంత్ర వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ పాలకవర్గంధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు .రైతులకు ఎలాంటి సమస్య ఉన్న పరిష్కార మార్గాన్ని చూపించాలని లారీలు అమాలి లు కొరతను పరిష్కరించేందుకు కృషి చేయాలి అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గంగుమళ్ల ఎలక్షన్ రెడ్డి సర్పంచ్ ల ఫోరం జిల్లా అధ్యక్షులు కళ్యాణ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మామిళ్ళ కృష్ణ ముదిరాజ్ ఉమ్మడి మండలాలకు చెందిన కాంగ్రెస్ సర్పంచులు కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి ,ఆంజనేయులు గౌడ్ ,లక్ష్మణ్ నాగరాజ్ గౌడ్ తదితరులు ఉన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/keertana-reddy-chairperson-of-market-committee-who-met-minister-viveke/article-4143</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/keertana-reddy-chairperson-of-market-committee-who-met-minister-viveke/article-4143</guid>
                <pubDate>Tue, 19 May 2026 19:24:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260519-wa0001.jpg"                         length="110579"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆన్‌లైన్ ఔషధ విక్రయాల కు నిరసనగామే 20న మెడికల్ షాప్ లు బంద్..</title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : తూప్రాన్, మే 19</p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p>  </p>
<p>మెదక్ జిల్లా తూప్రాన్ లో కేమిస్ట్ మరియు డ్రగ్స్ అసోసియేషన్ అధ్యక్షులు ర్యాకల కృష్ణ గౌడ్ మీడియా సమావేశం లో మాట్లాడుతు... అల్ ఇండియా అరనైజేషన్ఆఫ్ కేమిస్ట్ అండ్ డ్రగ్స్ దేశ వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చారు ఆన్ లైన్ లో మందులు అమ్మడం వల్ల గ్రామాల లో ఉండే మెడికల్ షాప్ లు బంద్ అయ్యే ప్రమాదం పొంచి ఉన్నదని మే 20 న దేశ వ్యాప్తంగా మెడికల్ షాప్ లు బంద్ పిలుపు కు మద్దతు గా మెడికల్ షాప్ లు బంధు నిర్వస్తున్నట్లు కృష్ణ గౌడ్ తెలిపారు అత్యవసర మందులు అవసరం ఉన్నవారు ముందుగానే కొనుకోవ్వాలని కోరారు మెదక్ జిల్లా వ్యాప్తంగా మెడికల్ బందుకు సహకరించాలని అన్నారు సమస్య ఏంటి ఆన్‌లైన్‌లో మందులు అమ్మడం వల్ల చిరు మెడికల్ షాపుల వ్యాపారాలు దెబ్బతింటోంది. ఈ-ఫార్మసీలు కేవలం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/bandh-of-medical-shops-on-20th-in-protest-against-online/article-4141"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260519-wa0000.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : తూప్రాన్, మే 19</p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p> </p>
<p>మెదక్ జిల్లా తూప్రాన్ లో కేమిస్ట్ మరియు డ్రగ్స్ అసోసియేషన్ అధ్యక్షులు ర్యాకల కృష్ణ గౌడ్ మీడియా సమావేశం లో మాట్లాడుతు... అల్ ఇండియా అరనైజేషన్ఆఫ్ కేమిస్ట్ అండ్ డ్రగ్స్ దేశ వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చారు ఆన్ లైన్ లో మందులు అమ్మడం వల్ల గ్రామాల లో ఉండే మెడికల్ షాప్ లు బంద్ అయ్యే ప్రమాదం పొంచి ఉన్నదని మే 20 న దేశ వ్యాప్తంగా మెడికల్ షాప్ లు బంద్ పిలుపు కు మద్దతు గా మెడికల్ షాప్ లు బంధు నిర్వస్తున్నట్లు కృష్ణ గౌడ్ తెలిపారు అత్యవసర మందులు అవసరం ఉన్నవారు ముందుగానే కొనుకోవ్వాలని కోరారు మెదక్ జిల్లా వ్యాప్తంగా మెడికల్ బందుకు సహకరించాలని అన్నారు సమస్య ఏంటి ఆన్‌లైన్‌లో మందులు అమ్మడం వల్ల చిరు మెడికల్ షాపుల వ్యాపారాలు దెబ్బతింటోంది. ఈ-ఫార్మసీలు కేవలం లాభాలే చూసుకుని, ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నాయని వ్యాపారుల ఆరోపణలు చేస్తున్నారు .వ్యాపారుల ఆందోళన సాధారణ వస్తువులు, ప్రాణరక్షక మందుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రభుత్వం గుర్తించడం లేదు ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు సరఫరా చేస్తున్నారు యువత నిద్రమాత్రలు, ఇతర మత్తు పదార్థాలకు బానిసలయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా చిరు వ్యాపారులమనుగడ ప్రశ్నార్థకం ఆరోపణలు మల్టీనేషనల్, బారీ డిస్కౌంట్ల పేరుతో బహుళ జాతి కంపెనీలు చిన్న షాపులను దెబ్బతీస్తున్నాయి అని వారు పేర్కొన్నారు చదువురాని పేద రోగులు ఆన్‌లైన్‌ ఆర్డర్ చేయలేక, స్థానిక కెమిస్టులు ఇచ్చే కౌన్సెలింగ్‌కు దూరం అవుతున్నారని నాణ్యత లేని, నకిలీ మందులు సరఫరా అవుతున్న సంఘటనలు ఉన్నాయని దీనికి నిరసనగా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ పిలుపు మేరకు మే 20న దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్* జరగనుంది.ప్రిస్క్రిప్షన్ వెరిఫికేషన్ లేకుండా మందులు అమ్మే ఆన్‌లైన్ పద్ధతిని నియంత్రించాలిఅని డిమాండ్ చేశారు ప్రభుత్వం ఈ-ఫార్మసీ విధానాన్ని ప్రోత్సహించడం మానుకోవాలి కోరారు ప్రజల ప్రాణాలు బలికాకుండా చూడటమే అసలు ఉద్దేశం అని వ్యాపారులు చెబుతున్నారు విద్య, వైద్యం లాభాపేక్ష లేని సేవలుగా కొనసాగాలని కోరుతున్నారు.ఆన్‌లైన్ ఫార్మసీల వల్ల 12.4 లక్షల చిన్న మెడికల్ షాపులు మూతపడే ప్రమాదం ఉందని, నకిలీ మందులు, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయం ప్రజారోగ్యానికి ముప్పు అని వ్యాపారులు ఆందోళన చేస్తున్నారు. దీనికి నిరసనగా మే 20న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు.తూప్రాన్‌లో కూడా మే 20న మెడికల్ షాపులు బంద్ అయ్యే అవకాశం ఉంది. అత్యవసర మందులు ముందే తీసుకోవాలని తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/bandh-of-medical-shops-on-20th-in-protest-against-online/article-4141</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/bandh-of-medical-shops-on-20th-in-protest-against-online/article-4141</guid>
                <pubDate>Tue, 19 May 2026 16:25:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260519-wa0000.jpg"                         length="300558"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రతి ఫిర్యాదును చట్ట ప్రకారం పరిశీలిస్తాం.....</title>
                                    <description><![CDATA[<p>సమస్యల పరిష్కారం త్వరితగతిన పూర్తి.....</p>
<p>ప్రజావాణిలో వినతులు స్వీకరించిన మెదక్ జిల్లా ఎస్పీ...  </p>
<p>  </p>
<p>ప్రజాస్వరం: మెదక్, మే 18  : </p>
<p>  </p>
<p>  </p>
<p>మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారునితో స్వయంగా మాట్లాడి సమస్యల వివరాలు తెలుసుకున్నారు. అందిన ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత సీఐలు, ఎస్‌ఐలకు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని ఫిర్యాదులపై సంబంధిత ఎస్‌హెచ్‌వోలతో ఫోన్‌లో మాట్లాడి వేగంగా స్పందించాలని సూచించారు. ప్రజలకు న్యాయం చేయడంలో పోలీస్ శాఖ ఎప్పుడూ ముందుంటుందని ఎస్పీ తెలిపారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా పోలీస్ అధికారులను సంప్రదించాలని సూచించారు. చట్ట ప్రకారం ప్రతి ఫిర్యాదును పరిశీలించి బాధితులకు న్యాయం అందిస్తామని పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా అనేక సమస్యలు పరిష్కారమవుతున్నాయని, ప్రజల్లో పోలీస్ శాఖ పై విశ్వాసం పెరుగుతోందని తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/every-complaint-will-be-considered-as-per-law/article-4139"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260518-wa0013.jpg" alt=""></a><br /><p>సమస్యల పరిష్కారం త్వరితగతిన పూర్తి.....</p>
<p>ప్రజావాణిలో వినతులు స్వీకరించిన మెదక్ జిల్లా ఎస్పీ...  </p>
<p> </p>
<p>ప్రజాస్వరం: మెదక్, మే 18  : </p>
<p> </p>
<p> </p>
<p>మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారునితో స్వయంగా మాట్లాడి సమస్యల వివరాలు తెలుసుకున్నారు. అందిన ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత సీఐలు, ఎస్‌ఐలకు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని ఫిర్యాదులపై సంబంధిత ఎస్‌హెచ్‌వోలతో ఫోన్‌లో మాట్లాడి వేగంగా స్పందించాలని సూచించారు. ప్రజలకు న్యాయం చేయడంలో పోలీస్ శాఖ ఎప్పుడూ ముందుంటుందని ఎస్పీ తెలిపారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా పోలీస్ అధికారులను సంప్రదించాలని సూచించారు. చట్ట ప్రకారం ప్రతి ఫిర్యాదును పరిశీలించి బాధితులకు న్యాయం అందిస్తామని పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా అనేక సమస్యలు పరిష్కారమవుతున్నాయని, ప్రజల్లో పోలీస్ శాఖ పై విశ్వాసం పెరుగుతోందని తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/every-complaint-will-be-considered-as-per-law/article-4139</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/every-complaint-will-be-considered-as-per-law/article-4139</guid>
                <pubDate>Mon, 18 May 2026 19:37:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260518-wa0013.jpg"                         length="958271"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు....</title>
                                    <description><![CDATA[<p>కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కుప్పలు......</p>
<p>రైతులను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది....</p>
<p>లారీల కొరతతో ధాన్యం తరలింపులో జాప్యం....</p>
<p>ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం..</p>
<p>  </p>
<p>ప్రజాస్వరం : మెదక్ ,మే 18 : </p>
<p>  </p>
<p>వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు సక్రమంగా నిర్వహించకపోవడంతో వడ్ల కుప్పలు పేరుకుపోతున్నాయని మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మ దేవేందర్ రెడ్డి ఆరోపించారు. రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని, లారీల కొరత లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నిజాంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు సక్రమంగా నిర్వహించకపోవడంతో రైతులు రోజులు తరబడి ధాన్యం వద్దే కాపలా కాస్తూ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోనె సంచులు, సుత్తిల్లు వంటి మౌలిక సదుపాయాలు కూడా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/government-has-no-sincerity-towards-farmers/article-4137"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260518-wa0015.jpg" alt=""></a><br /><p>కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కుప్పలు......</p>
<p>రైతులను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది....</p>
<p>లారీల కొరతతో ధాన్యం తరలింపులో జాప్యం....</p>
<p>ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం..</p>
<p> </p>
<p>ప్రజాస్వరం : మెదక్ ,మే 18 : </p>
<p> </p>
<p>వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు సక్రమంగా నిర్వహించకపోవడంతో వడ్ల కుప్పలు పేరుకుపోతున్నాయని మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మ దేవేందర్ రెడ్డి ఆరోపించారు. రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని, లారీల కొరత లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నిజాంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు సక్రమంగా నిర్వహించకపోవడంతో రైతులు రోజులు తరబడి ధాన్యం వద్దే కాపలా కాస్తూ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోనె సంచులు, సుత్తిల్లు వంటి మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడంలో కూడా తీవ్ర జాప్యం జరుగుతోందని, దీంతో కేంద్రాల్లో వడ్ల కుప్పలు పేరుకుపోతున్నాయని అన్నారు. వర్షాలు పడితే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.వడ్ల కొనుగోలు విషయంలో ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు మధ్య సమన్వయం లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారని విమర్శించారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం బాధ్యతను అధికారులపై నెట్టేస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పంట కొనుగోలు బాధ్యతను పూర్తిగా కలెక్టర్లు, అధికారులపై వేస్తున్నారని, మంత్రులు, ప్రజాప్రతినిధులను పట్టించుకోవడం లేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి లేకపోవడం వల్లే కొనుగోలు కేంద్రాల్లో జాప్యం ఏర్పడుతోందని విమర్శించారు.బీఆర్‌ఎస్ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ హయాంలో రైతులు పండించిన ప్రతి గింజను సకాలంలో కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేశామని గుర్తుచేశారు. రైతుబంధు, రైతు భరోసా, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలతో రైతులకు అండగా నిలిచామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు మళ్లీ కష్టాల్లోకి నెట్టబడ్డారని ఆరోపించారు. రైతులు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు వేగవంతం చేసి, ధాన్యాన్ని త్వరితగతిన రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ మైనర్ బాలిక వేధింపుల కేసులో ప్రభుత్వం ఆలస్యంగా స్పందించిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీ పోరాటాల కారణంగానే 10 రోజుల తర్వాత ప్రభుత్వం స్పందించి అరెస్టు చేసిందన్నారు. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరగాలంటే బండి సంజయ్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరారు. బాధిత బాలికకు న్యాయం జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, సొసైటీ చైర్మన్లు బాదే. చంద్రం, బాపురెడ్డి, సదాశివలింగం,మాజీ కో-ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ అజీజ్, మాజీ సర్పంచ్ బజాజ్ తిరుమల గౌడ్, రంజిత్ గౌడ్, చిన్న తిరుమల్ గౌడ్, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, బొప్పారం రాజు గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/government-has-no-sincerity-towards-farmers/article-4137</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/government-has-no-sincerity-towards-farmers/article-4137</guid>
                <pubDate>Mon, 18 May 2026 19:36:09 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260518-wa0015.jpg"                         length="240614"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి.... </title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 18 : </p>
<p>  పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p>  </p>
<p>మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులోసోమవారం రోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన కౌన్సిలర్ బొడ్డు జోష్న వేణు మాట్లాడుతూ 16 వ వార్డులో కళ్యాణ లక్ష్మి. షాదీముబారక్ చెందిన 8మంది లబ్ధిదారులకు ఇంటి ఇంటికి వేళ్ళి చె ఒక్కరికి లక్ష నూట పదహారు రూపాయల చెక్కులను అందజేశామన్నారు ఎన్ టీవీ రిపోర్టార్ కి. శే. శ్రీనివాస్ కూతురు సింధు కల్యాణ లక్ష్మి చెక్క సింధు తల్లి జయరాణి కి ఇవ్వడం జరిగింది రెండవ విడిత ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన వారు మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు లు చేసుజోవాలని కౌన్సిలర్ కోరారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/kalyana-lakshmi-is-the-drawer-of-the-cheques/article-4135"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260518-wa0012.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 18 : </p>
<p> పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p> </p>
<p>మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులోసోమవారం రోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన కౌన్సిలర్ బొడ్డు జోష్న వేణు మాట్లాడుతూ 16 వ వార్డులో కళ్యాణ లక్ష్మి. షాదీముబారక్ చెందిన 8మంది లబ్ధిదారులకు ఇంటి ఇంటికి వేళ్ళి చె ఒక్కరికి లక్ష నూట పదహారు రూపాయల చెక్కులను అందజేశామన్నారు ఎన్ టీవీ రిపోర్టార్ కి. శే. శ్రీనివాస్ కూతురు సింధు కల్యాణ లక్ష్మి చెక్క సింధు తల్లి జయరాణి కి ఇవ్వడం జరిగింది రెండవ విడిత ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన వారు మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు లు చేసుజోవాలని కౌన్సిలర్ కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/kalyana-lakshmi-is-the-drawer-of-the-cheques/article-4135</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/kalyana-lakshmi-is-the-drawer-of-the-cheques/article-4135</guid>
                <pubDate>Mon, 18 May 2026 18:52:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260518-wa0012.jpg"                         length="200448"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మేడ్చల్ లో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి... </title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం: మేడ్చల్: మే 18</p>
<p>మేడ్చల్ లో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీ ధర్ బాబు ని కలిసి వినతి పత్రాన్ని అందచేశారు.అలాగే మేడ్చల్‌ లో నిర్మాణంలో ఉన్న ఐటీ హబ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కూడా కోరారు.ఈ సందర్భంగా చీర్ల రమేష్ మాట్లాడుతూ మేడ్చల్ ప్రాంతంలో తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాల కారణంగా అనేక కుటుంబాలు ప్రాణ నష్టం, భారీ ఆస్తి నష్టాలను ఎదుర్కొంటున్నాయని, ప్రస్తుతం అగ్నిమాపక కేంద్రం దూర ప్రాంతంలో ఉండటం వల్ల సంఘటన స్థలానికి చేరుకోవడానికి గంట నుండి గంటన్నర సమయం పడుతోందని అప్పటికే భారీ నష్టం జరిగిపోతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.మేడ్చల్ పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇక్కడ అనేక ఇండస్ట్రీలు, పాఠశాలలు, కళాశాలలు, వాణిజ్య సముదాయాలు మరియు నివాస ప్రాంతాలు విస్తరిస్తున్నాయని,ఈ పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/a-fire-station-should-be-set-up-in-medchal/article-4133"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260518-wa0009.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం: మేడ్చల్: మే 18</p>
<p>మేడ్చల్ లో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీ ధర్ బాబు ని కలిసి వినతి పత్రాన్ని అందచేశారు.అలాగే మేడ్చల్‌ లో నిర్మాణంలో ఉన్న ఐటీ హబ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కూడా కోరారు.ఈ సందర్భంగా చీర్ల రమేష్ మాట్లాడుతూ మేడ్చల్ ప్రాంతంలో తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాల కారణంగా అనేక కుటుంబాలు ప్రాణ నష్టం, భారీ ఆస్తి నష్టాలను ఎదుర్కొంటున్నాయని, ప్రస్తుతం అగ్నిమాపక కేంద్రం దూర ప్రాంతంలో ఉండటం వల్ల సంఘటన స్థలానికి చేరుకోవడానికి గంట నుండి గంటన్నర సమయం పడుతోందని అప్పటికే భారీ నష్టం జరిగిపోతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.మేడ్చల్ పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇక్కడ అనేక ఇండస్ట్రీలు, పాఠశాలలు, కళాశాలలు, వాణిజ్య సముదాయాలు మరియు నివాస ప్రాంతాలు విస్తరిస్తున్నాయని,ఈ పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు, విద్యార్థుల భద్రత, ఆస్తుల రక్షణ కోసం మేడ్చల్‌లో ప్రత్యేక అగ్నిమాపక కేంద్రం అత్యంత అవసరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గిర్మాపూర్ ఉపసర్పంచ్ బొక్క రఘుపతి రెడ్డి , కాంగ్రెస్ నాయకులు వై. నాగరాజు గౌడ్ , నాగార్జున్, ప్రశాంత్, వేణు లతో పాటు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/a-fire-station-should-be-set-up-in-medchal/article-4133</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/a-fire-station-should-be-set-up-in-medchal/article-4133</guid>
                <pubDate>Mon, 18 May 2026 17:39:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260518-wa0009.jpg"                         length="131339"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆరోగ్య కేంద్రంలో వరల్డ్ హైపర్ టెన్షన్ డే.... </title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 18 : </p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p>  </p>
<p>మెదక్ జిల్లా తూప్రాన్ సామాజిక ఆరోగ్య కేంద్రం పరిధిలో అధిక రక్తపోటు దినోత్సవ ర్యాలీ నిర్వహించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అధిక రక్తపోటు దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ జనేశ్వర్ డిప్యూటీ DMHO PO NCD మాట్లాడుతూ మెదక్ జిల్లాలో మొత్తం 30 సంవత్సరాలు పైబడిన వారు 3,86,83 మంది ఉండగా అందులో అధిక రక్తపోటు వార 1,07,999 మరియు 53,995 మంది మధుమేహం (చక్కర వ్యాధితో) బాధపడుతూ ఉన్నారు. అందులో 70% వారికి వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల మన జిల్లాలో మొత్తం 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 3 సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఒక జిల్లా ఆసుపత్రితో పాటు గ్రామాల్లో ఆరోగ్య ఉప కేంద్రాలు ఉచితంగా మందులు అందజేస్తున్నామని ఆయన అన్నారు PHC లో ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది మిగిలిన 30% కూడా ప్రభుత్వ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/world-hypertension-day-at-the-health-center/article-4131"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260518-wa0011.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 18 : </p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p> </p>
<p>మెదక్ జిల్లా తూప్రాన్ సామాజిక ఆరోగ్య కేంద్రం పరిధిలో అధిక రక్తపోటు దినోత్సవ ర్యాలీ నిర్వహించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అధిక రక్తపోటు దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ జనేశ్వర్ డిప్యూటీ DMHO PO NCD మాట్లాడుతూ మెదక్ జిల్లాలో మొత్తం 30 సంవత్సరాలు పైబడిన వారు 3,86,83 మంది ఉండగా అందులో అధిక రక్తపోటు వార 1,07,999 మరియు 53,995 మంది మధుమేహం (చక్కర వ్యాధితో) బాధపడుతూ ఉన్నారు. అందులో 70% వారికి వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల మన జిల్లాలో మొత్తం 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 3 సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఒక జిల్లా ఆసుపత్రితో పాటు గ్రామాల్లో ఆరోగ్య ఉప కేంద్రాలు ఉచితంగా మందులు అందజేస్తున్నామని ఆయన అన్నారు PHC లో ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది మిగిలిన 30% కూడా ప్రభుత్వ పరిధిలో చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నాము వీటితోపాటు ప్రతి ఒక్కరు వారి జీవనశైలి మార్చుకోవాలి అనగా యోగ మెడిటేషన్ తో పాటు ధూమపానం మద్యపానం నాకు దూరంగా ఉండటం జంక్ ఫుడ్ కూడా చాలావరకు నివారించుకోవచ్చును మరియు 14 - 15 సంవత్సరాల వయసు బాలికలకు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా గర్భశయ muka ద్వారానికి క్యాన్సర్ (సర్వికల్) రాకుండా HPV వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ప్రతి బాలిక వ్యాక్సినేషన్ చేయించుకొని సర్వికల్ క్యాన్సర్ బారిన పడకుండా నివారించుకుందాం.అని అయన పేర్కొన్నారు .CHC సూపర్ ఇండెంట్ డాక్టర్ అమర్ సింగ్ మాట్లాడుతూ ఎండలు ఎక్కువగా ఉండటం వలన ప్రజలు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకి రాకూడదని ఆయన సూచించారు అవసరముంది వెళ్లినచో తలను కాటన్ బట్టతో కవర్ చేసుకొని ఉండాలని ఆయన కోరారు అన్ని సిహెచ్ పిహెచ్సిలో సబ్ సెంటర్లో ఓఆర్ఎస్ ప్యాకెట్ అందుబాటులో ఉన్నదని తెలియజేశారు సమావేశంలో పీహెచ్సీ మనోహరాబాద్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్</p>
<p> కే బాల నర్సయ్య గారు</p>
<p>డిప్యూటీ DMHO స్టాఫ్ </p>
<p>సిహెచ్ సి స్టాప్ అందరు పాల్గొనడం జరిగింది.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/world-hypertension-day-at-the-health-center/article-4131</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/world-hypertension-day-at-the-health-center/article-4131</guid>
                <pubDate>Mon, 18 May 2026 17:38:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260518-wa0011.jpg"                         length="1577062"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎంసెట్ ఫలితాల్లో త్రివిద్య కళాశాల విద్యార్థుల ప్రభంజనం....</title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : మేడ్చల్ : మే 18 :</p>
<p>  </p>
<p>తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో త్రివిద్య జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ర్యాంకులు ఉత్తమ మార్కులు సాధించి తమ సత్తాను చాటుకున్నారు. త్రివిద్య కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలతో ప్రభంజనం సృష్టించారు. కె.హర్షిత్ రెడ్డి 30వ ర్యాంకు, ఎం.ఎన్.ప్రద్యుమ్నారెడ్డి 115 వ ర్యాంకు, పి.శ్రీవిద్య 147 వ ర్యాంకు, ఇలా 37 మంది విద్యార్థులు 500 ర్యాంకు లోపు 94 మంది విద్యార్థులు 10000 ర్యాంకు లోపు ఉత్తమ ఫలితాలు సాధించారని కళాశాల చైర్మన్ పి.శ్రీధర్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బోధన సిబ్బందిని తల్లిదండ్రులను ఆయన అభినందించారు. తమ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడానికి ప్రణాళిక బద్ధమైన విద్యా బోధన ఆధునిక కాలానికి అనుగుణంగా పాఠ్య ప్రణాళికలను సిద్ధం చేస్తూ విద్యాబోధన చేయడం మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ క్లాసుల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/brs-party-candidates-should-win/article-4129"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260518-wa0001.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : మేడ్చల్ : మే 18 :</p>
<p> </p>
<p>తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో త్రివిద్య జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ర్యాంకులు ఉత్తమ మార్కులు సాధించి తమ సత్తాను చాటుకున్నారు. త్రివిద్య కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలతో ప్రభంజనం సృష్టించారు. కె.హర్షిత్ రెడ్డి 30వ ర్యాంకు, ఎం.ఎన్.ప్రద్యుమ్నారెడ్డి 115 వ ర్యాంకు, పి.శ్రీవిద్య 147 వ ర్యాంకు, ఇలా 37 మంది విద్యార్థులు 500 ర్యాంకు లోపు 94 మంది విద్యార్థులు 10000 ర్యాంకు లోపు ఉత్తమ ఫలితాలు సాధించారని కళాశాల చైర్మన్ పి.శ్రీధర్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బోధన సిబ్బందిని తల్లిదండ్రులను ఆయన అభినందించారు. తమ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడానికి ప్రణాళిక బద్ధమైన విద్యా బోధన ఆధునిక కాలానికి అనుగుణంగా పాఠ్య ప్రణాళికలను సిద్ధం చేస్తూ విద్యాబోధన చేయడం మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ క్లాసుల నిర్వహణ చేస్తున్నామని, మా కళాశాల యందు నాణ్యమైన నిపుణులైన సిబ్బంది విద్యార్థులను ఎల్లవేళలా మార్గ నిర్దేశం చేస్తారని ఆయన తెలియజేశారు. ఉత్తమ ఫలితాలు సాధించడానికి తోడ్పడిన తల్లిదండ్రులను బోధన సిబ్బందిని మరియు విద్యార్థులను ఆయన అభినందించారు. రాష్ట్రస్థాయిలోనే కాక జాతీయ స్థాయిలోని పోటీ పరీక్షల్లో కూడా తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/brs-party-candidates-should-win/article-4129</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/brs-party-candidates-should-win/article-4129</guid>
                <pubDate>Mon, 18 May 2026 10:32:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260518-wa0001.jpg"                         length="62753"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.....</title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : మేడ్చల్ : మే 17 :</p>
<p>  </p>
<p>మేడ్చల్ జిల్లా సైబరాబాద్ మున్సిపాల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ సర్కిల్ గుండ్లపోచంపల్లి డివిజన్ లోని గౌడవెళ్లి లో విల్లా యజమానుల ఆస్తులను ,ఖాళీ స్థలాలను వారి అనుమతి లేకుండా చట్ట విరుద్ధంగా విల్లా లను తాకట్టు పెట్టిన సాకేత్ ఇంజనీర్స్ ప్రేవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు రాధాకృష్ణ, రవి లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విల్లాల యజమానులు మేడ్చల్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసి ప్లకార్డు లతో నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాజెక్టు ను పూర్తి చేయకపోవడమే కాకుండా డైరెక్టర్లు రాధాకృష్ణ ,రవి లు విస్ట్రా ఐటీసీఎల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తో కుమ్మక్కై భారీ మొత్తంలో సమన్వయం తో కూడిన ఆర్థిక మోసానికి పాల్పడినట్లు ఫిర్యాదు లో పేర్కొన్నట్లు వారు తెలిపారు.</p>
<p>రూపాయి రూపాయి కూడబెట్టుకొని కొందరు, సొంత ఊళ్లలోని స్థలాలను విక్రయించగా వచ్చిన సొమ్ముతో మరికొందరు,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/criminal-cases-should-be-registered-against-the-directors-of-saket/article-4127"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260517-wa0001.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : మేడ్చల్ : మే 17 :</p>
<p> </p>
<p>మేడ్చల్ జిల్లా సైబరాబాద్ మున్సిపాల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ సర్కిల్ గుండ్లపోచంపల్లి డివిజన్ లోని గౌడవెళ్లి లో విల్లా యజమానుల ఆస్తులను ,ఖాళీ స్థలాలను వారి అనుమతి లేకుండా చట్ట విరుద్ధంగా విల్లా లను తాకట్టు పెట్టిన సాకేత్ ఇంజనీర్స్ ప్రేవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు రాధాకృష్ణ, రవి లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విల్లాల యజమానులు మేడ్చల్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసి ప్లకార్డు లతో నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాజెక్టు ను పూర్తి చేయకపోవడమే కాకుండా డైరెక్టర్లు రాధాకృష్ణ ,రవి లు విస్ట్రా ఐటీసీఎల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తో కుమ్మక్కై భారీ మొత్తంలో సమన్వయం తో కూడిన ఆర్థిక మోసానికి పాల్పడినట్లు ఫిర్యాదు లో పేర్కొన్నట్లు వారు తెలిపారు.</p>
<p>రూపాయి రూపాయి కూడబెట్టుకొని కొందరు, సొంత ఊళ్లలోని స్థలాలను విక్రయించగా వచ్చిన సొమ్ముతో మరికొందరు, వివిధ ఉద్యోగాలు, ఉపాధి ద్వారా సొంతింటికల నెరవేర్చుకున్నామని, ఇప్పుడు సాకేత్ యాజమాన్యం చేసిన మోసంతో తమ జీవితాలకు భరోసా కరువైందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కొనుక్కోని రిజిస్టర్ చేసుకున్న తమ ఇళ్లపై, తమకు తెలియకుండా లోన్లు ఎలా తీసుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ మోసానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని, తమకు న్యాయం చేయాలని వారు కోరారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/criminal-cases-should-be-registered-against-the-directors-of-saket/article-4127</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/criminal-cases-should-be-registered-against-the-directors-of-saket/article-4127</guid>
                <pubDate>Sun, 17 May 2026 14:10:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260517-wa0001.jpg"                         length="152448"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జాతీయ డెంగ్యూ డే -ర్యాలీ ...</title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 16 :  </p>
<p>  </p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో డెంగ్యూ దినోత్సవం సందర్బంగా ఆసుపత్రి సూపర్ డెంట్ డాక్టర్ అమర్ సింగ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు డాక్టర్ అమర్ సింగ్ మాట్లాడుతూ....భారతదేశంలో ప్రతి సంవత్సరం మే 16వ తేదీని జాతీయ డెంగ్యూ దినోత్సవం గా పాటిస్తాం అని డెంగ్యూ జ్వరంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే కోసమే ర్యాలీ ముఖ్య ఉద్దేశం. పరిసరాల పరిశుభ్రత ఉండి దోమల అభివృద్ధి లేకుండా చూడాలన్నారు. </p>
<p>  _డెంగ్యూ నివారణ: సురక్షితమైన రేపటి కోసం మన బాధ్యత_ఏడిస్ ఈజిప్టై అనే దోమ కుట్టడం వల్ల వస్తుంది. ఈ దోమ పగటిపూట కుడుతుంది. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, కీళ్ల నొప్పులు, ఒంటిపై దద్దుర్లు, వాంతులు. ఉన్నపుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు.ప్లేట్‌లెట్స్ పడిపోయి డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ వస్తే ప్రాణాపాయం.ఉంటుందని</p>
<p> </p>
<p> </p>
<p>డిప్యూటీ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/national-dengue-day-rally/article-4125"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260516-wa0003.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 16 :  </p>
<p> </p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో డెంగ్యూ దినోత్సవం సందర్బంగా ఆసుపత్రి సూపర్ డెంట్ డాక్టర్ అమర్ సింగ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు డాక్టర్ అమర్ సింగ్ మాట్లాడుతూ....భారతదేశంలో ప్రతి సంవత్సరం మే 16వ తేదీని జాతీయ డెంగ్యూ దినోత్సవం గా పాటిస్తాం అని డెంగ్యూ జ్వరంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే కోసమే ర్యాలీ ముఖ్య ఉద్దేశం. పరిసరాల పరిశుభ్రత ఉండి దోమల అభివృద్ధి లేకుండా చూడాలన్నారు. </p>
<p> _డెంగ్యూ నివారణ: సురక్షితమైన రేపటి కోసం మన బాధ్యత_ఏడిస్ ఈజిప్టై అనే దోమ కుట్టడం వల్ల వస్తుంది. ఈ దోమ పగటిపూట కుడుతుంది. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, కీళ్ల నొప్పులు, ఒంటిపై దద్దుర్లు, వాంతులు. ఉన్నపుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు.ప్లేట్‌లెట్స్ పడిపోయి డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ వస్తే ప్రాణాపాయం.ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దోమలు వృద్ధి చెందకుండా చూడాలి నీరు నిలవనివ్వద్ద : కూలర్లు, పూల కుండీలు, టైర్లు, కొబ్బరి చిప్పల్లో వారం వారం నీళ్లు పారబోయాలి ఆయన సూచించారు.ఉచిత రక్త పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెంగ్యూ టెస్ట్ ఉచితం వర్షాకాలం ముందు మే-జూన్‌లో కేసులు పెరుగుతాయి.అని అన్నారు.డెంగ్యూకు స్పెసిఫిక్ మందు లేదు.పారాసెట్ మాల్ మాత్రమే వాడాలి. ఆస్పిరిన్, బ్రూఫెన్ లాంటివి వాడకూడదు. కొబ్బరి నీళ్లు, బొప్పాయి ఆకు రసం తాగితే ప్లేట్‌లెట్స్ పెరుగుతాయి అని డాక్టర్లు చెబుతారు. ఏదైనా సందేహం ఉంటే ఆరోగ్య సిబ్బందిని కలవండి.డాక్టర్ తెలిపారు తూప్రాన్ సి హెచ్ సి నందు నిర్వహించడం జరిగింది.</p>
<p> తూప్రాన్ సూపరిండెంట్ డాక్టర్ అమీర్ సింగ్</p>
<p> సిబ్బంది కుమార్ రేడియాలజిస్ట్ </p>
<p>డిప్యూటీ డిఎంహెచ్ఓ సిబ్బంది </p>
<p>పిహెచ్సి మనోహరాబాద్ సిబ్బంది</p>
<p>కే బాల నరసయ్య సిహెచ్ఓ   </p>
<p>డాక్టర్ కి పద్మ కుమారి </p>
<p>శ్యామల ఏఎన్ఎం</p>
<p>హెల్త్ అసిస్టెంట్ దుర్గారెడ్డి</p>
<p>పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/national-dengue-day-rally/article-4125</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/national-dengue-day-rally/article-4125</guid>
                <pubDate>Sat, 16 May 2026 18:04:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260516-wa0003.jpg"                         length="136794"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అక్రమ గోవుల తరలింపును అడ్డుకున్న గోరక్షక్ కార్యకర్తలు ....</title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : తూప్రాన్, మే 16 :  </p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p>  </p>
<p>జాతీయ రహదారి పై ఆవుల తో వెళుతున్నా పట్టుకున్న గో రక్ష దళం లారీని సీజ్ చేసి డ్రైవర్ ను అదుపులోకి పోలీసులు.అక్రమంగా గోవులను తరలిస్తున్న లారీని గోరక్షక్ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. శనివారం ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వైపు తరలిస్తున్న గోవులను మాసాయిపేట మండలం రామంతాపూర్ హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలోని డబ్బా వద్ద ముందస్తు సమాచారం తో గోరక్షక్ కార్యకర్తలు అడ్డగించారు.సమాచారం అందుకున్న చేగుంట ఎస్‌ఐ చైతన్య కుమార్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని లారీ డ్రైవర్‌ తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. లారీలో ఉన్న సుమారు 30 గోవులను సురక్షితంగా గోశాలకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/gorakshak-activists-who-stopped-the-movement-of-illegal-cows/article-4123"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260516-wa0002.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : తూప్రాన్, మే 16 :  </p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p> </p>
<p>జాతీయ రహదారి పై ఆవుల తో వెళుతున్నా పట్టుకున్న గో రక్ష దళం లారీని సీజ్ చేసి డ్రైవర్ ను అదుపులోకి పోలీసులు.అక్రమంగా గోవులను తరలిస్తున్న లారీని గోరక్షక్ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. శనివారం ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వైపు తరలిస్తున్న గోవులను మాసాయిపేట మండలం రామంతాపూర్ హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలోని డబ్బా వద్ద ముందస్తు సమాచారం తో గోరక్షక్ కార్యకర్తలు అడ్డగించారు.సమాచారం అందుకున్న చేగుంట ఎస్‌ఐ చైతన్య కుమార్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని లారీ డ్రైవర్‌ తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. లారీలో ఉన్న సుమారు 30 గోవులను సురక్షితంగా గోశాలకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/gorakshak-activists-who-stopped-the-movement-of-illegal-cows/article-4123</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/gorakshak-activists-who-stopped-the-movement-of-illegal-cows/article-4123</guid>
                <pubDate>Sat, 16 May 2026 14:59:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260516-wa0002.jpg"                         length="143829"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రైస్ మిల్లర్లు వెంటనే ధాన్యం దిగుమతి చేసుకోవాలి.... </title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : తూప్రాన్, మే 16 : </p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p>  </p>
<p>తూప్రాన్ మండలంలోని కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన వడ్లను ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే రైస్ మిల్లుల్లో దించుకోవాలని తహసీల్దార్ చంద్ర శేఖర్ రెడ్డి ,ఎసై గంగధర్ తూప్రాన్ రైస్ మిల్లర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.రైతులు తీసుకువచ్చిన వడ్లు ఎక్కువసేపు నిల్వ ఉండకుండా, త్వరితగతిన దించుకోవడం ద్వారా నాణ్యత కాపాడబడుతుందని, అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని వారు సూచించారు.ఈ సందర్భంగా రైస్ మిల్లర్లు ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ, సమయానికి వడ్లను దించుకోవాలని అధికారులు హెచ్చరించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/rice-millers-should-immediately-import-the-grain/article-4121"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260516-wa0001.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : తూప్రాన్, మే 16 : </p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p> </p>
<p>తూప్రాన్ మండలంలోని కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన వడ్లను ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే రైస్ మిల్లుల్లో దించుకోవాలని తహసీల్దార్ చంద్ర శేఖర్ రెడ్డి ,ఎసై గంగధర్ తూప్రాన్ రైస్ మిల్లర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.రైతులు తీసుకువచ్చిన వడ్లు ఎక్కువసేపు నిల్వ ఉండకుండా, త్వరితగతిన దించుకోవడం ద్వారా నాణ్యత కాపాడబడుతుందని, అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని వారు సూచించారు.ఈ సందర్భంగా రైస్ మిల్లర్లు ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ, సమయానికి వడ్లను దించుకోవాలని అధికారులు హెచ్చరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/rice-millers-should-immediately-import-the-grain/article-4121</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/rice-millers-should-immediately-import-the-grain/article-4121</guid>
                <pubDate>Sat, 16 May 2026 14:55:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260516-wa0001.jpg"                         length="277337"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>prajaswaramdaiylepaper </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajaswaramdaily.com/epaper/view/989/prajaswaramdaiylepaper"><img src="https://www.prajaswaramdaily.com/media/500/2026-05/page-1-7159430.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajaswaramdaily.com/epaper/view/989/prajaswaramdaiylepaper</link>
                <guid>https://www.prajaswaramdaily.com/epaper/view/989/prajaswaramdaiylepaper</guid>
                <pubDate>Fri, 01 May 2026 06:49:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/page-1-7159430.jpg"                         length="1342639"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>prajaswaramdaiylepaper </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajaswaramdaily.com/epaper/view/988/prajaswaramdaiylepaper"><img src="https://www.prajaswaramdaily.com/media/500/2026-04/page-1-6114726.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajaswaramdaily.com/epaper/view/988/prajaswaramdaiylepaper</link>
                <guid>https://www.prajaswaramdaily.com/epaper/view/988/prajaswaramdaiylepaper</guid>
                <pubDate>Thu, 30 Apr 2026 06:11:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/page-1-6114726.jpg"                         length="1204568"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>prajaswaramdaiylepaper </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajaswaramdaily.com/epaper/view/987/prajaswaramdaiylepaper"><img src="https://www.prajaswaramdaily.com/media/500/2026-04/page-1-2660329.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajaswaramdaily.com/epaper/view/987/prajaswaramdaiylepaper</link>
                <guid>https://www.prajaswaramdaily.com/epaper/view/987/prajaswaramdaiylepaper</guid>
                <pubDate>Wed, 29 Apr 2026 05:55:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/page-1-2660329.jpg"                         length="1359971"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>prajaswaramdaiylepaper </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajaswaramdaily.com/epaper/view/986/prajaswaramdaiylepaper"><img src="https://www.prajaswaramdaily.com/media/500/2026-04/page-1-9812365.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajaswaramdaily.com/epaper/view/986/prajaswaramdaiylepaper</link>
                <guid>https://www.prajaswaramdaily.com/epaper/view/986/prajaswaramdaiylepaper</guid>
                <pubDate>Tue, 28 Apr 2026 07:56:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/page-1-9812365.jpg"                         length="1355947"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>prajaswaramdaiylepaper </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajaswaramdaily.com/epaper/view/985/prajaswaramdaiylepaper"><img src="https://www.prajaswaramdaily.com/media/500/2026-04/page-1-5204856.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajaswaramdaily.com/epaper/view/985/prajaswaramdaiylepaper</link>
                <guid>https://www.prajaswaramdaily.com/epaper/view/985/prajaswaramdaiylepaper</guid>
                <pubDate>Mon, 27 Apr 2026 07:06:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/page-1-5204856.jpg"                         length="1317312"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>prajaswaramdaiylepaper </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajaswaramdaily.com/epaper/view/984/prajaswaramdaiylepaper"><img src="https://www.prajaswaramdaily.com/media/500/2026-04/page-1-8209272.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajaswaramdaily.com/epaper/view/984/prajaswaramdaiylepaper</link>
                <guid>https://www.prajaswaramdaily.com/epaper/view/984/prajaswaramdaiylepaper</guid>
                <pubDate>Sun, 26 Apr 2026 05:57:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/page-1-8209272.jpg"                         length="1345739"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>prajaswaramdaiylepaper </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajaswaramdaily.com/epaper/view/983/prajaswaramdaiylepaper"><img src="https://www.prajaswaramdaily.com/media/500/2026-04/page-1-8849956.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajaswaramdaily.com/epaper/view/983/prajaswaramdaiylepaper</link>
                <guid>https://www.prajaswaramdaily.com/epaper/view/983/prajaswaramdaiylepaper</guid>
                <pubDate>Sat, 25 Apr 2026 06:49:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/page-1-8849956.jpg"                         length="1320696"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>prajaswaramdaiylepaper </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajaswaramdaily.com/epaper/view/982/prajaswaramdaiylepaper"><img src="https://www.prajaswaramdaily.com/media/500/2026-04/page-1-2097828.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajaswaramdaily.com/epaper/view/982/prajaswaramdaiylepaper</link>
                <guid>https://www.prajaswaramdaily.com/epaper/view/982/prajaswaramdaiylepaper</guid>
                <pubDate>Fri, 24 Apr 2026 07:38:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/page-1-2097828.jpg"                         length="1363355"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>prajaswaramdaiylepaper </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajaswaramdaily.com/epaper/view/981/prajaswaramdaiylepaper"><img src="https://www.prajaswaramdaily.com/media/500/2026-04/page-1-7940557.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajaswaramdaily.com/epaper/view/981/prajaswaramdaiylepaper</link>
                <guid>https://www.prajaswaramdaily.com/epaper/view/981/prajaswaramdaiylepaper</guid>
                <pubDate>Thu, 23 Apr 2026 08:03:09 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/page-1-7940557.jpg"                         length="1329713"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>prajaswaramdaiylepaper </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajaswaramdaily.com/epaper/view/980/prajaswaramdaiylepaper"><img src="https://www.prajaswaramdaily.com/media/500/2026-04/page-1-1332875.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajaswaramdaily.com/epaper/view/980/prajaswaramdaiylepaper</link>
                <guid>https://www.prajaswaramdaily.com/epaper/view/980/prajaswaramdaiylepaper</guid>
                <pubDate>Thu, 23 Apr 2026 06:17:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/page-1-1332875.jpg"                         length="1329713"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>prajaswaramdaiylepaper </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajaswaramdaily.com/epaper/view/979/prajaswaramdaiylepaper"><img src="https://www.prajaswaramdaily.com/media/500/2026-04/page-1-5747313.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajaswaramdaily.com/epaper/view/979/prajaswaramdaiylepaper</link>
                <guid>https://www.prajaswaramdaily.com/epaper/view/979/prajaswaramdaiylepaper</guid>
                <pubDate>Thu, 23 Apr 2026 06:13:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/page-1-5747313.jpg"                         length="1329713"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>prajaswaramdaiylepaper </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajaswaramdaily.com/epaper/view/978/prajaswaramdaiylepaper"><img src="https://www.prajaswaramdaily.com/media/500/2026-04/page-1-5502436.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajaswaramdaily.com/epaper/view/978/prajaswaramdaiylepaper</link>
                <guid>https://www.prajaswaramdaily.com/epaper/view/978/prajaswaramdaiylepaper</guid>
                <pubDate>Wed, 22 Apr 2026 06:35:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/page-1-5502436.jpg"                         length="1345456"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>prajaswaramdaiylepaper </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajaswaramdaily.com/epaper/view/977/prajaswaramdaiylepaper"><img src="https://www.prajaswaramdaily.com/media/500/2026-04/page-1-1192768.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajaswaramdaily.com/epaper/view/977/prajaswaramdaiylepaper</link>
                <guid>https://www.prajaswaramdaily.com/epaper/view/977/prajaswaramdaiylepaper</guid>
                <pubDate>Tue, 21 Apr 2026 08:04:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/page-1-1192768.jpg"                         length="1216032"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>prajaswaramdaiylepaper </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajaswaramdaily.com/epaper/view/976/prajaswaramdaiylepaper"><img src="https://www.prajaswaramdaily.com/media/500/2026-04/page-1-8098572.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajaswaramdaily.com/epaper/view/976/prajaswaramdaiylepaper</link>
                <guid>https://www.prajaswaramdaily.com/epaper/view/976/prajaswaramdaiylepaper</guid>
                <pubDate>Mon, 20 Apr 2026 07:40:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/page-1-8098572.jpg"                         length="1342054"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>prajaswaramdaiylepaper </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajaswaramdaily.com/epaper/view/975/prajaswaramdaiylepaper"><img src="https://www.prajaswaramdaily.com/media/500/2026-04/page-1-6766107.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajaswaramdaily.com/epaper/view/975/prajaswaramdaiylepaper</link>
                <guid>https://www.prajaswaramdaily.com/epaper/view/975/prajaswaramdaiylepaper</guid>
                <pubDate>Sun, 19 Apr 2026 05:55:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/page-1-6766107.jpg"                         length="1172485"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>prajaswaramdaiylepaper </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajaswaramdaily.com/epaper/view/974/prajaswaramdaiylepaper"><img src="https://www.prajaswaramdaily.com/media/500/2026-04/page-1-6989550.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajaswaramdaily.com/epaper/view/974/prajaswaramdaiylepaper</link>
                <guid>https://www.prajaswaramdaily.com/epaper/view/974/prajaswaramdaiylepaper</guid>
                <pubDate>Sat, 18 Apr 2026 07:27:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/page-1-6989550.jpg"                         length="1405529"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>prajaswaramdaiylepaper </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajaswaramdaily.com/epaper/view/973/prajaswaramdaiylepaper"><img src="https://www.prajaswaramdaily.com/media/500/2026-04/page-1-6490312.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajaswaramdaily.com/epaper/view/973/prajaswaramdaiylepaper</link>
                <guid>https://www.prajaswaramdaily.com/epaper/view/973/prajaswaramdaiylepaper</guid>
                <pubDate>Sat, 04 Apr 2026 05:48:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/page-1-6490312.jpg"                         length="1263541"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>prajaswaramdaiylepaper </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajaswaramdaily.com/epaper/view/972/prajaswaramdaiylepaper"><img src="https://www.prajaswaramdaily.com/media/500/2026-04/page-1-7628115.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajaswaramdaily.com/epaper/view/972/prajaswaramdaiylepaper</link>
                <guid>https://www.prajaswaramdaily.com/epaper/view/972/prajaswaramdaiylepaper</guid>
                <pubDate>Fri, 03 Apr 2026 06:37:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/page-1-7628115.jpg"                         length="1229415"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>prajaswaramdaiylepaper </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajaswaramdaily.com/epaper/view/971/prajaswaramdaiylepaper"><img src="https://www.prajaswaramdaily.com/media/500/2026-04/page-1-6800706.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajaswaramdaily.com/epaper/view/971/prajaswaramdaiylepaper</link>
                <guid>https://www.prajaswaramdaily.com/epaper/view/971/prajaswaramdaiylepaper</guid>
                <pubDate>Thu, 02 Apr 2026 08:36:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/page-1-6800706.jpg"                         length="1258036"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>prajaswaramdaiylepaper </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajaswaramdaily.com/epaper/view/970/prajaswaramdaiylepaper"><img src="https://www.prajaswaramdaily.com/media/500/2026-04/page-1-4076608.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajaswaramdaily.com/epaper/view/970/prajaswaramdaiylepaper</link>
                <guid>https://www.prajaswaramdaily.com/epaper/view/970/prajaswaramdaiylepaper</guid>
                <pubDate>Wed, 01 Apr 2026 05:37:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/page-1-4076608.jpg"                         length="1213734"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>prajaswaramdaiylepaper </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajaswaramdaily.com/epaper/view/969/prajaswaramdaiylepaper"><img src="https://www.prajaswaramdaily.com/media/500/2026-03/page-1-3020342.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajaswaramdaily.com/epaper/view/969/prajaswaramdaiylepaper</link>
                <guid>https://www.prajaswaramdaily.com/epaper/view/969/prajaswaramdaiylepaper</guid>
                <pubDate>Fri, 27 Mar 2026 07:16:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-03/page-1-3020342.jpg"                         length="1149725"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>prajaswaramdaiylepaper </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajaswaramdaily.com/epaper/view/968/prajaswaramdaiylepaper"><img src="https://www.prajaswaramdaily.com/media/500/2026-03/page-1-6571014.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajaswaramdaily.com/epaper/view/968/prajaswaramdaiylepaper</link>
                <guid>https://www.prajaswaramdaily.com/epaper/view/968/prajaswaramdaiylepaper</guid>
                <pubDate>Thu, 26 Mar 2026 06:41:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-03/page-1-6571014.jpg"                         length="1286274"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>prajaswaramdaiylepaper </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajaswaramdaily.com/epaper/view/967/prajaswaramdaiylepaper"><img src="https://www.prajaswaramdaily.com/media/500/2026-03/page-1-6425059.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajaswaramdaily.com/epaper/view/967/prajaswaramdaiylepaper</link>
                <guid>https://www.prajaswaramdaily.com/epaper/view/967/prajaswaramdaiylepaper</guid>
                <pubDate>Wed, 25 Mar 2026 06:19:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-03/page-1-6425059.jpg"                         length="1158045"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>prajaswaramdaiylepaper </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajaswaramdaily.com/epaper/view/966/prajaswaramdaiylepaper"><img src="https://www.prajaswaramdaily.com/media/500/2026-03/page-1-5690847.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajaswaramdaily.com/epaper/view/966/prajaswaramdaiylepaper</link>
                <guid>https://www.prajaswaramdaily.com/epaper/view/966/prajaswaramdaiylepaper</guid>
                <pubDate>Tue, 24 Mar 2026 08:17:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-03/page-1-5690847.jpg"                         length="1148137"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>prajaswaramdaiylepaper </title>
                                    <description><![CDATA[<br />]]></description>
                
                
                

                <link>https://www.prajaswaramdaily.com/epaper/view/965/prajaswaramdaiylepaper</link>
                <guid>https://www.prajaswaramdaily.com/epaper/view/965/prajaswaramdaiylepaper</guid>
                <pubDate>Tue, 24 Mar 2026 07:36:46 +0530</pubDate>
                
                            </item>
            <item>
                <title>prajaswaramdaiylepaper </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajaswaramdaily.com/epaper/view/964/prajaswaramdaiylepaper"><img src="https://www.prajaswaramdaily.com/media/500/2026-03/page-1-3543271.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajaswaramdaily.com/epaper/view/964/prajaswaramdaiylepaper</link>
                <guid>https://www.prajaswaramdaily.com/epaper/view/964/prajaswaramdaiylepaper</guid>
                <pubDate>Mon, 23 Mar 2026 06:27:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-03/page-1-3543271.jpg"                         length="1240542"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>prajaswaramdaiylepaper </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajaswaramdaily.com/epaper/view/963/prajaswaramdaiylepaper"><img src="https://www.prajaswaramdaily.com/media/500/2026-03/page-1-8608173.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajaswaramdaily.com/epaper/view/963/prajaswaramdaiylepaper</link>
                <guid>https://www.prajaswaramdaily.com/epaper/view/963/prajaswaramdaiylepaper</guid>
                <pubDate>Sun, 22 Mar 2026 06:26:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-03/page-1-8608173.jpg"                         length="1244125"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>prajaswaramdaiylepaper </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajaswaramdaily.com/epaper/view/962/prajaswaramdaiylepaper"><img src="https://www.prajaswaramdaily.com/media/500/2026-03/page-1-3879027.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajaswaramdaily.com/epaper/view/962/prajaswaramdaiylepaper</link>
                <guid>https://www.prajaswaramdaily.com/epaper/view/962/prajaswaramdaiylepaper</guid>
                <pubDate>Sat, 21 Mar 2026 08:20:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-03/page-1-3879027.jpg"                         length="1083651"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>prajaswaramdaiylepaper </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajaswaramdaily.com/epaper/view/961/prajaswaramdaiylepaper"><img src="https://www.prajaswaramdaily.com/media/500/2026-03/page-1-6261069.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajaswaramdaily.com/epaper/view/961/prajaswaramdaiylepaper</link>
                <guid>https://www.prajaswaramdaily.com/epaper/view/961/prajaswaramdaiylepaper</guid>
                <pubDate>Thu, 19 Mar 2026 06:36:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-03/page-1-6261069.jpg"                         length="1213170"                         type="image/jpeg"  />
                
                            </item>
            <item>
                <title>prajaswaramdaiylepaper </title>
                                    <description><![CDATA[<br /><a href="https://www.prajaswaramdaily.com/epaper/view/960/prajaswaramdaiylepaper"><img src="https://www.prajaswaramdaily.com/media/500/2026-03/page-1-4059249.jpg" alt=""></a>]]></description>
                
                
                

                <link>https://www.prajaswaramdaily.com/epaper/view/960/prajaswaramdaiylepaper</link>
                <guid>https://www.prajaswaramdaily.com/epaper/view/960/prajaswaramdaiylepaper</guid>
                <pubDate>Wed, 18 Mar 2026 06:13:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-03/page-1-4059249.jpg"                         length="1174199"                         type="image/jpeg"  />
                
                            </item>

            </channel>
        </rss>
        