<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajaswaramdaily.com/andhra-pradesh/visakhapatnam/category-96" rel="self" type="application/rss+xml" />
                <generator>Prajaswaram Daily RSS Feed Generator</generator>
                <title>విశాఖపట్నం  - Prajaswaram Daily</title>
                <link>https://www.prajaswaramdaily.com/category/96/rss</link>
                <description>విశాఖపట్నం  RSS Feed</description>
                
                            <item>
                <title>17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి భారత ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు</title>
                                    <description>
                        <![CDATA[<p>17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి నరేంద్ర మోదీ</p>
<p>న్యూఢిల్లీ ( ప్రజాస్వరం ) :  భారత ప్రధానిగా  నరేంద్ర మోదీ 17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి  సరికొత్త రికార్డు సృష్టించారు.   ఇప్పటివరకు 17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించారు.  తాజాగా ఘానా, ట్రినిడాడ్, నమీబియా పార్లమెంట్లలో మాట్లాడారు. గతంలో ఆస్ట్రేలియా, ఫిజీ,భూటాన్, నేపాల్, బ్రిటన్, శ్రీలంక, మంగోలియా, అఫ్గానిస్తాన్, మారిషన్ పార్లమెంట్లలో ప్రసంగించారు. 2016, 2023లో అమెరికా కాంగ్రెస్‌లో ఆ తర్వాత ఉగాండా, మాల్దీవులు, గయానాలో ప్రసంగించి మోదీ రికార్డు సృష్టించారు.</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/andhra-pradesh/anantapur/narendra-modi-addressing-17-foreign-parliament/article-1195"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-07/40.jpeg" alt=""></a><br /><p>17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి నరేంద్ర మోదీ</p>
<p>న్యూఢిల్లీ ( ప్రజాస్వరం ) :  భారత ప్రధానిగా  నరేంద్ర మోదీ 17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి  సరికొత్త రికార్డు సృష్టించారు.   ఇప్పటివరకు 17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించారు.  తాజాగా ఘానా, ట్రినిడాడ్, నమీబియా పార్లమెంట్లలో మాట్లాడారు. గతంలో ఆస్ట్రేలియా, ఫిజీ,భూటాన్, నేపాల్, బ్రిటన్, శ్రీలంక, మంగోలియా, అఫ్గానిస్తాన్, మారిషన్ పార్లమెంట్లలో ప్రసంగించారు. 2016, 2023లో అమెరికా కాంగ్రెస్‌లో ఆ తర్వాత ఉగాండా, మాల్దీవులు, గయానాలో ప్రసంగించి మోదీ రికార్డు సృష్టించారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆంద్రప్రదేశ్</category>
                                            <category>జాతీయం</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                            <category>శ్రీకాకుళం </category>
                                            <category>విజయనగరం </category>
                                            <category>విశాఖపట్నం </category>
                                            <category>కాకినాడ </category>
                                            <category>తూర్పు గోదావరి </category>
                                            <category>పశ్చిమ గోదావరి</category>
                                            <category>ఎన్టీఆర్  విజయవాడ</category>
                                            <category>కృష్ణా మచిలీపట్నం</category>
                                            <category>గుంటూరు </category>
                                            <category>ప్రకాశం ఒంగోలు</category>
                                            <category>శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు</category>
                                            <category>కర్నూలు </category>
                                            <category>అనంతపురం </category>
                                            <category>వైఎస్ఆర్ కడప </category>
                                            <category>చిత్తూరు</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/andhra-pradesh/anantapur/narendra-modi-addressing-17-foreign-parliament/article-1195</link>
                <guid>https://www.prajaswaramdaily.com/andhra-pradesh/anantapur/narendra-modi-addressing-17-foreign-parliament/article-1195</guid>
                <pubDate>Thu, 10 Jul 2025 21:17:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-07/40.jpeg"                         length="28670"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>కొనసాగుతున్న సింహాచలం గిరి ప్రదర్శణ</title>
                                    <description>
                        <![CDATA[<p>  వేలాది భక్తులతో కొనసాగుతున్న సింహాచలం గిరి ప్రదర్శణ<br />సింహాచలం /  హైదరాబాద్ ( ప్రజాస్వరం ) :  <br />  ఎంతో ప్రతిష్ఠాత్మకమైన విశాఖ సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి సింహాచలం గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే భక్తులు వేలాదిగా గిరి ప్రదక్షిణలో ఉత్సాహంగా పాల్గొనేందుకు ఉత్సాహంగా తరలివచ్చారు. ఇవాళ, రేపు జరిగే సింహాచలం గిరి ప్రదక్షిణను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. సుమారు  10 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాతో ఎవరికీ ఇబ్బంది కలగకుండా అన్ని సదుపాయాలను అధికారులు ఏర్పాటు చేశారు.  గిరి ప్రదక్షిణ జరిగే 32 కిలోమీటర్ల పొడవునా అన్ని సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి కొండదిగువ తొలి పావంచా నుంచి సింహాచలం గిరి ప్రదక్షిణ మొదలయ్యింది.10వ తేదీ సాయంత్రం తిరిగి తొలి పావంచాకు చేరుకోగానే ప్రదక్షిణ పూర్తవుతుంది. భక్తులు మొత్తం 32 కిలోమీటర్ల మేర గిరి</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/andhra-pradesh/visakhapatnam/the-ongoing-simhachalam-giri-performance/article-1172"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-07/712.jpeg" alt=""></a><br /><p> వేలాది భక్తులతో కొనసాగుతున్న సింహాచలం గిరి ప్రదర్శణ<br />సింహాచలం /  హైదరాబాద్ ( ప్రజాస్వరం ) :  <br /> ఎంతో ప్రతిష్ఠాత్మకమైన విశాఖ సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి సింహాచలం గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే భక్తులు వేలాదిగా గిరి ప్రదక్షిణలో ఉత్సాహంగా పాల్గొనేందుకు ఉత్సాహంగా తరలివచ్చారు. ఇవాళ, రేపు జరిగే సింహాచలం గిరి ప్రదక్షిణను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. సుమారు  10 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాతో ఎవరికీ ఇబ్బంది కలగకుండా అన్ని సదుపాయాలను అధికారులు ఏర్పాటు చేశారు.  గిరి ప్రదక్షిణ జరిగే 32 కిలోమీటర్ల పొడవునా అన్ని సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి కొండదిగువ తొలి పావంచా నుంచి సింహాచలం గిరి ప్రదక్షిణ మొదలయ్యింది.10వ తేదీ సాయంత్రం తిరిగి తొలి పావంచాకు చేరుకోగానే ప్రదక్షిణ పూర్తవుతుంది. భక్తులు మొత్తం 32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తొలి పావంచా వద్ద అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా ప్రచార రథం ప్రారంభమైంది. అనంతరం రాత్రి 9 నుంచి 10 గంటల మధ్యలో రథం తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. అయితే భక్తులు ఉదయం 9 గంటల నుంచే గిరి ప్రదక్షిణ మొదలుపెట్టారు. స్వామివారి పవళింపు సేవ, ఇతర లాంఛనాల అనంతరం రేపు తెల్లవారుజామున 5 గంటల నుంచి స్వామివారి దర్శనాలు ప్రారంభమవుతాయి. 10వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయి.భక్తుల కోసం ప్రత్యేకంగా ప్రతి 200 మీటర్లకు ఒకటి చొప్పున తాగునీటి పాయింట్లు, 500 మరుగుదొడ్లు, 6 కంట్రోల్ రూమ్లు 5 చోట్ల పబ్లిక్ అడ్రస్ సిస్టం, 32 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం 50 ఉచిత బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా విశాఖ నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. రద్దీ ప్రదేశాలు, క్యూలైన్ల వద్ద తోపులాటలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆంద్రప్రదేశ్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>విశాఖపట్నం </category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/andhra-pradesh/visakhapatnam/the-ongoing-simhachalam-giri-performance/article-1172</link>
                <guid>https://www.prajaswaramdaily.com/andhra-pradesh/visakhapatnam/the-ongoing-simhachalam-giri-performance/article-1172</guid>
                <pubDate>Wed, 09 Jul 2025 19:13:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-07/712.jpeg"                         length="350314"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        