<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajaswaramdaily.com/telangana/ranga-reddy/category-79" rel="self" type="application/rss+xml" />
                <generator>Prajaswaram Daily RSS Feed Generator</generator>
                <title>రంగారెడ్డి - Prajaswaram Daily</title>
                <link>https://www.prajaswaramdaily.com/category/79/rss</link>
                <description>రంగారెడ్డి RSS Feed</description>
                
                            <item>
                <title>రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేసిన రాఘవేందర్ గౌడ్*</title>
                                    <description>
                        <![CDATA[<p>  </p>
<p>మేడ్చల్,(ప్రజాస్వరం):</p>
<p>:రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని రంజాన్ పండుగ రాను ఉండడంతో ముస్లిం పేద కుటుంబాలకు తోఫా పంపిణీ చేయడం ఎంత సంతృప్తిగా ఉందని ఆర్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, మేడ్చల్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రామన్నగారి రాఘవేందర్ గౌడ్ అన్నారు. రంజాన్ పండుగ నేపథ్యంలో సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేడ్చల్ డివిజన్ పరిధిలోని గిర్మాపూర్, రాయిలాపూర్ గ్రామాలలో ఉన్నటువంటి పేద ముస్లిం కుటుంబాలకు సుమారు 250 రంజాన్ తోఫా కిట్లను స్థానిక నాయకులుతో కలిసి రామన్నగారి రాఘవేందర్ గౌడ్ ఆదివారం పంపిణీ చేశారు. ముస్లింలు రంజాన్ ఉపవాసాలను అనుసరిస్తూ పండుగను పవిత్రంగా జరుపుకుంటారని అన్నారు. తన వంతు సహాయంగా ప్రతి ముస్లిం కుటుంబాలు రంజాన్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఉద్దేశంతో తోఫా కిట్లను అందజేస్తున్నట్లు రామన్నగారి రాఘవేందర్ గౌడ్ చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లయక్ అలీ, పాషా, ఇజాక్, సాబీర్, జావేద్, రఫిక్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/ranga-reddy/raghavender-goud-who-distributed-ramzan-tofa-kits/article-3538"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-03/img-20260316-wa0001.jpg" alt=""></a><br /><p> </p>
<p>మేడ్చల్,(ప్రజాస్వరం):</p>
<p>:రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని రంజాన్ పండుగ రాను ఉండడంతో ముస్లిం పేద కుటుంబాలకు తోఫా పంపిణీ చేయడం ఎంత సంతృప్తిగా ఉందని ఆర్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, మేడ్చల్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రామన్నగారి రాఘవేందర్ గౌడ్ అన్నారు. రంజాన్ పండుగ నేపథ్యంలో సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేడ్చల్ డివిజన్ పరిధిలోని గిర్మాపూర్, రాయిలాపూర్ గ్రామాలలో ఉన్నటువంటి పేద ముస్లిం కుటుంబాలకు సుమారు 250 రంజాన్ తోఫా కిట్లను స్థానిక నాయకులుతో కలిసి రామన్నగారి రాఘవేందర్ గౌడ్ ఆదివారం పంపిణీ చేశారు. ముస్లింలు రంజాన్ ఉపవాసాలను అనుసరిస్తూ పండుగను పవిత్రంగా జరుపుకుంటారని అన్నారు. తన వంతు సహాయంగా ప్రతి ముస్లిం కుటుంబాలు రంజాన్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఉద్దేశంతో తోఫా కిట్లను అందజేస్తున్నట్లు రామన్నగారి రాఘవేందర్ గౌడ్ చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లయక్ అలీ, పాషా, ఇజాక్, సాబీర్, జావేద్, రఫిక్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>ఆధ్యాత్మికం</category>
                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/ranga-reddy/raghavender-goud-who-distributed-ramzan-tofa-kits/article-3538</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/ranga-reddy/raghavender-goud-who-distributed-ramzan-tofa-kits/article-3538</guid>
                <pubDate>Mon, 16 Mar 2026 08:16:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-03/img-20260316-wa0001.jpg"                         length="157098"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>అధినేత కేసీఆర్ ను కలిసిన డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు</title>
                                    <description>
                        <![CDATA[<p>  </p>
<p>హైదరాబాద్ ( ప్రజాస్వరం )</p>
<p>తమకు, శాసన సభలో, శాసన మండలిలో, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా అవకాశం కల్పించిన సందర్భంగా  బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, తన్నీరు హరీశ్ రావు,పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్సీలు ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,తనకు మండలిలో పార్టీ విప్ గా అవకాశమిచ్చినందుకు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ లు పార్టీ అధినేత కేసీఆర్ గారిని ఎర్రవెల్లి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా అధినేత కేసీఆర్ గారు వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/deputy-floor-leaders-who-met-kcr/article-2017"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-12/whatsapp-image-2025-12-31-at-7.45.14-pm.jpeg" alt=""></a><br /><p> </p>
<p>హైదరాబాద్ ( ప్రజాస్వరం )</p>
<p>తమకు, శాసన సభలో, శాసన మండలిలో, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా అవకాశం కల్పించిన సందర్భంగా  బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, తన్నీరు హరీశ్ రావు,పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్సీలు ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,తనకు మండలిలో పార్టీ విప్ గా అవకాశమిచ్చినందుకు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ లు పార్టీ అధినేత కేసీఆర్ గారిని ఎర్రవెల్లి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా అధినేత కేసీఆర్ గారు వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/deputy-floor-leaders-who-met-kcr/article-2017</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/deputy-floor-leaders-who-met-kcr/article-2017</guid>
                <pubDate>Wed, 31 Dec 2025 19:47:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-12/whatsapp-image-2025-12-31-at-7.45.14-pm.jpeg"                         length="107675"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>తూప్రాన్ డీఎస్పీ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ</title>
                                    <description>
                        <![CDATA[<p>  </p>
<p>తూప్రాన్  (ప్రజాస్వరం) :  </p>
<p>మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తూప్రాన్ డీఎస్పీ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో నిర్వహణ విధానాలు, కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి తదితర అంశాలకు సంబంధించిన అన్ని రిజిస్టర్లను సవివరంగా పరిశీలించారు. నేరాల నియంత్రణలో మరింత చురుకైన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా పునరావృత నేరాలపై కఠినంగా వ్యవహరించాలని తూప్రాన్ డీఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ నియంత్రణను మరింత పటిష్టం చేయాలని తెలిపారు. ఆస్తి సంబంధిత నేరాలు, దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి ఘటనలను అరికట్టేందుకు డివిజన్ మరియు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రజల భద్రతే పోలీసు శాఖ యొక్క ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఎస్పీ  స్పష్టం చేశారు.</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/ranga-reddy/the-sp-conducted-a-surprise-inspection-of-the-tupran-dsp/article-1967"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-12/whatsapp-image-2025-12-30-at-7.38.02-pm.jpeg" alt=""></a><br /><p> </p>
<p>తూప్రాన్  (ప్రజాస్వరం) :  </p>
<p>మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తూప్రాన్ డీఎస్పీ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో నిర్వహణ విధానాలు, కేసుల నమోదు, దర్యాప్తు పురోగతి తదితర అంశాలకు సంబంధించిన అన్ని రిజిస్టర్లను సవివరంగా పరిశీలించారు. నేరాల నియంత్రణలో మరింత చురుకైన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా పునరావృత నేరాలపై కఠినంగా వ్యవహరించాలని తూప్రాన్ డీఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు.రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఎన్నికల నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ నియంత్రణను మరింత పటిష్టం చేయాలని తెలిపారు. ఆస్తి సంబంధిత నేరాలు, దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి ఘటనలను అరికట్టేందుకు డివిజన్ మరియు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రజల భద్రతే పోలీసు శాఖ యొక్క ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఎస్పీ  స్పష్టం చేశారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                            <category>తెలంగాణ</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/ranga-reddy/the-sp-conducted-a-surprise-inspection-of-the-tupran-dsp/article-1967</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/ranga-reddy/the-sp-conducted-a-surprise-inspection-of-the-tupran-dsp/article-1967</guid>
                <pubDate>Tue, 30 Dec 2025 19:39:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-12/whatsapp-image-2025-12-30-at-7.38.02-pm.jpeg"                         length="81793"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>రోడ్డు ప్రమాదంలో విద్యార్ధిని మృతి</title>
                                    <description>
                        <![CDATA[<p><br />మేడ్చల్ (ప్రజాస్వరం) : <br />అబ్దుల్లాపూర్ మెట్టు బాటసింగారం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం లో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని  అక్కడిక్కడే మృతి చెందింది.  బైక్ ,స్కూటీ ఢి కొనడం తో  విద్యార్థిని లారీ కింద పడిపోయింది. ఈ ఘటనలో మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని హాస్పిటల్ కు తరలించారు. వీరంతా బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీ  విద్యార్థులు. పరీక్ష రాయడానికి వెళుతుండగా  ప్రమాదం జరిగింది</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/ranga-reddy/a-student-died-in-a-road-accident/article-1959"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-12/iiii_y6bmpz.jpeg" alt=""></a><br /><p><br />మేడ్చల్ (ప్రజాస్వరం) : <br />అబ్దుల్లాపూర్ మెట్టు బాటసింగారం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం లో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని  అక్కడిక్కడే మృతి చెందింది.  బైక్ ,స్కూటీ ఢి కొనడం తో  విద్యార్థిని లారీ కింద పడిపోయింది. ఈ ఘటనలో మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని హాస్పిటల్ కు తరలించారు. వీరంతా బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీ  విద్యార్థులు. పరీక్ష రాయడానికి వెళుతుండగా  ప్రమాదం జరిగింది</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                            <category>తెలంగాణ</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/ranga-reddy/a-student-died-in-a-road-accident/article-1959</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/ranga-reddy/a-student-died-in-a-road-accident/article-1959</guid>
                <pubDate>Tue, 30 Dec 2025 14:42:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-12/iiii_y6bmpz.jpeg"                         length="193057"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>మేడ్చల్ అయ్యప్ప ఆలయంలో ఉత్తర ద్వారా దర్శనం </title>
                                    <description>
                        <![CDATA[<p>  </p>
<p>మేడ్చల్ (ప్రజాస్వరం ) : <br />మేడ్చల్ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలించారు.వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ఉదయం గణపతి హోమం, స్వామివారికి అభిషేకం, అలంకరణ ఘనంగా నిర్వహించారు.ఆలయ ప్రాంగణం స్వామియే శరణమయ్యప్ప నామస్మరణ మార్మోగింది.</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/ranga-reddy/north-gate-darshan-at-medchal-ayyappa-temple/article-1950"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-12/whatsapp-image-2025-12-30-at-11.57.45-am.jpeg" alt=""></a><br /><p> </p>
<p>మేడ్చల్ (ప్రజాస్వరం ) : <br />మేడ్చల్ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలించారు.వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ఉదయం గణపతి హోమం, స్వామివారికి అభిషేకం, అలంకరణ ఘనంగా నిర్వహించారు.ఆలయ ప్రాంగణం స్వామియే శరణమయ్యప్ప నామస్మరణ మార్మోగింది.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>ఆధ్యాత్మికం</category>
                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/ranga-reddy/north-gate-darshan-at-medchal-ayyappa-temple/article-1950</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/ranga-reddy/north-gate-darshan-at-medchal-ayyappa-temple/article-1950</guid>
                <pubDate>Tue, 30 Dec 2025 12:05:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-12/whatsapp-image-2025-12-30-at-11.57.45-am.jpeg"                         length="187162"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>క్రీస్తు ప్రవచన మార్గంలో ప్రేమ ను పెంచుదాం  :  : పట్నం మహేందర్ రెడ్డి </title>
                                    <description>
                        <![CDATA[<p>మేడ్చల్ , డిసెంబర్ 16 (ప్రజాస్వరం) :</p>
<p>  <br />క్రీస్తు ప్రవచన మార్గంలో ప్రేమ ను పెంచుతూ భారత రాజ్యాంగంలోని లౌకిక తత్వాన్ని పెంపొందించు దామిని  శాసనమండలిలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ వీప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్  జిల్లాలో క్రిస్మస్ పండుగ వేడుకలను ప్రారంభించారు. మేడ్చల్ లోని జేవియర్  గార్డెన్ లో నిర్వహించిన యునైటెడ్ క్రిస్మస్ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్య అతిథిగా పాల్గొని 50 చర్చిలకు 30 వేల చొప్పున 15 లక్షల నిధులను పంపిణీ మహేందర్ రెడ్డి పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా 2000 మంది క్రైస్తవులకు క్రిస్మస్ సందర్భంగా ఇచ్చిన సామూహిక విందులో పాల్గొని సహా పంక్తి భోజనం చేశారు. క్రైస్తవులూ క్రిస్మస్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని ఆయన అన్నారు.రాష్ట్రంలో ప్రభుత్వం క్రైస్తవులకు, మైనారిటీల ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/ranga-reddy/lets-increase-love-in-the-way-of-christs-prophecy/article-1900"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-12/whatsapp-image-2025-12-16-at-7.56.42-pm1.jpeg" alt=""></a><br /><p>మేడ్చల్ , డిసెంబర్ 16 (ప్రజాస్వరం) :</p>
<p> <br />క్రీస్తు ప్రవచన మార్గంలో ప్రేమ ను పెంచుతూ భారత రాజ్యాంగంలోని లౌకిక తత్వాన్ని పెంపొందించు దామిని  శాసనమండలిలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ వీప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్  జిల్లాలో క్రిస్మస్ పండుగ వేడుకలను ప్రారంభించారు. మేడ్చల్ లోని జేవియర్  గార్డెన్ లో నిర్వహించిన యునైటెడ్ క్రిస్మస్ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్య అతిథిగా పాల్గొని 50 చర్చిలకు 30 వేల చొప్పున 15 లక్షల నిధులను పంపిణీ మహేందర్ రెడ్డి పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా 2000 మంది క్రైస్తవులకు క్రిస్మస్ సందర్భంగా ఇచ్చిన సామూహిక విందులో పాల్గొని సహా పంక్తి భోజనం చేశారు. క్రైస్తవులూ క్రిస్మస్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని ఆయన అన్నారు.రాష్ట్రంలో ప్రభుత్వం క్రైస్తవులకు, మైనారిటీల ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలకు అవకాశం కల్పించిందని వివరించారు. కాంగ్రెస్ పార్టీ డీసిసి అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ మైనారిటీల సంక్షేమానికి తాము ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానని చెప్పారు. క్రీస్తు ప్రవచన మార్గంలో ప్రేమ,శాంతి సందేశం అందరూ అలవరచు కోవాలి అన్నారు.<br />ఆర్డీవో ఉపేందర్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు యాదవ్, మాజీ చైర్మన్ సత్యనారాయణ, ఆర్టీవో సభ్యులు జైపాల్ రెడ్డి,హజ్ కమిటీ సభ్యులు ముజీబ్, మేడ్చల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, పోచంపల్లి, అల్వాల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్, తుంకి రమేష్ తదితరులున్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>ఆధ్యాత్మికం</category>
                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/ranga-reddy/lets-increase-love-in-the-way-of-christs-prophecy/article-1900</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/ranga-reddy/lets-increase-love-in-the-way-of-christs-prophecy/article-1900</guid>
                <pubDate>Tue, 16 Dec 2025 20:06:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-12/whatsapp-image-2025-12-16-at-7.56.42-pm1.jpeg"                         length="68646"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>జవహర్ నగర్ సమస్యలపై జిల్లా కలెక్టర్ కు కాంగ్రెస్ నాయకుల వినతి</title>
                                    <description>
                        <![CDATA[<p>  </p>
<p>జవహర్ నగర్, డిసెంబర్ 16, ( ప్రజాస్వరం) :<br />  జవహర్ నగర్ సర్కిల్ లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం మంగళవారం మేడ్చల్ జిల్లా కలెక్టర్ మనూ చౌదరిని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్, జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో  కలిసి  సమస్యలపై వినతిపత్రం అందించారు. సుమారు200 కాలనీల్లో విస్తరించిన జవహర్ నగర్ లో  దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు నివాసం ఉంటున్నారు. గత 30 సంవత్సరాల నుండి  నివాసం ఉంటున్నారు.అయితే పాత ఇండ్ల స్థానంలో నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవడానికి లేదా పాత ఇంటి స్థానంలో పక్కా ఇంటి నిర్మాణం చేపట్టడానికి కూడా అనుమతులు మంజూరు చేయాడం లేదు.గత ప్రభుత్వాలు ఇచ్చిన 58,59 జీవో ద్వారా వచ్చిన పట్టాలు ఇప్పుడు నూతనంగా ఇండ్లు పట్టుకోవడానికి అనుమతులు ఇవ్వక పోవడంతో ఏం<br />ఫోటో</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/ranga-reddy/congress-leaders-request-to-district-collector-on-jawahar-nagar-issues/article-1887"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-12/whatsapp-image-2025-12-16-at-7.02.44-pm.jpeg" alt=""></a><br /><p> </p>
<p>జవహర్ నగర్, డిసెంబర్ 16, ( ప్రజాస్వరం) :<br /> జవహర్ నగర్ సర్కిల్ లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం మంగళవారం మేడ్చల్ జిల్లా కలెక్టర్ మనూ చౌదరిని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్, జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో  కలిసి  సమస్యలపై వినతిపత్రం అందించారు. సుమారు200 కాలనీల్లో విస్తరించిన జవహర్ నగర్ లో  దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు నివాసం ఉంటున్నారు. గత 30 సంవత్సరాల నుండి  నివాసం ఉంటున్నారు.అయితే పాత ఇండ్ల స్థానంలో నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవడానికి లేదా పాత ఇంటి స్థానంలో పక్కా ఇంటి నిర్మాణం చేపట్టడానికి కూడా అనుమతులు మంజూరు చేయాడం లేదు.గత ప్రభుత్వాలు ఇచ్చిన 58,59 జీవో ద్వారా వచ్చిన పట్టాలు ఇప్పుడు నూతనంగా ఇండ్లు పట్టుకోవడానికి అనుమతులు ఇవ్వక పోవడంతో ఏం చేయాలో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అదే విధంగా ఇంకా మిగిలిన ఖాళీ స్థలాల అంశం  న్యాయస్థానంలో ఉండడంతో అక్కడ చేపట్టాల్సీన ఒపెన్ జిమ్,సమీకృత మార్కెట్ నిర్మాణం, క్రీడా ప్రాంగణం లాంటివి పెండింగ్‌లో ఉండడంతో పనులు జరగకపోవాడంతో ఖాళీ స్థలాలను కొందరు ప్రయివేటు వ్యక్తులు కబ్జా చేయాలని చూస్తున్నారని కావునా  దానికి సంబంధించిన పరిష్కారం తక్షణమే చూపి భూములు కాపాడాలని కోరారు.ఈ సందర్భంగా కలెక్టర్ సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో  జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్, మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, మాజీ  కార్పొరేటర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.<br />ఫోటో రైట్ అప్: జిల్లా కలెక్టర్ వినతిపత్రం అందజేస్తున్న నాయకులు</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/ranga-reddy/congress-leaders-request-to-district-collector-on-jawahar-nagar-issues/article-1887</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/ranga-reddy/congress-leaders-request-to-district-collector-on-jawahar-nagar-issues/article-1887</guid>
                <pubDate>Tue, 16 Dec 2025 19:04:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-12/whatsapp-image-2025-12-16-at-7.02.44-pm.jpeg"                         length="116587"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>డ్రగ్స్ రహిత సమాజం  కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి</title>
                                    <description>
                        <![CDATA[<p>  </p>
<p>మేడ్చల్:(ప్రజా స్వరం) : </p>
<p>డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని  మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ అన్నారు. కేంద్ర రాష్ట్రల ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని గుండ్ల పోచంపల్లి మున్సిపల్ కార్యాలయం ముందు నిర్వహించారు. కమిషనర్ వెంకట గోపాల్ పాల్గొని మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంకట గోపాల్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వల్ల కలిగే హానిని వివరించారు. మాదకద్రవ్యాల  ను సేవించడం వల్ల కలిగే నష్టాలను వివరించారు. మాదకద్రవ్యాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని సూచించారు. మారకద్రవ్యాల వల్ల తమ కుటుంబ వాలే కాకుండా సమాజానికి సైతం నష్టం జరిగే అవకాశం ఉందని తెలిపారు. డ్రగ్స్ రైతు సమాజమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్లు జూనియర్ అసిస్టెంట్లు, వార్డు అధికారులు, ఇంజనీర్లు తదితరులు</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/ranga-reddy/everyone-should-strive-for-a-drug-free-society/article-1857"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-11/img-20251118-wa0002.jpg" alt=""></a><br /><p> </p>
<p>మేడ్చల్:(ప్రజా స్వరం) : </p>
<p>డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని  మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ అన్నారు. కేంద్ర రాష్ట్రల ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని గుండ్ల పోచంపల్లి మున్సిపల్ కార్యాలయం ముందు నిర్వహించారు. కమిషనర్ వెంకట గోపాల్ పాల్గొని మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంకట గోపాల్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వల్ల కలిగే హానిని వివరించారు. మాదకద్రవ్యాల  ను సేవించడం వల్ల కలిగే నష్టాలను వివరించారు. మాదకద్రవ్యాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని సూచించారు. మారకద్రవ్యాల వల్ల తమ కుటుంబ వాలే కాకుండా సమాజానికి సైతం నష్టం జరిగే అవకాశం ఉందని తెలిపారు. డ్రగ్స్ రైతు సమాజమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్లు జూనియర్ అసిస్టెంట్లు, వార్డు అధికారులు, ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/ranga-reddy/everyone-should-strive-for-a-drug-free-society/article-1857</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/ranga-reddy/everyone-should-strive-for-a-drug-free-society/article-1857</guid>
                <pubDate>Tue, 18 Nov 2025 18:20:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-11/img-20251118-wa0002.jpg"                         length="131934"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>రైతులకు అందుబాటులో సహకార కేంద్రం ఉంది</title>
                                    <description>
                        <![CDATA[<p>రైతులకు అందుబాటులో సహకార కేంద్రం ఉంది </p>
<p>పిఎసిఎస్ చైర్మన్ లింగాల రాజలింగారెడ్డి</p>
<p>మిరుదొడ్డి నవంబర్ 14 ప్రజా స్వరం</p>
<p>  72 వసహకార వర్చువలను పురస్కరించుకొని శుక్రవారం పాక్స్ ఎదుట చైర్మన్ లింగాల.రాజలింగారెడ్డి జెండాను ఆవిష్కరించారు.రాజలింగారెడ్డి మాట్లాడుతూ రైతుల అభివృద్ధికి పాక్స్ ఎంతో తదుప్పటు అందిస్తుందన్నారు. సంఘం ఇచే రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలూ చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో c.e.o రాజు,డైరెక్టర్లు చెప్యాల.నర్సింహులు. రవి .నాగులు.నర్సింహులు. యాదయ్య.సిబ్బంది పాల్గొన్నారు.</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/a-cooperative-center-is-available-for-farmers/article-1841"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-11/img-20251114-wa0000.jpg" alt=""></a><br /><p>రైతులకు అందుబాటులో సహకార కేంద్రం ఉంది </p>
<p>పిఎసిఎస్ చైర్మన్ లింగాల రాజలింగారెడ్డి</p>
<p>మిరుదొడ్డి నవంబర్ 14 ప్రజా స్వరం</p>
<p> 72 వసహకార వర్చువలను పురస్కరించుకొని శుక్రవారం పాక్స్ ఎదుట చైర్మన్ లింగాల.రాజలింగారెడ్డి జెండాను ఆవిష్కరించారు.రాజలింగారెడ్డి మాట్లాడుతూ రైతుల అభివృద్ధికి పాక్స్ ఎంతో తదుప్పటు అందిస్తుందన్నారు. సంఘం ఇచే రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలూ చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో c.e.o రాజు,డైరెక్టర్లు చెప్యాల.నర్సింహులు. రవి .నాగులు.నర్సింహులు. యాదయ్య.సిబ్బంది పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/a-cooperative-center-is-available-for-farmers/article-1841</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/a-cooperative-center-is-available-for-farmers/article-1841</guid>
                <pubDate>Fri, 14 Nov 2025 14:28:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-11/img-20251114-wa0000.jpg"                         length="184806"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>మేడ్చల్ లో స్థంభించిన ట్రాఫిక్ </title>
                                    <description>
                        <![CDATA[<p>జాతీయ రహదారి 44 పై మేడ్చల్ సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్</p>
<p><br />మేడ్చల్ ( ప్రజాస్వరం ) :</p>
<p>  జాతీయ రహదారి 44 పై మేడ్చల్ సమీపంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అత్వెల్లి ఈ శివారులో జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైన వాహనాన్ని పక్కకు తొలగించే క్రమంలో  మేడ్చల్ వైపు వెళ్లే మార్గం భారీగా ట్రాఫిక్ తో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.</p>
<p><br />  మళ్లించిన రోడ్డుపై కూడా స్తంభించిన ట్రాఫిక్....</p>
<p>  జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించుకోవడంతో అధికారులు మరోవైపు నుంచి వాహనాలను మళ్ళించారు. మేడ్చల్ సమీపంలోని జయదర్శిని లో  గల రోడ్డుపై కూడా ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు చేసేదేమి లేక ట్రాఫిక్ లోనే ఇరుక్కుపోయి మెల్లిమెల్లిగా ట్రాఫిక్ లో నుంచి వారి గమ్యాలకు చేరుకున్నారు.</p>
<p>  రావల్ కోల్ లో నిలిచిపోయిన వాహనాలు....</p>
<p>    మేడ్చల్ లో జాతీయ రహదారిపై పూర్తిగా ట్రాఫిక్ స్తంభించి పోవడంతో వాహనదారులు</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/traffic-at-a-standstill-in-medchal/article-1796"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-11/img-20251108-wa0010.jpg" alt=""></a><br /><p>జాతీయ రహదారి 44 పై మేడ్చల్ సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్</p>
<p><br />మేడ్చల్ ( ప్రజాస్వరం ) :</p>
<p> జాతీయ రహదారి 44 పై మేడ్చల్ సమీపంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అత్వెల్లి ఈ శివారులో జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైన వాహనాన్ని పక్కకు తొలగించే క్రమంలో  మేడ్చల్ వైపు వెళ్లే మార్గం భారీగా ట్రాఫిక్ తో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.</p>
<p><br /> మళ్లించిన రోడ్డుపై కూడా స్తంభించిన ట్రాఫిక్....</p>
<p> జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించుకోవడంతో అధికారులు మరోవైపు నుంచి వాహనాలను మళ్ళించారు. మేడ్చల్ సమీపంలోని జయదర్శిని లో  గల రోడ్డుపై కూడా ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు చేసేదేమి లేక ట్రాఫిక్ లోనే ఇరుక్కుపోయి మెల్లిమెల్లిగా ట్రాఫిక్ లో నుంచి వారి గమ్యాలకు చేరుకున్నారు.</p>
<p> రావల్ కోల్ లో నిలిచిపోయిన వాహనాలు....</p>
<p>  మేడ్చల్ లో జాతీయ రహదారిపై పూర్తిగా ట్రాఫిక్ స్తంభించి పోవడంతో వాహనదారులు రావల్ కోల్ గ్రామం పైనుంచి గల మార్గం వైపు నుంచి వెళ్లొచ్చనే భావనతో వాహనాలను మళ్ళించారు. కానీ రావల్ కోల్ గ్రామంలో కూడా వాహనాలు భారీ సంఖ్యలో రావడంతో గ్రామంలో కూడా ట్రాఫిక్ స్తంభించింది.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/traffic-at-a-standstill-in-medchal/article-1796</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/traffic-at-a-standstill-in-medchal/article-1796</guid>
                <pubDate>Sat, 08 Nov 2025 12:19:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-11/img-20251108-wa0010.jpg"                         length="108476"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర </title>
                                    <description>
                        <![CDATA[<p>ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర <br />వికారాబాద్, నవంబర్ 3(ప్రజాస్వరం): అనంతగిరి శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి దేవస్థానంలో కార్తిక మాసం పెద్ద జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సోమవారం రాత్రి తులసి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలయ ధర్మకర్త ఎన్.పద్మనాభం, అర్చకులు శేషగిరి చార్యులు చేతుల మీదుగా నిర్వహించినట్లు కార్యనిర్వాహణాధికారి నరేందర్ తెలిపారు.</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/ranga-reddy/a-big-fair-in-the-month-of-kartika-in-anantagiri/article-1729"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-11/whatsapp-image-2025-11-03-at-9.45.28-pm.jpeg" alt=""></a><br /><p>ఆనంతగిరిలో కార్తీక మాసం పెద్ద జాతర <br />వికారాబాద్, నవంబర్ 3(ప్రజాస్వరం): అనంతగిరి శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి దేవస్థానంలో కార్తిక మాసం పెద్ద జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సోమవారం రాత్రి తులసి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలయ ధర్మకర్త ఎన్.పద్మనాభం, అర్చకులు శేషగిరి చార్యులు చేతుల మీదుగా నిర్వహించినట్లు కార్యనిర్వాహణాధికారి నరేందర్ తెలిపారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>ఆధ్యాత్మికం</category>
                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/ranga-reddy/a-big-fair-in-the-month-of-kartika-in-anantagiri/article-1729</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/ranga-reddy/a-big-fair-in-the-month-of-kartika-in-anantagiri/article-1729</guid>
                <pubDate>Mon, 03 Nov 2025 21:46:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-11/whatsapp-image-2025-11-03-at-9.45.28-pm.jpeg"                         length="282529"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>ఏసీబీ అధికారులకు చిక్కిన రాధాకృష్ణారెడ్డి</title>
                                    <description>
                        <![CDATA[<p>  </p>
<p>⁠<br />మేడ్చల్,  (ప్రజా స్వరం): </p>
<p>బాధ్యత గల హోదాలో ఉండి తప్పు జరిగే చోట తప్పును సరిదిద్దేలా చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన అధికారి చట్టానికి విరుద్ధంగా రూ.3 లక్షల 50 వేల  లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఎల్లంపేట పురపాలక సంఘం ఇన్చార్జి టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రాధాకృష్ణ రెడ్డి శనివారం ఉదయం పట్టుపడ్డాడు. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఎల్లంపేట పురపాలక సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎల్లంపేట పురపాలక సంఘం పరిధిలోని ఓ వెంచర్ కు హెచ్ఎండిఏ అనుమతులు ఉన్నప్పటికీ వెంచర్ నిర్వాహకులు వెంచర్ చుట్టూ నిర్మించిన ప్రహరీ గోడలు కూల్చకుండా ఉండటానికి టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రాధాకృష్ణారెడ్డి సంబంధిత వెంచర్ నిర్వాహకుల వద్ద నుంచి రూ. 5 లక్షలు ఇవ్వాలని, లేదంటే ప్రహరీ గోడలు, మెయిన్ గేట్ కూల్చివేస్తానని తెలపడంతో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రాధాకృష్ణారెడ్డికి వెంచర్ నిర్వాహకులు ముందస్తుగా రూ.</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/ranga-reddy/radhakrishna-reddy-who-was-caught-by-acb-officials/article-1645"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-09/whatsapp-image-2025-09-27-at-8.19.51-pm.jpeg" alt=""></a><br /><p> </p>
<p>⁠<br />మేడ్చల్,  (ప్రజా స్వరం): </p>
<p>బాధ్యత గల హోదాలో ఉండి తప్పు జరిగే చోట తప్పును సరిదిద్దేలా చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన అధికారి చట్టానికి విరుద్ధంగా రూ.3 లక్షల 50 వేల  లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఎల్లంపేట పురపాలక సంఘం ఇన్చార్జి టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రాధాకృష్ణ రెడ్డి శనివారం ఉదయం పట్టుపడ్డాడు. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఎల్లంపేట పురపాలక సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎల్లంపేట పురపాలక సంఘం పరిధిలోని ఓ వెంచర్ కు హెచ్ఎండిఏ అనుమతులు ఉన్నప్పటికీ వెంచర్ నిర్వాహకులు వెంచర్ చుట్టూ నిర్మించిన ప్రహరీ గోడలు కూల్చకుండా ఉండటానికి టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రాధాకృష్ణారెడ్డి సంబంధిత వెంచర్ నిర్వాహకుల వద్ద నుంచి రూ. 5 లక్షలు ఇవ్వాలని, లేదంటే ప్రహరీ గోడలు, మెయిన్ గేట్ కూల్చివేస్తానని తెలపడంతో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రాధాకృష్ణారెడ్డికి వెంచర్ నిర్వాహకులు ముందస్తుగా రూ. లక్ష ఇవ్వగా మిగిలిన రూ. నాలుగు లక్షల విషయంలో వెంచర్ నిర్వాహకులు గురువారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో శనివారం ఉదయం కొంపల్లిలోని రాధాకృష్ణారెడ్డి ఇంటి సమీపంలో ఉన్న రాయచందిని మహల్ వద్ద  రూ.3 లక్షల 50 వేల నగదును కారులో వచ్చిన టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రాధాకృష్ణ రెడ్డి తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. అనంతరం రాధాకృష్ణ రెడ్డి ఎడమ చేతికి ఫినోప్తిలిన్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్ రావడంతో లంచం తీసుకున్నట్లు నిర్ధారణ కాగా సదరు అధికారిని ఎల్లంపేట పురపాలక సంఘం కార్యాలయానికి తీసుకొచ్చి విచారించిన అనంతరం లంచం తీసుకున్న అధికారి కారు సీజ్ చేసినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు పేర్కొన్నారు.</p>
<p>ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడిగితే కాల్ చేయండి :<br />ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలను లంచం డిమాండ్ చేసినా, వేధించినా వెంటనే డయల్ 1064 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ గంగసాని శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు ఎల్లంపేట పురపాలక సంఘం కార్యాలయంలో లంచం ఇవ్వకండి మాకు సమాచారం ఇవ్వండి అనే పోస్టర్ను కార్యాలయ భవనానికి అతికించారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/ranga-reddy/radhakrishna-reddy-who-was-caught-by-acb-officials/article-1645</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/ranga-reddy/radhakrishna-reddy-who-was-caught-by-acb-officials/article-1645</guid>
                <pubDate>Sat, 27 Sep 2025 21:44:41 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-09/whatsapp-image-2025-09-27-at-8.19.51-pm.jpeg"                         length="55400"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        