<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajaswaramdaily.com/telangana/nizamabad/category-78" rel="self" type="application/rss+xml" />
                <generator>Prajaswaram Daily RSS Feed Generator</generator>
                <title>నిజామాబాద్ - Prajaswaram Daily</title>
                <link>https://www.prajaswaramdaily.com/category/78/rss</link>
                <description>నిజామాబాద్ RSS Feed</description>
                
                            <item>
                <title>పురుగుల మందు డబ్బాలతో రహదారిపై ఆందోళన..</title>
                                    <description>
                        <![CDATA[<p>సాగునీరు కోసం రోడ్డుపై రాస్తారోకో చేపట్టిన రైతులు..</p>
<p>సాగునీరు అందించే వరకు నిరసనలు ఉద్ధృతం చేస్తామన్న రైతులు..</p>
<p>చేగుంట, ఫిబ్రవరి 20 ( ప్రజాస్వరం ):</p>
<p>చేగుంట మండలం పులిమామిడి-గజ్వేల్ ప్రధాన రహదారిపై నిజాంపేట్ మండలం కె.వెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతులు కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. సమయానికి నీరు అందక వరి, మక్క, కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నుంచి నీటిని వదలాలని ఎన్నిసార్లు కోరినా స్పందించకపోవడంతో ఆందోళనకు దిగామని రైతులు తెలిపారు. వెంటనే నీరు విడుదల చేయకపోతే నిరసనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. రాస్తారోఖో కారణంగా రహదారికి ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది, సమాచారం తెలుసుకున్న చేగుంట తహసీల్దార్ శివప్రసాద్, ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/nizamabad/draft-add-your-title/article-3205"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-02/img-20260220-wa0005.jpg" alt=""></a><br /><p>సాగునీరు కోసం రోడ్డుపై రాస్తారోకో చేపట్టిన రైతులు..</p>
<p>సాగునీరు అందించే వరకు నిరసనలు ఉద్ధృతం చేస్తామన్న రైతులు..</p>
<p>చేగుంట, ఫిబ్రవరి 20 ( ప్రజాస్వరం ):</p>
<p>చేగుంట మండలం పులిమామిడి-గజ్వేల్ ప్రధాన రహదారిపై నిజాంపేట్ మండలం కె.వెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతులు కొండపోచమ్మ ప్రాజెక్టు ద్వారా సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. సమయానికి నీరు అందక వరి, మక్క, కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నుంచి నీటిని వదలాలని ఎన్నిసార్లు కోరినా స్పందించకపోవడంతో ఆందోళనకు దిగామని రైతులు తెలిపారు. వెంటనే నీరు విడుదల చేయకపోతే నిరసనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. రాస్తారోఖో కారణంగా రహదారికి ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది, సమాచారం తెలుసుకున్న చేగుంట తహసీల్దార్ శివప్రసాద్, ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. సమస్యను ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరలోనే నీటిని విడుదల చేయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నిజామాబాద్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/nizamabad/draft-add-your-title/article-3205</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/nizamabad/draft-add-your-title/article-3205</guid>
                <pubDate>Fri, 20 Feb 2026 17:35:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-02/img-20260220-wa0005.jpg"                         length="301033"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>అధినేత కేసీఆర్ ను కలిసిన డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు</title>
                                    <description>
                        <![CDATA[<p>  </p>
<p>హైదరాబాద్ ( ప్రజాస్వరం )</p>
<p>తమకు, శాసన సభలో, శాసన మండలిలో, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా అవకాశం కల్పించిన సందర్భంగా  బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, తన్నీరు హరీశ్ రావు,పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్సీలు ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,తనకు మండలిలో పార్టీ విప్ గా అవకాశమిచ్చినందుకు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ లు పార్టీ అధినేత కేసీఆర్ గారిని ఎర్రవెల్లి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా అధినేత కేసీఆర్ గారు వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/deputy-floor-leaders-who-met-kcr/article-2017"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-12/whatsapp-image-2025-12-31-at-7.45.14-pm.jpeg" alt=""></a><br /><p> </p>
<p>హైదరాబాద్ ( ప్రజాస్వరం )</p>
<p>తమకు, శాసన సభలో, శాసన మండలిలో, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా అవకాశం కల్పించిన సందర్భంగా  బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, తన్నీరు హరీశ్ రావు,పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్సీలు ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,తనకు మండలిలో పార్టీ విప్ గా అవకాశమిచ్చినందుకు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ లు పార్టీ అధినేత కేసీఆర్ గారిని ఎర్రవెల్లి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా అధినేత కేసీఆర్ గారు వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/deputy-floor-leaders-who-met-kcr/article-2017</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/deputy-floor-leaders-who-met-kcr/article-2017</guid>
                <pubDate>Wed, 31 Dec 2025 19:47:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-12/whatsapp-image-2025-12-31-at-7.45.14-pm.jpeg"                         length="107675"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ నెలాఖరు లోపు పూర్తి చేయాలి</title>
                                    <description>
                        <![CDATA[<p>హైదరాబాద్  / వికారాబాద్, సెప్టెంబర్ 22(ప్రజా స్వరం):<br />  జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ల ను ఆదేశించారు. <br />సోమవారం డా. బి.ఆర్. అంబేడ్కర్ సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ముఖ్యమంత్రి  పలు సూచనలు జారీ చేశారు.<br />దసరా పండుగకు ముందే అన్ని పనులు పూర్తికావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.కోర్టు కేసులు ఉన్న భూములకు సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్లను ఆదేశించారు.టైటిల్ సమస్యలు ఉన్న భూముల విషయంలో పరిహారం మొత్తాన్ని డిపాజిట్ చేసి, భూములను సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.<br />రహదారి నిర్మాణ పనులు ఆలస్యమవకుండా ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యంగా పరిగణించాలని అధికారులకు ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర, దక్షిణ భాగాలతో పాటు రేడియల్ రోడ్ల నిర్మాణంపై అధికారులకు పలు సూచనలు చేసారు . <br />హైదరాబాద్- శ్రీశైలం</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/the-land-acquisition-required-for-the-construction-of-national-highways/article-1563"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-09/whatsapp-image-2025-09-22-at-6.54.28-pm.jpeg" alt=""></a><br /><p>హైదరాబాద్  / వికారాబాద్, సెప్టెంబర్ 22(ప్రజా స్వరం):<br /> జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ల ను ఆదేశించారు. <br />సోమవారం డా. బి.ఆర్. అంబేడ్కర్ సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ముఖ్యమంత్రి  పలు సూచనలు జారీ చేశారు.<br />దసరా పండుగకు ముందే అన్ని పనులు పూర్తికావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.కోర్టు కేసులు ఉన్న భూములకు సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్లను ఆదేశించారు.టైటిల్ సమస్యలు ఉన్న భూముల విషయంలో పరిహారం మొత్తాన్ని డిపాజిట్ చేసి, భూములను సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.<br />రహదారి నిర్మాణ పనులు ఆలస్యమవకుండా ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యంగా పరిగణించాలని అధికారులకు ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర, దక్షిణ భాగాలతో పాటు రేడియల్ రోడ్ల నిర్మాణంపై అధికారులకు పలు సూచనలు చేసారు . <br />హైదరాబాద్- శ్రీశైలం హైవే లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం నుంచి వీలైనంత త్వరగా అనుమతులు తీసుకోవాలని,భూసేకరణలో ఎలాంటి ఆలస్యం జరుగకూడదని, అక్టోబరు నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ,జిల్లాల వారీగా సమీక్ష చేపట్టి పురోగతిని పరిశీలిస్తానని, జాప్యం జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.<br />జాతీయ రహదారుల నిర్మాణం రాష్ట్ర అభివృద్ధి, రవాణా సౌకర్యాల మెరుగుదలకు కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.<br />వికారాబాద్ జిల్లా వీడియో కాన్ఫరెన్సు హాలు నుండి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్  లింగ్యా నాయక్, ట్రైని కలెక్టర్ హార్స్ చౌదరి, అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/the-land-acquisition-required-for-the-construction-of-national-highways/article-1563</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/the-land-acquisition-required-for-the-construction-of-national-highways/article-1563</guid>
                <pubDate>Mon, 22 Sep 2025 18:57:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-09/whatsapp-image-2025-09-22-at-6.54.28-pm.jpeg"                         length="46820"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష</title>
                                    <description>
                        <![CDATA[<p>గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు ముందస్తు ప్రణాళికలు.....<br />మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి......<br />గోదావరి నది పుష్కరాల ఏర్పాట్లు, సన్నద్ధత పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష </p><p>హైదరాబాద్ ( ప్రజాస్వరం ) ; <br />గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయడానికి అవసరమైన ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.<br />  రాష్ట్రంలో గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. అదే క్రమంలో పుష్కరాల ఏర్పాట్లు, రాబోయే భక్తుల రద్దీని అంచనా వేసుకొని మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు. గోదావరి పుష్కరాల సన్నద్ధత, ముందస్తు<br />2027లో</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/cm-revant-reddy-review-on-godavari-flower-arrangements/article-1476"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-09/114.jpg" alt=""></a><br /><p>గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు ముందస్తు ప్రణాళికలు.....<br />మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి......<br />గోదావరి నది పుష్కరాల ఏర్పాట్లు, సన్నద్ధత పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష </p><p>హైదరాబాద్ ( ప్రజాస్వరం ) ; <br />గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయడానికి అవసరమైన ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.<br /> రాష్ట్రంలో గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. అదే క్రమంలో పుష్కరాల ఏర్పాట్లు, రాబోయే భక్తుల రద్దీని అంచనా వేసుకొని మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు. గోదావరి పుష్కరాల సన్నద్ధత, ముందస్తు ప్రణాళికలపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి  ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ , సలహాదారు వేం నరేందర్ రెడ్డి తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.<br />2027లో జులై 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలకు వ్యవధి ఉన్నందున శాశ్వతమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణలో ప్రవేశించే గోదావరి నదికి రాష్ట్రంలో 560 కిలోమీటర్ల తీరం వెంట దాదాపు 74 ప్రాంతాల్లో పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుందని అధికారులు ముఖ్యమంత్రి కి వివరించారు.<br />బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరం వెంట ఉన్న ధర్మపురి, కాళేశ్వరంతో పాటు అన్ని ప్రధాన ఆలయాల వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందుకని వాటిని మొదట అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఆలయాల  అభివృద్ధితో పాటు ఆయా ప్రాంతాల్లో శాశ్వత పుష్కర ఘాట్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.<br />పుష్కర స్నానాలకు వీలుగా ఉండే గోదావరి తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెప్పారు. ఒకే రోజు రెండు లక్షల మంది భక్తులు పుష్కర ఘాట్లకు తరలివచ్చినా ఇబ్బంది లేకుండా రోడ్లు, రహదారుల నిర్మాణంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్, తాగు నీరు, స్నానాల ఘాట్లతో పాటు భక్తులకు అవసరమైన వసతి సదుపాయాలన్నీ ఉండేలా ప్లాన్ చేసుకోవాలని చెప్పారు.<br />మహా కుంభమేళాతో పాటు గతంలో వివిధ రాష్ట్రాల్లో పుష్కరాలు, ఆలయాల అభివృద్ధి, భక్తులకు అవసరమైన సౌకర్యాల రూపకల్పనలో అనుభవమున్న కన్సల్టెన్సీలను నియమించుకోవాలని సూచించారు. గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాలను సందర్శించి విడివిడిగా ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. అలాగే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆలయాల అభివృద్ధికి డిజైన్లు రూపొందించాలన్నారు.<br />పుష్కరాల ఏర్పాట్లకు కేంద్రం ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్తో పాటు అందుబాటులో ఉన్న కేంద్ర పథకాలన్నింటితో సమన్వయం ఉండే పనులు గుర్తించి, వాటికి అవసరమైన అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు.<br />దక్షిణ భారత కుంభమేళాకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ ప్యాకేజీ కోరేందుకు వీలుగా ఈ పనుల జాబితాను సిద్ధం చేయాలని చెప్పారు. పుష్కరాల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లలో పర్యాటక, నీటి పారుదల, దేవాదాయ శాఖలు  సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి  ఆదేశించారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>ఆధ్యాత్మికం</category>
                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/cm-revant-reddy-review-on-godavari-flower-arrangements/article-1476</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/cm-revant-reddy-review-on-godavari-flower-arrangements/article-1476</guid>
                <pubDate>Fri, 12 Sep 2025 20:23:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-09/114.jpg"                         length="227437"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>సుప్రీంకోర్టు సంచలన తీర్పు ....గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు</title>
                                    <description>
                        <![CDATA[<p>ఢిల్లీ (ప్రజాస్వరం) : </p>
<p>  సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గవర్నర్ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీ కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు చేస్తూ.. సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పిటిషన్‌లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలలో తాజా నామినేషన్లు తమ తుది తీర్పుకి లోబడే ఉంటాయని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. కోదండరాం, అలీఖాన్‌లు తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నియామకం అయిన విషయం తెలిసిందే. అయితే వీరి నియామకం అక్రమంగా జరిగిందని.. దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు గవర్నర్‌కు తెలిపారు. గవర్నర్ వీరి వాదనను తిరస్కరించడంతో.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి నియామకాలపై విచారణ జరిపి నియామకాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు సుప్రీంను కోరారు. ఈ మేరకు ఇవాళ(బుధవారం) విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. ఆగస్టు 14, 2024 తీర్పులో మార్పులు</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/kodandaram-ali-khans-appointment-as-mlc-in-governor-kota/article-1406"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-08/1200-675-22218023-thumbnail-16x9-mlc.jpg" alt=""></a><br /><p>ఢిల్లీ (ప్రజాస్వరం) : </p>
<p> సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గవర్నర్ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీ కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు చేస్తూ.. సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పిటిషన్‌లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలలో తాజా నామినేషన్లు తమ తుది తీర్పుకి లోబడే ఉంటాయని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. కోదండరాం, అలీఖాన్‌లు తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నియామకం అయిన విషయం తెలిసిందే. అయితే వీరి నియామకం అక్రమంగా జరిగిందని.. దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు గవర్నర్‌కు తెలిపారు. గవర్నర్ వీరి వాదనను తిరస్కరించడంతో.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి నియామకాలపై విచారణ జరిపి నియామకాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు సుప్రీంను కోరారు. ఈ మేరకు ఇవాళ(బుధవారం) విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. ఆగస్టు 14, 2024 తీర్పులో మార్పులు చేస్తూ.. వారి నియామకం చెల్లదని తీర్పును వెలువరించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/kodandaram-ali-khans-appointment-as-mlc-in-governor-kota/article-1406</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/kodandaram-ali-khans-appointment-as-mlc-in-governor-kota/article-1406</guid>
                <pubDate>Wed, 13 Aug 2025 20:17:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-08/1200-675-22218023-thumbnail-16x9-mlc.jpg"                         length="32310"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>బనకచర్ల ప్రాజెక్టును కట్టి తీరుతాం అంటే అడ్డుకొని తీరుతాం :  హరీష్ రావు</title>
                                    <description>
                        <![CDATA[<p>చంద్రబాబుతో రేవంత్ లోపాయికారి ఒప్పందం : హరీష్ రావు</p>
<p>హైదరాబాద్, (ప్రజాస్వరం ) :  </p>
<p>బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని రేవంత్ రెడ్డి పెదవులు మూసుకోవడం వల్ల చంద్రబాబు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లు అయ్యిందని  లోపాయికార ఒప్పందం చేసుకొని ప్రాజెక్టు కోసం సీఎం సహకరిస్తున్నాడని  మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.శుక్రవారం అయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.  ఢిల్లీలో పవర్ ఉంది అని లోకేష్ ప్రాజెక్టు కట్టి తీరుతం అంటున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని  ఎందుకు మాట్లాటం లేదని  సీఎం, మంత్రులు ఎందుకు మాట్లాడరని  అయన ప్రశ్నించారు. మీరు లోపాయికార ఒప్పందం చేసుకున్నరని  మీ చీఫ్ సెక్రటరీ ఏమో బనకచర్ల అంశం మీద చర్చకు రాము అని రాస్తడు, రేవంత్ ఏమో బనకచర్ల అంశం ఉన్నప్పటికీ పాల్గొని, కమిటీ వేసేందుకు ఒప్పుకొని వస్తడని అన్నారు.మీ దైర్యం చూసుకొని</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/the-banakacharla-project-will-be-tied-up/article-1376"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-08/48-(1).jpeg" alt=""></a><br /><p>చంద్రబాబుతో రేవంత్ లోపాయికారి ఒప్పందం : హరీష్ రావు</p>
<p>హైదరాబాద్, (ప్రజాస్వరం ) :  </p>
<p>బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని రేవంత్ రెడ్డి పెదవులు మూసుకోవడం వల్ల చంద్రబాబు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లు అయ్యిందని  లోపాయికార ఒప్పందం చేసుకొని ప్రాజెక్టు కోసం సీఎం సహకరిస్తున్నాడని  మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.శుక్రవారం అయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.  ఢిల్లీలో పవర్ ఉంది అని లోకేష్ ప్రాజెక్టు కట్టి తీరుతం అంటున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని  ఎందుకు మాట్లాటం లేదని  సీఎం, మంత్రులు ఎందుకు మాట్లాడరని  అయన ప్రశ్నించారు. మీరు లోపాయికార ఒప్పందం చేసుకున్నరని  మీ చీఫ్ సెక్రటరీ ఏమో బనకచర్ల అంశం మీద చర్చకు రాము అని రాస్తడు, రేవంత్ ఏమో బనకచర్ల అంశం ఉన్నప్పటికీ పాల్గొని, కమిటీ వేసేందుకు ఒప్పుకొని వస్తడని అన్నారు.మీ దైర్యం చూసుకొని లోకేష్ మాట్లాడుతున్నడు. బనకచర్ల కట్టి తీరుతం అంటున్నడు. బనకచర్లపై చంద్రబాబు బుల్డోజ్ విధానానికి బిజేపీ, కాంగ్రెస్ ల మౌనమే కారణం. మీరు సహకరించడం వల్లనే అంత దైర్యంగా ప్రకటిస్తున్నారు. లోకేష్ ఏమో ప్రాజెక్టు కట్టి తీరుతం అంటే, రేవంత్ రెడ్డి మాత్రం బనకచర్ల కడుతలేరు అంటడు. ఎజెండాలో లేదు అంటడు,  డుతం అంటే కదా అడ్డు చెప్పేది అంటడు. రేవంత్ రెడ్డి గురుదక్షిణ చల్లించుకునే పనిలో పడ్డడు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్, బీజేపీ డూడూ బసవన్న లాగా తలూపుతున్నరు. అందుకే దైర్యంగా మాట్లాడుతున్నారని అన్నారు.సీఎం రేవంత్ గురుదక్షిణలో భాగంగా చంద్రబాబు మెప్పు కోసం, ఢిల్లీ మెప్పు కోసం ప్రయత్నం చేస్తాడు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. లోకేష్ అవగాహన లేకుండా మాట్లాడాడు, అధికారం ఉందని, మంద బలం ఉందని మాట్లాడటం పొరపాటు. మిగులు జలాలు అనేవి నిజంగా ఉంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎందుకు మీ డీపీఆర్ ను వెనక్కి తిప్పి పంపిందని పోలవరం అథారిటీ, గోదావరి బోర్డు, సిడబ్లుసి, ఎన్విరాన్ మెంట్ సంస్థలు ఎందుకు బనకచర్ల డిపిఆర్ ను తిరస్కరించాయని అన్నారు.  నాలుగు కేంద్ర సంస్థలు బనకచర్లను తిప్పి పంపింది నిజం కాదా? మిగులు జలాలు ఉన్నాయని ఎవరు చెప్పారు? ఉంటే ఏపీకి ఎన్ని, తెలంగాణకు ఎన్ని కేటాయించారో చెప్పాలని  అన్నారు. బనకచర్ల ప్రాజెక్టును కట్టి తీరుతాం అంటే అడ్డుకొని తీరుతాం. అనుమతులు తెచ్చుడు మీకు తెలిస్తే ఆపడం మాకు తెలుసని ఆయన అన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/the-banakacharla-project-will-be-tied-up/article-1376</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/the-banakacharla-project-will-be-tied-up/article-1376</guid>
                <pubDate>Fri, 01 Aug 2025 20:09:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-08/48-%281%29.jpeg"                         length="582932"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు</title>
                                    <description>
                        <![CDATA[<p>ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు</p>
<p>హైదరాబాద్ ( ప్రజాస్వరం ) : </p>
<p>బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ భవన్ పరిసరాలు కోలాహలంగా మారాయి. తమ అభిమాన నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి రాష్ట్రం నలుమూలల నుంచి నాయకులు ,కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో  కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి  సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్న అభిమానుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని చెప్పారు. తనను అభిమానించే వారి ప్రేమ ఆశీర్వాదాలతో మరింత ఉత్సాహంగా ప్రజాసేవలో పాల్గొంటానన్నారు </p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/brs-working-president-ktr-birthday-celebrations/article-1340"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-07/ktr-(2).jpeg" alt=""></a><br /><p>ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు</p>
<p>హైదరాబాద్ ( ప్రజాస్వరం ) : </p>
<p>బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ భవన్ పరిసరాలు కోలాహలంగా మారాయి. తమ అభిమాన నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి రాష్ట్రం నలుమూలల నుంచి నాయకులు ,కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో  కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి  సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్న అభిమానుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని చెప్పారు. తనను అభిమానించే వారి ప్రేమ ఆశీర్వాదాలతో మరింత ఉత్సాహంగా ప్రజాసేవలో పాల్గొంటానన్నారు </p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/brs-working-president-ktr-birthday-celebrations/article-1340</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/brs-working-president-ktr-birthday-celebrations/article-1340</guid>
                <pubDate>Thu, 24 Jul 2025 18:28:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-07/ktr-%282%29.jpeg"                         length="645501"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ తో</title>
                                    <description>
                        <![CDATA[<p>ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ తో<br />తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం</p>
<p>హైదరాబాద్, ( ప్రజాస్వరం ) : <br />తెలంగాణ  ప్రభుత్వం చేసిన కుల గణన సర్వే ఎంపైరికల్ డేటా ఆధారంగా స్థానిక సంస్థలు,విద్యా , ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ శాసన సభ లో చేసిన చట్టం గవర్నర్ నుండి రాష్ట్రపతి దగ్గర కి పంపిన బిల్లు, అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ కేబినెట్ తీర్మానం అనంతరం గవర్నర్ వద్దకు ఆర్డినెన్స్ రిజర్వేషన్ల పై భవిష్యత్ కార్యాచరణ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు  సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్,మంత్రులు పొన్నం ప్రభాకర్,కొండా సురేఖ,వాకిటి శ్రీహరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ,ఎక్స్పర్ట్</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/%E0%B0%96%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B1%87--%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%85%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A8%E0%B1%87%E0%B0%A4-%C2%A0%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B9%E0%B1%81%E0%B0%B2%E0%B1%8D-%E0%B0%97%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%80-%E0%B0%A4%E0%B1%8B/article-1338"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-07/57.jpeg" alt=""></a><br /><p>ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ తో<br />తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం</p>
<p>హైదరాబాద్, ( ప్రజాస్వరం ) : <br />తెలంగాణ  ప్రభుత్వం చేసిన కుల గణన సర్వే ఎంపైరికల్ డేటా ఆధారంగా స్థానిక సంస్థలు,విద్యా , ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ శాసన సభ లో చేసిన చట్టం గవర్నర్ నుండి రాష్ట్రపతి దగ్గర కి పంపిన బిల్లు, అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ కేబినెట్ తీర్మానం అనంతరం గవర్నర్ వద్దకు ఆర్డినెన్స్ రిజర్వేషన్ల పై భవిష్యత్ కార్యాచరణ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు  సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్,మంత్రులు పొన్నం ప్రభాకర్,కొండా సురేఖ,వాకిటి శ్రీహరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ,ఎక్స్పర్ట్ కమిటీ మెంబెర్స్ కంచె ఐలయ్య ఇతర ముఖ్య నేతలు ఉన్నారు</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/%E0%B0%96%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B1%87--%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%85%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A8%E0%B1%87%E0%B0%A4-%C2%A0%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B9%E0%B1%81%E0%B0%B2%E0%B1%8D-%E0%B0%97%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%80-%E0%B0%A4%E0%B1%8B/article-1338</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/%E0%B0%96%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B1%87--%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%85%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A8%E0%B1%87%E0%B0%A4-%C2%A0%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B9%E0%B1%81%E0%B0%B2%E0%B1%8D-%E0%B0%97%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%80-%E0%B0%A4%E0%B1%8B/article-1338</guid>
                <pubDate>Thu, 24 Jul 2025 18:04:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-07/57.jpeg"                         length="252722"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>కేటీఆర్ ను ఆశీర్వదించిన తల్లి దండ్రులు కేసీఆర్, శోభమ్మ</title>
                                    <description>
                        <![CDATA[<p>పుత్రునికి కేసీఆర్ పుట్టిన రోజు దీవెన<br />హైదరాబాద్ ( ప్రజాస్వరం ) : <br />తన పుట్టిన రోజు సందర్భంగా తన తండ్రి, పార్టీ అధినేత, కేసీఆర్  నుంచి బీ ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. తన భార్య శైలిమ ,పుత్రుడు హిమాన్షు ను తోడ్కొని ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న కేటీఆర్, తన తల్లిదండ్రులను కలిసి పాదాభివందనం చేశారు.ఈ సందర్భంగా, తన పుత్రున్ని ఆలింగనం  చేసుకున్న కేసీఆర్, కొడుకు  పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు,  నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కేసీఆర్ శోభమ్మ దంపతులు కేటీఆర్ ను ఆశీర్వదించారు.</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/mothers-and-fathers-who-bless-ktr/article-1336"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-07/ktr-(3).jpeg" alt=""></a><br /><p>పుత్రునికి కేసీఆర్ పుట్టిన రోజు దీవెన<br />హైదరాబాద్ ( ప్రజాస్వరం ) : <br />తన పుట్టిన రోజు సందర్భంగా తన తండ్రి, పార్టీ అధినేత, కేసీఆర్  నుంచి బీ ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. తన భార్య శైలిమ ,పుత్రుడు హిమాన్షు ను తోడ్కొని ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న కేటీఆర్, తన తల్లిదండ్రులను కలిసి పాదాభివందనం చేశారు.ఈ సందర్భంగా, తన పుత్రున్ని ఆలింగనం  చేసుకున్న కేసీఆర్, కొడుకు  పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు,  నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కేసీఆర్ శోభమ్మ దంపతులు కేటీఆర్ ను ఆశీర్వదించారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/mothers-and-fathers-who-bless-ktr/article-1336</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/mothers-and-fathers-who-bless-ktr/article-1336</guid>
                <pubDate>Thu, 24 Jul 2025 17:52:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-07/ktr-%283%29.jpeg"                         length="923370"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది : మంత్రి వివేక్ వెంకటస్వామి </title>
                                    <description>
                        <![CDATA[<p>అమ్మవారి కృపతో తెలంగాణ రాష్ట్రం దినదిన అభివృద్ధి చెందుతుంది : ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జీ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి </p>
<p>మెదక్ / చేగుంట<br />(ప్రజా స్వరం) : </p>
<p>మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని మహాంకాళి బోనాల సందర్భంగా సండ్రుగు బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి,  జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. చేగుంట   మహాంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో మంత్రిని ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను దిశల వారిగా నెరవేరుస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చూసి ఓర్వలేని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై అబండాలు</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/state-develops-minister-vivek-venkataswamy/article-1318"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-07/img-20250723-wa0000.jpg" alt=""></a><br /><p>అమ్మవారి కృపతో తెలంగాణ రాష్ట్రం దినదిన అభివృద్ధి చెందుతుంది : ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జీ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి </p>
<p>మెదక్ / చేగుంట<br />(ప్రజా స్వరం) : </p>
<p>మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని మహాంకాళి బోనాల సందర్భంగా సండ్రుగు బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి,  జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. చేగుంట   మహాంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో మంత్రిని ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను దిశల వారిగా నెరవేరుస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చూసి ఓర్వలేని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై అబండాలు సృష్టిస్తున్నారని మండి పడ్డారు. బీఆర్ఎస్ నాయకులు పనిగట్టుకొని ప్రజలకు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు. ఇది ఇందిరమ్మ రాజ్యమని ప్రజల పాలనలో ప్రజలకు మేలు అయ్యో సంక్షేమాలు చేరువవుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 23వేల కోట్లతో రైతులకు రూ. రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కిందన్నారు. నీళ్లు నిధులతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పి మోసం చేసిందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం పేరుమార్చారన్నారు.ఎల్లంపల్లి ప్రాజెక్టుతోనే సాగు నీరు తాగు నీరు అందిందన్నారు. పేదల కుడుపు నింపేందుకు సన్న బియ్యం పంపిణీ చేసి, కొత్త వ్యక్తులకు రేషన్ కార్డులను మంజూరు చేసిన ఘనత ప్రభుత్వానిదేనన్నారు. ఇళ్లులేని పేదలకు ఇండ్లు ఇందిరమ్మ పేరుతో ఇండ్లు నిర్మించడం జరుగుతుందన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 3500 ఇండ్లు మంజూరయ్యాయని మరో 3500 వందల ఇండ్లు మంజూకు ప్రభుత్వం కంకనం కట్టుకుందన్నారు. విద్యా వైద్యం చౌకం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అంజనేయులు గౌడ్, దుబ్బాక, నర్సాపూర్ కాంగ్రెస్ ఇంచార్డులు చెరుకు శ్రీనివాన్రెడ్డి, ఆవుల రాజీరెడ్డి, రాష్ట్ర  నాయకులు సుప్రబాతరావు, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నవీన్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>ఆధ్యాత్మికం</category>
                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/state-develops-minister-vivek-venkataswamy/article-1318</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/state-develops-minister-vivek-venkataswamy/article-1318</guid>
                <pubDate>Wed, 23 Jul 2025 09:44:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-07/img-20250723-wa0000.jpg"                         length="243908"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>పెన్షన్లు పెంచి ఇవ్వడమో .... లేక రాజీనామా చేయడమో ... సీఎం నిర్ణయించుకోవాలి : మందకృష్ణ మాదిగ</title>
                                    <description>
                        <![CDATA[<p>పెన్షన్లు పెంచి ఇవ్వడమో .... లేక రాజీనామా చేయడమో ... సీఎం నిర్ణయించుకోవాలి : మందకృష్ణ మాదిగ</p>
<p>హైదరాబాద్ ( ప్రజాస్వరం ) : </p>
<p>ఎన్నిక ల సమయంలో వికలాంగులకు చేయూత పథకం కింద ఇస్తున్న పెన్షన్ దారులకు పెన్షన్  పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పెంచి ఇవ్వడమో లేక  ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడము రేవంత్ రెడ్డి తేల్చుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ  అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దివ్యాంగత్వంతో బాధపడుతూ ప్రభుత్వం ఇచ్చే చేయూత కోసం ఎదురుచూస్తున్న వారి పట్ల వ్యవహరించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. జూన్ నెల ఇవ్వాల్సిన పెన్షన్ జూలై 22 వచ్చిన ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఎమ్మెల్యేలు మంత్రులు మీరు ఏ తేదీన వేతనాలు తీసుకుంటున్నారు అదేవిధంగా వికలాంగులకు చేయూతదారులకు</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/cm-should-decide-whether-to-increase-pensions-or-resign/article-1316"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-07/63.jpeg" alt=""></a><br /><p>పెన్షన్లు పెంచి ఇవ్వడమో .... లేక రాజీనామా చేయడమో ... సీఎం నిర్ణయించుకోవాలి : మందకృష్ణ మాదిగ</p>
<p>హైదరాబాద్ ( ప్రజాస్వరం ) : </p>
<p>ఎన్నిక ల సమయంలో వికలాంగులకు చేయూత పథకం కింద ఇస్తున్న పెన్షన్ దారులకు పెన్షన్  పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పెంచి ఇవ్వడమో లేక  ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడము రేవంత్ రెడ్డి తేల్చుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ  అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దివ్యాంగత్వంతో బాధపడుతూ ప్రభుత్వం ఇచ్చే చేయూత కోసం ఎదురుచూస్తున్న వారి పట్ల వ్యవహరించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. జూన్ నెల ఇవ్వాల్సిన పెన్షన్ జూలై 22 వచ్చిన ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఎమ్మెల్యేలు మంత్రులు మీరు ఏ తేదీన వేతనాలు తీసుకుంటున్నారు అదేవిధంగా వికలాంగులకు చేయూతదారులకు ఇవ్వాలి కదా అంటూ నిలదీశారు. రైతుబంధు ఇలాంటి పథకాలకు డబ్బులు ఉన్నప్పుడు పెన్షన్ దారులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికే 20 నెలలు గడిచిపోయిందని అన్నారు. ఆగస్టు మొదటి వారం లోపు పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు ఇస్తున్నట్లు ప్రకటించాలని లేనిపక్షంలో ఆగస్టు 13న ధర్నా ఉంటుందని హెచ్చరించారు. వికలాంగులకు  నరాల బలహీనతతో  బాధపడుతున్న వారికి 15000 చొప్పున మానవతా దృక్పథంతో పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు.  స్థానిక సంస్థల ఎన్నికలలో వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాల ఉన్నచోట ప్రారంభమైన ఈ రాజకీయ రిజర్వేషన్లు అనంత ప్రభుత్వాలు కొనసాగిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అదే తరహాలో తెలంగాణలో కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో వికలాంగులకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/cm-should-decide-whether-to-increase-pensions-or-resign/article-1316</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/cm-should-decide-whether-to-increase-pensions-or-resign/article-1316</guid>
                <pubDate>Tue, 22 Jul 2025 17:18:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-07/63.jpeg"                         length="122293"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సంసి ద్ధం చేయాలి :      బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు పార్టీ ఆదేశం</title>
                                    <description>
                        <![CDATA[<p>స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సంసి ద్ధం చేయాలి : <br />        బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు పార్టీ ఆదేశం</p>
<p>హైదరాబాద్ జూలై 22 (ప్రజాస్వరం ) : <br />  <br />స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశా లు నిర్వహించాలని  బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు నిర్ణయించారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వ నిర్వహించే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాలతో స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సంసి ద్ధం చేయాలని కేటీఆర్  పార్టీ నేతలను ఆదేశించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు తమ జిల్లాల్లోని ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో ఈ సమావేశాలు నిర్వహించేలా సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశాల్లో పార్టీ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, ఎంపిలు, జెడ్‌పి చైర్మన్లు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సీనియర్ నేతలు పాల్గొనాలని అన్నారు.తెలంగాణ ప్రజలకు</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/brs-working-president-kt-rama-raos-party-orders-party-lines/article-1314"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-07/456.jpeg" alt=""></a><br /><p>స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సంసి ద్ధం చేయాలి : <br />    బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు పార్టీ ఆదేశం</p>
<p>హైదరాబాద్ జూలై 22 (ప్రజాస్వరం ) : <br /> <br />స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశా లు నిర్వహించాలని  బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు నిర్ణయించారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వ నిర్వహించే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాలతో స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సంసి ద్ధం చేయాలని కేటీఆర్  పార్టీ నేతలను ఆదేశించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు తమ జిల్లాల్లోని ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో ఈ సమావేశాలు నిర్వహించేలా సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశాల్లో పార్టీ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, ఎంపిలు, జెడ్‌పి చైర్మన్లు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సీనియర్ నేతలు పాల్గొనాలని అన్నారు.తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీను అమలుచేయకుండా కాంగ్రెస్ చేస్తున్న మోసాలతో పాటు రేవంత్ ప్రభుత్వ అవినీతి, అప్రజాస్వామిక విధానాలు, వైఫల్యాలను గ్రామగ్రామాన విస్తృతంగా ప్రచారం చేయాలని కెటిఆర్ దిశానిర్ధేశం చేశారు. రైతుబంధు ఇవ్వకుండా అన్నదాతలకు రేవంత్ సర్కార్ చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరించాలని తెలిపారు. రాష్ట్రంలో యూరియా, విత్తనాల కొరత తీవ్రంగా వేధిస్తున్నా కూడా ఈ ప్రభుత్వం ఆ సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైనాన్ని తెలియచేయాలన్నారు. అధికారంలోకి వచ్చిన 20 నెలల నుంచి సాగునీటి నుంచి విద్యుత్ సరాఫరా దాకా అన్నదాతలకు కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని చెప్పాలని పేర్కొన్నారు.</p>
<p>గ్రామాల్లో పడకేసిన పారిశుద్ద్యం... </p>
<p>ప్రభుత్వ చేతకానితనంతో పాలన అస్తవ్యస్తంగా మారి గ్రా మాల్లో పారిశుద్ద్యం పడకేసిందన్న సంగతిని ప్రజలకు చెపా ్పలని కేటీఆర్ పార్టీ నేతలకు చెప్పారు. బిసిలకు ఇస్తానన్న 42 శాతం రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ది లేని కాంగ్రెస్ సర్కార్ ఆర్డినెన్స్ పేరుతో ఆడుతున్న డ్రామాలను ప్రజలకు విడమిరిచి చెప్పాలని పేర్కొన్నారు. అంతేకాకుండా వివిధ రంగాలకు డిక్లరేషన్‌ల పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఆయా రంగాలను మోసం చేసిన తీరును వివరించాలని అన్నారు. వృద్దులకు పెంచుతానన్న రూ.4 వేల పెన్షన్‌తో పాటు ఆడబిడ్డలకు నెలకు ఇస్తానన్న 2500 రూపాయలతో పాటు ఇతర హామీలను అమలుచేయకుండా కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ద్రోహాలను విడమరిచి చెప్పాలని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల తరఫున గత 20 నెలల కాలం నుంచి కాంగ్రెస్‌పార్టీ పైన బిఆర్‌ఎస్ చేస్తున్న ప్రజా పోరాటాలు, నిరసన కార్యక్రమాలను ప్రజలకు గుర్తుచేసేలా పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాలను ఈ వారంలోనే ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశాలు జరిగేలా చూడాలని కెటిఆర్ తెలిపారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/brs-working-president-kt-rama-raos-party-orders-party-lines/article-1314</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/brs-working-president-kt-rama-raos-party-orders-party-lines/article-1314</guid>
                <pubDate>Tue, 22 Jul 2025 17:13:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-07/456.jpeg"                         length="6506"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        