<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/category-75" rel="self" type="application/rss+xml" />
                <generator>Prajaswaram Daily RSS Feed Generator</generator>
                <title>నల్గొండ - Prajaswaram Daily</title>
                <link>https://www.prajaswaramdaily.com/category/75/rss</link>
                <description>నల్గొండ RSS Feed</description>
                
                            <item>
                <title>ఘనంగా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం.....</title>
                                    <description>
                        <![CDATA[<p>జగదేవ్ పూర్ , ఏప్రిల్ 03, (ప్రజాస్వరం ):</p>
<p>  </p>
<p>జగదేవ్ పూర్ మండలం వట్టిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అంక్ష రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఇండ్లను ప్రారంభించారు. తమ సొంత ఇంటి కల నెరవేరినందుకు లబ్ధిదారులు కొత్తోజు అఖిల సురేష్ హర్షం వ్యక్తం చేస్తూ, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చింతల విద్యాధర్, మండల కాంగ్రెస్ నాయకులు రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రజిత రాజేందర్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ నాయకులు తిరుపతి రెడ్డి, అమరేందర్ రెడ్డి, మునీర్, కర్ణాకర్, నరేందర్ రెడ్డి ,సిద్దు,కనకయ్య,దుర్గయ్య ,మరియు పలువురు నాయకులు, ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/anksha-reddy-was-the-president-of-indiramma-indla/article-3754"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-04/img-20260403-wa0002.jpg" alt=""></a><br /><p>జగదేవ్ పూర్ , ఏప్రిల్ 03, (ప్రజాస్వరం ):</p>
<p> </p>
<p>జగదేవ్ పూర్ మండలం వట్టిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అంక్ష రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఇండ్లను ప్రారంభించారు. తమ సొంత ఇంటి కల నెరవేరినందుకు లబ్ధిదారులు కొత్తోజు అఖిల సురేష్ హర్షం వ్యక్తం చేస్తూ, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చింతల విద్యాధర్, మండల కాంగ్రెస్ నాయకులు రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రజిత రాజేందర్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ నాయకులు తిరుపతి రెడ్డి, అమరేందర్ రెడ్డి, మునీర్, కర్ణాకర్, నరేందర్ రెడ్డి ,సిద్దు,కనకయ్య,దుర్గయ్య ,మరియు పలువురు నాయకులు, ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/anksha-reddy-was-the-president-of-indiramma-indla/article-3754</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/anksha-reddy-was-the-president-of-indiramma-indla/article-3754</guid>
                <pubDate>Fri, 03 Apr 2026 12:41:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/img-20260403-wa0002.jpg"                         length="205858"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>ఉత్తమ విశ్వవిద్యాలయం అవార్డు అందుకున్న కావేరి యూనివర్సిటీ....</title>
                                    <description>
                        <![CDATA[<p>  </p>
<p>గజ్వెల్ ,మార్చి 29 (ప్రజాస్వరం):-</p>
<p>  </p>
<p>సిద్దిపేట జిల్లా గౌరారం శివారులోని కావేరి యూనివర్సిటీ ఉత్తమ విశ్వవిద్యాలయo అవార్డు దక్కించుకుంది. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా సంస్థ డైరెక్టర్ డాక్టర్ హర్ష పోల్సాని అవార్డు అందుకున్నారు. చక్కటి సాంకేతిక నైపుణ్యం, నూతన ఆవిష్కరణలు సత్ఫలితాలిస్తుండగా, విద్యార్థుల పట్ల సంస్థ అంకితభావం, నిబద్ధత, అందుతున్న పరిజ్ఞానం దృష్టిలో పెట్టుకొని కావేరి విశ్వవిద్యాలయానికి ఉత్తమ యూనివర్సిటీ అవార్డు దక్కినట్లు కావేరి యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ భాస్కర్ రావు స్పష్టం చేశారు. </p>
<p>వ్యవసాయం, సాంకేతికత ఆధారిత పరిష్కారాల్లో నూతన పరిశోధన, పరిశ్రమలకు అనుగుణమైన కోర్సులు, స్థిరమైన అభివృద్ధి, ఉన్నత విద్యకు కావేరి యూనివర్సిటీ అందిస్తున్న గొప్ప గుర్తింపుకు ఈ అవార్డు ప్రామాణికంగా నిలిచిందని వైస్ చాన్సలర్ డాక్టర్ ప్రవీణ్ రావు, రిజిస్ట్రార్ డాక్టర్ శ్రీనివాసులు వివరించారు. హైదరాబాదులో శనివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/kaveri-university-received-the-best-university-award/article-3710"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-03/img-20260329-wa0000.jpg" alt=""></a><br /><p> </p>
<p>గజ్వెల్ ,మార్చి 29 (ప్రజాస్వరం):-</p>
<p> </p>
<p>సిద్దిపేట జిల్లా గౌరారం శివారులోని కావేరి యూనివర్సిటీ ఉత్తమ విశ్వవిద్యాలయo అవార్డు దక్కించుకుంది. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా సంస్థ డైరెక్టర్ డాక్టర్ హర్ష పోల్సాని అవార్డు అందుకున్నారు. చక్కటి సాంకేతిక నైపుణ్యం, నూతన ఆవిష్కరణలు సత్ఫలితాలిస్తుండగా, విద్యార్థుల పట్ల సంస్థ అంకితభావం, నిబద్ధత, అందుతున్న పరిజ్ఞానం దృష్టిలో పెట్టుకొని కావేరి విశ్వవిద్యాలయానికి ఉత్తమ యూనివర్సిటీ అవార్డు దక్కినట్లు కావేరి యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ భాస్కర్ రావు స్పష్టం చేశారు. </p>
<p>వ్యవసాయం, సాంకేతికత ఆధారిత పరిష్కారాల్లో నూతన పరిశోధన, పరిశ్రమలకు అనుగుణమైన కోర్సులు, స్థిరమైన అభివృద్ధి, ఉన్నత విద్యకు కావేరి యూనివర్సిటీ అందిస్తున్న గొప్ప గుర్తింపుకు ఈ అవార్డు ప్రామాణికంగా నిలిచిందని వైస్ చాన్సలర్ డాక్టర్ ప్రవీణ్ రావు, రిజిస్ట్రార్ డాక్టర్ శ్రీనివాసులు వివరించారు. హైదరాబాదులో శనివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరైన వారు తెలిపారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/kaveri-university-received-the-best-university-award/article-3710</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/kaveri-university-received-the-best-university-award/article-3710</guid>
                <pubDate>Sun, 29 Mar 2026 18:44:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-03/img-20260329-wa0000.jpg"                         length="362702"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైభవంగా కళ్యాణోత్సవం....</title>
                                    <description>
                        <![CDATA[<p>జగదేవ్ పూర్, మార్చి 27 (ప్రజాస్వరం ):</p><p><br /></p><p>జగదేవ్‌పూర్ మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జంగంరెడ్డిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో నిర్వహించబడింది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణ ఘట్టాన్ని పూర్తి చేశారు.ఈ వేడుకలో స్థానిక సర్పంచ్ రజిత అశోక్, ఉప సర్పంచ్ నరసింహులు, మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంత రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఆలయ అర్చకులు మరియు గ్రామ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ ఉత్సవానికి జంగంరెడ్డిపల్లి మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కళ్యాణం అనంతరం భక్తులందరికీ భారీ స్థాయిలో అన్నదాన</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/magnificent-marriage-ceremony-at-sri-sitaramachandra-swamy-temple/article-3684"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-03/img-20260327-wa0021.jpg" alt=""></a><br /><p>జగదేవ్ పూర్, మార్చి 27 (ప్రజాస్వరం ):</p><p><br /></p><p>జగదేవ్‌పూర్ మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జంగంరెడ్డిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో నిర్వహించబడింది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణ ఘట్టాన్ని పూర్తి చేశారు.ఈ వేడుకలో స్థానిక సర్పంచ్ రజిత అశోక్, ఉప సర్పంచ్ నరసింహులు, మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంత రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఆలయ అర్చకులు మరియు గ్రామ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ ఉత్సవానికి జంగంరెడ్డిపల్లి మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కళ్యాణం అనంతరం భక్తులందరికీ భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/magnificent-marriage-ceremony-at-sri-sitaramachandra-swamy-temple/article-3684</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/magnificent-marriage-ceremony-at-sri-sitaramachandra-swamy-temple/article-3684</guid>
                <pubDate>Fri, 27 Mar 2026 19:01:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-03/img-20260327-wa0021.jpg"                         length="173506"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>తూప్రాన్ లో అంగరంగ వైభవంగా సీతారాములు కల్యాణం... </title>
                                    <description>
                        <![CDATA[<p>తూప్రాన్ , మార్చి 27 (ప్రజాస్వరం):</p>
<p>  పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి</p>
<p>  </p>
<p>మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం లోని రామాలయం వద్ద శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ బొంది రజిని రవీందర్ గౌడ్ తూప్రాన్ పట్టణంలోని శివాలయం నుండి సీతామహాలక్ష్మిని ఊరేగింపుగా తీసుకెళ్లి రామాలయం వద్ద రాముడిని ఎదురుకోలు చేసి అక్కడ ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో కళ్యాణ మహోత్సవం పురోహితులు ఘనంగా నిర్వహించారు భక్తులకు భారీ ఎత్తున టెంట్లు ఏర్పాటు చేశారు కళ్యాణం లో కూర్చునే భక్తులు భారీగా పాల్గొన్నారు భక్తులకు ఆర్యవైశ్య సంఘం నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ యాదవ రెడ్డి తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ మాజీ ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి వైస్ చైర్మన్ సమత కాశిరెడ్డి కౌన్సిలర్లు సత్య</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/seetharamulu-kalyanam-in-tupran/article-3674"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-03/img-20260327-wa0003.jpg" alt=""></a><br /><p>తూప్రాన్ , మార్చి 27 (ప్రజాస్వరం):</p>
<p> పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి</p>
<p> </p>
<p>మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం లోని రామాలయం వద్ద శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్ బొంది రజిని రవీందర్ గౌడ్ తూప్రాన్ పట్టణంలోని శివాలయం నుండి సీతామహాలక్ష్మిని ఊరేగింపుగా తీసుకెళ్లి రామాలయం వద్ద రాముడిని ఎదురుకోలు చేసి అక్కడ ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో కళ్యాణ మహోత్సవం పురోహితులు ఘనంగా నిర్వహించారు భక్తులకు భారీ ఎత్తున టెంట్లు ఏర్పాటు చేశారు కళ్యాణం లో కూర్చునే భక్తులు భారీగా పాల్గొన్నారు భక్తులకు ఆర్యవైశ్య సంఘం నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ యాదవ రెడ్డి తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ మాజీ ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి వైస్ చైర్మన్ సమత కాశిరెడ్డి కౌన్సిలర్లు సత్య లింగం జైపాల్ నాయక్ శిరీష స్వప్న సబిత అన్నపూర్ణ ప్రియాంక రాములు ఐలేష్ యాదవ్ రాదా కుమారిపట్టణ ప్రముఖులు.నాయకులు పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/seetharamulu-kalyanam-in-tupran/article-3674</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/seetharamulu-kalyanam-in-tupran/article-3674</guid>
                <pubDate>Fri, 27 Mar 2026 16:50:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-03/img-20260327-wa0003.jpg"                         length="92422"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>నీటి ఆవిష్యకత పై రైతులకు అవగహన... </title>
                                    <description>
                        <![CDATA[<p>తూప్రాన్, మార్చి 22 (ప్రజాస్వరం ) :</p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p>  </p>
<p>ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో నీటి ప్రాముఖ్యతపై సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ బాలవికాస్ సౌజన్యంతో గ్రామస్తులతో ర్యాలీ చేపట్టారు. అంతకుముందు రైతులకు నీటి ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. మానవ మునగడకు త్రాగునీరు, సాగునీరు అవసర ప్రాధాన్యతను ఈ సందర్భంగా వారు వివరించారు. రైతులకు సంబంధించిన బోరు బావుల వద్ద నీటి స్టోరేజ్ కోసం రీఛార్జ్ సోక్ ఫీట్లను 30 వేల రూపాయల వ్యయంతో బాలవికాస్ స్వచ్ఛంద సంస్థ ఉచితంగా నిర్మిస్తుందని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాలవికాస్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్, పాలక వర్గ సభ్యులు జిన్న కృష్ణ, పిట్ల వేణు, మన్నె తిరుపతి, రైతులు పాల్గొన్నారు.</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/awareness-of-farmers-on-the-importance-of-water/article-3628"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-03/img-20260322-wa0002.jpg" alt=""></a><br /><p>తూప్రాన్, మార్చి 22 (ప్రజాస్వరం ) :</p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p> </p>
<p>ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో నీటి ప్రాముఖ్యతపై సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ బాలవికాస్ సౌజన్యంతో గ్రామస్తులతో ర్యాలీ చేపట్టారు. అంతకుముందు రైతులకు నీటి ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. మానవ మునగడకు త్రాగునీరు, సాగునీరు అవసర ప్రాధాన్యతను ఈ సందర్భంగా వారు వివరించారు. రైతులకు సంబంధించిన బోరు బావుల వద్ద నీటి స్టోరేజ్ కోసం రీఛార్జ్ సోక్ ఫీట్లను 30 వేల రూపాయల వ్యయంతో బాలవికాస్ స్వచ్ఛంద సంస్థ ఉచితంగా నిర్మిస్తుందని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాలవికాస్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్, పాలక వర్గ సభ్యులు జిన్న కృష్ణ, పిట్ల వేణు, మన్నె తిరుపతి, రైతులు పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/awareness-of-farmers-on-the-importance-of-water/article-3628</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/awareness-of-farmers-on-the-importance-of-water/article-3628</guid>
                <pubDate>Sun, 22 Mar 2026 16:20:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-03/img-20260322-wa0002.jpg"                         length="223770"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి తరలిన రైతులు...</title>
                                    <description>
                        <![CDATA[<p>చిన్న శంకరంపేట, మార్చి 22 ( ప్రజాస్వరం):</p>
<p>  </p>
<p>కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని రైతులకు పెద్దపీట వేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ చిన్న శంకరంపేట మండల నాయకుడు రాజశేఖర్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి చిన్న శంకరంపేట మండలంలోని వివిధ గ్రామాల నుండి వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వాహనాలలో రైతులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రైతంగం వ్యవసాయాన్ని ఒక పండుగ లాగా జరగాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతు సంక్షేమం కోసం రైతుల కోసం పెద్ద పీట వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి రైతుకు ఉపయోగపడే వ్యవసాయ పనిముట్లు</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/farmers-moved-to-the-opening-ceremony-of-the-oil-farm/article-3624"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-03/img-20260322-wa0000.jpg" alt=""></a><br /><p>చిన్న శంకరంపేట, మార్చి 22 ( ప్రజాస్వరం):</p>
<p> </p>
<p>కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని రైతులకు పెద్దపీట వేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ చిన్న శంకరంపేట మండల నాయకుడు రాజశేఖర్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి చిన్న శంకరంపేట మండలంలోని వివిధ గ్రామాల నుండి వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వాహనాలలో రైతులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రైతంగం వ్యవసాయాన్ని ఒక పండుగ లాగా జరగాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతు సంక్షేమం కోసం రైతుల కోసం పెద్ద పీట వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి రైతుకు ఉపయోగపడే వ్యవసాయ పనిముట్లు సబ్సిడీపై ఇస్తున్న వాటి గురించి తెలుసుకోవడం జరుగుతుందని, వ్యవసాయాన్ని ఒక యాంత్రికరణ పద్ధతిలో అధునాతన పద్ధతిని ఉపయోగించి తెలంగాణ రాష్ట్రం ఒక విత్తన భాండాగారంగా, దేశానికి అన్నం పెట్టే రైతన్న తెలంగాణ రైతన్న కావాలని దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని ఆయన తెలిపారు, సబ్సిడీపై అందజేస్తున్న పనిముట్లను రైతులు సద్వినియోగం చేసుకొని రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/farmers-moved-to-the-opening-ceremony-of-the-oil-farm/article-3624</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/farmers-moved-to-the-opening-ceremony-of-the-oil-farm/article-3624</guid>
                <pubDate>Sun, 22 Mar 2026 15:26:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-03/img-20260322-wa0000.jpg"                         length="235553"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>సీసీ కెమెరాలను ప్రారంభించిన సీపీ రష్మీ పెరుమాళ్....</title>
                                    <description>
                        <![CDATA[<p>నేర శోధనలో సీసీ కెమెరాల పని తీరు భేష్..</p>
<p>  </p>
<p>క్రైమ్ ఫ్రీ జిల్లా గా మార్చడమే సురక్ష నేత్ర కార్యక్రమం.</p>
<p>  </p>
<p>  గజ్వేల్ /వర్గల్ మార్చి 02 (ప్రజాస్వరం) :</p>
<p>  </p>
<p>సిద్దిపేట సురక్ష నేత్ర కార్యక్రమంలో భాగంగా మండలంలోని మీనాజీపేట్ గ్రామంలో సిద్దిపేట సీపీ సాధన రష్మీ పెరుమాళ్ సీసీ కెమెరాలను ప్రారంభించారు. స్నేహ ఫౌండేషన్ వారి సహకారంతో గ్రామంలోని ఎంట్రీ ఏక్సిట్ ఏరియాల్లో 19 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవ సందర్భంగా సీపీ రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ.. సీసీ కెమెరాల వలన గ్రామ భద్రత పెరుగుతుందని, నేర శోధనలో సీసీ కెమెరాల ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. సిద్దిపేట జిల్లాలను ‘క్రైమ్ ఫ్రీ’ గా మార్చడానికి ‘సిద్దిపేట సురక్ష నేత్ర’ అనే ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కెమెరాల పనితీరును ఎల్లవేళలా పరిశీలించాలని వాటి నిర్వహణ చూసుకోవాలని గ్రామ పాలకవర్గానికి సూచించారు. ఏసీపీ నర్సింలు మాట్లాడుతూ.. నిఘా నేత్రాలు</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/cp-rashmi-perumal-started-the-cctv-cameras/article-3436"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-03/img-20260302-wa0002.jpg" alt=""></a><br /><p>నేర శోధనలో సీసీ కెమెరాల పని తీరు భేష్..</p>
<p> </p>
<p>క్రైమ్ ఫ్రీ జిల్లా గా మార్చడమే సురక్ష నేత్ర కార్యక్రమం.</p>
<p> </p>
<p> గజ్వేల్ /వర్గల్ మార్చి 02 (ప్రజాస్వరం) :</p>
<p> </p>
<p>సిద్దిపేట సురక్ష నేత్ర కార్యక్రమంలో భాగంగా మండలంలోని మీనాజీపేట్ గ్రామంలో సిద్దిపేట సీపీ సాధన రష్మీ పెరుమాళ్ సీసీ కెమెరాలను ప్రారంభించారు. స్నేహ ఫౌండేషన్ వారి సహకారంతో గ్రామంలోని ఎంట్రీ ఏక్సిట్ ఏరియాల్లో 19 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవ సందర్భంగా సీపీ రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ.. సీసీ కెమెరాల వలన గ్రామ భద్రత పెరుగుతుందని, నేర శోధనలో సీసీ కెమెరాల ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. సిద్దిపేట జిల్లాలను ‘క్రైమ్ ఫ్రీ’ గా మార్చడానికి ‘సిద్దిపేట సురక్ష నేత్ర’ అనే ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కెమెరాల పనితీరును ఎల్లవేళలా పరిశీలించాలని వాటి నిర్వహణ చూసుకోవాలని గ్రామ పాలకవర్గానికి సూచించారు. ఏసీపీ నర్సింలు మాట్లాడుతూ.. నిఘా నేత్రాలు గ్రామంలో ఉంటే భద్రత ఎక్కువగా ఉంటుందని, దొంగతనాలు, దోపిడీలు జరగకుండా కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఇటీవల మండలంలో జరిగిన హత్య కేసులో సీసీ కెమెరా ఫుటేజ్ ఎంతో కీలకం మారిందని వివరించారు. ఈ కార్యక్రమంలో స్నేహ ఫౌండేషన్ ఛైర్మెన్ రాజేందర్ రెడ్డి, గజ్వెల్ సీఐ రవి రాజు, గౌరారం ఎస్సై కరుణాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కీసరి వెంకటేష్, ఉపసర్పంచ్ రాణి సహదేవ్ గౌడ్, పంచాయితీ సెక్రటరీ బాబు రావు, గ్రామ వార్డు సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/cp-rashmi-perumal-started-the-cctv-cameras/article-3436</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/cp-rashmi-perumal-started-the-cctv-cameras/article-3436</guid>
                <pubDate>Mon, 02 Mar 2026 13:43:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-03/img-20260302-wa0002.jpg"                         length="143419"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>రోడ్డు ప్రమాదల పై అవగాహనా... </title>
                                    <description>
                        <![CDATA[<p>తూప్రాన్, ఫిబ్రవరి 28 (ప్రజాస్వరం ):</p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p>ఉచిత వైద్యం....</p>
<p>మెదక్ జిల్లా పోలీస్ లు తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదాల పై డ్రైవర్లు కు అవగాహనా కలిపించారు </p>
<p>“Arrive Alive” రెండవ దశ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు, పర్యవేక్షణలో తూప్రాన్ టోల్ గేట్ సమీపంలోని జిఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రోడు భద్రత ప్రమాధాలు నివారణకు అవగహన కలిపించారు. ఈ కార్యక్రమాము లో డి.ఎస్.పీ తూప్రాన్ నరేందర్ గౌడ్ , సి.ఐ తూప్రాన్ రంగా కృష్ణ , సి.ఐ నర్సాపూర్ జాన్ రెడ్డి , ఎస్‌.ఐ తూప్రాన్ గంగారాజు మరియు పోలీస్ సిబ్బంది హాజరయ్యారు. సిఎంఆర్ మరియు పుష్పగిరి ఆసుపత్రి సిబ్బంది సహకారంతో ఉచిత వైద్య శిబిరం మరియు కంటి పరీక్షా</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/awareness-of-road-accidents/article-3396"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-02/img-20260228-wa0004.jpg" alt=""></a><br /><p>తూప్రాన్, ఫిబ్రవరి 28 (ప్రజాస్వరం ):</p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p>ఉచిత వైద్యం....</p>
<p>మెదక్ జిల్లా పోలీస్ లు తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదాల పై డ్రైవర్లు కు అవగాహనా కలిపించారు </p>
<p>“Arrive Alive” రెండవ దశ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు, పర్యవేక్షణలో తూప్రాన్ టోల్ గేట్ సమీపంలోని జిఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రోడు భద్రత ప్రమాధాలు నివారణకు అవగహన కలిపించారు. ఈ కార్యక్రమాము లో డి.ఎస్.పీ తూప్రాన్ నరేందర్ గౌడ్ , సి.ఐ తూప్రాన్ రంగా కృష్ణ , సి.ఐ నర్సాపూర్ జాన్ రెడ్డి , ఎస్‌.ఐ తూప్రాన్ గంగారాజు మరియు పోలీస్ సిబ్బంది హాజరయ్యారు. సిఎంఆర్ మరియు పుష్పగిరి ఆసుపత్రి సిబ్బంది సహకారంతో ఉచిత వైద్య శిబిరం మరియు కంటి పరీక్షా శిబిరం ఏర్పాటు చేయబడింది.</p>
<p>ఈ సందర్భంగా ఎస్పీ శ్రీనివాస్ రావు భారీ వాహన డ్రైవర్లు, స్కూల్ బస్సు డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు మరియు విద్యార్థులను ఉద్దేశించి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదు, వేగ పరిమితులను పాటించాలి, ట్రాఫిక్ నియమాలను అనుసరించాలి, మొబైల్ ఫోన్ వినియోగం నిషేధం, మైనర్లు వాహనాలు నడపరాదు వంటి అంశాలను వివరించారు.</p>
<p>పలువురు వాహనదారులు కార్యక్రమంలో పాల్గొని వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు సూచించారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/awareness-of-road-accidents/article-3396</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/awareness-of-road-accidents/article-3396</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 17:00:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-02/img-20260228-wa0004.jpg"                         length="206492"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>కుట్రలు పటాపంచలు....</title>
                                    <description>
                        <![CDATA[<p>కడిగిన ముత్యంలా కవితక్క.....</p>
<p>కుట్రదారులకు చెంపదెబ్బ కోట్టే విధంగా తీర్పు ఇచ్చిన న్యాయ స్థానం...</p>
<p>  మెదక్, ఫిబ్రవరి 27 (ప్రజాస్వరం):</p>
<p>  </p>
<p>తెలంగాణ జాగృతి కవితక్క పై కుట్ర దారులకు చెంప దెబ్బ కొట్టినట్లు విధంగా న్యాయస్థానం క్లీన్ షీట్ ఇచ్చిందని మెదక్ జిల్లా నాయకులు రమేష్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ జాగృతి అధినేత్రి కవితక్క మీద పెట్టిన తప్పుడు కేసును పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తే ఈరోజు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కేసును కొట్టివేయడం చాలా సంతోషకరం. కవితక్క పై పెట్టిన ఢిల్లీ లిక్కర్ కేసు అనేది తప్పుడు కేసు అని రౌస్ ఎవెన్యూ కోర్టు తేల్చి చెప్పి కేసులు కొట్టివేయడం సంతోషకరమైన విషయం సిపిఐ పెట్టిన లిక్కర్ లో కేసులో స్కాం లేదని కోర్టు తీర్పు ఇచ్చిందని వారు అన్నారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వం కావాలని రాజకీయంగా దెబ్బ కొట్టడం కోసమే</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/conspiracies-are-a-scam/article-3380"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-02/img-20260227-wa0017.jpg" alt=""></a><br /><p>కడిగిన ముత్యంలా కవితక్క.....</p>
<p>కుట్రదారులకు చెంపదెబ్బ కోట్టే విధంగా తీర్పు ఇచ్చిన న్యాయ స్థానం...</p>
<p> మెదక్, ఫిబ్రవరి 27 (ప్రజాస్వరం):</p>
<p> </p>
<p>తెలంగాణ జాగృతి కవితక్క పై కుట్ర దారులకు చెంప దెబ్బ కొట్టినట్లు విధంగా న్యాయస్థానం క్లీన్ షీట్ ఇచ్చిందని మెదక్ జిల్లా నాయకులు రమేష్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ జాగృతి అధినేత్రి కవితక్క మీద పెట్టిన తప్పుడు కేసును పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తే ఈరోజు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కేసును కొట్టివేయడం చాలా సంతోషకరం. కవితక్క పై పెట్టిన ఢిల్లీ లిక్కర్ కేసు అనేది తప్పుడు కేసు అని రౌస్ ఎవెన్యూ కోర్టు తేల్చి చెప్పి కేసులు కొట్టివేయడం సంతోషకరమైన విషయం సిపిఐ పెట్టిన లిక్కర్ లో కేసులో స్కాం లేదని కోర్టు తీర్పు ఇచ్చిందని వారు అన్నారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వం కావాలని రాజకీయంగా దెబ్బ కొట్టడం కోసమే ఇలాంటి తప్పుడు కేసులకు పాల్పడిందని ఈ కేసులో కవిత అక్క తో పాటు కేజ్రీవాల్ మనీష్ సిసోసిడా అందరికీ క్లీన్ చీట్ వచ్చిందని అన్నారు. నిజం నిప్పులాంటిది ఎప్పటికైనా ధర్మం గెలుస్తుంది సత్యం నిలబడుతుంది చెప్పడానికి ఈ తీర్పే నిదర్శనం. తెలంగాణ ఆడబిడ్డ పై అక్రమ కేసులు పెట్టిన కేంద్ర ప్రభుత్వానికి న్యాయ స్థానంలో చెప్ప దెబ్బ లాంటి తీర్పు వచ్చిందని తెలంగాణ ప్రజలు రాబోయే ఈ కలలో అక్రమ కేసులు పెట్టిన కేంద్ర ప్రభుత్వాన్ని ఓటుతో బుద్ధి చెబుతారని వారు అన్నారు. రాజకీయంగా సహాకరించాని వారిపైన ఇలాంటి అక్రమ కేసులు పెట్టడం మానుకోకపోతే ప్రజలే బిజెపి పార్టీకి బుద్ది చెబుతారని అన్నారు. భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కవితక్కనియని ఆయన తెలిపారు</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/conspiracies-are-a-scam/article-3380</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/conspiracies-are-a-scam/article-3380</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 20:16:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-02/img-20260227-wa0017.jpg"                         length="67547"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>అర్హులైన ప్రతి ఒక్కరికి గూడు కల్పిస్తాం... </title>
                                    <description>
                        <![CDATA[<p>వర్గల్ లో ఇందిరమ్మ నూతన గృహప్రవేశాలు</p>
<p>తెల్లరేషన్ కార్డుతో... ఇంటింటికి సన్న బియ్యం </p>
<p>పేదల సంక్షేమం...</p>
<p>కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం</p>
<p>సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ </p>
<p>  </p>
<p>  గజ్వేల్, ఫిబ్రవరి 25 (ప్రజాస్వరం):</p>
<p>  </p>
<p>పేదల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం కాగా, అర్హులైన ప్రతి కుటుంబానికి పథకాలు వర్తింప చేస్తామని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. బుధవారం వర్గల్ మండల కేంద్రంలో ఇందిరమ్మ నూతన గృహప్రవేశాలు చేయించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. </p>
<p>గజ్వేల్ నియోజకవర్గంలో 3 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళా సాధికారత లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించగా, మహిళల చేతుల్లోనే కుటుంబ ఆర్థిక స్థితిలో బాగుంటాయనే లక్ష్యంతో ప్రభుత్వ పథకాలను మహిళల పేరిటనే కేటాయిస్తున్నట్లు చెప్పారు. అలాగే కొత్త రేషన్ కార్డుల మంజూరుతో పాటు పాత కార్డులలో సభ్యులను</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/we-will-provide-a-nest-to-everyone-who-deserves-it/article-3331"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-02/img-20260225-wa0020.jpg" alt=""></a><br /><p>వర్గల్ లో ఇందిరమ్మ నూతన గృహప్రవేశాలు</p>
<p>తెల్లరేషన్ కార్డుతో... ఇంటింటికి సన్న బియ్యం </p>
<p>పేదల సంక్షేమం...</p>
<p>కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం</p>
<p>సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ </p>
<p> </p>
<p> గజ్వేల్, ఫిబ్రవరి 25 (ప్రజాస్వరం):</p>
<p> </p>
<p>పేదల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం కాగా, అర్హులైన ప్రతి కుటుంబానికి పథకాలు వర్తింప చేస్తామని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. బుధవారం వర్గల్ మండల కేంద్రంలో ఇందిరమ్మ నూతన గృహప్రవేశాలు చేయించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. </p>
<p>గజ్వేల్ నియోజకవర్గంలో 3 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళా సాధికారత లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించగా, మహిళల చేతుల్లోనే కుటుంబ ఆర్థిక స్థితిలో బాగుంటాయనే లక్ష్యంతో ప్రభుత్వ పథకాలను మహిళల పేరిటనే కేటాయిస్తున్నట్లు చెప్పారు. అలాగే కొత్త రేషన్ కార్డుల మంజూరుతో పాటు పాత కార్డులలో సభ్యులను చేర్చి </p>
<p>సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతే కాకుండా పంట రుణమాఫీ, రైతు భరోసా, సన్నధాన్యానికి రూ 500 బోనస్ తదితర సాహసోపేత నిండాయాలతో పాటు గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్, రూ 500కే వంట గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు వడ్డీ లేని రుణాలు తదితర అందజేస్తూన్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ మోహన్, వైస్ చైర్మన్ ప్రభాకర్ గుప్త, ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి, పంచాయతీ రాజ్ సంఘటన్ జిల్లా అధ్యక్షులు కడపల నర్సింహరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు బాల్రెడ్డి, నేతలు తవిటి కిష్టయ్య గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ గౌడ్, అరవింద్ రెడ్డి, మహేందర్ గౌడ్, వహీద్, యాదయ్య యాదవ్, అయ్యగళ్ళ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/we-will-provide-a-nest-to-everyone-who-deserves-it/article-3331</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/we-will-provide-a-nest-to-everyone-who-deserves-it/article-3331</guid>
                <pubDate>Wed, 25 Feb 2026 20:19:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-02/img-20260225-wa0020.jpg"                         length="175669"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>ఈ పరిశ్రమ మాకొద్దంటు జె,సి, కి ఫిర్యాదు చేసిన గ్రామస్తులు...</title>
                                    <description>
                        <![CDATA[<p>  చిన్న శంకరంపేట, ఫిబ్రవరి 23 ( ప్రజాస్వరం):</p>
<p>చిన్న శంకరంపేట మండలం కామారం గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమ మాకు వద్దంటూ కామారం సర్పంచ్ సుజాత రమేష్ ఆధ్వర్యంలో ఉపసర్పంచ్ సుధాకర్తో పాటు పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు అందరు కలిసి మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వెళ్లి జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ కు ఫిర్యాదు చేశారు. గ్రామ శివారులో ఇప్పటికే రెండు పరిశ్రమల ద్వారా నీరు కలుషితమై పశువులు కూడా తాగలేని పరిస్థితి నెలకొందని పాత టైర్ల ద్వారా నూనె మరియు పౌడర్ తయారు చేయడం తో వ్యర్థ పదార్థాలు పూర్తిగా చెరువులో కలుస్తాం కావడం జరుగుతుందని ఈ కంపెనీ మాకొద్దు అంటూ అదనపు కలెక్టర్ నగేష్ కు గ్రామస్తుల ఫిర్యాదు చేశారు. కలుషిత నీరు తీసుకెళ్లి ఆయనకు చూపించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామారం గ్రామ శివారులో గతంలో రెండు కంపెనీలు ఉన్నాయని పాత</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/villagers-complained-to-makoddantu-jc-about-this-industry/article-3248"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-02/img-20260223-wa0000.jpg" alt=""></a><br /><p> చిన్న శంకరంపేట, ఫిబ్రవరి 23 ( ప్రజాస్వరం):</p>
<p>చిన్న శంకరంపేట మండలం కామారం గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమ మాకు వద్దంటూ కామారం సర్పంచ్ సుజాత రమేష్ ఆధ్వర్యంలో ఉపసర్పంచ్ సుధాకర్తో పాటు పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు అందరు కలిసి మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వెళ్లి జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ కు ఫిర్యాదు చేశారు. గ్రామ శివారులో ఇప్పటికే రెండు పరిశ్రమల ద్వారా నీరు కలుషితమై పశువులు కూడా తాగలేని పరిస్థితి నెలకొందని పాత టైర్ల ద్వారా నూనె మరియు పౌడర్ తయారు చేయడం తో వ్యర్థ పదార్థాలు పూర్తిగా చెరువులో కలుస్తాం కావడం జరుగుతుందని ఈ కంపెనీ మాకొద్దు అంటూ అదనపు కలెక్టర్ నగేష్ కు గ్రామస్తుల ఫిర్యాదు చేశారు. కలుషిత నీరు తీసుకెళ్లి ఆయనకు చూపించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామారం గ్రామ శివారులో గతంలో రెండు కంపెనీలు ఉన్నాయని పాత టైర్ల ద్వారా నూనె, పౌడర్, తయారు చేయడం జరుగుతుందని వాటి ద్వారా వెలువడే కలుషితనీరు చెరువులలో చేరి కనీసం పశువులు కూడా తాగలేని పరిస్థితి నెలకొందని, పక్కనే తమ పొలాల వద్ద బోర్లలో సైతం కలుషిత నీళ్లు రావడం జరుగుతుందని దీంతో పంటలు కూడా దెబ్బతింటున్నాయని, వారు వాపోయారు, కంపెనీ పక్కన తమ పంట పొలాలలో వేసిన బోర్లలో నీరు సైతం కలుషితం కావడం జరిగిందని దీంతో పంటలు ఎండిపోవడం జరుగుతుందని రైతులను తీవ్రంగా నష్టపోతున్నామని వారు తెలిపారు. మళ్లీ ఇప్పుడు నూతన పరిశ్రమ ఏర్పాటుకు భూమి చదును చేయడం జరుగుతుందని అధికారులు ఆ కంపెనీ వేయకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుజాత రమేష్ ఉపసర్పంచ్ సుధాకర్ తో పాటు గ్రామస్తులు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/villagers-complained-to-makoddantu-jc-about-this-industry/article-3248</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/villagers-complained-to-makoddantu-jc-about-this-industry/article-3248</guid>
                <pubDate>Mon, 23 Feb 2026 17:31:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-02/img-20260223-wa0000.jpg"                         length="119308"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం భూమి పూజలు.... </title>
                                    <description>
                        <![CDATA[<p>తూప్రాన్, ఫిబ్రవరి 20 (ప్రజాస్వరం) :</p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p>  </p>
<p>మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ లో పేదలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు అయినా లబ్ధిదారులకు భూమి పూజ చేసుకో కొబ్బరికాయలు కొట్టిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తూముకుంట నర్సారెడ్డి పేదలకు రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు ఆసక్తిగా ఉన్నారని అర్హులైన పేదలు ఇందిరమ్మ ఇల్లు ల కోసం దరఖాస్తు చేసుకోవాలని నర్సారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కోడిపాక నారాయణ గుప్తా నాచారం ఆలయ చైర్మన్ పల్లెల రవీందర్ గుప్తా మాజీ కౌన్సిలర్లు నంద్యాల శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు మామిళ్ల కృష్ణ చిన్న నాగరాజుగౌడ్ ఉమర్ తదితరులు పాల్గొన్నారు</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/earth-pujas-for-the-construction-of-indirammas-house/article-3203"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-02/img-20260220-wa0004.jpg" alt=""></a><br /><p>తూప్రాన్, ఫిబ్రవరి 20 (ప్రజాస్వరం) :</p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p> </p>
<p>మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ లో పేదలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు అయినా లబ్ధిదారులకు భూమి పూజ చేసుకో కొబ్బరికాయలు కొట్టిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తూముకుంట నర్సారెడ్డి పేదలకు రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు ఆసక్తిగా ఉన్నారని అర్హులైన పేదలు ఇందిరమ్మ ఇల్లు ల కోసం దరఖాస్తు చేసుకోవాలని నర్సారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కోడిపాక నారాయణ గుప్తా నాచారం ఆలయ చైర్మన్ పల్లెల రవీందర్ గుప్తా మాజీ కౌన్సిలర్లు నంద్యాల శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు మామిళ్ల కృష్ణ చిన్న నాగరాజుగౌడ్ ఉమర్ తదితరులు పాల్గొన్నారు</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/earth-pujas-for-the-construction-of-indirammas-house/article-3203</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/earth-pujas-for-the-construction-of-indirammas-house/article-3203</guid>
                <pubDate>Fri, 20 Feb 2026 17:31:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-02/img-20260220-wa0004.jpg"                         length="141005"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        