<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/category-75" rel="self" type="application/rss+xml" />
                <generator>Prajaswaram Daily RSS Feed Generator</generator>
                <title>నల్గొండ - Prajaswaram Daily</title>
                <link>https://www.prajaswaramdaily.com/category/75/rss</link>
                <description>నల్గొండ RSS Feed</description>
                
                            <item>
                <title>సర్ ప్రక్రియ అద్భుతంగా కొనసాగుతుంది .....</title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం , మేడ్చల్ / గుండ్లపోచంపల్లి : </p>
<p>గుండ్లపోచంపల్లి 299 డివిజన్ పరిధిలో ని అంబేద్కర్ జగ్జీవన్ రామ్ కాలనిలో ఎమ్యునరేషన్ ఫారంలను BLO లతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ 299 డివిజన్ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బండారి నరేందర్, 29 డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుండ భానుచందర్ లు అందజేశారు. ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ఫారం నింపిన తర్వాత బిఎల్ఓ లకు అందించాలని సాయి పేట శ్రీనివాస్ సూచించడం జరిగింది. కార్యక్రమంలో గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ బండారి నరేందర్, 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షులు కుండ భానుచందర్, బుర్కాగాళ్ల శ్రీనివాస్,BLO కిరణ్, ఎక్కడిగాళ్ల కృష్ణ,కొమ్ము కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/sir-the-process-continues-to-be-excellent/article-4420"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-06/img-20260629-wa0002.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం , మేడ్చల్ / గుండ్లపోచంపల్లి : </p>
<p>గుండ్లపోచంపల్లి 299 డివిజన్ పరిధిలో ని అంబేద్కర్ జగ్జీవన్ రామ్ కాలనిలో ఎమ్యునరేషన్ ఫారంలను BLO లతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ 299 డివిజన్ అధ్యక్షులు సాయిపేట శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బండారి నరేందర్, 29 డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుండ భానుచందర్ లు అందజేశారు. ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ఫారం నింపిన తర్వాత బిఎల్ఓ లకు అందించాలని సాయి పేట శ్రీనివాస్ సూచించడం జరిగింది. కార్యక్రమంలో గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ బండారి నరేందర్, 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షులు కుండ భానుచందర్, బుర్కాగాళ్ల శ్రీనివాస్,BLO కిరణ్, ఎక్కడిగాళ్ల కృష్ణ,కొమ్ము కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/sir-the-process-continues-to-be-excellent/article-4420</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/sir-the-process-continues-to-be-excellent/article-4420</guid>
                <pubDate>Mon, 29 Jun 2026 12:09:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-06/img-20260629-wa0002.jpg"                         length="174662"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న ఎస్పీ....</title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : మెదక్ : జూన్ 28  :</p>
<p>  </p>
<p>పాపన్న పేట్ మండలం నాగసానిపల్లి సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గామాత ఆలయాన్ని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మెదక్ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, మెదక్ జిల్లా శాంతిభద్రతలు మరింత బలోపేతం కావాలని ప్రార్థించారు. ఆలయ అర్చకులు ఎస్పీ దంపతులకు వేద ఆశీర్వచనం అందించి, అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/sp-visited-amma-with-his-family/article-4399"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-06/img-20260628-wa0028.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : మెదక్ : జూన్ 28  :</p>
<p> </p>
<p>పాపన్న పేట్ మండలం నాగసానిపల్లి సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గామాత ఆలయాన్ని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మెదక్ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, మెదక్ జిల్లా శాంతిభద్రతలు మరింత బలోపేతం కావాలని ప్రార్థించారు. ఆలయ అర్చకులు ఎస్పీ దంపతులకు వేద ఆశీర్వచనం అందించి, అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/sp-visited-amma-with-his-family/article-4399</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/sp-visited-amma-with-his-family/article-4399</guid>
                <pubDate>Sun, 28 Jun 2026 15:55:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-06/img-20260628-wa0028.jpg"                         length="292575"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఎస్ ఐ ఆర్ ప్రక్రియ...</title>
                                    <description><![CDATA[<p>యాక్టివ్ అవుతున్న బూత్ లెవల్ కమిటీలు...</p>
<p>  </p>
<p>ప్రజాస్వరం : హైదరాబాద్, విజయవాడ, జూన్ 06 :</p>
<p>  </p>
<p>భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అత్యంత హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రక్రియ ప్రారంభం కావడంతోనే అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ తీవ్ర అప్రమత్తమయ్యాయి. తమ సానుభూతిపరుల ఓట్లు ఎక్కడైనా గంపగుత్తగా తొలగిపోతాయేమోననే భయంతో అన్ని రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో తమ బూత్ లెవెల్ ఏజెంట్ల ను రంగంలోకి దించాయి. ఎన్నికల సంఘం సాధారణంగా ప్రతి ఏటా ఓటర్ల జాబితా సవరణ చేపడుతుంది. కానీ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది చాలా ప్రత్యేకమైనది. ఈ ప్రక్రియలో బూత్ లెవెల్ అధికారులు నేరుగా ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ఒకే ఇంట్లో పదుల సంఖ్యలో ఓట్లు ఉండటం, చనిపోయిన వారి ఓట్లు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి ఓట్లు, ఒకే</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/the-sir-process/article-4286"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-06/img-20260606-wa0001.jpg" alt=""></a><br /><p>యాక్టివ్ అవుతున్న బూత్ లెవల్ కమిటీలు...</p>
<p> </p>
<p>ప్రజాస్వరం : హైదరాబాద్, విజయవాడ, జూన్ 06 :</p>
<p> </p>
<p>భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అత్యంత హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రక్రియ ప్రారంభం కావడంతోనే అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ తీవ్ర అప్రమత్తమయ్యాయి. తమ సానుభూతిపరుల ఓట్లు ఎక్కడైనా గంపగుత్తగా తొలగిపోతాయేమోననే భయంతో అన్ని రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో తమ బూత్ లెవెల్ ఏజెంట్ల ను రంగంలోకి దించాయి. ఎన్నికల సంఘం సాధారణంగా ప్రతి ఏటా ఓటర్ల జాబితా సవరణ చేపడుతుంది. కానీ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది చాలా ప్రత్యేకమైనది. ఈ ప్రక్రియలో బూత్ లెవెల్ అధికారులు నేరుగా ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ఒకే ఇంట్లో పదుల సంఖ్యలో ఓట్లు ఉండటం, చనిపోయిన వారి ఓట్లు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి ఓట్లు, ఒకే ఓటరుకు రెండు మూడు చోట్ల ఉన్న డబుల్ ఓట్లను గుర్తించి జాబితా నుండి పూర్తిగా తొలగిస్తారు. అలాగే అర్హులైన కొత్త ఓటర్లను చేర్చుతారు.రాజకీయ పార్టీలకు ఈ ప్రక్రియ ఒక పెద్ద పరీక్ష లాంటిది. ఒక నియోజకవర్గంలో గెలుపోటములను కొన్ని వందల లేదా వేల ఓట్లు నిర్ణయిస్తుంటాయి. ఈ తీవ్రమైన ఇంటెన్సివ్ రివిజన్ సమయంలో.. స్థానిక అధికారులు పొరపాటునో లేదా ఏకపక్షంగానో తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను వలస వెళ్లారు లేదా చిరునామా లేదు అనే నెపంతో తొలగిస్తే.. ఆ నష్టం పూడ్చలేనిది అవుతుంది. అందుకే ఓట్లు తగ్గిపోకూడదని, తమ క్యాడర్ ఓట్లు గల్లంతు కాకూడదని పార్టీలు విపరీతమైన టెన్షన్ పడుతుంటాయి.ఈ పరిస్థితిని తట్టుకోవడానికి ప్రతి పార్టీ తమ బూత్ లెవెల్ ఏజెంట్ల ను అప్రమత్తం చేస్తున్నాయి. ప్రభుత్వ బూత్ లెవెల్ అధికారి ఇంటింటికీ తిరిగేటప్పుడు.. ఈ పార్టీ బీఎల్ఏలు కూడా వారితో పాటు తిరిగి, ఏ ఒక్క సానుభూతిపరుడి ఓటు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా కాపలా కాస్తారు. ఒకవేళ ప్రతిపక్ష ఓటర్ల వివరాల్లో ఏవైనా తప్పులుంటే చనిపోయిన వారివి, డబుల్ ఓట్లు వాటిని తొలగించాలంటూ ఫామ్-7 ద్వారా అధికారులపై ఒత్తిడి తెస్తుంటారు. డిజిటల్ డేటా ద్వారా ఈ ప్రక్రియను పార్టీల ఐటీ విభాగాలు కూడా నిశితంగా గమనిస్తున్నాయి.సాంకేతికంగా ఓటు పోతే మళ్లీ చేర్పించుకోవడానికి ఫామ్-6 ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. కానీ, ప్రాక్టికల్‌గా అది చాలా కష్టతరమైన ప్రక్రియ. ఒకసారి ఇంటెన్సివ్ రివిజన్ పూర్తయి, ఫైనల్ రోల్ విడుదలయ్యాక.. మళ్లీ ఓటు చేర్పించాలంటే సదరు ఓటరు వ్యక్తిగతంగా ఆసక్తి చూపించాలి. సాధారణంగా సాధారణ ఓటర్లు అంత శ్రద్ధ తీసుకోరు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయానికి వేలాది మంది ఓట్లు పోయాయని గ్రహించినా.. అప్పటికప్పుడు లక్షలాది ఓట్లను తిరిగి చేర్పించడం ఏ రాజకీయ పార్టీకైనా అసాధ్యమైన టాస్క్. అందుకే నివారణే మేలు అన్నట్లు ముందే అలర్ట్ అవుతారు.ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. సిద్ధాంతపరంగా స్వచ్ఛమైన ఓటర్ల జాబితా కావాలని అన్ని పార్టీలు పైకి చెప్తాయి. కానీ, క్షేత్రస్థాయి ప్రాక్టికల్ రాజకీయాల్లో ఏ పార్టీకి కూడా వంద శాతం క్లీన్ లిస్ట్ ఇష్టం ఉండదు. ఎందుకంటే, ప్రతి నియోజకవర్గంలోనూ దొంగ ఓట్లు , డబుల్ ఓట్లు లేదా చనిపోయిన వారి ఓట్లు తమకు అనుకూలంగా పోల్ అవుతాయని స్థానిక లీడర్లు నమ్ముతారు. తమకు అనుకూలమైన దొంగ ఓట్లను కాపాడుకుంటూ.. ప్రత్యర్థి పార్టీకి చెందిన నకిలీ ఓట్లను తొలగించాలనే ద్వంద్వ నీతి ని అన్ని పార్టీలు అవలంబిస్తుంటాయి. ఓటర్ల జాబితా అనేది ప్రజాస్వామ్యానికి పునాది. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా ఎన్నికల సంఘం నకిలీ ఓట్లకు గండి కొట్టాలని చూస్తుంటే.. రాజకీయ పార్టీలు మాత్రం తమ ఓటు బ్యాంకు చెదరకుండా చూసుకునే వ్యూహాల్లో మునిగిపోయాయి. ఈ ప్రక్రియ ముగిసేసరికి ఏ పార్టీ తన బూత్ స్థాయి యంత్రాంగాన్ని సమర్థవంతంగా వాడుకుంటుందో.. ఆ పార్టీ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ముందంజలో ఉంటుంది.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/the-sir-process/article-4286</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/the-sir-process/article-4286</guid>
                <pubDate>Sat, 06 Jun 2026 11:10:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-06/img-20260606-wa0001.jpg"                         length="62047"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విద్యుత్ ఆర్టిజన్ రోడ్డు ప్రమాదం లో ... </title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం  : తూప్రాన్, జూన్ 2 :</p>
<p>  </p>
<p>మెదక్ జిల్లా తూప్రాన్ విద్యుత్ సబ్ స్టేషన్ లో ఆర్టిజన్ గా పని చేస్తున్న చిత్తరి బిక్షపతి (55 ) మంగళవారం మనోహరాబాద్ నుండి తూప్రాన్ కార్యాలయానికి బైక్ పై వస్తుండగా హిమంపూర్ చౌరస్తా సమీపంలో వెనుక నుండి డి సి యం వ్యాన్ డికొనడం తో తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించగా చికిత్స పొందుతు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై గంగరాజు తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/electricity-artisan-in-road-accident/article-4216"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-06/img_20260602_132634.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం  : తూప్రాన్, జూన్ 2 :</p>
<p> </p>
<p>మెదక్ జిల్లా తూప్రాన్ విద్యుత్ సబ్ స్టేషన్ లో ఆర్టిజన్ గా పని చేస్తున్న చిత్తరి బిక్షపతి (55 ) మంగళవారం మనోహరాబాద్ నుండి తూప్రాన్ కార్యాలయానికి బైక్ పై వస్తుండగా హిమంపూర్ చౌరస్తా సమీపంలో వెనుక నుండి డి సి యం వ్యాన్ డికొనడం తో తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించగా చికిత్స పొందుతు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై గంగరాజు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/electricity-artisan-in-road-accident/article-4216</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/electricity-artisan-in-road-accident/article-4216</guid>
                <pubDate>Tue, 02 Jun 2026 13:27:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-06/img_20260602_132634.jpg"                         length="61451"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అనారోగ్యంతోనే ప్రభాకర్ .....</title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : నార్సింగి ,మే 22 :</p>
<p>  </p>
<p>  </p>
<p>నార్సింగి పట్టణ కేంద్రానికి చెందిన ఉపాధిహామీ కూలీ కొన్యాల ప్రభాకర్ (50) వడదెబ్బతో మృతి చెందాడని శుక్రవారం కొన్ని వార్తాపత్రికల్లో వచ్చిన విషయం అవాస్తవమని మండల వైద్యాధికారి డా. వై రవి కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ పత్రికల్లో ప్రచురితమైన వార్తలపై పీ.హెచ్.ఎన్ రేణుక, ఏ.ఎన్.ఎం కవిత లతో కలిసి మృతుడి నివాసానికి వెళ్లి దర్యాప్తు జరిపినట్లు తెలిపారు. మృతుడు కొన్యాల ప్రభాకర్ గత వారం రోజులుగా దగ్గు, ఆయాసం తో అనారోగ్యానికి గురై ఇంటి వద్దే ఉన్నాడని, తగిన సమయంలో సరైన చికిత్స తీసుకోకపోవడంతో ఆరోగ్యం మరింత క్షీణించి గుండెపోటుతో మరణించినట్లు వెల్లడించారు. ప్రభాకర్ మృతికి వడదెబ్బ కారణం కాదని, అనారోగ్యంతోనే మరణించారని తమ విచారణలో తేలిందని, దీనికి సంబంధించిన నివేదికను పై అధికారులకు పంపించినట్లు మండల వైద్యాధికారి డా. వై రవి కుమార్ తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/prabhakar-was-sick/article-4167"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260522-wa0003.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : నార్సింగి ,మే 22 :</p>
<p> </p>
<p> </p>
<p>నార్సింగి పట్టణ కేంద్రానికి చెందిన ఉపాధిహామీ కూలీ కొన్యాల ప్రభాకర్ (50) వడదెబ్బతో మృతి చెందాడని శుక్రవారం కొన్ని వార్తాపత్రికల్లో వచ్చిన విషయం అవాస్తవమని మండల వైద్యాధికారి డా. వై రవి కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ పత్రికల్లో ప్రచురితమైన వార్తలపై పీ.హెచ్.ఎన్ రేణుక, ఏ.ఎన్.ఎం కవిత లతో కలిసి మృతుడి నివాసానికి వెళ్లి దర్యాప్తు జరిపినట్లు తెలిపారు. మృతుడు కొన్యాల ప్రభాకర్ గత వారం రోజులుగా దగ్గు, ఆయాసం తో అనారోగ్యానికి గురై ఇంటి వద్దే ఉన్నాడని, తగిన సమయంలో సరైన చికిత్స తీసుకోకపోవడంతో ఆరోగ్యం మరింత క్షీణించి గుండెపోటుతో మరణించినట్లు వెల్లడించారు. ప్రభాకర్ మృతికి వడదెబ్బ కారణం కాదని, అనారోగ్యంతోనే మరణించారని తమ విచారణలో తేలిందని, దీనికి సంబంధించిన నివేదికను పై అధికారులకు పంపించినట్లు మండల వైద్యాధికారి డా. వై రవి కుమార్ తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/prabhakar-was-sick/article-4167</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/prabhakar-was-sick/article-4167</guid>
                <pubDate>Fri, 22 May 2026 16:38:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260522-wa0003.jpg"                         length="204937"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>టీపీసీ ‘ప్రో ఎక్స్’ అల్ట్రా ప్రీమియం డిజిటల్ ఎక్స్‌ప్రెస్ సేవ ప్రారంభం....</title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : మేడ్చల్ , మే 1:</p>
<p>  </p>
<p>దేశంలోని ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ ది ప్రోఫెషనల్ కొరియర్స్ తన కొత్త అల్ట్రా ప్రీమియం డిజిటల్ ఎక్స్‌ప్రెస్ సేవ ‘ప్రో ఎక్స్’ ను ప్రారంభించినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ సేవ అమలుకు సంబంధించి సంస్థ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఓ హోటల్ లో నిర్వహించారు.ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ దాదాపు 38 సంవత్సరాలుగా కొరియర్ మరియు ఎక్స్‌ప్రెస్ లాజిస్టిక్స్ రంగంలో విశ్వసనీయ సేవలను అందిస్తున్న టీపీసీ, దేశవ్యాప్తంగా విస్తృత నెట్‌వర్క్‌తో వ్యాపారాలు మరియు వ్యక్తులను కలుపుతూ ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందిందని తెలిపారు.కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వేగవంతమైన, భద్రమైన మరియు సమర్థవంతమైన డెలివరీ సేవలను అందించాలనే లక్ష్యంతో టీపీసీ కొత్త సేవలను విస్తరిస్తోందన్నారు. ఇప్పటికే ప్రీమియం లాజిస్టిక్స్ విభాగంలో ‘ప్రో ప్రీమియం’ సేవలను అందిస్తున్న సంస్థ, ఇప్పుడు మరింత అధునాతన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/launch-of-tpc-pro-x-ultra-premium-digital-express-service/article-4036"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260501-wa0004.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : మేడ్చల్ , మే 1:</p>
<p> </p>
<p>దేశంలోని ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ ది ప్రోఫెషనల్ కొరియర్స్ తన కొత్త అల్ట్రా ప్రీమియం డిజిటల్ ఎక్స్‌ప్రెస్ సేవ ‘ప్రో ఎక్స్’ ను ప్రారంభించినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ సేవ అమలుకు సంబంధించి సంస్థ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఓ హోటల్ లో నిర్వహించారు.ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ దాదాపు 38 సంవత్సరాలుగా కొరియర్ మరియు ఎక్స్‌ప్రెస్ లాజిస్టిక్స్ రంగంలో విశ్వసనీయ సేవలను అందిస్తున్న టీపీసీ, దేశవ్యాప్తంగా విస్తృత నెట్‌వర్క్‌తో వ్యాపారాలు మరియు వ్యక్తులను కలుపుతూ ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందిందని తెలిపారు.కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వేగవంతమైన, భద్రమైన మరియు సమర్థవంతమైన డెలివరీ సేవలను అందించాలనే లక్ష్యంతో టీపీసీ కొత్త సేవలను విస్తరిస్తోందన్నారు. ఇప్పటికే ప్రీమియం లాజిస్టిక్స్ విభాగంలో ‘ప్రో ప్రీమియం’ సేవలను అందిస్తున్న సంస్థ, ఇప్పుడు మరింత అధునాతన సాంకేతికతతో ‘ప్రో ఎక్స్’ సేవను ప్రవేశపెడుతోందని,ఈ కొత్త సేవ ద్వారా రియల్‌టైమ్ ట్రాకింగ్, తక్షణ షిప్‌మెంట్ అప్డేట్స్, పూర్తి డిజిటల్ యాక్సెస్, మెరుగైన మానిటరింగ్ మరియు వేగవంతమైన డెలివరీ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయన్నారు. సమయపాలన, భద్రత, పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ వ్యాపార సంస్థలు మరియు వ్యక్తులకు అధిక స్థాయి లాజిస్టిక్స్ సేవలు అందించడమే లక్ష్యమని సంస్థ పేర్కొంది. దేశవ్యాప్తంగా మే 4, 2026 నుంచి ‘ప్రో ఎక్స్’ అధికారికంగా ప్రారంభం కానుందని అన్నారు.ఈ సేవ ద్వారా లాజిస్టిక్స్ రంగంలో మరింత నాణ్యత, వేగం మరియు కస్టమర్ సంతృప్తిని అందిస్తూ సంస్థ తన నాయకత్వ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటుందని పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/launch-of-tpc-pro-x-ultra-premium-digital-express-service/article-4036</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/launch-of-tpc-pro-x-ultra-premium-digital-express-service/article-4036</guid>
                <pubDate>Fri, 01 May 2026 17:56:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260501-wa0004.jpg"                         length="92514"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రయివేట్ బస్సులో మంటలు చెలరేగి దగ్ధం....</title>
                                    <description><![CDATA[<p>మాసాయిపేట జాతీయ రహదారిపై అగ్ని ప్రమాదం - - -ట్రావెలర్ బస్సు దగ్ధం కావడంతోతప్పిన పెను ప్రమాదం.</p>
<p>  </p>
<p>ప్రజాస్వరం : తూప్రాన్ ,ఏప్రిల్ 27  </p>
<p>  </p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p>  </p>
<p>మెదక్ జిల్లా మాసాయిపేట జాతీయ రహదారిపై సోమవారం ఉదయం 5 గంటల సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక ప్రైవేట్ ట్రావెలర్ బస్సు పూర్తిగా కాలిపోయింది.పోలీసుల వివరాల ప్రకారం హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రైవేట్ ట్రావెలర్ బస్సు రిపేర్ పనుల కోసం మెదక్‌కు తీసుకువచ్చి, మరమ్మతులు పూర్తయ్యాక తిరుగు ప్రయాణంలో ఉండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఘటన సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.సమాచారం అందుకున్న వెంటనే రామాయంపేట సీఐ వెంకట రాజా గౌడ్, చేగుంట ఎస్‌ఐ చైతన్య కుమార్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.అగ్ని ప్రమాదానికి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/a-fire-broke-out-in-a-private-bus/article-4012"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-04/img_20260427_092244.jpg" alt=""></a><br /><p>మాసాయిపేట జాతీయ రహదారిపై అగ్ని ప్రమాదం - - -ట్రావెలర్ బస్సు దగ్ధం కావడంతోతప్పిన పెను ప్రమాదం.</p>
<p> </p>
<p>ప్రజాస్వరం : తూప్రాన్ ,ఏప్రిల్ 27  </p>
<p> </p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p> </p>
<p>మెదక్ జిల్లా మాసాయిపేట జాతీయ రహదారిపై సోమవారం ఉదయం 5 గంటల సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక ప్రైవేట్ ట్రావెలర్ బస్సు పూర్తిగా కాలిపోయింది.పోలీసుల వివరాల ప్రకారం హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రైవేట్ ట్రావెలర్ బస్సు రిపేర్ పనుల కోసం మెదక్‌కు తీసుకువచ్చి, మరమ్మతులు పూర్తయ్యాక తిరుగు ప్రయాణంలో ఉండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఘటన సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.సమాచారం అందుకున్న వెంటనే రామాయంపేట సీఐ వెంకట రాజా గౌడ్, చేగుంట ఎస్‌ఐ చైతన్య కుమార్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని దర్యాప్తు కొనసాగుతోందని సీఐ వెంకట రాజా గౌడ్ తెలిపారు.ఈ ఘటనతో కొంతసేపు జాతీయ రహదారిపై రాకపోకలు అంతరాయం కలిగాయి.</p>
<p>బైట్స్ వెంకట రాజా గౌడ్ సిఐ రామాయంపేట</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/a-fire-broke-out-in-a-private-bus/article-4012</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/a-fire-broke-out-in-a-private-bus/article-4012</guid>
                <pubDate>Mon, 27 Apr 2026 09:20:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/img_20260427_092244.jpg"                         length="235375"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నూతనంగా ఎన్నికైన గ్రామ వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు..</title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : నార్సింగి ,ఏప్రిల్ 22</p>
<p>  </p>
<p>నూతనంగా ఎన్నికైన గ్రామ వార్డు సభ్యులకు నార్సింగి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఐదు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఇంచార్జి ఎంపీడీఓ చిన్నా రెడ్డి తెలిపారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం–2018 ప్రకారం గ్రామాల పరిపాలన కొనసాగుతుందని వివరించడంతో పాటు, ఈ శిక్షణలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల విధులు, బాధ్యతలు, గ్రామపంచాయతీలో పారిశుద్ధ్యం నిర్వహణ, నిధుల వినియోగం, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీపీడీపీ) ద్వారా గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజల భాగస్వామ్యంతో పారదర్శక పాలన ఎలా అమలు చేయాలనే దానిపై కూడా మార్గదర్శనం చేస్తున్నామని పేర్కొన్నారు. మండలంలోని దాదాపు అన్ని గ్రామాల వార్డు సభ్యులు ఈ శిక్షణలో పాల్గొంటుండగా, గ్రామ అభివృద్ధికి ఇది దోహదపడుతుందని ఇంచార్జి ఎంపీడీఓ చిన్నా రెడ్డి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/training-classes-for-newly-elected-village-ward-members/article-3988"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-04/img-20260422-wa0000.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : నార్సింగి ,ఏప్రిల్ 22</p>
<p> </p>
<p>నూతనంగా ఎన్నికైన గ్రామ వార్డు సభ్యులకు నార్సింగి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఐదు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఇంచార్జి ఎంపీడీఓ చిన్నా రెడ్డి తెలిపారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం–2018 ప్రకారం గ్రామాల పరిపాలన కొనసాగుతుందని వివరించడంతో పాటు, ఈ శిక్షణలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల విధులు, బాధ్యతలు, గ్రామపంచాయతీలో పారిశుద్ధ్యం నిర్వహణ, నిధుల వినియోగం, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీపీడీపీ) ద్వారా గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజల భాగస్వామ్యంతో పారదర్శక పాలన ఎలా అమలు చేయాలనే దానిపై కూడా మార్గదర్శనం చేస్తున్నామని పేర్కొన్నారు. మండలంలోని దాదాపు అన్ని గ్రామాల వార్డు సభ్యులు ఈ శిక్షణలో పాల్గొంటుండగా, గ్రామ అభివృద్ధికి ఇది దోహదపడుతుందని ఇంచార్జి ఎంపీడీఓ చిన్నా రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/training-classes-for-newly-elected-village-ward-members/article-3988</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/training-classes-for-newly-elected-village-ward-members/article-3988</guid>
                <pubDate>Wed, 22 Apr 2026 16:52:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/img-20260422-wa0000.jpg"                         length="160443"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మల్కాపూర్ లో స్వచ్చా భారత్.... </title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం  : తూప్రాన్ ,ఏప్రిల్ 19 </p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p>  </p>
<p>మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 397వ ఆదివారం స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టారు. 4వ వార్డులో పరిసర ప్రాంతాలలో ప్లాస్టిక్ ను, చెత్తాచెదారాన్ని తొలగించారు. సిసి రోడ్లను చీపుర్లతో ఊడ్చి శుభ్రపరచారు. గ్రామం శుభ్రంగా ఉంటే ప్రజలు ఆరోగ్యం తో ఉంటారని ఆయన అన్నారు గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు, జిన్న కృష్ణ, వేణుగోపాల్ , తిరుపతి, అంగన్వాడి టీచర్లు స్వర్ణలత, లావణ్య, వివో ఏ సంతోష, ఆశ వర్కర్ ఇందిరా,మేకిన్ యువత, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/swala-bharat-in-malkapur/article-3970"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-04/img-20260419-wa0000.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం  : తూప్రాన్ ,ఏప్రిల్ 19 </p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p> </p>
<p>మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 397వ ఆదివారం స్వచ్ఛభారత్ కార్యక్రమం చేపట్టారు. 4వ వార్డులో పరిసర ప్రాంతాలలో ప్లాస్టిక్ ను, చెత్తాచెదారాన్ని తొలగించారు. సిసి రోడ్లను చీపుర్లతో ఊడ్చి శుభ్రపరచారు. గ్రామం శుభ్రంగా ఉంటే ప్రజలు ఆరోగ్యం తో ఉంటారని ఆయన అన్నారు గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు, జిన్న కృష్ణ, వేణుగోపాల్ , తిరుపతి, అంగన్వాడి టీచర్లు స్వర్ణలత, లావణ్య, వివో ఏ సంతోష, ఆశ వర్కర్ ఇందిరా,మేకిన్ యువత, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/swala-bharat-in-malkapur/article-3970</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/swala-bharat-in-malkapur/article-3970</guid>
                <pubDate>Sun, 19 Apr 2026 12:45:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/img-20260419-wa0000.jpg"                         length="241090"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>50 శాతం సీట్ల పెంపును అమలు చేస్తున్నామని వెల్లడి....</title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : హైదరాబాద్, ఏప్రిల్ 15</p>
<p>  </p>
<p>డీలిమిటేషన్ బిల్లుతో తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల విమర్శలపై బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందించారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరగాలని కాంగ్రెస్ ప్రభుత్వాలే చట్టాలు తెచ్చాయని అన్నారు. 1972లో కాంగ్రెస్ చేసిన డీలిమిటేషన్ వల్ల నాడు ఆంధ్రప్రదేశ్‌లో ఒక లోక్ సభ సీటు తగ్గిందని గుర్తు చేశారు.జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే అన్ని రాష్ట్రాల్లో 50 శాతం పెంపు విధానం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత సీట్ల ప్రకారమైతే మహిళలకు 170 సీట్లు వస్తాయని, డీలిమిటేషన్ తర్వాత అయితే 270కి పైగా సీట్లు వస్తాయని తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/it-is-revealed-that-50-percent-seat-increase-is-being/article-3936"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-04/img-20260415-wa0022.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : హైదరాబాద్, ఏప్రిల్ 15</p>
<p> </p>
<p>డీలిమిటేషన్ బిల్లుతో తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల విమర్శలపై బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పందించారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరగాలని కాంగ్రెస్ ప్రభుత్వాలే చట్టాలు తెచ్చాయని అన్నారు. 1972లో కాంగ్రెస్ చేసిన డీలిమిటేషన్ వల్ల నాడు ఆంధ్రప్రదేశ్‌లో ఒక లోక్ సభ సీటు తగ్గిందని గుర్తు చేశారు.జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే అన్ని రాష్ట్రాల్లో 50 శాతం పెంపు విధానం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత సీట్ల ప్రకారమైతే మహిళలకు 170 సీట్లు వస్తాయని, డీలిమిటేషన్ తర్వాత అయితే 270కి పైగా సీట్లు వస్తాయని తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/it-is-revealed-that-50-percent-seat-increase-is-being/article-3936</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/it-is-revealed-that-50-percent-seat-increase-is-being/article-3936</guid>
                <pubDate>Wed, 15 Apr 2026 17:53:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/img-20260415-wa0022.jpg"                         length="10222"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>నాన్న హెల్మెట్ పెట్టుకో అమ్మకు నాకు హెల్మెట్ ఇప్పించు...</title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం  ; చిన్న శంకరంపేట,  ఏప్రిల్ 15</p>
<p>  </p>
<p>నాన్న హెల్మెట్ ధరించు అమ్మకు నాకు హెల్మెట్ ఇప్పించు హెల్మెట్ పెట్టకుంటే నేను నీ బైక్ పై రాను అనే వినూత్న కార్యక్రమాన్ని చిన్న శంకరంపేట ఎస్సై నారాయణగౌడ్ చేపట్టారు, చిన్న శంకరం పేట మండల కేంద్రంలోని మేరీమాత పాఠశాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత వారోత్సవాలు పురస్కరించుకొని విద్యార్థులకు బస్సు డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాల నివారణ పై అవగాహన కల్పించారు అదేవిధంగా నాన్న హెల్మెట్ పెట్టుకో అమ్మకు నాకు హెల్మెట్ ఇప్పించు అని విద్యార్థులు తమ పాఠశాలలో నుండి వారి తల్లిదండ్రులకు పోస్ట్ కార్డు పంపించే విధంగా ఎస్సై నారాయణ గౌడ్ తనదైన శైలిలో వినూత్నంగా పోస్ట్ కార్డులను విద్యార్థులకు అందజేశారు, విద్యార్థులు తమ కుటుంబంలో వాహనాల్లో నడిపే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ రోడ్డు ప్రమాదాల బారిన పడి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/dad-put-on-the-helmet-mom-give-me-the-helmet/article-3922"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-04/img-20260415-wa0015.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం  ; చిన్న శంకరంపేట,  ఏప్రిల్ 15</p>
<p> </p>
<p>నాన్న హెల్మెట్ ధరించు అమ్మకు నాకు హెల్మెట్ ఇప్పించు హెల్మెట్ పెట్టకుంటే నేను నీ బైక్ పై రాను అనే వినూత్న కార్యక్రమాన్ని చిన్న శంకరంపేట ఎస్సై నారాయణగౌడ్ చేపట్టారు, చిన్న శంకరం పేట మండల కేంద్రంలోని మేరీమాత పాఠశాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత వారోత్సవాలు పురస్కరించుకొని విద్యార్థులకు బస్సు డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాల నివారణ పై అవగాహన కల్పించారు అదేవిధంగా నాన్న హెల్మెట్ పెట్టుకో అమ్మకు నాకు హెల్మెట్ ఇప్పించు అని విద్యార్థులు తమ పాఠశాలలో నుండి వారి తల్లిదండ్రులకు పోస్ట్ కార్డు పంపించే విధంగా ఎస్సై నారాయణ గౌడ్ తనదైన శైలిలో వినూత్నంగా పోస్ట్ కార్డులను విద్యార్థులకు అందజేశారు, విద్యార్థులు తమ కుటుంబంలో వాహనాల్లో నడిపే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను కుటుంబ సభ్యులకు తెలియజేస్తూ రోడ్డు ప్రమాదాల బారిన పడి గాయాలు కాకుండా ఉండే విధంగా వారికి అవగాహన కల్పించారు, ద్విచక్ర వాహనం నడిపేవారు తప్పకుండా హెల్మెట్ ధరించే విధంగా చూసుకోవాలని హెల్మెట్ ఉంటేనే బైక్ పై వస్తానని వారికి సూచించాలని విద్యార్థులకు తెలిపారు, పాఠశాల సిబ్బంది ఎస్సై నారాయణ గౌడ్ శాలువాతో సన్మానించారు, ఈ సందర్భంగా ఎస్ఐ నారాయణ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అవగాహన కల్పించడం జరుగుతుందని ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని కారు నడిపించేవారు సీటు బెల్టు ధరించాలని వాహనాలు నడిపే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు, మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అతివేగం పనికిరాదని వేగం కన్నా ప్రాణం మిన్న అనే విధంగా జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్సై నారాయణ గౌడ్ తో పాటు పాఠశాల సిబ్బంది జోసెఫ్ నేడిమేనాల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/dad-put-on-the-helmet-mom-give-me-the-helmet/article-3922</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/dad-put-on-the-helmet-mom-give-me-the-helmet/article-3922</guid>
                <pubDate>Wed, 15 Apr 2026 16:12:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/img-20260415-wa0015.jpg"                         length="210730"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title> రుణ మాఫీ చేయట్లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రైతు</title>
                                    <description><![CDATA[<p><br />ప్రజాస్వరం , హైదరాబాద్<br />  రూ.2 లక్షల లోపు రుణం ఉన్నవారికి రుణమాఫీ చేస్తున్నట్లు జీవో విడుదల చేసినా తనకు రుణమాఫీ కాలేదనిఒక రైతు హైకోర్టు లో  పిటిషన్ దాఖలు చేసాడు. .<br />యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో తనకున్న వ్యవసాయ భూమిపై, అరూర్ గ్రామంలోని కెనరా బ్యాంకులో నరసింహారెడ్డి అనే రైతు రూ.1.50 లక్షల రుణం తీసుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల లోపు ఉన్న వారికి రుణమాఫీ చేస్తున్నట్లు జీవో 567 విడుదల చేసిందని, కానీ తన రుణం మాఫీ కాలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసాడు.కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం తరపు న్యాయవాది సమయం కోరడంతో కోర్టు విచారణ వాయిదా వేసింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/a-farmer-filed-a-petition-in-the-high-court-against/article-3872"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-04/download-(6).jpg" alt=""></a><br /><p><br />ప్రజాస్వరం , హైదరాబాద్<br /> రూ.2 లక్షల లోపు రుణం ఉన్నవారికి రుణమాఫీ చేస్తున్నట్లు జీవో విడుదల చేసినా తనకు రుణమాఫీ కాలేదనిఒక రైతు హైకోర్టు లో  పిటిషన్ దాఖలు చేసాడు. .<br />యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో తనకున్న వ్యవసాయ భూమిపై, అరూర్ గ్రామంలోని కెనరా బ్యాంకులో నరసింహారెడ్డి అనే రైతు రూ.1.50 లక్షల రుణం తీసుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల లోపు ఉన్న వారికి రుణమాఫీ చేస్తున్నట్లు జీవో 567 విడుదల చేసిందని, కానీ తన రుణం మాఫీ కాలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసాడు.కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం తరపు న్యాయవాది సమయం కోరడంతో కోర్టు విచారణ వాయిదా వేసింది.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/a-farmer-filed-a-petition-in-the-high-court-against/article-3872</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/a-farmer-filed-a-petition-in-the-high-court-against/article-3872</guid>
                <pubDate>Tue, 14 Apr 2026 16:10:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/download-%286%29.jpg"                         length="15182"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        