<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/category-71" rel="self" type="application/rss+xml" />
                <generator>Prajaswaram Daily RSS Feed Generator</generator>
                <title>మహబూబ్ నగర్ - Prajaswaram Daily</title>
                <link>https://www.prajaswaramdaily.com/category/71/rss</link>
                <description>మహబూబ్ నగర్ RSS Feed</description>
                
                            <item>
                <title>నూతనంగా ఎన్నికైన గ్రామ వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు..</title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : నార్సింగి ,ఏప్రిల్ 22</p>
<p>  </p>
<p>నూతనంగా ఎన్నికైన గ్రామ వార్డు సభ్యులకు నార్సింగి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఐదు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఇంచార్జి ఎంపీడీఓ చిన్నా రెడ్డి తెలిపారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం–2018 ప్రకారం గ్రామాల పరిపాలన కొనసాగుతుందని వివరించడంతో పాటు, ఈ శిక్షణలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల విధులు, బాధ్యతలు, గ్రామపంచాయతీలో పారిశుద్ధ్యం నిర్వహణ, నిధుల వినియోగం, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీపీడీపీ) ద్వారా గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజల భాగస్వామ్యంతో పారదర్శక పాలన ఎలా అమలు చేయాలనే దానిపై కూడా మార్గదర్శనం చేస్తున్నామని పేర్కొన్నారు. మండలంలోని దాదాపు అన్ని గ్రామాల వార్డు సభ్యులు ఈ శిక్షణలో పాల్గొంటుండగా, గ్రామ అభివృద్ధికి ఇది దోహదపడుతుందని ఇంచార్జి ఎంపీడీఓ చిన్నా రెడ్డి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/training-classes-for-newly-elected-village-ward-members/article-3988"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-04/img-20260422-wa0000.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : నార్సింగి ,ఏప్రిల్ 22</p>
<p> </p>
<p>నూతనంగా ఎన్నికైన గ్రామ వార్డు సభ్యులకు నార్సింగి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఐదు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఇంచార్జి ఎంపీడీఓ చిన్నా రెడ్డి తెలిపారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం–2018 ప్రకారం గ్రామాల పరిపాలన కొనసాగుతుందని వివరించడంతో పాటు, ఈ శిక్షణలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల విధులు, బాధ్యతలు, గ్రామపంచాయతీలో పారిశుద్ధ్యం నిర్వహణ, నిధుల వినియోగం, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీపీడీపీ) ద్వారా గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజల భాగస్వామ్యంతో పారదర్శక పాలన ఎలా అమలు చేయాలనే దానిపై కూడా మార్గదర్శనం చేస్తున్నామని పేర్కొన్నారు. మండలంలోని దాదాపు అన్ని గ్రామాల వార్డు సభ్యులు ఈ శిక్షణలో పాల్గొంటుండగా, గ్రామ అభివృద్ధికి ఇది దోహదపడుతుందని ఇంచార్జి ఎంపీడీఓ చిన్నా రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/training-classes-for-newly-elected-village-ward-members/article-3988</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/training-classes-for-newly-elected-village-ward-members/article-3988</guid>
                <pubDate>Wed, 22 Apr 2026 16:52:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/img-20260422-wa0000.jpg"                         length="160443"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దేశ అభివృద్ధి కి మహిళా పాత్ర ముఖ్యం...</title>
                                    <description><![CDATA[<p>మహిళ బిల్లు పై కాంగ్రెస్ వక్ర బుద్ధి.... </p>
<p>హైడ్రా పేరు తో పేదలను భయభ్రాంతులు...</p>
<p>మహిళ రిజర్వేషన్ కు డిల్మిటేషన్ కు లింక్ లేదు....</p>
<p>  </p>
<p>ప్రజాస్వరం : మెదక్ ,ఏప్రిల్ 21 </p>
<p>  </p>
<p>ఏ దేశమైన అభివృద్ధి చెందాలంటే మహిళల పాత్ర ముఖ్యమని, మహిళ రిజర్వేషన్ బిల్లు కు బీజేపీ పార్టీ కట్టుబడి ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జిల్లా మీడియా ఇంచార్జీ చీకోటి ప్రవీణ్ కుమార్ అన్నారు. మెదక్ జిల్లా కేంద్రం బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్దాస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జిల్లా మీడియా ఇంచార్జీ చీకోటి ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారన్నారు. మోడీ భారతదేశం అభివృద్ధి చెందాలని మహిళా లకు 33 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని రిజర్వేషన్ బిల్లు పెట్టడం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/khammam/the-role-of-women-is-important-for-the-development-of/article-3984"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-04/img-20260421-wa0003.jpg" alt=""></a><br /><p>మహిళ బిల్లు పై కాంగ్రెస్ వక్ర బుద్ధి.... </p>
<p>హైడ్రా పేరు తో పేదలను భయభ్రాంతులు...</p>
<p>మహిళ రిజర్వేషన్ కు డిల్మిటేషన్ కు లింక్ లేదు....</p>
<p> </p>
<p>ప్రజాస్వరం : మెదక్ ,ఏప్రిల్ 21 </p>
<p> </p>
<p>ఏ దేశమైన అభివృద్ధి చెందాలంటే మహిళల పాత్ర ముఖ్యమని, మహిళ రిజర్వేషన్ బిల్లు కు బీజేపీ పార్టీ కట్టుబడి ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జిల్లా మీడియా ఇంచార్జీ చీకోటి ప్రవీణ్ కుమార్ అన్నారు. మెదక్ జిల్లా కేంద్రం బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్దాస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జిల్లా మీడియా ఇంచార్జీ చీకోటి ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారన్నారు. మోడీ భారతదేశం అభివృద్ధి చెందాలని మహిళా లకు 33 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని రిజర్వేషన్ బిల్లు పెట్టడం జరిగిందని, ఆ బిల్లు ఆమోదం కాకపోవడం తో ఆరోజున బ్లాక్ డే గా పరిగణిస్తున్నామన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కు కాంగ్రెస్, ఇండియా కూటమి అడ్డు చెప్పి తమ వక్రబుద్ధి బయట పడిందని అన్నారు. మహిళ రిజర్వేషన్ బిల్లు వల్ల సౌత్ ఇండియా కు ఎలాంటి అన్యాయం జరగదని, ఎక్కువ సీట్లు డిలిమిటేషన్ బిల్లు కు మహిళ బిల్లు కు లింక్ పెట్టి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏ పని చేయాలన్నా కమిషన్ ఇస్తేనే పనులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో హైడ్రా పేరు తో పేదలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుందని, ఈ హైడ్రా ద్వారా పెద్దోళ్ల ఇల్లు ఎక్కడ కూల్చడం లేదని మరి ముఖ్యంగా ఓవైసీ కి సంబంధించిన ఫాతిమా కళాశాలను ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించిన ఘనత బిఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. గత పది ఏళ్లలో కెసిఆర్ ఎలా అయితే మాటలతో మభ్యపెట్టి ఎలా అయితే దోచుకున్నారో ఈ ఐదేళ్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మభ్య పెట్టీ దోచుకునే ప్రయత్నం చేస్తారే తప్ప అభివృద్ధి జరగదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ లపై దృష్టి సారించాలని అన్నారు. మహిళలు ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ చేసిన దురాలోచన లను మహిళ ల పట్ల చూస్తున్న చిన్న చూపును ప్రతి ఒక్క మహిళ గమనించి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శిలు శ్రీనివాస్, రంజిత్ రెడ్డి, మహిళ మోర్చా నాయకురాలు మల్లికా, సర్పంచ్ లు బెండ వీణ, శైలజ, కౌన్సిలర్ లు పబ్బ రాజమణి, శంకర్, జిల్లా కార్యదర్శి మహేశ్వరి, మీడియా ఇంచార్జీ సంగీత, మౌనిక, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, నాయకులు లావణ్య, రాములు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/khammam/the-role-of-women-is-important-for-the-development-of/article-3984</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/khammam/the-role-of-women-is-important-for-the-development-of/article-3984</guid>
                <pubDate>Tue, 21 Apr 2026 15:45:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/img-20260421-wa0003.jpg"                         length="158134"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పశువుల తరలిస్తున్న డీసీఎం ను పట్టుకున్న పోలీస్ లు ....</title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : తూప్రాన్ ,ఏప్రిల్ 18 </p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p>  </p>
<p>తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో NH44 పై టోల్ గేట్ సమీపంలో ఎద్దులను డీసీఎం వాహనంలో సరైన సదుపాయాలు లేకుండా, క్రూరంగా తరలిస్తున్నారనే సమాచారంపై తనిఖీలు నిర్వహించాగా ఒక డీసీఎం వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, అందులో ఎద్దులను గుంపుగా కుక్కి, వాటికి తగిన గాలి, నీరు, ఆహారం వంటి కనీస సదుపాయాలు లేకుండా తరలిస్తున్నట్లు గుర్తించి దీనిపై కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసినట్లు ఎసై గంగారాజు తెలిపారు .ఎద్దులను గోశాలకు సంరక్షణ కోసం అప్పగించారు.వాహనం స్వాధీనం చేసుకొని డ్రైవర్ యజమాని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎసై పేర్కొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/police-caught-the-dcm-who-was-transporting-cattle/article-3964"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-04/img-20260417-wa0005.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : తూప్రాన్ ,ఏప్రిల్ 18 </p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p> </p>
<p>తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో NH44 పై టోల్ గేట్ సమీపంలో ఎద్దులను డీసీఎం వాహనంలో సరైన సదుపాయాలు లేకుండా, క్రూరంగా తరలిస్తున్నారనే సమాచారంపై తనిఖీలు నిర్వహించాగా ఒక డీసీఎం వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, అందులో ఎద్దులను గుంపుగా కుక్కి, వాటికి తగిన గాలి, నీరు, ఆహారం వంటి కనీస సదుపాయాలు లేకుండా తరలిస్తున్నట్లు గుర్తించి దీనిపై కేసు నమోదు చేసి వాహనాన్ని స్వాధీనం చేసినట్లు ఎసై గంగారాజు తెలిపారు .ఎద్దులను గోశాలకు సంరక్షణ కోసం అప్పగించారు.వాహనం స్వాధీనం చేసుకొని డ్రైవర్ యజమాని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎసై పేర్కొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/police-caught-the-dcm-who-was-transporting-cattle/article-3964</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/police-caught-the-dcm-who-was-transporting-cattle/article-3964</guid>
                <pubDate>Sat, 18 Apr 2026 05:50:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/img-20260417-wa0005.jpg"                         length="245580"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రేషన్ షాపుల్లో అక్రమాలు చేస్తే కఠిన చర్యలు ....</title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : తూప్రాన్ ,ఏప్రిల్ 15</p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p>  </p>
<p>మెదక్ జిల్లా తూప్రాన్ మండలం లోని ఇస్లాంపూర్ గ్రామం లో గల చింతల వెంకట నర్సయ్య గౌడ్ కు చెందిన రేషన్ షాప్ నెంబర్ 1743006 పై విజిలెన్సు ఎన్ఫోర్స్మెంట్ టీం-2, హైదరబాద్ వారు , జిల్లా పౌర సరఫరా అధికారులు బుధవారం నాడు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీ లలో రేషన్ షాప్ ఉండవలసిన బియ్యం కంటే 12.68 క్వింటాల రేషన్ బియ్యం అధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.దీనిపై సంబదిత డీలర్ పై EC, ACT-1955 నిబందనల ప్రకారం 6-A కేసు నమోదు చేయడం జరిగింది.తదుపరి రేషన్ కార్డు లబ్దిదారులకు ప్రభుత్వ రేషన్ బియ్యం పంపిణి లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి రేషన్ షాప్ 1743006 ను తూప్రాన్ మండలం దాతార్ పల్లి కి చెందినా రేషన్ డీలర్ మేకల ప్రవీణ్ కుమార్ కి (1743008) అదనపు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/strict-action-will-be-taken-if-irregularities-are-committed-in/article-3946"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-04/img-20260415-wa0028.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : తూప్రాన్ ,ఏప్రిల్ 15</p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p> </p>
<p>మెదక్ జిల్లా తూప్రాన్ మండలం లోని ఇస్లాంపూర్ గ్రామం లో గల చింతల వెంకట నర్సయ్య గౌడ్ కు చెందిన రేషన్ షాప్ నెంబర్ 1743006 పై విజిలెన్సు ఎన్ఫోర్స్మెంట్ టీం-2, హైదరబాద్ వారు , జిల్లా పౌర సరఫరా అధికారులు బుధవారం నాడు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీ లలో రేషన్ షాప్ ఉండవలసిన బియ్యం కంటే 12.68 క్వింటాల రేషన్ బియ్యం అధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.దీనిపై సంబదిత డీలర్ పై EC, ACT-1955 నిబందనల ప్రకారం 6-A కేసు నమోదు చేయడం జరిగింది.తదుపరి రేషన్ కార్డు లబ్దిదారులకు ప్రభుత్వ రేషన్ బియ్యం పంపిణి లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి రేషన్ షాప్ 1743006 ను తూప్రాన్ మండలం దాతార్ పల్లి కి చెందినా రేషన్ డీలర్ మేకల ప్రవీణ్ కుమార్ కి (1743008) అదనపు బాద్యతలు ఇవ్వడం జరిగింది.అదే విదంగా రేషన్ షాప్ డీలర్లు బావిష్యతులో ఎలాంటి అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తిస్కోనబడతాయని జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద హెచ్చరించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/strict-action-will-be-taken-if-irregularities-are-committed-in/article-3946</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/strict-action-will-be-taken-if-irregularities-are-committed-in/article-3946</guid>
                <pubDate>Wed, 15 Apr 2026 20:24:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/img-20260415-wa0028.jpg"                         length="77689"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title> రుణ మాఫీ చేయట్లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రైతు</title>
                                    <description><![CDATA[<p><br />ప్రజాస్వరం , హైదరాబాద్<br />  రూ.2 లక్షల లోపు రుణం ఉన్నవారికి రుణమాఫీ చేస్తున్నట్లు జీవో విడుదల చేసినా తనకు రుణమాఫీ కాలేదనిఒక రైతు హైకోర్టు లో  పిటిషన్ దాఖలు చేసాడు. .<br />యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో తనకున్న వ్యవసాయ భూమిపై, అరూర్ గ్రామంలోని కెనరా బ్యాంకులో నరసింహారెడ్డి అనే రైతు రూ.1.50 లక్షల రుణం తీసుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల లోపు ఉన్న వారికి రుణమాఫీ చేస్తున్నట్లు జీవో 567 విడుదల చేసిందని, కానీ తన రుణం మాఫీ కాలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసాడు.కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం తరపు న్యాయవాది సమయం కోరడంతో కోర్టు విచారణ వాయిదా వేసింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/a-farmer-filed-a-petition-in-the-high-court-against/article-3872"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-04/download-(6).jpg" alt=""></a><br /><p><br />ప్రజాస్వరం , హైదరాబాద్<br /> రూ.2 లక్షల లోపు రుణం ఉన్నవారికి రుణమాఫీ చేస్తున్నట్లు జీవో విడుదల చేసినా తనకు రుణమాఫీ కాలేదనిఒక రైతు హైకోర్టు లో  పిటిషన్ దాఖలు చేసాడు. .<br />యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో తనకున్న వ్యవసాయ భూమిపై, అరూర్ గ్రామంలోని కెనరా బ్యాంకులో నరసింహారెడ్డి అనే రైతు రూ.1.50 లక్షల రుణం తీసుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల లోపు ఉన్న వారికి రుణమాఫీ చేస్తున్నట్లు జీవో 567 విడుదల చేసిందని, కానీ తన రుణం మాఫీ కాలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసాడు.కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం తరపు న్యాయవాది సమయం కోరడంతో కోర్టు విచారణ వాయిదా వేసింది.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/a-farmer-filed-a-petition-in-the-high-court-against/article-3872</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/a-farmer-filed-a-petition-in-the-high-court-against/article-3872</guid>
                <pubDate>Tue, 14 Apr 2026 16:10:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/download-%286%29.jpg"                         length="15182"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>ప్రజాస్వరం, మేడ్చల్: : </p>
<p><br />మేడ్చల్ పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేశారరు. మేడ్చల్  పట్టణం లోని 18 వ వార్డు రథం శాల వద్ద  మాజీ కౌన్సిలర్ ,కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ్ భోజ్ కార్యక్రమంలో పాల్గొని మహిళలతో కలిసి సంహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్ , మాజీ శాసనసభ్యులు మలిపెద్ది సుధీర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్,, రాష్ట్ర నాయకులు  నక్క ప్రభాకర్ గౌడ్ , మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ దీపిక నరసింహారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్ కురుమ,మాజి  కౌన్సిలర్ కౌడే మహేష్,చేప రాజు,ఎల్లంపేట్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/ambedkar-jayanti-celebrated-grandly-under-the-auspices-of-the-congress/article-3869"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-04/whatsapp-image-2026-04-14-at-3.36.23-pm.jpeg" alt=""></a><br /><p> </p>
<p>ప్రజాస్వరం, మేడ్చల్: : </p>
<p><br />మేడ్చల్ పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేశారరు. మేడ్చల్  పట్టణం లోని 18 వ వార్డు రథం శాల వద్ద  మాజీ కౌన్సిలర్ ,కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ్ భోజ్ కార్యక్రమంలో పాల్గొని మహిళలతో కలిసి సంహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్ , మాజీ శాసనసభ్యులు మలిపెద్ది సుధీర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్,, రాష్ట్ర నాయకులు  నక్క ప్రభాకర్ గౌడ్ , మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ దీపిక నరసింహారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్ కురుమ,మాజి  కౌన్సిలర్ కౌడే మహేష్,చేప రాజు,ఎల్లంపేట్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు అరీఫ్, ముత్యాలు గౌడ్, లతో పాటు  నాయకులు రామస్వామి,పానుగంటి మహేష్,మహిళ అధ్యక్షురాలు లత లతో పాటు, కార్యకర్తలు మరియు మహిళా నాయకురాల్లు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/ambedkar-jayanti-celebrated-grandly-under-the-auspices-of-the-congress/article-3869</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/ambedkar-jayanti-celebrated-grandly-under-the-auspices-of-the-congress/article-3869</guid>
                <pubDate>Tue, 14 Apr 2026 15:48:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/whatsapp-image-2026-04-14-at-3.36.23-pm.jpeg"                         length="167781"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మారనుందా ...? </title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం , హైదరాబాద్ :</p>
<p><br />బీఆర్ఎస్ పార్టీ మళ్లీ టీఆర్ఎస్‌గా మారుతుందా అనే అంశం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. వరుస ఎన్నికల్లో ఎదురైన పరాజయాలు, పార్టీ కేడర్ నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకునే దిశగా కదులుతోందనే ప్రచారం వేగంగా విస్తరిస్తోంది. టీఆర్ఎస్ అనే పేరుతోనే ప్రజల్లో బలమైన గుర్తింపు ఏర్పడిందని, ఆ పేరును మార్చిన తర్వాతే పార్టీకి గడ్డుకాలం మొదలైందనే అభిప్రాయం పలువురు నేతలు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో తిరిగి బలపడాలంటే పాత పేరుకే మళ్లాలని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.2001లో కేసీఆర్ తెలంగాణ ఉద్యమ లక్ష్యంతో పార్టీని స్థాపించిన తర్వాత టీఆర్ఎస్ పేరు ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. నీళ్లు, నిధులు, నియామకాల వంటి అంశాలతో ప్రజల్లో సెంటిమెంట్‌ను పెంచుకున్న ఆ పార్టీ,<br />తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014, 2018 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి అధికారాన్ని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/will-brs-become-trs/article-3867"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-04/download-(4).jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం , హైదరాబాద్ :</p>
<p><br />బీఆర్ఎస్ పార్టీ మళ్లీ టీఆర్ఎస్‌గా మారుతుందా అనే అంశం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. వరుస ఎన్నికల్లో ఎదురైన పరాజయాలు, పార్టీ కేడర్ నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకునే దిశగా కదులుతోందనే ప్రచారం వేగంగా విస్తరిస్తోంది. టీఆర్ఎస్ అనే పేరుతోనే ప్రజల్లో బలమైన గుర్తింపు ఏర్పడిందని, ఆ పేరును మార్చిన తర్వాతే పార్టీకి గడ్డుకాలం మొదలైందనే అభిప్రాయం పలువురు నేతలు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో తిరిగి బలపడాలంటే పాత పేరుకే మళ్లాలని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.2001లో కేసీఆర్ తెలంగాణ ఉద్యమ లక్ష్యంతో పార్టీని స్థాపించిన తర్వాత టీఆర్ఎస్ పేరు ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. నీళ్లు, నిధులు, నియామకాల వంటి అంశాలతో ప్రజల్లో సెంటిమెంట్‌ను పెంచుకున్న ఆ పార్టీ,<br />తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014, 2018 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే టీఆర్ఎస్ అనే స్థాయిలో ఆ బ్రాండ్ గుర్తింపు ఏర్పడింది. అయితే 2022 డిసెంబర్ 9న పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చుతూ జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టాలనే లక్ష్యంతో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా విస్తరించాలనే ఉద్దేశంతో పలు రాష్ట్రాల్లో పర్యటనలు చేసి రైతు అజెండాను ముందుకు తెచ్చారు. అయితే ఈ మార్పు తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారాన్ని కోల్పోవడం, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కకపోవడం వంటి పరిణామాలు పార్టీని వెనక్కి నెట్టాయి. ఉపఎన్నికల్లో కూడా ఆశించిన ఫలితాలు రాకపోవడం, కేడర్‌లో అసంతృప్తి పెరగడం గమనార్హం. బీఆర్ఎస్‌గా మారిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్ దూరమైందని, ప్రజలు పార్టీ నుంచి దూరమయ్యారనే అభిప్రాయం బలపడుతోంది. గులాబీ జెండా, టీఆర్ఎస్ పేరుతో ఉన్న అనుబంధాన్ని కోల్పోవడం రాజకీయంగా నష్టమేనని పార్టీ లోపలే చర్చ జరుగుతోంది.ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ చర్చను మరింత వేడెక్కించాయి. మంచిర్యాల జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పార్టీ పేరు మార్పుపై కేడర్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ఎప్పుడూ ఈ అంశంపై మాట్లాడని ఆయన ఇప్పుడు స్పందించడం వెనుక వ్యూహం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీని తిరిగి టీఆర్ఎస్‌గా మార్చితే జాతీయ రాజకీయాల నుంచి కొంత దూరం కావాల్సి వస్తుందని, రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టి<br />కేంద్రీకరించాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.ఇటీవల చోటుచేసుకున్న వివిధ పరిణామాలు కూడా పార్టీకి ప్రతికూలంగా మారాయి. అగ్ని ప్రమాదాలు, అకాల వర్షాలు, పలు వివాదాలు, నిరుద్యోగ సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై వచ్చిన విమర్శలు ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయి. ఎన్నికల్లో వరుస పరాజయాలు పార్టీపై ప్రభావం చూపించాయి. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని చేసిన ప్రయత్నాలు కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో పార్టీ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.</p>
<p> కవిత కొత్త పార్టీ స్థాపనతో చర్చకు ప్రాధాన్యత .....</p>
<p> కవిత కొత్త పార్టీ  ఏర్పాటుకు సిద్ధమవుతుండడంతో  కూడా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. ఈ నెల 25న పార్టీని ప్రకటించే అవకాశముందని సమాచారం రావడంతో బీఆర్ఎస్ కేడర్‌లో కొత్త చర్చ మొదలైంది. ఒకవైపు కొత్త పార్టీ ప్రభావం, మరోవైపు ఇప్పటికే ఉన్న అసంతృప్తి మధ్య పార్టీ పేరు మార్పు అంశాన్ని ముందుకు తెచ్చారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేడర్ దృష్టి మరల్చేందుకు లేదా ఐక్యతను కాపాడేందుకు ఈ వ్యూహం ఉపయోగపడుతుందా అనే కోణంలో కూడా విశ్లేషణ జరుగుతోంది.మొత్తానికి బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్‌గా మారుతుందా లేదా అనే ప్రశ్నకు సమాధానం పార్టీ అధినేత తీసుకునే <br />నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. పేరు మార్పు ద్వారా పాత వైభవాన్ని తిరిగి సాధించగలదా? లేక ఇది కేవలం వ్యూహాత్మక చర్చగానే మిగిలిపోతుందా? అన్నది రాబోయే రోజుల్లో స్పష్టతకు రానుంది. </p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/will-brs-become-trs/article-3867</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/will-brs-become-trs/article-3867</guid>
                <pubDate>Tue, 14 Apr 2026 15:41:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/download-%284%29.jpg"                         length="18165"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title> దేశానికి మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రెండు కళ్లలాంటి వారు  : సీఎం రేవంత్ </title>
                                    <description><![CDATA[<p><br />మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రయత్నం<br />డా అంబేద్కర్ కు సీఎం రేవంత్ నివాళి<br />ప్రజాస్వరం , హైదరాబాద్ :<br />కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదించిన ప్రొరేటా ప్రకారం నియోజకవర్గాల పెంపు జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోవడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మహిళల సీట్ల సంఖ్య తగ్గి ఆ వర్గాలు నష్టపోతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆందోళన వ్యక్తం చేశారు. అంతిమ లక్ష్యం రాజ్యాధికారం సాధించడమే అన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్  ఆలోచనలకు విఘాతం కలుగుతున్న సందర్భంలో దళితులు, మేధావులు ఈ విషయంపై ఆలోచనలు చేయాలని పిలుపునిచ్చారు.  భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్  135 వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి , మంత్రులు  ప్రజాప్రతినిధులతో కలిసి ట్యాంక్బండ్ వద్ద ఆ మహనీయుడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ  సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. “పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు కల్పించి సమాజంలో సమాన విలువ,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/%C2%A0%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%97%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%80--%E0%B0%A1%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AC%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%85%E0%B0%82%E0%B0%AC%E0%B1%87%E0%B0%A6%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%B0%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B1%81-%E0%B0%95%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B0%B2%E0%B0%BE%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81-%C2%A0--%E0%B0%B8%E0%B1%80%E0%B0%8E%E0%B0%82-%E0%B0%B0%E0%B1%87%E0%B0%B5%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D%C2%A0/article-3865"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-04/28a.jpg" alt=""></a><br /><p><br />మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రయత్నం<br />డా అంబేద్కర్ కు సీఎం రేవంత్ నివాళి<br />ప్రజాస్వరం , హైదరాబాద్ :<br />కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదించిన ప్రొరేటా ప్రకారం నియోజకవర్గాల పెంపు జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోవడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మహిళల సీట్ల సంఖ్య తగ్గి ఆ వర్గాలు నష్టపోతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆందోళన వ్యక్తం చేశారు. అంతిమ లక్ష్యం రాజ్యాధికారం సాధించడమే అన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్  ఆలోచనలకు విఘాతం కలుగుతున్న సందర్భంలో దళితులు, మేధావులు ఈ విషయంపై ఆలోచనలు చేయాలని పిలుపునిచ్చారు.  భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్  135 వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి , మంత్రులు  ప్రజాప్రతినిధులతో కలిసి ట్యాంక్బండ్ వద్ద ఆ మహనీయుడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ  సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. “పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు కల్పించి సమాజంలో సమాన విలువ, గౌరవం కల్పించిన నాయకుడు అంబేద్కర్ . మహిళా రిజర్వేషన్లతో నియోజకవర్గాల పెంపును ముడిపెట్టి కలగాపులగం చేయాలని ప్రయత్నిస్తున్నారు.  మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతోంది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పెంపు అని ప్రస్తావించారు. అభివృద్ధి చెందిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని అభ్యంతరం వ్యక్తం చేస్తే దామాషా ప్రకారం 50 శాతం పెంచుతామని చెబుతున్నారు. ఆ ప్రాతిపదిక ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరాలను పెంచుతుంది. దక్షిణాదిలో సీట్లు తగ్గడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రిజర్వుడు సీట్లు తగ్గుతాయి. ఏ లెక్కన దక్షిణాది కోటాను తగ్గిస్తారు” అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.  “మహిళా రిజర్వేషన్ల పెంపుపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. చెప్పిన మాటపై నిలబడే ప్రభుత్వం మాది. చెప్పిన మాట ప్రకారం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేసి చూపించిన రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే. కులగణన చేస్తామని చెప్పాం. చేసి చూపించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ.  మంచి పనికి తెలంగాణ ప్రభుత్వం ముందుంటుంది. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యమని డాక్టర్ బీఆర్ అంబేద్కర్  చెప్పిన మాటలు ఆచరణలోకి రావాలంటే మన సీట్లను సాధించుకోవాలి. అప్పుడే మన హక్కుల కోసం మాట్లాడగలం. మేధావులు ఆలోచన చేయాలి” అని కోరారు.    దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలకు సమాన అవకాశాలు కల్పించవచ్చని మార్గదర్శకం చేసిన మహానాయకుడు అంబేద్కర్రు. విద్య ఒక్కటే అన్ని సమస్యల నుంచి మనల్ని విముక్తి చేస్తుందని, జీవితాల్లో వెలుగులు నింపుతుందని, సమాజంలో సరైన గౌరవం దక్కుతుందని బలంగా విశ్వసించారు. అంబేద్కర్  ఆలోచనే ప్రజాపాలన విధానం.  రక్తం చిందించకుండా శాంతితో యుద్ధాన్ని గెలవొచ్చని మహాత్మగాంధీ  ప్రపంచ దేశాలకు చాటిచెబితే, ఆ దేశాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా పరిపాలించవచ్చని నిరూపించిన వారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్.  ఈ దేశానికి మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రెండు కళ్లలాంటి వారు.   భారత రాజ్యాంగంలో అంబేద్కర్  జోడించిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైంది. తెలంగాణ ఉద్యమంలో దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలే ముందు భాగంలో నిలిచి పోరాటం చేశారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన గద్దరన్న, మారుమూల పల్లెల్లో జయ జయహే తెలంగాణను మారుమోగించిన అందెశ్రీ ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  స్మరించుకున్నారు.  దళిత, గిరిజన సామాజిక వర్గానికి మంత్రిపదవులు, ఇతర పదవులు, అధికారులకు ప్రాధాన్యత విషయాల్లో గత ప్రభుత్వాలకు, ప్రజాప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను పోల్చుకోవాలని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలోనే అత్యధిక ప్రాధాన్యత దక్కిందని అనేక ఉదాహరణలు చెప్పారు.  కులాల మధ్యన విభజన జరుగుతుందని, సమాజంలో మరింతగా అంతరాలు పెరుగుతున్నాయని ఆలోచన చేసి ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపట్టామన్నారు.దేశానికి భవిష్యత్తును అందించే దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల పేదలకు నాణ్యమైన విద్య అందడం లేదని, నాణ్యమైన విద్యను అందించడానికి అంబేద్కర్ గారి ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందన్నారు.  “రాష్ట్రంలో ఇచ్చిన 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లలో అత్యధికంగా దళితులకు ఇచ్చాం. 67 వేల ప్రభుత్వ ఉద్యోగాలు నియమిస్తే అందులో 87 శాతం ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ఉద్యోగాలొచ్చాయి. సివిల్ సర్వీసెస్ లో ప్రోత్సహించాలని రాజీవ్ గాంధీ అభయహస్తం కింద ఆర్థిక సహాయం అందిస్తున్నాం.   ఒకవైపు అప్పులు, తప్పులను సవరిస్తూనే రాష్ట్రంలో పరిపాలనను చక్కబెడుతూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అన్ని వర్గాలకు సంక్షేమం, అభివృద్ధి అందించాలన్న మంచి లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఈ ప్రభుత్వం మనది. ప్రజల కోసం అందిస్తున్న ప్రజాపాలనను కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉంది” అని ముఖ్యమంత్రి  కోరారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్,  ధనసరి అనసూయ సీతక్క,  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category> సోషల్ మీడియా</category>
                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/%C2%A0%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%97%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%80--%E0%B0%A1%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AC%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%85%E0%B0%82%E0%B0%AC%E0%B1%87%E0%B0%A6%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%B0%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B1%81-%E0%B0%95%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B0%B2%E0%B0%BE%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81-%C2%A0--%E0%B0%B8%E0%B1%80%E0%B0%8E%E0%B0%82-%E0%B0%B0%E0%B1%87%E0%B0%B5%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D%C2%A0/article-3865</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/%C2%A0%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%97%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%80--%E0%B0%A1%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AC%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%85%E0%B0%82%E0%B0%AC%E0%B1%87%E0%B0%A6%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%B0%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B1%81-%E0%B0%95%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B0%B2%E0%B0%BE%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81-%C2%A0--%E0%B0%B8%E0%B1%80%E0%B0%8E%E0%B0%82-%E0%B0%B0%E0%B1%87%E0%B0%B5%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D%C2%A0/article-3865</guid>
                <pubDate>Tue, 14 Apr 2026 15:18:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/28a.jpg"                         length="113726"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>లేబర్ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు...</title>
                                    <description><![CDATA[<p>మేడ్చల్, మార్చి 17 (ప్రజాస్వరం):</p>
<p>  </p>
<p>భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు సంక్షేమ బోర్డు అందజేసే లేబర్ కార్డును కార్మికులు తీసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని కుత్బుల్లాపూర్ జోన్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గోపిరెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్ పరిధి కేఎల్ఆర్ లోని బిఎంఎస్ కార్యాలయంలో కార్మికుల సంక్షేమ కార్డు దరఖాస్తు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గోపిరెడ్డి భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమకార్డు ద్వారా లభించే ప్రయోజనాలను అవగాహన కల్పించారు. కార్మికులకు ఇద్దరు కుమార్తెలు ఉంటే ఒక్కొక్కరి వివాహానికి 30 వేల చొప్పున నగదును అందజేస్తుందని, వారి కాన్పుకు ఒక్కరికి మరో 30 వేల చొప్పున అందిస్తుంది అన్నారు. ప్రమాదవశాత్తు కార్మికుడు చనిపోతే కుటుంబానికి గతంలో 6,00,000 బోర్డు అందించేదని ప్రస్తుతం 10 లక్షలకు పొడిగించిందని చెప్పారు. కార్మికుడు గాయపడితే 4 లక్షల నగదును ఖర్చు నిమిత్తం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సంక్షేమ బోర్డు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/many-benefits-with-labor-card/article-3584"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-03/img-20260317-wa0004.jpg" alt=""></a><br /><p>మేడ్చల్, మార్చి 17 (ప్రజాస్వరం):</p>
<p> </p>
<p>భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు సంక్షేమ బోర్డు అందజేసే లేబర్ కార్డును కార్మికులు తీసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని కుత్బుల్లాపూర్ జోన్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గోపిరెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్ పరిధి కేఎల్ఆర్ లోని బిఎంఎస్ కార్యాలయంలో కార్మికుల సంక్షేమ కార్డు దరఖాస్తు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గోపిరెడ్డి భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమకార్డు ద్వారా లభించే ప్రయోజనాలను అవగాహన కల్పించారు. కార్మికులకు ఇద్దరు కుమార్తెలు ఉంటే ఒక్కొక్కరి వివాహానికి 30 వేల చొప్పున నగదును అందజేస్తుందని, వారి కాన్పుకు ఒక్కరికి మరో 30 వేల చొప్పున అందిస్తుంది అన్నారు. ప్రమాదవశాత్తు కార్మికుడు చనిపోతే కుటుంబానికి గతంలో 6,00,000 బోర్డు అందించేదని ప్రస్తుతం 10 లక్షలకు పొడిగించిందని చెప్పారు. కార్మికుడు గాయపడితే 4 లక్షల నగదును ఖర్చు నిమిత్తం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సంక్షేమ బోర్డు సంబంధించిన కార్డును కార్మికులు తీసుకోవడం ద్వారా వారి పిల్లలకు స్కాలర్షిప్ లు వంటి మరెన్నో ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. ఈ సందర్భంగా బి ఎం ఎస్ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ.. భారతీయ మజ్దూర్ సంఘ్ చేపట్టిన అనేక ఉద్యమాల ద్వారా 6 లక్షల ప్రయోజనాన్ని 10 లక్షలకు పెంచడం హర్షనీయమన్నారు. పెండింగ్లో ఉన్న కార్మికులకు రావాల్సిన 32 కోట్ల క్లెయిమ్స్ ను విడుదల అయ్యేలా పనిచేశామని చెప్పారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం బిఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ, సలహాదారుడు శంకర్, మేడ్చల్ అధ్యక్షుడు వి. తిరుపతి రెడ్డి, కార్యదర్శి ఏం భార్గవ్ నాయుడు, ఎం. నరసింహారెడ్డి, కేశవ, వెంకటనారాయణ, రమణయ్య, మనోహర్, ఎస్ కే రసూల్, కృష్ణ రెడ్డి, చేన్నా రెడ్డి తదితరులు పాల్గొన్నారు..</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/many-benefits-with-labor-card/article-3584</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/many-benefits-with-labor-card/article-3584</guid>
                <pubDate>Tue, 17 Mar 2026 16:57:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-03/img-20260317-wa0004.jpg"                         length="213947"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కార్మికులకు బట్టలు పంపిణీ....</title>
                                    <description><![CDATA[<p>మాసాయిపేట, మార్చి 15 (ప్రజాస్వరం):</p>
<p>  </p>
<p>  గ్రామ పంచాయతీ కార్మికులకు జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆదివారం వస్త్రాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. తెల్లవారుజామున 5 గంటల నుంచే తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న కార్మికుల సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వారి కష్టానికి గుర్తింపుగా ఈ చిరు సత్కారం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/distribution-of-clothes-to-workers/article-3528"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-03/img-20260315-wa0003.jpg" alt=""></a><br /><p>మాసాయిపేట, మార్చి 15 (ప్రజాస్వరం):</p>
<p> </p>
<p> గ్రామ పంచాయతీ కార్మికులకు జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆదివారం వస్త్రాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. తెల్లవారుజామున 5 గంటల నుంచే తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న కార్మికుల సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వారి కష్టానికి గుర్తింపుగా ఈ చిరు సత్కారం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/distribution-of-clothes-to-workers/article-3528</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/distribution-of-clothes-to-workers/article-3528</guid>
                <pubDate>Sun, 15 Mar 2026 13:07:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-03/img-20260315-wa0003.jpg"                         length="200935"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>న్యాయవాది పై చేయి చేసుకోవడం హేయం....</title>
                                    <description><![CDATA[<p>మెదక్, మార్చ్ 05 (ప్రజాస్వరం):</p>
<p>  </p>
<p>న్యాయవాది సతీష్ పై పాపన్నపేట ఎస్ఐ చేయి చేసుకోవడం హేయమైన చర్య అని మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మార్కంటి రాములు అన్నారు. గురువారం న్యాయవాది సతీష్ పై పాపన్నపేట ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ చేయి చేసుకోవడం పట్ల గురువారం మెదక్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కోర్టు ప్రధాన గేటు వద్ద న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మార్కంటి రాములు మాట్లాడుతూ తన కు జరిగిన రోడ్డు ప్రమాదం పైన కేసు పెట్టేందుకు వెళ్ళిన తమ సహచర న్యాయవాది నీ దుర్భాషాలు ఆడుతూ తన పైన చేయి చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. న్యాయవాదిగా తనకు తను పరిచయం చేసుకున్నప్పటికీ తన కు జరిగిన యాక్సిడెంట్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సతీష్ పై చేయి చేసుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఈ సంఘటనపై</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/it-is-a-curse-to-lay-hands-on-a-lawyer/article-3446"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-03/img-20260305-wa0005.jpg" alt=""></a><br /><p>మెదక్, మార్చ్ 05 (ప్రజాస్వరం):</p>
<p> </p>
<p>న్యాయవాది సతీష్ పై పాపన్నపేట ఎస్ఐ చేయి చేసుకోవడం హేయమైన చర్య అని మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మార్కంటి రాములు అన్నారు. గురువారం న్యాయవాది సతీష్ పై పాపన్నపేట ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ చేయి చేసుకోవడం పట్ల గురువారం మెదక్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కోర్టు ప్రధాన గేటు వద్ద న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మార్కంటి రాములు మాట్లాడుతూ తన కు జరిగిన రోడ్డు ప్రమాదం పైన కేసు పెట్టేందుకు వెళ్ళిన తమ సహచర న్యాయవాది నీ దుర్భాషాలు ఆడుతూ తన పైన చేయి చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. న్యాయవాదిగా తనకు తను పరిచయం చేసుకున్నప్పటికీ తన కు జరిగిన యాక్సిడెంట్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సతీష్ పై చేయి చేసుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఈ సంఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దాడి చేసినటువంటి ఎస్సై పై ఎఫ్ఐఆర్ నమోదయ్యేంత వరకు న్యాయవాద వృత్తులను బహిష్కరిస్తూ నిరసన తెలుపడం జరుగుతుందన్నారు. ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ తక్షణమే జోక్యం చేసుకోవాలని లేని పక్షంలో రాష్ట్ర డిజిపి, ఐజీ జోక్యం చేసుకొని పాపన్నపేట ఎస్ఐ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జనార్ధన్ రెడ్డి, ఫజల్ అలీ, జీవన్ రావు, రవీందర్, వెంకటేశం, రామ శర్మ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/it-is-a-curse-to-lay-hands-on-a-lawyer/article-3446</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/it-is-a-curse-to-lay-hands-on-a-lawyer/article-3446</guid>
                <pubDate>Thu, 05 Mar 2026 17:47:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-03/img-20260305-wa0005.jpg"                         length="872113"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>లింగారెడ్డి పేట లో చిరుత దాడి రెండు దూడలు ... </title>
                                    <description><![CDATA[<p>తూప్రాన్, ఫిబ్రవరి 28 (ప్రజాస్వరం ) :</p>
<p>  </p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట్ గ్రామంలో చిరుత సంచారం</p>
<p>లింగారెడ్డిపేట గ్రామ శివారులో వ్యవసాయ పొలాల వద్ద ఉన్నా పశువులపై దాడి గ్రామానికి చెందిన </p>
<p>రైతులు ఆకుల సుధాకర్, బామని ఐలయ్య రైతుల యొక్క రెండు దూడలపై దాడి .అక్కిక్కడే దూడల మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది </p>
<p>రెండు దూడలు మృతి. </p>
<p>నిన్న రాత్రి చిరుత సంచారం చేసిందని స్థానిక సర్పంచ్ పెంట గౌడ్ మనోహరాబాద్ ఫారెస్ట్ అధికారులకు పిర్యాదు చేయగా శనివారం రోజు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టడం జరిగిందని గ్రామస్థులు తెలిపారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/two-calves-were-attacked-by-a-cheetah-in-lingareddy-peta/article-3400"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-02/img_20260228_180519.jpg" alt=""></a><br /><p>తూప్రాన్, ఫిబ్రవరి 28 (ప్రజాస్వరం ) :</p>
<p> </p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట్ గ్రామంలో చిరుత సంచారం</p>
<p>లింగారెడ్డిపేట గ్రామ శివారులో వ్యవసాయ పొలాల వద్ద ఉన్నా పశువులపై దాడి గ్రామానికి చెందిన </p>
<p>రైతులు ఆకుల సుధాకర్, బామని ఐలయ్య రైతుల యొక్క రెండు దూడలపై దాడి .అక్కిక్కడే దూడల మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది </p>
<p>రెండు దూడలు మృతి. </p>
<p>నిన్న రాత్రి చిరుత సంచారం చేసిందని స్థానిక సర్పంచ్ పెంట గౌడ్ మనోహరాబాద్ ఫారెస్ట్ అధికారులకు పిర్యాదు చేయగా శనివారం రోజు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టడం జరిగిందని గ్రామస్థులు తెలిపారు</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/two-calves-were-attacked-by-a-cheetah-in-lingareddy-peta/article-3400</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/two-calves-were-attacked-by-a-cheetah-in-lingareddy-peta/article-3400</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 18:06:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-02/img_20260228_180519.jpg"                         length="368944"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        