<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/category-71" rel="self" type="application/rss+xml" />
                <generator>Prajaswaram Daily RSS Feed Generator</generator>
                <title>మహబూబ్ నగర్ - Prajaswaram Daily</title>
                <link>https://www.prajaswaramdaily.com/category/71/rss</link>
                <description>మహబూబ్ నగర్ RSS Feed</description>
                
                            <item>
                <title>లేబర్ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు...</title>
                                    <description>
                        <![CDATA[<p>మేడ్చల్, మార్చి 17 (ప్రజాస్వరం):</p>
<p>  </p>
<p>భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు సంక్షేమ బోర్డు అందజేసే లేబర్ కార్డును కార్మికులు తీసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని కుత్బుల్లాపూర్ జోన్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గోపిరెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్ పరిధి కేఎల్ఆర్ లోని బిఎంఎస్ కార్యాలయంలో కార్మికుల సంక్షేమ కార్డు దరఖాస్తు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గోపిరెడ్డి భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమకార్డు ద్వారా లభించే ప్రయోజనాలను అవగాహన కల్పించారు. కార్మికులకు ఇద్దరు కుమార్తెలు ఉంటే ఒక్కొక్కరి వివాహానికి 30 వేల చొప్పున నగదును అందజేస్తుందని, వారి కాన్పుకు ఒక్కరికి మరో 30 వేల చొప్పున అందిస్తుంది అన్నారు. ప్రమాదవశాత్తు కార్మికుడు చనిపోతే కుటుంబానికి గతంలో 6,00,000 బోర్డు అందించేదని ప్రస్తుతం 10 లక్షలకు పొడిగించిందని చెప్పారు. కార్మికుడు గాయపడితే 4 లక్షల నగదును ఖర్చు నిమిత్తం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సంక్షేమ బోర్డు</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/many-benefits-with-labor-card/article-3584"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-03/img-20260317-wa0004.jpg" alt=""></a><br /><p>మేడ్చల్, మార్చి 17 (ప్రజాస్వరం):</p>
<p> </p>
<p>భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు సంక్షేమ బోర్డు అందజేసే లేబర్ కార్డును కార్మికులు తీసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని కుత్బుల్లాపూర్ జోన్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గోపిరెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్ పరిధి కేఎల్ఆర్ లోని బిఎంఎస్ కార్యాలయంలో కార్మికుల సంక్షేమ కార్డు దరఖాస్తు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గోపిరెడ్డి భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమకార్డు ద్వారా లభించే ప్రయోజనాలను అవగాహన కల్పించారు. కార్మికులకు ఇద్దరు కుమార్తెలు ఉంటే ఒక్కొక్కరి వివాహానికి 30 వేల చొప్పున నగదును అందజేస్తుందని, వారి కాన్పుకు ఒక్కరికి మరో 30 వేల చొప్పున అందిస్తుంది అన్నారు. ప్రమాదవశాత్తు కార్మికుడు చనిపోతే కుటుంబానికి గతంలో 6,00,000 బోర్డు అందించేదని ప్రస్తుతం 10 లక్షలకు పొడిగించిందని చెప్పారు. కార్మికుడు గాయపడితే 4 లక్షల నగదును ఖర్చు నిమిత్తం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సంక్షేమ బోర్డు సంబంధించిన కార్డును కార్మికులు తీసుకోవడం ద్వారా వారి పిల్లలకు స్కాలర్షిప్ లు వంటి మరెన్నో ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. ఈ సందర్భంగా బి ఎం ఎస్ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ.. భారతీయ మజ్దూర్ సంఘ్ చేపట్టిన అనేక ఉద్యమాల ద్వారా 6 లక్షల ప్రయోజనాన్ని 10 లక్షలకు పెంచడం హర్షనీయమన్నారు. పెండింగ్లో ఉన్న కార్మికులకు రావాల్సిన 32 కోట్ల క్లెయిమ్స్ ను విడుదల అయ్యేలా పనిచేశామని చెప్పారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం బిఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ, సలహాదారుడు శంకర్, మేడ్చల్ అధ్యక్షుడు వి. తిరుపతి రెడ్డి, కార్యదర్శి ఏం భార్గవ్ నాయుడు, ఎం. నరసింహారెడ్డి, కేశవ, వెంకటనారాయణ, రమణయ్య, మనోహర్, ఎస్ కే రసూల్, కృష్ణ రెడ్డి, చేన్నా రెడ్డి తదితరులు పాల్గొన్నారు..</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/many-benefits-with-labor-card/article-3584</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/many-benefits-with-labor-card/article-3584</guid>
                <pubDate>Tue, 17 Mar 2026 16:57:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-03/img-20260317-wa0004.jpg"                         length="213947"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>కార్మికులకు బట్టలు పంపిణీ....</title>
                                    <description>
                        <![CDATA[<p>మాసాయిపేట, మార్చి 15 (ప్రజాస్వరం):</p>
<p>  </p>
<p>  గ్రామ పంచాయతీ కార్మికులకు జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆదివారం వస్త్రాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. తెల్లవారుజామున 5 గంటల నుంచే తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న కార్మికుల సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వారి కష్టానికి గుర్తింపుగా ఈ చిరు సత్కారం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/distribution-of-clothes-to-workers/article-3528"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-03/img-20260315-wa0003.jpg" alt=""></a><br /><p>మాసాయిపేట, మార్చి 15 (ప్రజాస్వరం):</p>
<p> </p>
<p> గ్రామ పంచాయతీ కార్మికులకు జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఆదివారం వస్త్రాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. తెల్లవారుజామున 5 గంటల నుంచే తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న కార్మికుల సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వారి కష్టానికి గుర్తింపుగా ఈ చిరు సత్కారం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/distribution-of-clothes-to-workers/article-3528</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/distribution-of-clothes-to-workers/article-3528</guid>
                <pubDate>Sun, 15 Mar 2026 13:07:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-03/img-20260315-wa0003.jpg"                         length="200935"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>న్యాయవాది పై చేయి చేసుకోవడం హేయం....</title>
                                    <description>
                        <![CDATA[<p>మెదక్, మార్చ్ 05 (ప్రజాస్వరం):</p>
<p>  </p>
<p>న్యాయవాది సతీష్ పై పాపన్నపేట ఎస్ఐ చేయి చేసుకోవడం హేయమైన చర్య అని మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మార్కంటి రాములు అన్నారు. గురువారం న్యాయవాది సతీష్ పై పాపన్నపేట ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ చేయి చేసుకోవడం పట్ల గురువారం మెదక్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కోర్టు ప్రధాన గేటు వద్ద న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మార్కంటి రాములు మాట్లాడుతూ తన కు జరిగిన రోడ్డు ప్రమాదం పైన కేసు పెట్టేందుకు వెళ్ళిన తమ సహచర న్యాయవాది నీ దుర్భాషాలు ఆడుతూ తన పైన చేయి చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. న్యాయవాదిగా తనకు తను పరిచయం చేసుకున్నప్పటికీ తన కు జరిగిన యాక్సిడెంట్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సతీష్ పై చేయి చేసుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఈ సంఘటనపై</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/it-is-a-curse-to-lay-hands-on-a-lawyer/article-3446"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-03/img-20260305-wa0005.jpg" alt=""></a><br /><p>మెదక్, మార్చ్ 05 (ప్రజాస్వరం):</p>
<p> </p>
<p>న్యాయవాది సతీష్ పై పాపన్నపేట ఎస్ఐ చేయి చేసుకోవడం హేయమైన చర్య అని మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మార్కంటి రాములు అన్నారు. గురువారం న్యాయవాది సతీష్ పై పాపన్నపేట ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ చేయి చేసుకోవడం పట్ల గురువారం మెదక్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కోర్టు ప్రధాన గేటు వద్ద న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మార్కంటి రాములు మాట్లాడుతూ తన కు జరిగిన రోడ్డు ప్రమాదం పైన కేసు పెట్టేందుకు వెళ్ళిన తమ సహచర న్యాయవాది నీ దుర్భాషాలు ఆడుతూ తన పైన చేయి చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. న్యాయవాదిగా తనకు తను పరిచయం చేసుకున్నప్పటికీ తన కు జరిగిన యాక్సిడెంట్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సతీష్ పై చేయి చేసుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. ఈ సంఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దాడి చేసినటువంటి ఎస్సై పై ఎఫ్ఐఆర్ నమోదయ్యేంత వరకు న్యాయవాద వృత్తులను బహిష్కరిస్తూ నిరసన తెలుపడం జరుగుతుందన్నారు. ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ తక్షణమే జోక్యం చేసుకోవాలని లేని పక్షంలో రాష్ట్ర డిజిపి, ఐజీ జోక్యం చేసుకొని పాపన్నపేట ఎస్ఐ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జనార్ధన్ రెడ్డి, ఫజల్ అలీ, జీవన్ రావు, రవీందర్, వెంకటేశం, రామ శర్మ తదితరులు పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/it-is-a-curse-to-lay-hands-on-a-lawyer/article-3446</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/it-is-a-curse-to-lay-hands-on-a-lawyer/article-3446</guid>
                <pubDate>Thu, 05 Mar 2026 17:47:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-03/img-20260305-wa0005.jpg"                         length="872113"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>లింగారెడ్డి పేట లో చిరుత దాడి రెండు దూడలు ... </title>
                                    <description>
                        <![CDATA[<p>తూప్రాన్, ఫిబ్రవరి 28 (ప్రజాస్వరం ) :</p>
<p>  </p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట్ గ్రామంలో చిరుత సంచారం</p>
<p>లింగారెడ్డిపేట గ్రామ శివారులో వ్యవసాయ పొలాల వద్ద ఉన్నా పశువులపై దాడి గ్రామానికి చెందిన </p>
<p>రైతులు ఆకుల సుధాకర్, బామని ఐలయ్య రైతుల యొక్క రెండు దూడలపై దాడి .అక్కిక్కడే దూడల మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది </p>
<p>రెండు దూడలు మృతి. </p>
<p>నిన్న రాత్రి చిరుత సంచారం చేసిందని స్థానిక సర్పంచ్ పెంట గౌడ్ మనోహరాబాద్ ఫారెస్ట్ అధికారులకు పిర్యాదు చేయగా శనివారం రోజు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టడం జరిగిందని గ్రామస్థులు తెలిపారు</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/two-calves-were-attacked-by-a-cheetah-in-lingareddy-peta/article-3400"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-02/img_20260228_180519.jpg" alt=""></a><br /><p>తూప్రాన్, ఫిబ్రవరి 28 (ప్రజాస్వరం ) :</p>
<p> </p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట్ గ్రామంలో చిరుత సంచారం</p>
<p>లింగారెడ్డిపేట గ్రామ శివారులో వ్యవసాయ పొలాల వద్ద ఉన్నా పశువులపై దాడి గ్రామానికి చెందిన </p>
<p>రైతులు ఆకుల సుధాకర్, బామని ఐలయ్య రైతుల యొక్క రెండు దూడలపై దాడి .అక్కిక్కడే దూడల మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది </p>
<p>రెండు దూడలు మృతి. </p>
<p>నిన్న రాత్రి చిరుత సంచారం చేసిందని స్థానిక సర్పంచ్ పెంట గౌడ్ మనోహరాబాద్ ఫారెస్ట్ అధికారులకు పిర్యాదు చేయగా శనివారం రోజు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టడం జరిగిందని గ్రామస్థులు తెలిపారు</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/two-calves-were-attacked-by-a-cheetah-in-lingareddy-peta/article-3400</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/two-calves-were-attacked-by-a-cheetah-in-lingareddy-peta/article-3400</guid>
                <pubDate>Sat, 28 Feb 2026 18:06:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-02/img_20260228_180519.jpg"                         length="368944"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>కుమ్మెర జాతర ఘటనపై బీఆర్ఎస్ స్పందన</title>
                                    <description>
                        <![CDATA[<p>నాగర్ కర్నూలు , హైదరాబాద్ (ప్రజాస్వరం ) : </p>
<p><br />నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో దైవదర్శనానికి వెళ్లిన రెండేళ్ల చిన్నారి అనుమానాస్పద మృతి ఘటనపై రాష్ట్ర డిజిపిని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలిసారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లాలో బీసీ కుటుంబానికి చెందిన మహిళపై దాడి, 2నెలల పసికందు మరణం పై డిజిపికి పిర్యాదు చేశాం. సభ్య సమాజం తలదించుకునే విధంగా అత్యాచారాలు,మనబంగాలు జరుగుతున్న దుర్భాగ్య స్థితి కాంగ్రెస్ పాలనలో కొనసాగుతుందని అన్నారు.<br />తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక తెలంగాణలో పాలీసులు నిమిషాలలో కేసు ఛేదించే వారు. ఇప్పుడు పట్టపగలు అత్యాచారాలు జరుగుతున్న పట్టించుకోని దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. ఒక నిరుపేద మహిళపై దాడి చేసి,ప్రైవేట్ పర్ట్స్ పై చేతులు వేస్తూ దాడి చేశారు. ఒక జాతరలో దైవ దర్శనానికి వస్తే.. తక్కువ కులం అని మహిళపై దాడి చేసి కాంగ్రెస్ రౌడీలు చిన్న పసికందును తన్ని</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/brss-response-to-kummera-jatra-incident/article-3265"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-02/29.jpg" alt=""></a><br /><p>నాగర్ కర్నూలు , హైదరాబాద్ (ప్రజాస్వరం ) : </p>
<p><br />నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో దైవదర్శనానికి వెళ్లిన రెండేళ్ల చిన్నారి అనుమానాస్పద మృతి ఘటనపై రాష్ట్ర డిజిపిని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలిసారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లాలో బీసీ కుటుంబానికి చెందిన మహిళపై దాడి, 2నెలల పసికందు మరణం పై డిజిపికి పిర్యాదు చేశాం. సభ్య సమాజం తలదించుకునే విధంగా అత్యాచారాలు,మనబంగాలు జరుగుతున్న దుర్భాగ్య స్థితి కాంగ్రెస్ పాలనలో కొనసాగుతుందని అన్నారు.<br />తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక తెలంగాణలో పాలీసులు నిమిషాలలో కేసు ఛేదించే వారు. ఇప్పుడు పట్టపగలు అత్యాచారాలు జరుగుతున్న పట్టించుకోని దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. ఒక నిరుపేద మహిళపై దాడి చేసి,ప్రైవేట్ పర్ట్స్ పై చేతులు వేస్తూ దాడి చేశారు. ఒక జాతరలో దైవ దర్శనానికి వస్తే.. తక్కువ కులం అని మహిళపై దాడి చేసి కాంగ్రెస్ రౌడీలు చిన్న పసికందును తన్ని చంపారని అన్నారు.బాధితులు పిర్యాదు చేసిన కూడా పట్టించుకోకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారు. కొంత మంది పోలీసులు అవినీతికి పాల్పడుతున్నారు. అధికార పార్టీ మెప్పు కోసం పనిచేస్తున్నారు. బాధిత మహిళకు కోటి రూపాయల ఆర్థిక సాయం,ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బాధితులపై అత్యాచారాం కేసు కింద కేసు నమోదు చేసి చట్టరీత్య చర్యలు తీసుకోవాలని అన్నారు.బాధితులకు న్యాయం చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతాం. ఈ కేసుపై నిర్లక్ష్యం వహించిన పోలీసులను సస్పెండ్ చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కులం పనిచేసి సంతోషం గా జీవించాలని కేసీఆర్ ప్రభుత్వం పని చేసిందని అన్నారు.</p>
<p> </p>]]>
                    </content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/brss-response-to-kummera-jatra-incident/article-3265</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/brss-response-to-kummera-jatra-incident/article-3265</guid>
                <pubDate>Mon, 23 Feb 2026 20:47:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-02/29.jpg"                         length="135499"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>శ్రీ రుక్మిణి పాండురంగ విఠలేశ్వరాలయ వార్షికోత్సవం..</title>
                                    <description>
                        <![CDATA[<p>మాసాయిపేట, ఫిబ్రవరి 23 (ప్రజాస్వరం) :</p>
<p>  </p>
<p>మండల కేంద్రంలో వెలసిన శ్రీ రుక్మిణి పాండురంగ విఠలేశ్వర ఆలయ 22వ వార్షికోత్సవం ఈనెల 28న శనివారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కాసుల హరిరంజన్ శర్మ, రఘు శర్మలు తెలిపారు. వార్షికోత్సవం పురస్కరించుకొని శ్రీ రుక్మిణి పాండురంగ విఠలేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, శ్రీ మాధవానంద సరస్వతి స్వామి అనుగ్రహ భాషణం, చక్రి భజన తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/sri-rukmini-panduranga-vithaleswara-temple-anniversary/article-3250"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-02/img-20260223-wa0002.jpg" alt=""></a><br /><p>మాసాయిపేట, ఫిబ్రవరి 23 (ప్రజాస్వరం) :</p>
<p> </p>
<p>మండల కేంద్రంలో వెలసిన శ్రీ రుక్మిణి పాండురంగ విఠలేశ్వర ఆలయ 22వ వార్షికోత్సవం ఈనెల 28న శనివారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కాసుల హరిరంజన్ శర్మ, రఘు శర్మలు తెలిపారు. వార్షికోత్సవం పురస్కరించుకొని శ్రీ రుక్మిణి పాండురంగ విఠలేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, శ్రీ మాధవానంద సరస్వతి స్వామి అనుగ్రహ భాషణం, చక్రి భజన తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/sri-rukmini-panduranga-vithaleswara-temple-anniversary/article-3250</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/sri-rukmini-panduranga-vithaleswara-temple-anniversary/article-3250</guid>
                <pubDate>Mon, 23 Feb 2026 18:58:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-02/img-20260223-wa0002.jpg"                         length="95826"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభం ...</title>
                                    <description>
                        <![CDATA[<p>తూప్రాన్, ఫిబ్రవరి 13 (ప్రజాస్వరం) :</p><p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p><p>మెదక్ జిల్లా..తూప్రాన్  రామాయంపేట పట్టణల </p><p>మున్సిపల్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్  1.,4.,7,.10,.13,ఈ ఉదయం 8 గంటలకు అధికారుల సమక్షంలో నియమ నిబంధనలతో పోస్టల్ బ్యాలెట్పూర్తి కాగా బ్యాలెట్ బాక్స్ ఓపెన్ ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలైందని శ్రీ.పాతూరి గణేష్ రెడ్డి, </p><p>అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ మరియు మున్సిపల్ కమిషనర్  తెలిపారు</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/tupran-municipal-election-result-counting-begins/article-3136"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-02/img-20260213-wa0001.jpg" alt=""></a><br /><p>తూప్రాన్, ఫిబ్రవరి 13 (ప్రజాస్వరం) :</p><p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p><p>మెదక్ జిల్లా..తూప్రాన్  రామాయంపేట పట్టణల </p><p>మున్సిపల్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్  1.,4.,7,.10,.13,ఈ ఉదయం 8 గంటలకు అధికారుల సమక్షంలో నియమ నిబంధనలతో పోస్టల్ బ్యాలెట్పూర్తి కాగా బ్యాలెట్ బాక్స్ ఓపెన్ ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలైందని శ్రీ.పాతూరి గణేష్ రెడ్డి, </p><p>అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ మరియు మున్సిపల్ కమిషనర్  తెలిపారు</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/tupran-municipal-election-result-counting-begins/article-3136</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/tupran-municipal-election-result-counting-begins/article-3136</guid>
                <pubDate>Fri, 13 Feb 2026 08:48:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-02/img-20260213-wa0001.jpg"                         length="263014"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు దిక్కులేదు......</title>
                                    <description>
                        <![CDATA[<p>సింగూరు జలాలు మెదక్ జిల్లా రైతుల హక్కు.....</p>
<p>క్రాప్ హాలిడే ఇచ్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.....</p>
<p>నీళ్ల కోసం సీఎం కు పోస్టు కార్డు రాయండి....</p>
<p>బీఆర్ఎస్ పార్టీ రైతు ధర్నా.....                                                      25 వేల నష్టపరిహారం ఎకరాకు ఇవ్వాలి....</p>
<p>మెదక్ జనవరి 12 (ప్రజాస్వరం):</p>
<p>  </p>
<p>యాసంగి పంట కు సింగూరు జలాలు విడుదల చేయాలంటూ మెదక్ కలెక్టరెట్ ఎదుట బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు, డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు దిక్కులేదని అన్నారు. సింగూర్ నీళ్లు ఘనపూర్ ఆయకట్టు కింద రైతులకు నీళ్లు ఇవ్వాలని, లేదంటే క్రాఫ్ హాలీ డే ప్రకటించి రైతులకు ఎకరాకు 25 వేల పరిహారం ఇవ్వాలని అన్నారు. సింగూర్ జలాలు మెదక్ జిల్లా ప్రజల హక్కు తెలిపారు. కృష్ణ జలాలను</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/25-thousand-compensation-per-acre/article-2454"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-01/img-20260112-wa0012.jpg" alt=""></a><br /><p>సింగూరు జలాలు మెదక్ జిల్లా రైతుల హక్కు.....</p>
<p>క్రాప్ హాలిడే ఇచ్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.....</p>
<p>నీళ్ల కోసం సీఎం కు పోస్టు కార్డు రాయండి....</p>
<p>బీఆర్ఎస్ పార్టీ రైతు ధర్నా.....                                                      25 వేల నష్టపరిహారం ఎకరాకు ఇవ్వాలి....</p>
<p>మెదక్ జనవరి 12 (ప్రజాస్వరం):</p>
<p> </p>
<p>యాసంగి పంట కు సింగూరు జలాలు విడుదల చేయాలంటూ మెదక్ కలెక్టరెట్ ఎదుట బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు, డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు దిక్కులేదని అన్నారు. సింగూర్ నీళ్లు ఘనపూర్ ఆయకట్టు కింద రైతులకు నీళ్లు ఇవ్వాలని, లేదంటే క్రాఫ్ హాలీ డే ప్రకటించి రైతులకు ఎకరాకు 25 వేల పరిహారం ఇవ్వాలని అన్నారు. సింగూర్ జలాలు మెదక్ జిల్లా ప్రజల హక్కు తెలిపారు. కృష్ణ జలాలను ఆంధ్ర ప్రాంతానికి అప్పనంగా అప్పగించేందుకు సీఎం కుట్ర చేస్తున్నారని, సింగూరు నీళ్ల విషయంలో రైతులను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. రెండేళ్ల క్రితం రిపేర్ చేస్తే రైతులకు ఇబ్బంది జరిగేది కాదని, సింగూర్ నీళ్లు సాగు కు, తాగు నీటి కి ఇవ్వాల్సి ఉందని అన్నారు. 40 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని, స్థానిక ఎమ్మెల్యే సింగూర్ నీళ్ల విషయంలో మాట్లాడతలేడని అన్నారు. ఇప్పుడు నీళ్లు ఇవ్వమని కలెక్టర్ చెబుతున్నరని అన్నారు. నష్టపరిహారం ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే సీఎం ను కలిసి రైతులకు ఇప్పించాలని తెలిపారు. యూరియా కోసం చెప్పులు పెట్టే పరిస్థితి ఏర్పడిందని, యాప్ పేరుతో రైతులను ఇబ్బంది పెడుతుందని అన్నారు. అవగాహన లేని వ్యక్తులు సీఎం గా, ఎమ్మెల్యే గా ఉన్నారని, బిఆర్ఎస్ బలపరిచి గెలిచిన సర్పంచ్ లకు కండువా కప్పుకున్నారని అన్నారు. రైతులకు నీళ్ల కోసం సీఎం కు పోస్టు కార్డు రాస్తాం, రైతుల కష్టాలు తెలియని వాళ్ళు రాజ్యమేళుతున్నారని విమర్శించారు. ఇసుక దందాలు చేస్తూ రైతులను పట్టించుకోవడం లేదని అన్నారు. జాబ్ క్యాలెండర్ ఏమైంది. జాబ్ లు అడిగితె నిరుద్యోగులను లాఠీ చార్జీ లు చేస్తున్నరని పేర్కొన్నారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడినట్లు చరిత్ర లో లేదని అన్నారు. సింగూర్ నీళ్ల విషయంపై సీఎం రివ్యూ చేసిండ్రా అసలు ఈ విషయం ఎవరికి తెలుసని అన్నారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వకుంటే పెద్దఎత్తున పోరాటం చేస్తామని అన్నారు. రేవంత్ సర్కార్ లో అన్ని వర్గాలు అసంతృప్తి తో ఉన్నాయని, ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ నెరవేర్చడం లేదని అన్నారు. </p>
<p> </p>
<p> </p>
<p>నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో ఏ రోజు రోడ్డు ఎక్కింది లేదని అన్నారు. సింగూర్ జలాలను మెదక్ జిల్లా కే కేటాయించింది కెసిఆర్ మాత్రమే అన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది రైతులకు కష్టాలు తెచ్చిందానే విధంగా పాలన సాగిస్తున్నారని అన్నారు. సింగూరు ప్రాజెక్టు లో వ్యవసాయానికి నీళ్లు ఇవ్వాలని జీవో ఉందని, కానీ దానిని అమలు చేయడం లేదని అన్నారు. నీటి రంగ నిపుణులు చెప్పిన ప్రభుత్వం పట్టించుకోలే ఇప్పటికీ పట్టించుకోవడం లేదని అన్నారు. యాసంగిలో పంటలు వేస్తె ఎండిపోయే పరిస్థితి ఉందని అన్నారు. రైతులు నార్లు పోసుకున్నారు, కొందరు రైతులు నాట్లు కూడా వేసుకున్నారు ఇప్పుడు నీళ్లు ఇవ్వం అని అధికారులు చెప్పడం రైతులకు ఆందోళన చెందుతున్నారని అన్నారు. పాలకులు రైతులపై కక్ష్య సాధింపు చర్యలు చేపడుతున్నారాని, ఏది సరైన పద్ధతి కాదని అన్నారు. రైతులు వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం క్రాఫ్ హాలీ డే ప్రకటించి రైతులకు ఎకరాకు 25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం కు తెలిసేలా రైతులంతా పోస్ట్ కార్డు ఉద్యమం చేపడుతామని తెలిపారు. పంటలు వేసుకున్న రైతులకే రైతు భరోసా ఇస్తామని చెప్పడం దారుణం అన్నారు. రైతులకు సన్న వడ్ల కు ఇచ్చే బోనస్ ఎగ్గొడుతుందని గుర్తు చేశారు. మెదక్ ప్రాంత రైతుల సాగునీటి సమస్య విషయం స్థానిక ఎమ్మెల్యే కు కనిపించడం లేదా ప్రశ్నించారు. 24 గంటల కరెంట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు 12 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నారని అన్నారు. జిల్లా అధికారులు రైతులను పట్టించుకోవడం లేదని అన్నారు. </p>
<p> </p>
<p>ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి, మాజీ గ్రంధాలయ చైర్మన్ చంద్ర గౌడ్, సర్పంచ్లు, మాజీ కౌన్సిలర్స్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/25-thousand-compensation-per-acre/article-2454</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/25-thousand-compensation-per-acre/article-2454</guid>
                <pubDate>Mon, 12 Jan 2026 16:21:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-01/img-20260112-wa0012.jpg"                         length="269940"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>అధినేత కేసీఆర్ ను కలిసిన డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు</title>
                                    <description>
                        <![CDATA[<p>  </p>
<p>హైదరాబాద్ ( ప్రజాస్వరం )</p>
<p>తమకు, శాసన సభలో, శాసన మండలిలో, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా అవకాశం కల్పించిన సందర్భంగా  బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, తన్నీరు హరీశ్ రావు,పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్సీలు ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,తనకు మండలిలో పార్టీ విప్ గా అవకాశమిచ్చినందుకు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ లు పార్టీ అధినేత కేసీఆర్ గారిని ఎర్రవెల్లి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా అధినేత కేసీఆర్ గారు వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/deputy-floor-leaders-who-met-kcr/article-2017"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-12/whatsapp-image-2025-12-31-at-7.45.14-pm.jpeg" alt=""></a><br /><p> </p>
<p>హైదరాబాద్ ( ప్రజాస్వరం )</p>
<p>తమకు, శాసన సభలో, శాసన మండలిలో, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా అవకాశం కల్పించిన సందర్భంగా  బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, తన్నీరు హరీశ్ రావు,పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్సీలు ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,తనకు మండలిలో పార్టీ విప్ గా అవకాశమిచ్చినందుకు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ లు పార్టీ అధినేత కేసీఆర్ గారిని ఎర్రవెల్లి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా అధినేత కేసీఆర్ గారు వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/deputy-floor-leaders-who-met-kcr/article-2017</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/deputy-floor-leaders-who-met-kcr/article-2017</guid>
                <pubDate>Wed, 31 Dec 2025 19:47:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-12/whatsapp-image-2025-12-31-at-7.45.14-pm.jpeg"                         length="107675"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు, హెలిబోర్న్ ఏరియల్ సర్వేను పరిశీలించిన సీఎం రేవంత్</title>
                                    <description>
                        <![CDATA[<p>  </p>
<p>నాగర్ కర్నూలు , నవంబర్ 3 (ప్రజాస్వరం ) : </p>
<p>శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) ప్రాజెక్టు టన్నెల్ పనులు కొనసాగించడానికి సంబంధించి ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  సమక్షంలో నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (NGRI) శాస్త్రవేత్తల నేతృత్వంలో హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ సర్వే కార్యక్రమం ప్రారంభమైంది.మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, , కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలిసి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లికి చేరుకున్న ముఖ్యమంత్రి  సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ -1 (ఔట్ లెట్ సీ- పాయింట్) వద్ద హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే కోసం హెలికాప్టర్లో ఏర్పాటు చేసిన అత్యంత అధునాతన ట్రాన్స్మిటర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించారు.<br />  అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా భుగర్భ స్థితిగతులను తెలుసుకునే అంశాలను ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు వివరించారు. ఎస్ఎల్బీసీ పనులను కొనసాగించడానికి టన్నెల్ ప్రాంతంలో 800-1000 మీటర్ల లోతులో షియర్ జోన్ (రాతి) అలాగే</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/cm-revanth-inspected-the-heliborne-aerial-survey-of-the-slbc/article-1731"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-11/revanth-c.jpg" alt=""></a><br /><p> </p>
<p>నాగర్ కర్నూలు , నవంబర్ 3 (ప్రజాస్వరం ) : </p>
<p>శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) ప్రాజెక్టు టన్నెల్ పనులు కొనసాగించడానికి సంబంధించి ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  సమక్షంలో నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (NGRI) శాస్త్రవేత్తల నేతృత్వంలో హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ సర్వే కార్యక్రమం ప్రారంభమైంది.మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, , కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలిసి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లికి చేరుకున్న ముఖ్యమంత్రి  సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ -1 (ఔట్ లెట్ సీ- పాయింట్) వద్ద హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే కోసం హెలికాప్టర్లో ఏర్పాటు చేసిన అత్యంత అధునాతన ట్రాన్స్మిటర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించారు.<br /> అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా భుగర్భ స్థితిగతులను తెలుసుకునే అంశాలను ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు వివరించారు. ఎస్ఎల్బీసీ పనులను కొనసాగించడానికి టన్నెల్ ప్రాంతంలో 800-1000 మీటర్ల లోతులో షియర్ జోన్ (రాతి) అలాగే నీటి ప్రవాహాలు, వాటి తీవ్రతను గుర్తించడానికి ఈ సర్వేను ఉపయోగపడుతుంది.  సర్వే చేపట్టే విధానంపై శాస్త్రవేత్తలు వివరించిన అనంతరం ముఖ్యమంత్రి  సర్వే నిర్వహణకు హెలికాప్టర్ టేక్ఆఫ్ కోసం అనుమతించారు. ఆ హెలికాప్టర్ వెంట ముఖ్యమంత్రి,  మంత్రులతో కలిసి మరో హెలికాప్టర్లో కొంత దూరం ప్రయాణించి లోలెవల్లో జరిగే ఎక్సర్సైజ్ను పరిశీలించారు.సర్వే చేసే ప్రాంతం, సర్వే కోసం ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, ఇతర అంశాలపై ఎన్జీఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ ప్రకాశ్ కుమార్,  శాస్త్రవేత్త డాక్టర్ హెచ్వీఎస్ సత్యనారాయణ,  నీటి పారుదల శాఖ సలహాదారు, భారత సైనిక అధికారి పరీక్షిత్  వివరించారు.  కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు చిక్కుడు వంశీకృష్ణ, , నేనావత్ బాలు నాయక్ ఇతర అధికారులు పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/cm-revanth-inspected-the-heliborne-aerial-survey-of-the-slbc/article-1731</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/mahbub-nagar/cm-revanth-inspected-the-heliborne-aerial-survey-of-the-slbc/article-1731</guid>
                <pubDate>Tue, 04 Nov 2025 03:22:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-11/revanth-c.jpg"                         length="173029"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ నెలాఖరు లోపు పూర్తి చేయాలి</title>
                                    <description>
                        <![CDATA[<p>హైదరాబాద్  / వికారాబాద్, సెప్టెంబర్ 22(ప్రజా స్వరం):<br />  జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ల ను ఆదేశించారు. <br />సోమవారం డా. బి.ఆర్. అంబేడ్కర్ సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ముఖ్యమంత్రి  పలు సూచనలు జారీ చేశారు.<br />దసరా పండుగకు ముందే అన్ని పనులు పూర్తికావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.కోర్టు కేసులు ఉన్న భూములకు సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్లను ఆదేశించారు.టైటిల్ సమస్యలు ఉన్న భూముల విషయంలో పరిహారం మొత్తాన్ని డిపాజిట్ చేసి, భూములను సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.<br />రహదారి నిర్మాణ పనులు ఆలస్యమవకుండా ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యంగా పరిగణించాలని అధికారులకు ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర, దక్షిణ భాగాలతో పాటు రేడియల్ రోడ్ల నిర్మాణంపై అధికారులకు పలు సూచనలు చేసారు . <br />హైదరాబాద్- శ్రీశైలం</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/the-land-acquisition-required-for-the-construction-of-national-highways/article-1563"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-09/whatsapp-image-2025-09-22-at-6.54.28-pm.jpeg" alt=""></a><br /><p>హైదరాబాద్  / వికారాబాద్, సెప్టెంబర్ 22(ప్రజా స్వరం):<br /> జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ల ను ఆదేశించారు. <br />సోమవారం డా. బి.ఆర్. అంబేడ్కర్ సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ముఖ్యమంత్రి  పలు సూచనలు జారీ చేశారు.<br />దసరా పండుగకు ముందే అన్ని పనులు పూర్తికావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.కోర్టు కేసులు ఉన్న భూములకు సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్లను ఆదేశించారు.టైటిల్ సమస్యలు ఉన్న భూముల విషయంలో పరిహారం మొత్తాన్ని డిపాజిట్ చేసి, భూములను సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.<br />రహదారి నిర్మాణ పనులు ఆలస్యమవకుండా ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యంగా పరిగణించాలని అధికారులకు ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర, దక్షిణ భాగాలతో పాటు రేడియల్ రోడ్ల నిర్మాణంపై అధికారులకు పలు సూచనలు చేసారు . <br />హైదరాబాద్- శ్రీశైలం హైవే లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం నుంచి వీలైనంత త్వరగా అనుమతులు తీసుకోవాలని,భూసేకరణలో ఎలాంటి ఆలస్యం జరుగకూడదని, అక్టోబరు నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ,జిల్లాల వారీగా సమీక్ష చేపట్టి పురోగతిని పరిశీలిస్తానని, జాప్యం జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.<br />జాతీయ రహదారుల నిర్మాణం రాష్ట్ర అభివృద్ధి, రవాణా సౌకర్యాల మెరుగుదలకు కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.<br />వికారాబాద్ జిల్లా వీడియో కాన్ఫరెన్సు హాలు నుండి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్  లింగ్యా నాయక్, ట్రైని కలెక్టర్ హార్స్ చౌదరి, అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/the-land-acquisition-required-for-the-construction-of-national-highways/article-1563</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/the-land-acquisition-required-for-the-construction-of-national-highways/article-1563</guid>
                <pubDate>Mon, 22 Sep 2025 18:57:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-09/whatsapp-image-2025-09-22-at-6.54.28-pm.jpeg"                         length="46820"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష</title>
                                    <description>
                        <![CDATA[<p>గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు ముందస్తు ప్రణాళికలు.....<br />మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి......<br />గోదావరి నది పుష్కరాల ఏర్పాట్లు, సన్నద్ధత పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష </p><p>హైదరాబాద్ ( ప్రజాస్వరం ) ; <br />గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయడానికి అవసరమైన ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.<br />  రాష్ట్రంలో గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. అదే క్రమంలో పుష్కరాల ఏర్పాట్లు, రాబోయే భక్తుల రద్దీని అంచనా వేసుకొని మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు. గోదావరి పుష్కరాల సన్నద్ధత, ముందస్తు<br />2027లో</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/cm-revant-reddy-review-on-godavari-flower-arrangements/article-1476"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-09/114.jpg" alt=""></a><br /><p>గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు ముందస్తు ప్రణాళికలు.....<br />మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి......<br />గోదావరి నది పుష్కరాల ఏర్పాట్లు, సన్నద్ధత పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష </p><p>హైదరాబాద్ ( ప్రజాస్వరం ) ; <br />గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయడానికి అవసరమైన ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.<br /> రాష్ట్రంలో గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. అదే క్రమంలో పుష్కరాల ఏర్పాట్లు, రాబోయే భక్తుల రద్దీని అంచనా వేసుకొని మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు. గోదావరి పుష్కరాల సన్నద్ధత, ముందస్తు ప్రణాళికలపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి  ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ , సలహాదారు వేం నరేందర్ రెడ్డి తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.<br />2027లో జులై 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలకు వ్యవధి ఉన్నందున శాశ్వతమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణలో ప్రవేశించే గోదావరి నదికి రాష్ట్రంలో 560 కిలోమీటర్ల తీరం వెంట దాదాపు 74 ప్రాంతాల్లో పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుందని అధికారులు ముఖ్యమంత్రి కి వివరించారు.<br />బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరం వెంట ఉన్న ధర్మపురి, కాళేశ్వరంతో పాటు అన్ని ప్రధాన ఆలయాల వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందుకని వాటిని మొదట అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఆలయాల  అభివృద్ధితో పాటు ఆయా ప్రాంతాల్లో శాశ్వత పుష్కర ఘాట్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.<br />పుష్కర స్నానాలకు వీలుగా ఉండే గోదావరి తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెప్పారు. ఒకే రోజు రెండు లక్షల మంది భక్తులు పుష్కర ఘాట్లకు తరలివచ్చినా ఇబ్బంది లేకుండా రోడ్లు, రహదారుల నిర్మాణంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్, తాగు నీరు, స్నానాల ఘాట్లతో పాటు భక్తులకు అవసరమైన వసతి సదుపాయాలన్నీ ఉండేలా ప్లాన్ చేసుకోవాలని చెప్పారు.<br />మహా కుంభమేళాతో పాటు గతంలో వివిధ రాష్ట్రాల్లో పుష్కరాలు, ఆలయాల అభివృద్ధి, భక్తులకు అవసరమైన సౌకర్యాల రూపకల్పనలో అనుభవమున్న కన్సల్టెన్సీలను నియమించుకోవాలని సూచించారు. గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాలను సందర్శించి విడివిడిగా ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. అలాగే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆలయాల అభివృద్ధికి డిజైన్లు రూపొందించాలన్నారు.<br />పుష్కరాల ఏర్పాట్లకు కేంద్రం ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్తో పాటు అందుబాటులో ఉన్న కేంద్ర పథకాలన్నింటితో సమన్వయం ఉండే పనులు గుర్తించి, వాటికి అవసరమైన అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు.<br />దక్షిణ భారత కుంభమేళాకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ ప్యాకేజీ కోరేందుకు వీలుగా ఈ పనుల జాబితాను సిద్ధం చేయాలని చెప్పారు. పుష్కరాల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లలో పర్యాటక, నీటి పారుదల, దేవాదాయ శాఖలు  సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి  ఆదేశించారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>ఆధ్యాత్మికం</category>
                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/cm-revant-reddy-review-on-godavari-flower-arrangements/article-1476</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/cm-revant-reddy-review-on-godavari-flower-arrangements/article-1476</guid>
                <pubDate>Fri, 12 Sep 2025 20:23:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-09/114.jpg"                         length="227437"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        