<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajaswaramdaily.com/telangana/khammam/category-69" rel="self" type="application/rss+xml" />
                <generator>Prajaswaram Daily RSS Feed Generator</generator>
                <title>ఖమ్మం - Prajaswaram Daily</title>
                <link>https://www.prajaswaramdaily.com/category/69/rss</link>
                <description>ఖమ్మం RSS Feed</description>
                
                            <item>
                <title>డా,, జిల్లా శ్రీనివాస్ కు ప్రతిష్ఠాత్మక ‘ఐఈఏ' హెల్త్ కేర్ ఎక్సలెన్స్ అవార్డు...</title>
                                    <description><![CDATA[<p>నాణ్యమైన వైద్య సేవలకు దక్కిన గుర్తింపు.....</p>
<p>  </p>
<p>ప్రజాస్వరం : మేడ్చల్  : జూన్ 28 :</p>
<p>  </p>
<p>చిన్న పిల్లల్లో ఎదుగుదల లోపాలు, పెద్ద వారిలో న్యూరాలజికల్ సమస్యలతో బాధ పడుతున్న వారికి ఫిజియోథెరపిస్ట్ గా ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తు,వైద్య సేవల్లో తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్న డా,,జిల్లా శ్రీనివాస్ కు ప్రతిష్టాత్మకమైన ఐ ఈ ఏ హెల్త్‌కేర్ ఎక్సలెన్స్ అవార్డు కైవసం చేసుకున్నారు.హెల్త్ కేర్ రంగంలో రోగులకు అందించిన ఉత్తమ, నాణ్యమైన సేవలకు గుర్తింపుగా డా,,జిల్లా శ్రీనివాస్ కు ఈ అవార్డు వరించింది. నగరంలో వైభవంగా నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి, మాజీ రాజ్యసభ సభ్యురాలు జయప్రద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డా,,జిల్లా శ్రీనివాస్ కు ఆమె చేతుల మీదుగా ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందజేశారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/khammam/prestigious-iea-healthcare-excellence-award-to-dr-zilla-srinivas/article-4403"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-06/img-20260628-wa0029.jpg" alt=""></a><br /><p>నాణ్యమైన వైద్య సేవలకు దక్కిన గుర్తింపు.....</p>
<p> </p>
<p>ప్రజాస్వరం : మేడ్చల్  : జూన్ 28 :</p>
<p> </p>
<p>చిన్న పిల్లల్లో ఎదుగుదల లోపాలు, పెద్ద వారిలో న్యూరాలజికల్ సమస్యలతో బాధ పడుతున్న వారికి ఫిజియోథెరపిస్ట్ గా ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తు,వైద్య సేవల్లో తనదైన ముద్ర వేస్తూ దూసుకుపోతున్న డా,,జిల్లా శ్రీనివాస్ కు ప్రతిష్టాత్మకమైన ఐ ఈ ఏ హెల్త్‌కేర్ ఎక్సలెన్స్ అవార్డు కైవసం చేసుకున్నారు.హెల్త్ కేర్ రంగంలో రోగులకు అందించిన ఉత్తమ, నాణ్యమైన సేవలకు గుర్తింపుగా డా,,జిల్లా శ్రీనివాస్ కు ఈ అవార్డు వరించింది. నగరంలో వైభవంగా నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటి, మాజీ రాజ్యసభ సభ్యురాలు జయప్రద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డా,,జిల్లా శ్రీనివాస్ కు ఆమె చేతుల మీదుగా ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందజేశారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/khammam/prestigious-iea-healthcare-excellence-award-to-dr-zilla-srinivas/article-4403</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/khammam/prestigious-iea-healthcare-excellence-award-to-dr-zilla-srinivas/article-4403</guid>
                <pubDate>Sun, 28 Jun 2026 16:08:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-06/img-20260628-wa0029.jpg"                         length="6701"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తూప్రాన్ లో మొక్కలు నాటిన జిల్లా న్యాయమూర్తి నీలిమ .....</title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం  : తూప్రాన్ ,జూన్ 5  : </p>
<p>  </p>
<p>మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో నూతన కోర్టు భవనం ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ మొక్కలు నాటారు. పట్టణానికి మంజూరైనా కోర్టు పాత ఎంపీడీఓ భవనం లో ఏర్పాటు కావడం తో భవనని రిపేర్ చేస్తున్న దాని పరిశీలించి భవన పత్రాలను జిల్లా కోర్టు న్యాయమూర్తి కి అప్పగించారు తూప్రాన్ లో కోర్టు మంజూరు తో ఎక్కడి చుట్టూ ప్రక్కల వారికి మెదక్ వెళ్లే అవసరం లేకుండా తూప్రాన్ లో అందుబాటులో ఉండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు కార్యక్రమంలో న్యాయమూర్తి సంతోష్ కుమార్, ఆర్డివో జయ చంద్రారెడ్డి, డీఎస్పీ నరేందర్ గౌడ్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ ఈఈ వేణు, సీఐ వెంకట్ రాజా గౌడ్, తహసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీవో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/district-judge-neelima-planted-saplings-in-thupran/article-4282"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-06/img-20260605-wa0026.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం  : తూప్రాన్ ,జూన్ 5  : </p>
<p> </p>
<p>మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో నూతన కోర్టు భవనం ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ మొక్కలు నాటారు. పట్టణానికి మంజూరైనా కోర్టు పాత ఎంపీడీఓ భవనం లో ఏర్పాటు కావడం తో భవనని రిపేర్ చేస్తున్న దాని పరిశీలించి భవన పత్రాలను జిల్లా కోర్టు న్యాయమూర్తి కి అప్పగించారు తూప్రాన్ లో కోర్టు మంజూరు తో ఎక్కడి చుట్టూ ప్రక్కల వారికి మెదక్ వెళ్లే అవసరం లేకుండా తూప్రాన్ లో అందుబాటులో ఉండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు కార్యక్రమంలో న్యాయమూర్తి సంతోష్ కుమార్, ఆర్డివో జయ చంద్రారెడ్డి, డీఎస్పీ నరేందర్ గౌడ్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ ఈఈ వేణు, సీఐ వెంకట్ రాజా గౌడ్, తహసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీవో సతీష్, ఎస్సై గంగరాజు, మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/district-judge-neelima-planted-saplings-in-thupran/article-4282</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/district-judge-neelima-planted-saplings-in-thupran/article-4282</guid>
                <pubDate>Fri, 05 Jun 2026 20:12:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-06/img-20260605-wa0026.jpg"                         length="695057"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బంగారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు.......</title>
                                    <description><![CDATA[<p>  ప్రజాస్వరం : మనోహరాబాద్ : జూన్ 03 :</p>
<p>  </p>
<p>సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు బర్త్డే వేడుకల సందర్భంగా మనోహరాబాద్ మండలం కళ్లకల్ లో గల శ్రీశ్రీశ్రీ కాలకంటి బంగారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, మండల బి ఆర్ ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు మాజీ పురం మహేష్, పరికి బండ సర్పంచ్ ఠాకూర్ మోతిబాయ్ లక్ష్మణ్ సింగ్,మాజీ సర్పంచ్ నాగభూషణం, ఉప సర్పంచ్ ల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షులు రేణు కుమార్, రాహుల్ రెడ్డి, కలకల్ వార్డు సభ్యులు రాజశేఖర్ రెడ్డి, ఎండి ఆరిఫ్ , మాజీ ఉపసర్పంచ్ లు, నూకల వెంకటేష్, సాధు సత్యనారాయణ, దండుపల్లి మహేందర్ గౌడ్, కత్తుల వెంకటేష్, సాయి, క్యాతయ్య, జానగిరి, మాంగ్య నాయక్ లతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు భారి సంఖ్యలో పాల్గొన్నారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/special-pujas-at-bangaramma-temple/article-4228"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-06/img-20260603-wa0038.jpg" alt=""></a><br /><p> ప్రజాస్వరం : మనోహరాబాద్ : జూన్ 03 :</p>
<p> </p>
<p>సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు బర్త్డే వేడుకల సందర్భంగా మనోహరాబాద్ మండలం కళ్లకల్ లో గల శ్రీశ్రీశ్రీ కాలకంటి బంగారమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, మండల బి ఆర్ ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు మాజీ పురం మహేష్, పరికి బండ సర్పంచ్ ఠాకూర్ మోతిబాయ్ లక్ష్మణ్ సింగ్,మాజీ సర్పంచ్ నాగభూషణం, ఉప సర్పంచ్ ల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షులు రేణు కుమార్, రాహుల్ రెడ్డి, కలకల్ వార్డు సభ్యులు రాజశేఖర్ రెడ్డి, ఎండి ఆరిఫ్ , మాజీ ఉపసర్పంచ్ లు, నూకల వెంకటేష్, సాధు సత్యనారాయణ, దండుపల్లి మహేందర్ గౌడ్, కత్తుల వెంకటేష్, సాయి, క్యాతయ్య, జానగిరి, మాంగ్య నాయక్ లతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు భారి సంఖ్యలో పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/special-pujas-at-bangaramma-temple/article-4228</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/special-pujas-at-bangaramma-temple/article-4228</guid>
                <pubDate>Wed, 03 Jun 2026 15:47:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-06/img-20260603-wa0038.jpg"                         length="126513"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రయివేట్ స్కూల్ ధీటుగా ప్రభుత్వ పాఠశాల...  </title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 20 : </p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p>  </p>
<p>మెదక్ జిల్లా తూప్రాన్ లోని ఎం.పీ.పీ.ఎస్. తూప్రాన్ పాఠశాలలో ఫ్రీ ప్రైమరి తరగతి ప్రారంభించడం జరిగింది,అని ప్రధానోపాధ్యాయులు పట్లూరి లక్ష్మణ్ తెలిపారు విద్యార్థులకు బోధించడానికి TTC చేసిన ఒక టీచర్ ను ఒక ఆయాను నియమించారు, టీచరుకు నెలకు 8000 ఆయాకు 6000 ప్రభుత్వం ఇస్తుంది, ఆంగ్లంలో బోధన చేయడం, వ్యక్తిగతంగా విద్యార్థుల పట్ల శుద్ధ తీసుకోవడం, క్రమశిక్షణతో కూడిన విద్య ను అందించడం, ఆట పాటలతో విద్యార్థులను ఆనంద పరచడం, విద్యార్థులకు బోధించడంతో పాటు ప్రతిరోజు హోంవర్క్ ఇవ్వడం, పాఠశాలలో సీసీ కెమెరాల ఏర్పాటు. ప్రైవేటు పాఠశాలకు దీటుగా తూప్రాన్ ప్రాథమిక పాఠశాలలో విద్యాబోధన క్రమశిక్షణతో కూడిన విద్య, ప్రతిరోజు విద్యార్థి బడికి వచ్చేలా చూడడం , వ్యక్తిగత శ్రద్ధ,AI తో కూడిన కంప్యూటర్ శిక్షణ, అనుబవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యా బోధన, ఆంగ్ల బోధన, ప్రతి తరగతి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/khammam/a-private-school-is-essentially-a-public-school/article-4153"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260520-wa0005.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 20 : </p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p> </p>
<p>మెదక్ జిల్లా తూప్రాన్ లోని ఎం.పీ.పీ.ఎస్. తూప్రాన్ పాఠశాలలో ఫ్రీ ప్రైమరి తరగతి ప్రారంభించడం జరిగింది,అని ప్రధానోపాధ్యాయులు పట్లూరి లక్ష్మణ్ తెలిపారు విద్యార్థులకు బోధించడానికి TTC చేసిన ఒక టీచర్ ను ఒక ఆయాను నియమించారు, టీచరుకు నెలకు 8000 ఆయాకు 6000 ప్రభుత్వం ఇస్తుంది, ఆంగ్లంలో బోధన చేయడం, వ్యక్తిగతంగా విద్యార్థుల పట్ల శుద్ధ తీసుకోవడం, క్రమశిక్షణతో కూడిన విద్య ను అందించడం, ఆట పాటలతో విద్యార్థులను ఆనంద పరచడం, విద్యార్థులకు బోధించడంతో పాటు ప్రతిరోజు హోంవర్క్ ఇవ్వడం, పాఠశాలలో సీసీ కెమెరాల ఏర్పాటు. ప్రైవేటు పాఠశాలకు దీటుగా తూప్రాన్ ప్రాథమిక పాఠశాలలో విద్యాబోధన క్రమశిక్షణతో కూడిన విద్య, ప్రతిరోజు విద్యార్థి బడికి వచ్చేలా చూడడం , వ్యక్తిగత శ్రద్ధ,AI తో కూడిన కంప్యూటర్ శిక్షణ, అనుబవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యా బోధన, ఆంగ్ల బోధన, ప్రతి తరగతి విద్యార్థులకు ఫర్నిచర్, ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు ప్రధానోపాధ్యాయుడు విద్యార్థి ఇంటికి వెళ్లి పర్యవేక్షణ చేయడం, ప్రతి విద్యార్థికి ఉచితంగా రెండు జతల యూనిఫాం బుక్స్ వర్క్ బుక్స్ నోట్ బుక్స్ భోజనం రాగి జావా ఇవ్వడం జరుగుతుంది.తూప్రా న్ గ్రామ ప్రజలకు తెలియజేయునది మా ప్రభుత్వ పాఠశాలకు మీ విద్యార్థులు పంపించండి, పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు కాగలరని ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్ కోరుచున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/khammam/a-private-school-is-essentially-a-public-school/article-4153</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/khammam/a-private-school-is-essentially-a-public-school/article-4153</guid>
                <pubDate>Wed, 20 May 2026 18:11:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260520-wa0005.jpg"                         length="692090"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మేడ్చల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC)ను ఆకస్మికంగా తనిఖీ.... </title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : మేడ్చల్ , ఏప్రిల్ 27</p>
<p>  </p>
<p>మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి సోమవారం మేడ్చల్ పట్టణంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, వైద్య సేవలు అందుతున్న తీరుపై ఆరా తీశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజూ ఆసుపత్రికి వస్తున్న రోగుల సంఖ్య గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు, మెడిసిన్ స్టోరేజ్ ఏరియాను తనిఖీ చేసిన కలెక్టర్, అక్కడ ఉన్న మందుల నిల్వలను పరిశీలించారు. ముఖ్యంగా ట్యాబ్లెట్ల గడువు ముగిసే తేదీలను స్వయంగా తనిఖీ చేసి, నాణ్యమైన మందులు మాత్రమే పంపిణీ చేయాలని స్పష్టం చేశారు, ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి వారికి కావాల్సిన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు మరియు సిబ్బందికి ఉపయోగపడే విధంగా అదనపు వాష్‌రూమ్ (Washroom) సౌకర్యం కల్పించాలని సిబ్బంది కలెక్టర్‌ను కోరారు. దీనిపై స్పందించిన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/khammam/medchal-urban-primary-health-center-spot-check-uphc/article-4020"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-04/img-20260427-wa0004.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : మేడ్చల్ , ఏప్రిల్ 27</p>
<p> </p>
<p>మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి సోమవారం మేడ్చల్ పట్టణంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, వైద్య సేవలు అందుతున్న తీరుపై ఆరా తీశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజూ ఆసుపత్రికి వస్తున్న రోగుల సంఖ్య గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు, మెడిసిన్ స్టోరేజ్ ఏరియాను తనిఖీ చేసిన కలెక్టర్, అక్కడ ఉన్న మందుల నిల్వలను పరిశీలించారు. ముఖ్యంగా ట్యాబ్లెట్ల గడువు ముగిసే తేదీలను స్వయంగా తనిఖీ చేసి, నాణ్యమైన మందులు మాత్రమే పంపిణీ చేయాలని స్పష్టం చేశారు, ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి వారికి కావాల్సిన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు మరియు సిబ్బందికి ఉపయోగపడే విధంగా అదనపు వాష్‌రూమ్ (Washroom) సౌకర్యం కల్పించాలని సిబ్బంది కలెక్టర్‌ను కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ప్రతిపాదనలు పంపాలని, త్వరలోనే వాష్‌రూమ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ పర్యటనలో కలెక్టర్ వెంట డిప్యూటీ తహసీల్దార్ అనూష, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/khammam/medchal-urban-primary-health-center-spot-check-uphc/article-4020</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/khammam/medchal-urban-primary-health-center-spot-check-uphc/article-4020</guid>
                <pubDate>Mon, 27 Apr 2026 17:27:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/img-20260427-wa0004.jpg"                         length="394499"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆర్టీసీ కార్మికుల సంబరాలు...</title>
                                    <description><![CDATA[<p>సమస్యల పరిష్కారనికి సానుకూలంగా స్పందన పై హర్షం....</p>
<p>  </p>
<p>ప్రజాస్వరం : మెదక్ ,ఏప్రిల్ 25 </p>
<p>  </p>
<p>టీజీఎస్ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల కు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన సందర్భంగా మెదక్ ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు పటాకులు కాల్చి మిఠాయి తినిపించుకోనీ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మృతి చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ కు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా సానుకూలంగా స్పందించడం సంతోషదాయకమన్నారు. జేఏసీ నాయకులతో సుమారు పన్నెండు గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపి ముఖ్యమైన 11 % ఫిట్మెంట్, యూనియన్ల ఎన్నికల నిర్వహణ కు వంటి డిమాండ్ల పరిష్కారానికి నిర్ణయం తీసుకోవడం హర్షణీయామని అన్నారు. శాంతియుతంగా నిర్వహించిన సమ్మె కార్యక్రమాలలో తమకు మద్దతు ఇచ్చిన అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలకు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/khammam/celebrations-of-rtc-workers/article-4004"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-04/img-20260425-wa0002.jpg" alt=""></a><br /><p>సమస్యల పరిష్కారనికి సానుకూలంగా స్పందన పై హర్షం....</p>
<p> </p>
<p>ప్రజాస్వరం : మెదక్ ,ఏప్రిల్ 25 </p>
<p> </p>
<p>టీజీఎస్ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల కు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన సందర్భంగా మెదక్ ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు పటాకులు కాల్చి మిఠాయి తినిపించుకోనీ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మృతి చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ కు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా సానుకూలంగా స్పందించడం సంతోషదాయకమన్నారు. జేఏసీ నాయకులతో సుమారు పన్నెండు గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపి ముఖ్యమైన 11 % ఫిట్మెంట్, యూనియన్ల ఎన్నికల నిర్వహణ కు వంటి డిమాండ్ల పరిష్కారానికి నిర్ణయం తీసుకోవడం హర్షణీయామని అన్నారు. శాంతియుతంగా నిర్వహించిన సమ్మె కార్యక్రమాలలో తమకు మద్దతు ఇచ్చిన అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల డిమాండ్ లకు సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి కి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సంబంధిత అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాధాకృష్ణన్ రావు, కొత్త రాజు, సంగమేశ్వర్, పడిగి నర్సింలు ప్రభుకుమార్, రుక్మయ్య, స్వప్న, విమల, సందీప, నాగరాణి, కృష్ణ, వినీలా, ఎమ్ఎస్ నారాయణ, భాగ్యమ్మ, భిక్షపతి, యాదయ్య, సత్యశ్చంద్ర, ఇజాజ్, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/khammam/celebrations-of-rtc-workers/article-4004</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/khammam/celebrations-of-rtc-workers/article-4004</guid>
                <pubDate>Sat, 25 Apr 2026 08:59:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/img-20260425-wa0002.jpg"                         length="685941"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దేశ అభివృద్ధి కి మహిళా పాత్ర ముఖ్యం...</title>
                                    <description><![CDATA[<p>మహిళ బిల్లు పై కాంగ్రెస్ వక్ర బుద్ధి.... </p>
<p>హైడ్రా పేరు తో పేదలను భయభ్రాంతులు...</p>
<p>మహిళ రిజర్వేషన్ కు డిల్మిటేషన్ కు లింక్ లేదు....</p>
<p>  </p>
<p>ప్రజాస్వరం : మెదక్ ,ఏప్రిల్ 21 </p>
<p>  </p>
<p>ఏ దేశమైన అభివృద్ధి చెందాలంటే మహిళల పాత్ర ముఖ్యమని, మహిళ రిజర్వేషన్ బిల్లు కు బీజేపీ పార్టీ కట్టుబడి ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జిల్లా మీడియా ఇంచార్జీ చీకోటి ప్రవీణ్ కుమార్ అన్నారు. మెదక్ జిల్లా కేంద్రం బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్దాస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జిల్లా మీడియా ఇంచార్జీ చీకోటి ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారన్నారు. మోడీ భారతదేశం అభివృద్ధి చెందాలని మహిళా లకు 33 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని రిజర్వేషన్ బిల్లు పెట్టడం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/khammam/the-role-of-women-is-important-for-the-development-of/article-3984"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-04/img-20260421-wa0003.jpg" alt=""></a><br /><p>మహిళ బిల్లు పై కాంగ్రెస్ వక్ర బుద్ధి.... </p>
<p>హైడ్రా పేరు తో పేదలను భయభ్రాంతులు...</p>
<p>మహిళ రిజర్వేషన్ కు డిల్మిటేషన్ కు లింక్ లేదు....</p>
<p> </p>
<p>ప్రజాస్వరం : మెదక్ ,ఏప్రిల్ 21 </p>
<p> </p>
<p>ఏ దేశమైన అభివృద్ధి చెందాలంటే మహిళల పాత్ర ముఖ్యమని, మహిళ రిజర్వేషన్ బిల్లు కు బీజేపీ పార్టీ కట్టుబడి ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జిల్లా మీడియా ఇంచార్జీ చీకోటి ప్రవీణ్ కుమార్ అన్నారు. మెదక్ జిల్లా కేంద్రం బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్దాస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, జిల్లా మీడియా ఇంచార్జీ చీకోటి ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారన్నారు. మోడీ భారతదేశం అభివృద్ధి చెందాలని మహిళా లకు 33 శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని రిజర్వేషన్ బిల్లు పెట్టడం జరిగిందని, ఆ బిల్లు ఆమోదం కాకపోవడం తో ఆరోజున బ్లాక్ డే గా పరిగణిస్తున్నామన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కు కాంగ్రెస్, ఇండియా కూటమి అడ్డు చెప్పి తమ వక్రబుద్ధి బయట పడిందని అన్నారు. మహిళ రిజర్వేషన్ బిల్లు వల్ల సౌత్ ఇండియా కు ఎలాంటి అన్యాయం జరగదని, ఎక్కువ సీట్లు డిలిమిటేషన్ బిల్లు కు మహిళ బిల్లు కు లింక్ పెట్టి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏ పని చేయాలన్నా కమిషన్ ఇస్తేనే పనులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో హైడ్రా పేరు తో పేదలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుందని, ఈ హైడ్రా ద్వారా పెద్దోళ్ల ఇల్లు ఎక్కడ కూల్చడం లేదని మరి ముఖ్యంగా ఓవైసీ కి సంబంధించిన ఫాతిమా కళాశాలను ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించిన ఘనత బిఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. గత పది ఏళ్లలో కెసిఆర్ ఎలా అయితే మాటలతో మభ్యపెట్టి ఎలా అయితే దోచుకున్నారో ఈ ఐదేళ్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మభ్య పెట్టీ దోచుకునే ప్రయత్నం చేస్తారే తప్ప అభివృద్ధి జరగదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ లపై దృష్టి సారించాలని అన్నారు. మహిళలు ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ చేసిన దురాలోచన లను మహిళ ల పట్ల చూస్తున్న చిన్న చూపును ప్రతి ఒక్క మహిళ గమనించి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శిలు శ్రీనివాస్, రంజిత్ రెడ్డి, మహిళ మోర్చా నాయకురాలు మల్లికా, సర్పంచ్ లు బెండ వీణ, శైలజ, కౌన్సిలర్ లు పబ్బ రాజమణి, శంకర్, జిల్లా కార్యదర్శి మహేశ్వరి, మీడియా ఇంచార్జీ సంగీత, మౌనిక, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, నాయకులు లావణ్య, రాములు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/khammam/the-role-of-women-is-important-for-the-development-of/article-3984</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/khammam/the-role-of-women-is-important-for-the-development-of/article-3984</guid>
                <pubDate>Tue, 21 Apr 2026 15:45:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/img-20260421-wa0003.jpg"                         length="158134"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title> రుణ మాఫీ చేయట్లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రైతు</title>
                                    <description><![CDATA[<p><br />ప్రజాస్వరం , హైదరాబాద్<br />  రూ.2 లక్షల లోపు రుణం ఉన్నవారికి రుణమాఫీ చేస్తున్నట్లు జీవో విడుదల చేసినా తనకు రుణమాఫీ కాలేదనిఒక రైతు హైకోర్టు లో  పిటిషన్ దాఖలు చేసాడు. .<br />యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో తనకున్న వ్యవసాయ భూమిపై, అరూర్ గ్రామంలోని కెనరా బ్యాంకులో నరసింహారెడ్డి అనే రైతు రూ.1.50 లక్షల రుణం తీసుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల లోపు ఉన్న వారికి రుణమాఫీ చేస్తున్నట్లు జీవో 567 విడుదల చేసిందని, కానీ తన రుణం మాఫీ కాలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసాడు.కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం తరపు న్యాయవాది సమయం కోరడంతో కోర్టు విచారణ వాయిదా వేసింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/a-farmer-filed-a-petition-in-the-high-court-against/article-3872"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-04/download-(6).jpg" alt=""></a><br /><p><br />ప్రజాస్వరం , హైదరాబాద్<br /> రూ.2 లక్షల లోపు రుణం ఉన్నవారికి రుణమాఫీ చేస్తున్నట్లు జీవో విడుదల చేసినా తనకు రుణమాఫీ కాలేదనిఒక రైతు హైకోర్టు లో  పిటిషన్ దాఖలు చేసాడు. .<br />యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో తనకున్న వ్యవసాయ భూమిపై, అరూర్ గ్రామంలోని కెనరా బ్యాంకులో నరసింహారెడ్డి అనే రైతు రూ.1.50 లక్షల రుణం తీసుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల లోపు ఉన్న వారికి రుణమాఫీ చేస్తున్నట్లు జీవో 567 విడుదల చేసిందని, కానీ తన రుణం మాఫీ కాలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసాడు.కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం తరపు న్యాయవాది సమయం కోరడంతో కోర్టు విచారణ వాయిదా వేసింది.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/a-farmer-filed-a-petition-in-the-high-court-against/article-3872</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/a-farmer-filed-a-petition-in-the-high-court-against/article-3872</guid>
                <pubDate>Tue, 14 Apr 2026 16:10:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/download-%286%29.jpg"                         length="15182"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>ప్రజాస్వరం, మేడ్చల్: : </p>
<p><br />మేడ్చల్ పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేశారరు. మేడ్చల్  పట్టణం లోని 18 వ వార్డు రథం శాల వద్ద  మాజీ కౌన్సిలర్ ,కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ్ భోజ్ కార్యక్రమంలో పాల్గొని మహిళలతో కలిసి సంహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్ , మాజీ శాసనసభ్యులు మలిపెద్ది సుధీర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్,, రాష్ట్ర నాయకులు  నక్క ప్రభాకర్ గౌడ్ , మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ దీపిక నరసింహారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్ కురుమ,మాజి  కౌన్సిలర్ కౌడే మహేష్,చేప రాజు,ఎల్లంపేట్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/ambedkar-jayanti-celebrated-grandly-under-the-auspices-of-the-congress/article-3869"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-04/whatsapp-image-2026-04-14-at-3.47.45-pm.jpeg" alt=""></a><br /><p> </p>
<p>ప్రజాస్వరం, మేడ్చల్: : </p>
<p><br />మేడ్చల్ పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేశారరు. మేడ్చల్  పట్టణం లోని 18 వ వార్డు రథం శాల వద్ద  మాజీ కౌన్సిలర్ ,కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ్ భోజ్ కార్యక్రమంలో పాల్గొని మహిళలతో కలిసి సంహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్ , మాజీ శాసనసభ్యులు మలిపెద్ది సుధీర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్,, రాష్ట్ర నాయకులు  నక్క ప్రభాకర్ గౌడ్ , మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ దీపిక నరసింహారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్ కురుమ,మాజి  కౌన్సిలర్ కౌడే మహేష్,చేప రాజు,ఎల్లంపేట్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు అరీఫ్, ముత్యాలు గౌడ్, లతో పాటు  నాయకులు రామస్వామి,పానుగంటి మహేష్,మహిళ అధ్యక్షురాలు లత లతో పాటు, కార్యకర్తలు మరియు మహిళా నాయకురాల్లు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/ambedkar-jayanti-celebrated-grandly-under-the-auspices-of-the-congress/article-3869</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/ambedkar-jayanti-celebrated-grandly-under-the-auspices-of-the-congress/article-3869</guid>
                <pubDate>Tue, 14 Apr 2026 15:48:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/whatsapp-image-2026-04-14-at-3.47.45-pm.jpeg"                         length="140303"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మారనుందా ...? </title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం , హైదరాబాద్ :</p>
<p><br />బీఆర్ఎస్ పార్టీ మళ్లీ టీఆర్ఎస్‌గా మారుతుందా అనే అంశం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. వరుస ఎన్నికల్లో ఎదురైన పరాజయాలు, పార్టీ కేడర్ నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకునే దిశగా కదులుతోందనే ప్రచారం వేగంగా విస్తరిస్తోంది. టీఆర్ఎస్ అనే పేరుతోనే ప్రజల్లో బలమైన గుర్తింపు ఏర్పడిందని, ఆ పేరును మార్చిన తర్వాతే పార్టీకి గడ్డుకాలం మొదలైందనే అభిప్రాయం పలువురు నేతలు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో తిరిగి బలపడాలంటే పాత పేరుకే మళ్లాలని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.2001లో కేసీఆర్ తెలంగాణ ఉద్యమ లక్ష్యంతో పార్టీని స్థాపించిన తర్వాత టీఆర్ఎస్ పేరు ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. నీళ్లు, నిధులు, నియామకాల వంటి అంశాలతో ప్రజల్లో సెంటిమెంట్‌ను పెంచుకున్న ఆ పార్టీ,<br />తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014, 2018 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి అధికారాన్ని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/will-brs-become-trs/article-3867"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-04/download-(4).jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం , హైదరాబాద్ :</p>
<p><br />బీఆర్ఎస్ పార్టీ మళ్లీ టీఆర్ఎస్‌గా మారుతుందా అనే అంశం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. వరుస ఎన్నికల్లో ఎదురైన పరాజయాలు, పార్టీ కేడర్ నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకునే దిశగా కదులుతోందనే ప్రచారం వేగంగా విస్తరిస్తోంది. టీఆర్ఎస్ అనే పేరుతోనే ప్రజల్లో బలమైన గుర్తింపు ఏర్పడిందని, ఆ పేరును మార్చిన తర్వాతే పార్టీకి గడ్డుకాలం మొదలైందనే అభిప్రాయం పలువురు నేతలు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో తిరిగి బలపడాలంటే పాత పేరుకే మళ్లాలని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.2001లో కేసీఆర్ తెలంగాణ ఉద్యమ లక్ష్యంతో పార్టీని స్థాపించిన తర్వాత టీఆర్ఎస్ పేరు ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. నీళ్లు, నిధులు, నియామకాల వంటి అంశాలతో ప్రజల్లో సెంటిమెంట్‌ను పెంచుకున్న ఆ పార్టీ,<br />తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014, 2018 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే టీఆర్ఎస్ అనే స్థాయిలో ఆ బ్రాండ్ గుర్తింపు ఏర్పడింది. అయితే 2022 డిసెంబర్ 9న పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చుతూ జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టాలనే లక్ష్యంతో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా విస్తరించాలనే ఉద్దేశంతో పలు రాష్ట్రాల్లో పర్యటనలు చేసి రైతు అజెండాను ముందుకు తెచ్చారు. అయితే ఈ మార్పు తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారాన్ని కోల్పోవడం, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కకపోవడం వంటి పరిణామాలు పార్టీని వెనక్కి నెట్టాయి. ఉపఎన్నికల్లో కూడా ఆశించిన ఫలితాలు రాకపోవడం, కేడర్‌లో అసంతృప్తి పెరగడం గమనార్హం. బీఆర్ఎస్‌గా మారిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్ దూరమైందని, ప్రజలు పార్టీ నుంచి దూరమయ్యారనే అభిప్రాయం బలపడుతోంది. గులాబీ జెండా, టీఆర్ఎస్ పేరుతో ఉన్న అనుబంధాన్ని కోల్పోవడం రాజకీయంగా నష్టమేనని పార్టీ లోపలే చర్చ జరుగుతోంది.ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ చర్చను మరింత వేడెక్కించాయి. మంచిర్యాల జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పార్టీ పేరు మార్పుపై కేడర్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ఎప్పుడూ ఈ అంశంపై మాట్లాడని ఆయన ఇప్పుడు స్పందించడం వెనుక వ్యూహం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీని తిరిగి టీఆర్ఎస్‌గా మార్చితే జాతీయ రాజకీయాల నుంచి కొంత దూరం కావాల్సి వస్తుందని, రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టి<br />కేంద్రీకరించాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.ఇటీవల చోటుచేసుకున్న వివిధ పరిణామాలు కూడా పార్టీకి ప్రతికూలంగా మారాయి. అగ్ని ప్రమాదాలు, అకాల వర్షాలు, పలు వివాదాలు, నిరుద్యోగ సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై వచ్చిన విమర్శలు ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయి. ఎన్నికల్లో వరుస పరాజయాలు పార్టీపై ప్రభావం చూపించాయి. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని చేసిన ప్రయత్నాలు కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో పార్టీ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.</p>
<p> కవిత కొత్త పార్టీ స్థాపనతో చర్చకు ప్రాధాన్యత .....</p>
<p> కవిత కొత్త పార్టీ  ఏర్పాటుకు సిద్ధమవుతుండడంతో  కూడా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. ఈ నెల 25న పార్టీని ప్రకటించే అవకాశముందని సమాచారం రావడంతో బీఆర్ఎస్ కేడర్‌లో కొత్త చర్చ మొదలైంది. ఒకవైపు కొత్త పార్టీ ప్రభావం, మరోవైపు ఇప్పటికే ఉన్న అసంతృప్తి మధ్య పార్టీ పేరు మార్పు అంశాన్ని ముందుకు తెచ్చారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేడర్ దృష్టి మరల్చేందుకు లేదా ఐక్యతను కాపాడేందుకు ఈ వ్యూహం ఉపయోగపడుతుందా అనే కోణంలో కూడా విశ్లేషణ జరుగుతోంది.మొత్తానికి బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్‌గా మారుతుందా లేదా అనే ప్రశ్నకు సమాధానం పార్టీ అధినేత తీసుకునే <br />నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. పేరు మార్పు ద్వారా పాత వైభవాన్ని తిరిగి సాధించగలదా? లేక ఇది కేవలం వ్యూహాత్మక చర్చగానే మిగిలిపోతుందా? అన్నది రాబోయే రోజుల్లో స్పష్టతకు రానుంది. </p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/will-brs-become-trs/article-3867</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/will-brs-become-trs/article-3867</guid>
                <pubDate>Tue, 14 Apr 2026 15:41:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/download-%284%29.jpg"                         length="18165"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title> దేశానికి మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రెండు కళ్లలాంటి వారు  : సీఎం రేవంత్ </title>
                                    <description><![CDATA[<p><br />మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రయత్నం<br />డా అంబేద్కర్ కు సీఎం రేవంత్ నివాళి<br />ప్రజాస్వరం , హైదరాబాద్ :<br />కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదించిన ప్రొరేటా ప్రకారం నియోజకవర్గాల పెంపు జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోవడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మహిళల సీట్ల సంఖ్య తగ్గి ఆ వర్గాలు నష్టపోతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆందోళన వ్యక్తం చేశారు. అంతిమ లక్ష్యం రాజ్యాధికారం సాధించడమే అన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్  ఆలోచనలకు విఘాతం కలుగుతున్న సందర్భంలో దళితులు, మేధావులు ఈ విషయంపై ఆలోచనలు చేయాలని పిలుపునిచ్చారు.  భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్  135 వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి , మంత్రులు  ప్రజాప్రతినిధులతో కలిసి ట్యాంక్బండ్ వద్ద ఆ మహనీయుడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ  సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. “పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు కల్పించి సమాజంలో సమాన విలువ,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/%C2%A0%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%97%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%80--%E0%B0%A1%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AC%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%85%E0%B0%82%E0%B0%AC%E0%B1%87%E0%B0%A6%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%B0%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B1%81-%E0%B0%95%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B0%B2%E0%B0%BE%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81-%C2%A0--%E0%B0%B8%E0%B1%80%E0%B0%8E%E0%B0%82-%E0%B0%B0%E0%B1%87%E0%B0%B5%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D%C2%A0/article-3865"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-04/28a.jpg" alt=""></a><br /><p><br />మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రయత్నం<br />డా అంబేద్కర్ కు సీఎం రేవంత్ నివాళి<br />ప్రజాస్వరం , హైదరాబాద్ :<br />కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదించిన ప్రొరేటా ప్రకారం నియోజకవర్గాల పెంపు జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోవడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మహిళల సీట్ల సంఖ్య తగ్గి ఆ వర్గాలు నష్టపోతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆందోళన వ్యక్తం చేశారు. అంతిమ లక్ష్యం రాజ్యాధికారం సాధించడమే అన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్  ఆలోచనలకు విఘాతం కలుగుతున్న సందర్భంలో దళితులు, మేధావులు ఈ విషయంపై ఆలోచనలు చేయాలని పిలుపునిచ్చారు.  భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్  135 వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి , మంత్రులు  ప్రజాప్రతినిధులతో కలిసి ట్యాంక్బండ్ వద్ద ఆ మహనీయుడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ  సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. “పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు కల్పించి సమాజంలో సమాన విలువ, గౌరవం కల్పించిన నాయకుడు అంబేద్కర్ . మహిళా రిజర్వేషన్లతో నియోజకవర్గాల పెంపును ముడిపెట్టి కలగాపులగం చేయాలని ప్రయత్నిస్తున్నారు.  మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతోంది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పెంపు అని ప్రస్తావించారు. అభివృద్ధి చెందిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని అభ్యంతరం వ్యక్తం చేస్తే దామాషా ప్రకారం 50 శాతం పెంచుతామని చెబుతున్నారు. ఆ ప్రాతిపదిక ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరాలను పెంచుతుంది. దక్షిణాదిలో సీట్లు తగ్గడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రిజర్వుడు సీట్లు తగ్గుతాయి. ఏ లెక్కన దక్షిణాది కోటాను తగ్గిస్తారు” అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.  “మహిళా రిజర్వేషన్ల పెంపుపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. చెప్పిన మాటపై నిలబడే ప్రభుత్వం మాది. చెప్పిన మాట ప్రకారం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేసి చూపించిన రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే. కులగణన చేస్తామని చెప్పాం. చేసి చూపించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ.  మంచి పనికి తెలంగాణ ప్రభుత్వం ముందుంటుంది. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యమని డాక్టర్ బీఆర్ అంబేద్కర్  చెప్పిన మాటలు ఆచరణలోకి రావాలంటే మన సీట్లను సాధించుకోవాలి. అప్పుడే మన హక్కుల కోసం మాట్లాడగలం. మేధావులు ఆలోచన చేయాలి” అని కోరారు.    దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలకు సమాన అవకాశాలు కల్పించవచ్చని మార్గదర్శకం చేసిన మహానాయకుడు అంబేద్కర్రు. విద్య ఒక్కటే అన్ని సమస్యల నుంచి మనల్ని విముక్తి చేస్తుందని, జీవితాల్లో వెలుగులు నింపుతుందని, సమాజంలో సరైన గౌరవం దక్కుతుందని బలంగా విశ్వసించారు. అంబేద్కర్  ఆలోచనే ప్రజాపాలన విధానం.  రక్తం చిందించకుండా శాంతితో యుద్ధాన్ని గెలవొచ్చని మహాత్మగాంధీ  ప్రపంచ దేశాలకు చాటిచెబితే, ఆ దేశాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా పరిపాలించవచ్చని నిరూపించిన వారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్.  ఈ దేశానికి మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రెండు కళ్లలాంటి వారు.   భారత రాజ్యాంగంలో అంబేద్కర్  జోడించిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైంది. తెలంగాణ ఉద్యమంలో దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలే ముందు భాగంలో నిలిచి పోరాటం చేశారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన గద్దరన్న, మారుమూల పల్లెల్లో జయ జయహే తెలంగాణను మారుమోగించిన అందెశ్రీ ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  స్మరించుకున్నారు.  దళిత, గిరిజన సామాజిక వర్గానికి మంత్రిపదవులు, ఇతర పదవులు, అధికారులకు ప్రాధాన్యత విషయాల్లో గత ప్రభుత్వాలకు, ప్రజాప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను పోల్చుకోవాలని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలోనే అత్యధిక ప్రాధాన్యత దక్కిందని అనేక ఉదాహరణలు చెప్పారు.  కులాల మధ్యన విభజన జరుగుతుందని, సమాజంలో మరింతగా అంతరాలు పెరుగుతున్నాయని ఆలోచన చేసి ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపట్టామన్నారు.దేశానికి భవిష్యత్తును అందించే దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల పేదలకు నాణ్యమైన విద్య అందడం లేదని, నాణ్యమైన విద్యను అందించడానికి అంబేద్కర్ గారి ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందన్నారు.  “రాష్ట్రంలో ఇచ్చిన 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లలో అత్యధికంగా దళితులకు ఇచ్చాం. 67 వేల ప్రభుత్వ ఉద్యోగాలు నియమిస్తే అందులో 87 శాతం ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ఉద్యోగాలొచ్చాయి. సివిల్ సర్వీసెస్ లో ప్రోత్సహించాలని రాజీవ్ గాంధీ అభయహస్తం కింద ఆర్థిక సహాయం అందిస్తున్నాం.   ఒకవైపు అప్పులు, తప్పులను సవరిస్తూనే రాష్ట్రంలో పరిపాలనను చక్కబెడుతూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అన్ని వర్గాలకు సంక్షేమం, అభివృద్ధి అందించాలన్న మంచి లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఈ ప్రభుత్వం మనది. ప్రజల కోసం అందిస్తున్న ప్రజాపాలనను కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉంది” అని ముఖ్యమంత్రి  కోరారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్,  ధనసరి అనసూయ సీతక్క,  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category> సోషల్ మీడియా</category>
                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/%C2%A0%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%97%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%80--%E0%B0%A1%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AC%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%85%E0%B0%82%E0%B0%AC%E0%B1%87%E0%B0%A6%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%B0%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B1%81-%E0%B0%95%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B0%B2%E0%B0%BE%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81-%C2%A0--%E0%B0%B8%E0%B1%80%E0%B0%8E%E0%B0%82-%E0%B0%B0%E0%B1%87%E0%B0%B5%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D%C2%A0/article-3865</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/%C2%A0%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%97%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%80--%E0%B0%A1%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AC%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%85%E0%B0%82%E0%B0%AC%E0%B1%87%E0%B0%A6%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%B0%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B1%81-%E0%B0%95%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B0%B2%E0%B0%BE%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81-%C2%A0--%E0%B0%B8%E0%B1%80%E0%B0%8E%E0%B0%82-%E0%B0%B0%E0%B1%87%E0%B0%B5%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D%C2%A0/article-3865</guid>
                <pubDate>Tue, 14 Apr 2026 15:18:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/28a.jpg"                         length="113726"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ముగిసిన సర్పంచ్ శిక్షణ.. సర్టిఫికెట్ల అందజేత...</title>
                                    <description><![CDATA[<p>మాసాయిపేట, మార్చి 14 (ప్రజాస్వరం) :</p>
<p>  </p>
<p>ఐదు రోజులుగా నిర్వహిస్తున్న సర్పంచ్ ఓరియంటేషన్ శిక్షణ శుక్రవారంతో ముగిసింది. ఈ నెల 09నుంచి 13 వరకు జరిగిన ఈ కార్యక్రమంలో మాసాయిపేట మండలానికి చెందిన 13 గ్రామ పంచాయతీల సర్పంచులను శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ముగింపు వేడుకలో అధికారులు పాల్గొని ప్రజాప్రతినిధులకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ శిక్షణ ద్వారా సర్పంచ్లు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడానికి అవసరమైన జ్ఞానాన్ని పొందారు</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/khammam/issuer-of-completed-sarpanch-training-certificates/article-3508"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-03/img-20260314-wa0003.jpg" alt=""></a><br /><p>మాసాయిపేట, మార్చి 14 (ప్రజాస్వరం) :</p>
<p> </p>
<p>ఐదు రోజులుగా నిర్వహిస్తున్న సర్పంచ్ ఓరియంటేషన్ శిక్షణ శుక్రవారంతో ముగిసింది. ఈ నెల 09నుంచి 13 వరకు జరిగిన ఈ కార్యక్రమంలో మాసాయిపేట మండలానికి చెందిన 13 గ్రామ పంచాయతీల సర్పంచులను శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ముగింపు వేడుకలో అధికారులు పాల్గొని ప్రజాప్రతినిధులకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ శిక్షణ ద్వారా సర్పంచ్లు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడానికి అవసరమైన జ్ఞానాన్ని పొందారు</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/khammam/issuer-of-completed-sarpanch-training-certificates/article-3508</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/khammam/issuer-of-completed-sarpanch-training-certificates/article-3508</guid>
                <pubDate>Sat, 14 Mar 2026 14:17:25 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-03/img-20260314-wa0003.jpg"                         length="164198"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        