<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/category-68" rel="self" type="application/rss+xml" />
                <generator>Prajaswaram Daily RSS Feed Generator</generator>
                <title>కరీంనగర్ - Prajaswaram Daily</title>
                <link>https://www.prajaswaramdaily.com/category/68/rss</link>
                <description>కరీంనగర్ RSS Feed</description>
                
                            <item>
                <title>చున్నితో ఉరివేసుకొని వివాహిత మహిళ ... </title>
                                    <description>
                        <![CDATA[<p>చిన్న శంకరంపేట,  ఫిబ్రవరి 26 ( ప్రజాస్వరం ):</p>
<p>చిన్న శంకరంపేట మండలంలో జాల శ్రీలత (30)అనే వివాహిత మహిళ తన ఇంట్లో చున్నీతో ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాతూరు గ్రామానికి చెందిన సుంకరి సిద్దయ్య తన కూతురు శ్రీలతను 9 సంవత్సరాల క్రితం చిన్న శంకరంపేట గ్రామానికి చెందిన జాల సునీల్ కు ఇచ్చి వివాహం జరిపించారు, వారికి ఇద్దరు సంతానం ఉన్నట్లు తెలిపారు, నేడు మధ్యాహ్నం శ్రీలత వారి ఇంట్లో చున్ని తో ఉరివేసుకొని చనిపోవడం జరిగిందని మృతురాలి తండ్రి సిద్దయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/a-married-woman-hanged-with-a-spear/article-3357"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-02/img-20260226-wa0009.jpg" alt=""></a><br /><p>చిన్న శంకరంపేట,  ఫిబ్రవరి 26 ( ప్రజాస్వరం ):</p>
<p>చిన్న శంకరంపేట మండలంలో జాల శ్రీలత (30)అనే వివాహిత మహిళ తన ఇంట్లో చున్నీతో ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాతూరు గ్రామానికి చెందిన సుంకరి సిద్దయ్య తన కూతురు శ్రీలతను 9 సంవత్సరాల క్రితం చిన్న శంకరంపేట గ్రామానికి చెందిన జాల సునీల్ కు ఇచ్చి వివాహం జరిపించారు, వారికి ఇద్దరు సంతానం ఉన్నట్లు తెలిపారు, నేడు మధ్యాహ్నం శ్రీలత వారి ఇంట్లో చున్ని తో ఉరివేసుకొని చనిపోవడం జరిగిందని మృతురాలి తండ్రి సిద్దయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/a-married-woman-hanged-with-a-spear/article-3357</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/a-married-woman-hanged-with-a-spear/article-3357</guid>
                <pubDate>Thu, 26 Feb 2026 22:07:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-02/img-20260226-wa0009.jpg"                         length="702555"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>శేరిపల్లిలో ఘనంగా శివాజీ 396వ జయంతి వేడుకలు..</title>
                                    <description>
                        <![CDATA[<p>నార్సింగి, ఫిబ్రవరి 19 ( ప్రజాస్వరం ):</p>
<p>నార్సింగి మండలంలోని శేరిపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో మరాఠా యోధుడు, హిందూ సామ్రాజ్య స్థాపకుడు చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ వార్డు సభ్యులు పాల్గొని శివాజీ మహారాజ్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం యువకులు గ్రామంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులకు ప్యాడ్లు పంపించేశారు అలాగే శివాజీ పైన వ్యాసరచన పోటీ నిర్వహించి విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు అరుణ్ యాదవ్, గ్రామస్తులు బాలకృష్ణ మాట్లాడుతూ గ్రామంలో ప్రతి సంవత్సరం శివాజీ జయంతి వేడుకలు శివాజీ యూత్ వారు నిర్వహించడం చాలా సంతోషమని అందరు కూడా శివాజీ బాటలో నడవాలని హిందువులందరూ ఏకతాటిపై ఉండాలని అన్నారు. యూత్ సభ్యులు నిఖిల్ మాట్లాడుతూ వేడుకలకు విచ్చేసిన పాలకవర్గానికి వారు అభినందనలు తెలియజేశారు. వచ్చే ఏడాదిలోపు</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/shivajis-396th-birth-anniversary-celebrations-in-sheripalli/article-3191"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-02/img-20260219-wa0002.jpg" alt=""></a><br /><p>నార్సింగి, ఫిబ్రవరి 19 ( ప్రజాస్వరం ):</p>
<p>నార్సింగి మండలంలోని శేరిపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో మరాఠా యోధుడు, హిందూ సామ్రాజ్య స్థాపకుడు చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ వార్డు సభ్యులు పాల్గొని శివాజీ మహారాజ్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం యువకులు గ్రామంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులకు ప్యాడ్లు పంపించేశారు అలాగే శివాజీ పైన వ్యాసరచన పోటీ నిర్వహించి విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు అరుణ్ యాదవ్, గ్రామస్తులు బాలకృష్ణ మాట్లాడుతూ గ్రామంలో ప్రతి సంవత్సరం శివాజీ జయంతి వేడుకలు శివాజీ యూత్ వారు నిర్వహించడం చాలా సంతోషమని అందరు కూడా శివాజీ బాటలో నడవాలని హిందువులందరూ ఏకతాటిపై ఉండాలని అన్నారు. యూత్ సభ్యులు నిఖిల్ మాట్లాడుతూ వేడుకలకు విచ్చేసిన పాలకవర్గానికి వారు అభినందనలు తెలియజేశారు. వచ్చే ఏడాదిలోపు గ్రామంలో శివాజీ విగ్రహ ఏర్పాటుకు పాలకవర్గం కృషి చేయాలని, వేడుకలను విగ్రహంతో జరుపుకోవాలని వారు కోరారు, సానుకూలంగా స్పందించిన సర్పంచ్ సంతోష గొండస్వామి యాదవ్ మాట్లాడుతు తప్పకుండా విగ్రహ ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తామని వారు తెలిపారు. యువకులు చూపిస్తున్న చొరవ చాలా బాగుందని యువకులు చెడు మార్గంలో వెళ్లకుండా మంచి మార్గంలో నడవాలని ఈ సందర్భంగా వారు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంతోష గొండస్వామి యాదవ్, వార్డు సభ్యులు అరుణ్ యాదవ్, నవీన్ కుమార్, మల్లేశం, మాజీ వార్డు సభ్యులు మ్యకల శ్రీనివాస్, గ్రామస్తులు మల్లేశం, శంకర్, బాలకృష్ణ,,సంతోష్, సత్యనారాయణ, సందీప్, వేణు, యూత్ నాయకులు రవి గౌడ్, శ్రావణ్ కుమార్, పూసల నిఖిల్, నాని, రాము, నరేష్, తదితరులు పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/shivajis-396th-birth-anniversary-celebrations-in-sheripalli/article-3191</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/shivajis-396th-birth-anniversary-celebrations-in-sheripalli/article-3191</guid>
                <pubDate>Thu, 19 Feb 2026 16:17:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-02/img-20260219-wa0002.jpg"                         length="284539"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>అధినేత కేసీఆర్ ను కలిసిన డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు</title>
                                    <description>
                        <![CDATA[<p>  </p>
<p>హైదరాబాద్ ( ప్రజాస్వరం )</p>
<p>తమకు, శాసన సభలో, శాసన మండలిలో, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా అవకాశం కల్పించిన సందర్భంగా  బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, తన్నీరు హరీశ్ రావు,పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్సీలు ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,తనకు మండలిలో పార్టీ విప్ గా అవకాశమిచ్చినందుకు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ లు పార్టీ అధినేత కేసీఆర్ గారిని ఎర్రవెల్లి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా అధినేత కేసీఆర్ గారు వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/deputy-floor-leaders-who-met-kcr/article-2017"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-12/whatsapp-image-2025-12-31-at-7.45.14-pm.jpeg" alt=""></a><br /><p> </p>
<p>హైదరాబాద్ ( ప్రజాస్వరం )</p>
<p>తమకు, శాసన సభలో, శాసన మండలిలో, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా అవకాశం కల్పించిన సందర్భంగా  బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, తన్నీరు హరీశ్ రావు,పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్సీలు ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,తనకు మండలిలో పార్టీ విప్ గా అవకాశమిచ్చినందుకు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ లు పార్టీ అధినేత కేసీఆర్ గారిని ఎర్రవెల్లి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా అధినేత కేసీఆర్ గారు వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/deputy-floor-leaders-who-met-kcr/article-2017</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/deputy-floor-leaders-who-met-kcr/article-2017</guid>
                <pubDate>Wed, 31 Dec 2025 19:47:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-12/whatsapp-image-2025-12-31-at-7.45.14-pm.jpeg"                         length="107675"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి :: కలెక్టర్ పమేలా సత్పతి</title>
                                    <description>
                        <![CDATA[<p>  </p>
<p>కరీంనగర్, నవంబర్ 3 (ప్రజాస్వరం) :  </p>
<p>పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కలెక్టర్  పమేలా సత్పతి  అధికారులను ఆదేశించారు.   కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి  సోమవారం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు లక్ష్మీ కిరణ్ రెవెన్యూ, అశ్విని తానాజీ వాకడే స్థానిక సంస్థలు, నగరపాలిక కమిషనర్  ప్రపుల్ దేశాయ్, డీఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్ బాబుతో కలిసి  దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 369 మంది అర్జీదారులు ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించారు. కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించారు.ఈ కార్యక్రమంలో  వివిధ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలు, ఇళ్ల వివరాలు, చనిపోయిన జంతువుల వివరాలు ఎస్డీఆర్ఎఫ్ కింద నమోదు చేయాలని తహసీల్దార్లకు సూచించారు. దెబ్బతిన్న భవనాలు, ట్యాంకులు, రోడ్ల వివరాలు నమోదు చేయాలని  పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, నీటిపారుదల</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/collector-pamela-satpathy-should-deal-with-public-radio-applications/article-1715"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-11/56.jpeg" alt=""></a><br /><p> </p>
<p>కరీంనగర్, నవంబర్ 3 (ప్రజాస్వరం) :  </p>
<p>పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కలెక్టర్  పమేలా సత్పతి  అధికారులను ఆదేశించారు.   కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి  సోమవారం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు లక్ష్మీ కిరణ్ రెవెన్యూ, అశ్విని తానాజీ వాకడే స్థానిక సంస్థలు, నగరపాలిక కమిషనర్  ప్రపుల్ దేశాయ్, డీఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్ బాబుతో కలిసి  దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 369 మంది అర్జీదారులు ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించారు. కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించారు.ఈ కార్యక్రమంలో  వివిధ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలు, ఇళ్ల వివరాలు, చనిపోయిన జంతువుల వివరాలు ఎస్డీఆర్ఎఫ్ కింద నమోదు చేయాలని తహసీల్దార్లకు సూచించారు. దెబ్బతిన్న భవనాలు, ట్యాంకులు, రోడ్ల వివరాలు నమోదు చేయాలని  పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, నీటిపారుదల శాఖ, మున్సిపల్ శాఖలను ఆదేశించారు.తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలన్నారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల ఆవరణలను శుభ్రం చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/collector-pamela-satpathy-should-deal-with-public-radio-applications/article-1715</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/collector-pamela-satpathy-should-deal-with-public-radio-applications/article-1715</guid>
                <pubDate>Mon, 03 Nov 2025 19:56:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-11/56.jpeg"                         length="131140"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>ట్రాలీ ఢీకొని బాలుడు మృతి </title>
                                    <description>
                        <![CDATA[<p>ముత్తారంలో పండుగ పూట విషాదం.<br />-ట్రాలీ ఢీకోని బాలుడు మృతి.</p>
<p>ముత్తారం/పెద్దపల్లి, సెప్టెంబర్ 28(ప్రజా స్వరం):</p>
<p>పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో పండుగ పూట విషాదం నెలకొంది.మండల కేంద్రంలోని కాసర్లగడ్డ బస్టాండ్ వద్ద ట్రాలీ ఢీకొని బాలుడు మృతి చెందాడు.ఆదివారం సాయంత్రం కాసర్లగడ్డ వద్ద టీ షాపు నడుపుతున్న తిరునహరి శ్రీనివాస్-మంజుల కుమారుడు సిద్దార్థ(2) టీ షాప్ వద్ద ఉండగా అడవి శ్రీరాంపూర్ కు చెందిన ట్రాలీ ఆటో బాలుడిని ఢీకోంది.గమనించిన కుటుంబ సభ్యులు,స్థానికులు వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.అప్పటి వరకు ఆడుకున్న కన్నకొడుకు కళ్ళ ముందే ట్రాలీ ఢీకొని మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.దీంతో ముత్తారంలో విషాదచాయలు నెలకొన్నాయి‌.</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/the-boy-killed-in-a-trolley-collision/article-1659"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-09/img-20250928-wa0008.jpg" alt=""></a><br /><p>ముత్తారంలో పండుగ పూట విషాదం.<br />-ట్రాలీ ఢీకోని బాలుడు మృతి.</p>
<p>ముత్తారం/పెద్దపల్లి, సెప్టెంబర్ 28(ప్రజా స్వరం):</p>
<p>పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో పండుగ పూట విషాదం నెలకొంది.మండల కేంద్రంలోని కాసర్లగడ్డ బస్టాండ్ వద్ద ట్రాలీ ఢీకొని బాలుడు మృతి చెందాడు.ఆదివారం సాయంత్రం కాసర్లగడ్డ వద్ద టీ షాపు నడుపుతున్న తిరునహరి శ్రీనివాస్-మంజుల కుమారుడు సిద్దార్థ(2) టీ షాప్ వద్ద ఉండగా అడవి శ్రీరాంపూర్ కు చెందిన ట్రాలీ ఆటో బాలుడిని ఢీకోంది.గమనించిన కుటుంబ సభ్యులు,స్థానికులు వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.అప్పటి వరకు ఆడుకున్న కన్నకొడుకు కళ్ళ ముందే ట్రాలీ ఢీకొని మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.దీంతో ముత్తారంలో విషాదచాయలు నెలకొన్నాయి‌.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/the-boy-killed-in-a-trolley-collision/article-1659</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/the-boy-killed-in-a-trolley-collision/article-1659</guid>
                <pubDate>Sun, 28 Sep 2025 21:06:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-09/img-20250928-wa0008.jpg"                         length="23589"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>వృద్ధాశ్రమం లో బట్టల పంపిణీ </title>
                                    <description>
                        <![CDATA[<p>వృద్ధాశ్రమంలో వృద్ధులకు వి.ఎస్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో  నూతన వస్త్రాలు పంపిణీ.<br />-వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ లయన్ డాక్టర్ సురభి శ్రీధర్.</p>
<p>గోదావరిఖని/పెద్దపల్లి,సెప్టెంబర్27(ప్రజా స్వరం):</p>
<p>పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గౌతమ్ నగర్ సమీపంలోని వీర్లపల్లిలో ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో బతకమ్మ,దసరా పండుగ సందర్భంగా వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ లయన్ డాక్టర్ సురభి శ్రీధర్ ఆధ్వర్యంలో నూతన వస్త్రాలను పంపిణీ చేశారు.అనంతరం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆర్సి వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ సలహాదారులు కజాంపురం రాజేందర్,లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం అధ్యక్షుడు,వడ్లకొండ ఎల్లప్ప,సంస్థ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వేముల రమేష్,భూపాలపల్లి జయశంకర్ జిల్లా అధ్యక్షుడు ఉప్పల పవన్ కుమార్ హాజరై మాట్లాడారు.వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి సంవత్సరం లాగా ఈశ్వర కృప వృద్ధాశ్రమంలోని వృద్ధులందరికీ నూతన</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/distribution-of-garments-in-orphanage/article-1641"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-09/img-20250927-wa00011.jpg" alt=""></a><br /><p>వృద్ధాశ్రమంలో వృద్ధులకు వి.ఎస్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో  నూతన వస్త్రాలు పంపిణీ.<br />-వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ లయన్ డాక్టర్ సురభి శ్రీధర్.</p>
<p>గోదావరిఖని/పెద్దపల్లి,సెప్టెంబర్27(ప్రజా స్వరం):</p>
<p>పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గౌతమ్ నగర్ సమీపంలోని వీర్లపల్లిలో ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో బతకమ్మ,దసరా పండుగ సందర్భంగా వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ లయన్ డాక్టర్ సురభి శ్రీధర్ ఆధ్వర్యంలో నూతన వస్త్రాలను పంపిణీ చేశారు.అనంతరం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆర్సి వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ సలహాదారులు కజాంపురం రాజేందర్,లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం అధ్యక్షుడు,వడ్లకొండ ఎల్లప్ప,సంస్థ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వేముల రమేష్,భూపాలపల్లి జయశంకర్ జిల్లా అధ్యక్షుడు ఉప్పల పవన్ కుమార్ హాజరై మాట్లాడారు.వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి సంవత్సరం లాగా ఈశ్వర కృప వృద్ధాశ్రమంలోని వృద్ధులందరికీ నూతన వస్త్రాలు పంపిణీచేయడం జరిగిందని తెలిపారు.ఉప్పుల పవన్ కుమార్ సహాయ సహకారంతో నిరస్యరాశ్యులైన వృద్ధులకి పండగ సందర్భంగా నూతన వస్త్రాలు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఆశ్రమంలోని వృద్ధులు అందరిలాగే పండగలు జరుపుకోవాలనే ఉద్దేశంతో వారికి వస్త్రాలు పంపిణీ  చేయడం జరిగిందని అన్నారు.తమ సంస్థ ఆధ్వర్యంలో ముందు ముందు ఆశ్రమంలోని వృద్ధులకు ఎలాంటి అవసరాలు అయినా తోడుంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆశ్రమ డైరెక్టర్లు ఎల్ మాధవ రెడ్డి,ఆకిరెడ్డి రామచంద్రా రావు,ఆశ్రమ గౌరవ సలహాదారుడు సీతారాం రెడ్డితో పాటు ఆశ్రమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/distribution-of-garments-in-orphanage/article-1641</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/distribution-of-garments-in-orphanage/article-1641</guid>
                <pubDate>Sat, 27 Sep 2025 16:58:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-09/img-20250927-wa00011.jpg"                         length="55234"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం. : మంత్రి శ్రీధర్ బాబు</title>
                                    <description>
                        <![CDATA[<p>  </p>
<p><br />జయశంకర్ భూపాలపల్లి / హైదరాబాద్ (ప్రజాస్వరం ) :  </p>
<p>  </p>
<p>పేదవారి సొంతింటి  కల నెరవేర్చడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు  రాష్ట్ర, ఐటి పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల  శ్రీధర్ బాబు అన్నారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని బిఎల్ఎం గార్డెన్స్ లో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో  ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, మహిళ శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణమాసం  కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడి సిబ్బంది ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాళ్లను  పరిశీలించి వారు తయారు చేసిన వంటకాలను రుచి చూశారు.  అనంతరం అర్హులైన 300 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/minister-sridhar-babu-is-aiming-to-fulfill-the-dream-of/article-1618"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-09/70.jpeg" alt=""></a><br /><p> </p>
<p><br />జయశంకర్ భూపాలపల్లి / హైదరాబాద్ (ప్రజాస్వరం ) :  </p>
<p> </p>
<p>పేదవారి సొంతింటి  కల నెరవేర్చడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు  రాష్ట్ర, ఐటి పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల  శ్రీధర్ బాబు అన్నారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని బిఎల్ఎం గార్డెన్స్ లో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో  ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, మహిళ శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణమాసం  కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడి సిబ్బంది ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాళ్లను  పరిశీలించి వారు తయారు చేసిన వంటకాలను రుచి చూశారు.  అనంతరం అర్హులైన 300 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ...బాలింతలకు, చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందించడం లక్ష్యంగా పోషణ మాసం కార్యక్రమ చేపట్టడం జరిగిందన్నారు.మరొకటి పేద వాడి సొంతింటి  కల నెరవేర్చడం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకుకు వచ్చి అర్హులైన లబ్ధిదారులకు నేడు మంజూరు పత్రాలు అందించడం జరుగుతుందన్నారు.ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు, గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని, అట్టి జాబితా ను గెజిటెడ్ అధికారులతో విచారణ నిర్వహించి నిరుపేదలను ఎంపిక చేసినట్లు తెలిపారు. నియోజక వర్గం వ్యాప్తంగా 3500 ఇళ్ళు మంజూరు అయ్యాయని తెలిపారు.ప్రతి సంవత్సరం 3500 ఇళ్ళు మంజూరు చేసి నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో ఇల్లు నిర్మాణం చేపట్టని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు అందించే విధంగా చర్యలు తీసుకోబోతున్నామని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఒక్క ఇల్లు అందించలేదని తెలిపారు. మంజూరు అయిన ఇళ్లకు 5 లక్షలతో నిర్మాణము జరుగుతుందని,<br />4 విడతలుగా  నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రతి సోమ వారం లబ్ధిదారుల అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. నిర్మాణానికి ఆర్థిక ఇబ్బందులు రాకుండా  మహిళా సంఘాలు ద్వారా రుణ సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు.<br />400 నుండి 599 ఎస్ ఎఫ్ ఫ్టీ  వరకు ఇంటి నిర్మాణం చేపట్టాలని తెలిపారు. అంతకు మించి సైజు పెరిగితే బిల్లులు విడుదల కావని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం కోసం ఉచితంగా ఇసుకను అందించడం జరుగుతుందని అన్నారు. అలాగే సిమెంట్ కూడా తక్కువ దరకు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అర్హులైన పేద కుటుంబాలకు  ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, మహిళలకు  20వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు అందించామని తెలిపారు. రైతు ఋణ మాఫీ, విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచామని తెలిపారు. పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు నేడు ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు.<br />ఒక ఇళ్లు నిర్మిస్తే ఒక కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్లుగా నిలిచిపోటామని తెలిపారు. పేదోళ్లకు ఇబ్బందులు కలిగించే పనులు చేయొద్దని మారుమూల ప్రాంత ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు సేవలు చేయాలని ప్రజలను మన్ననలు పొందాలని  తెలిపారు.<br />నిర్మాణంలో జాప్యం లేకుండా ఎంపీడీవోలు గృహ నిర్మాణ శాఖ అధికారులు పర్యవేక్షణ చేయాలని,  ఇల్లు నిర్మాణం ఆగిపోతే ఎంపీడీవోలు గృహ నిర్మాణ శాఖ అధికారుల వేతనాల నుంచి కోత విధిస్తానని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో ప్రభుత్వ అధికారులు గానీ ఇతరులు ఎవరైనా లబ్ధిదారులను డబ్బులు అడిగితే పోలీస్ కేసు నమోదు చేయాలని సూచించారు.  మీ ఆశలను నెరవేర్చాలని లక్ష్యంతో ప్రభుత్వం ఇందిర ఇల్లు మంజూరు చేసిందని మంజూరైన ప్రతి లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవాలని సూచించారు.  ర ఇల్లు నిర్మాణంతో సంతోషంగా ఉండాలని, మనం మనం గుర్తుకు రావాలని ఆయన సూచించారు. </p>
<p>నిజమైన లబ్ధిదారులను ఎంపిక  : జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. ..... <br />నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. గెజిటెడ్ అధికారులతో విచారణ జరిపి పారదర్శకంగా అర్హులను ఎంపిక చేశామని తెలిపారు.ఏ. ఐ ద్వారా కూడా విచారణ చేపట్టామని తెలిపారు. లబ్ధిదారులు ఫోటో దిగిన చోట మాత్రమే ఇళ్లు నిర్మాణం చేపట్టాలని,4 విడతలుగా లబ్ధిదారులకు డబ్బు జమ చేయడం జరుగుతుందన్నారు.లబ్ధిదారులు త్వరిత గతిన ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని, ఇబ్బంది ఉన్న లబ్ధిదారులకు మహిళా సంఘాలు ద్వారా రుణ సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు.<br />అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం, గర్భిణీ లకు సీమంతం, కళ్యాణ్ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ట్రేడ్ ప్రమోషన్ ఛైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, ఉపాధిహామీ పథకం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు రమేష్, గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ రాజబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల సమ్మయ్య,సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి,గృహ నిర్మాణ శాఖ పిడి లోకిలాల్, మహిళా, శిశు సంక్షేమ అధికారిణి మల్లీశ్వరి, మిషన్ భగీరథ ఈఈ శ్వేతా, సీడీపీఓ రాధిక తదితరులు పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/minister-sridhar-babu-is-aiming-to-fulfill-the-dream-of/article-1618</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/minister-sridhar-babu-is-aiming-to-fulfill-the-dream-of/article-1618</guid>
                <pubDate>Fri, 26 Sep 2025 17:38:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-09/70.jpeg"                         length="130086"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>దుర్గామాత ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలి. -రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు.</title>
                                    <description>
                        <![CDATA[<p>  </p>
<p>మంథని,సెప్టెంబర్25(ప్రజా స్వరం):</p>
<p>దుర్గామాత ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దుర్గా దేవిని వేడుకొన్నారు.గురువారం మంథని నియోజకవర్గం ధన్వాడ గ్రామంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీ దుర్గాదేవి అమ్మవారి మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు.గ్రామ ప్రజలతో కలిసి గణపతి హోమం,నవగ్రాహా హోమం,మహా చండీ యాగం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లోక మాత అయినటువంటి శ్రీ దుర్గా మాత ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడు ఉండాలని,సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని,సకాలంలో వర్షాలు కురిసి రైతులకు అధిక దిగుబడులు రావాలని కోరుకున్నట్టు తెలిపారు.అనంతరం వేద పండితులచి ఆశీర్వచనం తీసుకున్నారు.</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/durga-blessings-should-be-on-the-people-of-the-state/article-1608"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-09/whatsapp-image-2025-09-25-at-7.49.15-pm.jpeg" alt=""></a><br /><p> </p>
<p>మంథని,సెప్టెంబర్25(ప్రజా స్వరం):</p>
<p>దుర్గామాత ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దుర్గా దేవిని వేడుకొన్నారు.గురువారం మంథని నియోజకవర్గం ధన్వాడ గ్రామంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీ దుర్గాదేవి అమ్మవారి మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు.గ్రామ ప్రజలతో కలిసి గణపతి హోమం,నవగ్రాహా హోమం,మహా చండీ యాగం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లోక మాత అయినటువంటి శ్రీ దుర్గా మాత ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడు ఉండాలని,సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని,సకాలంలో వర్షాలు కురిసి రైతులకు అధిక దిగుబడులు రావాలని కోరుకున్నట్టు తెలిపారు.అనంతరం వేద పండితులచి ఆశీర్వచనం తీసుకున్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>ఆధ్యాత్మికం</category>
                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/durga-blessings-should-be-on-the-people-of-the-state/article-1608</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/durga-blessings-should-be-on-the-people-of-the-state/article-1608</guid>
                <pubDate>Thu, 25 Sep 2025 19:51:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-09/whatsapp-image-2025-09-25-at-7.49.15-pm.jpeg"                         length="983921"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>పరిహారం చెల్లించలేదని గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు పనులను అడ్డుకున్న రైతులు.</title>
                                    <description>
                        <![CDATA[<p><br /><br /></p>
<p>మంథని/పెద్దపల్లి,సెప్టెంబర్24(ప్రజా స్వరం):</p>
<p>పెద్దపల్లి జిల్లా మంథని మండలం పుట్టపాక గ్రామంలో భూములకు పరిహారం చెల్లించకుండా గ్రీన్ ఫీల్డ్ రహదారి పనులు చేస్తుండగా రైతులు అడ్డుకున్నారు.పరిహారం చెల్లించకుండానే వేసిన పత్తి పంటను యంత్రాలతో అధికారులు తొలగిస్తుండగా యంత్రాలకు అడ్డుగా బురదలో పడుకొని రైతులు ఆందోళన చేపట్టారు.యంత్రాలు తమ పై నుండి వెళ్లి మా భూముల్లో పనులు చేసుకుంటారా అని ప్రశ్నించారు.పరిహారం చెల్లించకుండా వేసిన పంటలను తొలగిస్తూ దౌర్జన్యం చేయడం ఏందని రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో<br />భారీ ఎత్తున పోలీసులు రంగ ప్రవేశం చేశారు.రైతులకు నచ్చజెప్పి పరిహారం వచ్చేలా సహకరిస్తామని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ జిల్లా కలెక్టర్ వద్దకు పోలీసు వాహనాల్లో రైతులను తీసుకువెళ్లారు.రైతులు మాట్లాడుతూ ఎకరానికి కోటి రూపాయలు విలువ ఉన్న భూములను గ్రీన్ ఫీల్డ్ హైవే పేరుతో ఎకరానికి 20 లక్షల పరిహారం చెల్లిస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఐదు నెలల క్రితం జిల్లా</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/farmers-who-blocked-the-greenfield-highway-road-work-for-not/article-1582"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-09/whatsapp-image-2025-09-24-at-3.28.10-pm.jpeg" alt=""></a><br /><p><br /><br /></p>
<p>మంథని/పెద్దపల్లి,సెప్టెంబర్24(ప్రజా స్వరం):</p>
<p>పెద్దపల్లి జిల్లా మంథని మండలం పుట్టపాక గ్రామంలో భూములకు పరిహారం చెల్లించకుండా గ్రీన్ ఫీల్డ్ రహదారి పనులు చేస్తుండగా రైతులు అడ్డుకున్నారు.పరిహారం చెల్లించకుండానే వేసిన పత్తి పంటను యంత్రాలతో అధికారులు తొలగిస్తుండగా యంత్రాలకు అడ్డుగా బురదలో పడుకొని రైతులు ఆందోళన చేపట్టారు.యంత్రాలు తమ పై నుండి వెళ్లి మా భూముల్లో పనులు చేసుకుంటారా అని ప్రశ్నించారు.పరిహారం చెల్లించకుండా వేసిన పంటలను తొలగిస్తూ దౌర్జన్యం చేయడం ఏందని రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో<br />భారీ ఎత్తున పోలీసులు రంగ ప్రవేశం చేశారు.రైతులకు నచ్చజెప్పి పరిహారం వచ్చేలా సహకరిస్తామని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ జిల్లా కలెక్టర్ వద్దకు పోలీసు వాహనాల్లో రైతులను తీసుకువెళ్లారు.రైతులు మాట్లాడుతూ ఎకరానికి కోటి రూపాయలు విలువ ఉన్న భూములను గ్రీన్ ఫీల్డ్ హైవే పేరుతో ఎకరానికి 20 లక్షల పరిహారం చెల్లిస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఐదు నెలల క్రితం జిల్లా కలెక్టర్ పుట్టపాక గ్రామ పంచాయతీకి వచ్చి అందరికీ అకౌంట్లో డబ్బులు వేస్తాం అని మాట ఇచ్చారు.ఇప్పటివరకు అకౌంట్లో డబ్బులు పడలేదనీ ఆఫీసుల్లో అధికారుల చుట్టూ తిరిగిన పట్టించుకోవడంలేదని రైతులు పేర్కొన్నారు.అధికారులు పరిహారం చెల్లించకుండానే దౌర్జన్యంగా తమ భూములను లాక్కుంటున్నారని రైతులు ఆరోపించారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/farmers-who-blocked-the-greenfield-highway-road-work-for-not/article-1582</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/farmers-who-blocked-the-greenfield-highway-road-work-for-not/article-1582</guid>
                <pubDate>Wed, 24 Sep 2025 16:02:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-09/whatsapp-image-2025-09-24-at-3.28.10-pm.jpeg"                         length="129297"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>'ప్రభుత్వ ఆయుర్వేద వైద్య సేవలు వినియోగించుకోవాలి' :  జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి </title>
                                    <description>
                        <![CDATA[<p>  </p>
<p>కరీంనగర్ ( ప్రజా స్వరం ) : </p>
<p><br />        కరీంనగర్ జిల్లా రామ్ నగర్ లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో ఉచిత ఆయుర్వేద మెడికల్ క్యాంపు నిర్వహించారు.ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం కల్పిస్తున్న ఆయుర్వేద వైద్య సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.రోగులకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందజేశారు.ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రదర్శనలో ఉంచిన ఆయుర్వేద ఔషధాలను,పలు రకాల ఆయుర్వేద మొక్కలను పరిశీలించారు.ఇక్కడ యోగా కేంద్రంలో యోగాసనాలను పరిశీలించారు. ఆయుష్మాన్ ఆసుపత్రిని సందర్శించి పలు సూచనలు చేశారు.కలెక్టర్ గారు మాట్లాడుతూ ఆయుర్వేద మందులు ఒక దివ్య అవుషదంగా పనిచేస్తాయని,ప్రతి ఒక్కరు ఆయుర్వేద మందులు వాడాలని ఆసుపత్రి కి వచ్చిన పేషంట్లకు కలెక్టర్ పమేలా సత్పతి గారు తెలియజేశారు.ఒక ఆస్పత్రిలో ఆరోగ్య మహిళ సహా ప్రభుత్వం నుంచి లభించే ఉచిత వైద్య సేవలు, ఔషధాల వివరాలు తెలియజేయాలని ఆదేశించారు.ఆయుష్</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/district-collector-pamela-satpati-should-use-government-ayurvedic-medical-services/article-1575"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-09/whatsapp-image-2025-09-23-at-9.10.11-pm.jpeg" alt=""></a><br /><p> </p>
<p>కరీంనగర్ ( ప్రజా స్వరం ) : </p>
<p><br />    కరీంనగర్ జిల్లా రామ్ నగర్ లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో ఉచిత ఆయుర్వేద మెడికల్ క్యాంపు నిర్వహించారు.ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం కల్పిస్తున్న ఆయుర్వేద వైద్య సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.రోగులకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందజేశారు.ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రదర్శనలో ఉంచిన ఆయుర్వేద ఔషధాలను,పలు రకాల ఆయుర్వేద మొక్కలను పరిశీలించారు.ఇక్కడ యోగా కేంద్రంలో యోగాసనాలను పరిశీలించారు. ఆయుష్మాన్ ఆసుపత్రిని సందర్శించి పలు సూచనలు చేశారు.కలెక్టర్ గారు మాట్లాడుతూ ఆయుర్వేద మందులు ఒక దివ్య అవుషదంగా పనిచేస్తాయని,ప్రతి ఒక్కరు ఆయుర్వేద మందులు వాడాలని ఆసుపత్రి కి వచ్చిన పేషంట్లకు కలెక్టర్ పమేలా సత్పతి గారు తెలియజేశారు.ఒక ఆస్పత్రిలో ఆరోగ్య మహిళ సహా ప్రభుత్వం నుంచి లభించే ఉచిత వైద్య సేవలు, ఔషధాల వివరాలు తెలియజేయాలని ఆదేశించారు.ఆయుష్ డిపార్ట్మెంట్ నుండి అందజేస్తున్న సేవలను వివరంగా రోగులకు తెలిసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.గర్భిణీలకు సాధారణ ప్రసవానికి మేలు చేసే యోగాసనాలను గురించి తెలియజేయాలన్నారు.ఆస్పత్రి ఆవరణను శుభ్రం చేసి మొక్కలు నాటాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ,యునాని సీనియర్ మెడికల్ ఆఫీసర్ యసబ్  సుల్తానా,డి.పి.ఎం జి.ప్రవీణ్ కుమార్, ఆర్.నీరజ పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>ఆరోగ్యం</category>
                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/district-collector-pamela-satpati-should-use-government-ayurvedic-medical-services/article-1575</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/district-collector-pamela-satpati-should-use-government-ayurvedic-medical-services/article-1575</guid>
                <pubDate>Tue, 23 Sep 2025 21:12:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-09/whatsapp-image-2025-09-23-at-9.10.11-pm.jpeg"                         length="293715"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>సింగరేణి కార్మికుల లాభాల వాటలో రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తుంది. :  ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత </title>
                                    <description>
                        <![CDATA[<p>  </p>
<p>గోదావరిఖని/పెద్దపల్లి,సెప్టెంబర్ 23 (ప్రజా స్వరం) :</p>
<p>సింగరేణి కార్మికులకు లాభాల వాటా పంపిణీలో యాజమాన్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తుందని ఎమ్మెల్సీ  , జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు.మంగళవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కి వచ్చిన ఆమె రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం జాగృతి నేతలతో పాటు హెచ్ఎంఎస్ కార్మిక నాయకులను ఆమె కలిశారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ కార్మికులకు లాభాల వాటా పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తూ వారి నోట్లో మట్టిని కొడుతుందన్నారు.దేశానికి వెలుగులు విరజిమ్మే సింగరేణి కార్మికుల కార్మికులను శ్రమ దోపిడీకి గురిచేస్తుందన్నారు.లాభాల వాటా పంపిణీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ఆర్భాటంగా చెబుతున్నప్పటికీ వారికి దక్కేది ఏం లేదని ఆరోపించారు.లాభాల వాటా కార్మికుల హక్కు అని వాళ్లకేమీ బిక్షం వేయడం లేదని పేర్కొన్నారు.ఆమె వెంట జాగృతి నాయకులు హెచ్ఎంఎస్ నాయకులు ఉన్నారు.</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/the-state-government-is-politicizing-the-profits-of-singareni-workers/article-1573"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-09/whatsapp-image-2025-09-23-at-8.40.28-pm.jpeg" alt=""></a><br /><p> </p>
<p>గోదావరిఖని/పెద్దపల్లి,సెప్టెంబర్ 23 (ప్రజా స్వరం) :</p>
<p>సింగరేణి కార్మికులకు లాభాల వాటా పంపిణీలో యాజమాన్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తుందని ఎమ్మెల్సీ  , జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు.మంగళవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కి వచ్చిన ఆమె రామగుండం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం జాగృతి నేతలతో పాటు హెచ్ఎంఎస్ కార్మిక నాయకులను ఆమె కలిశారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ కార్మికులకు లాభాల వాటా పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తూ వారి నోట్లో మట్టిని కొడుతుందన్నారు.దేశానికి వెలుగులు విరజిమ్మే సింగరేణి కార్మికుల కార్మికులను శ్రమ దోపిడీకి గురిచేస్తుందన్నారు.లాభాల వాటా పంపిణీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ఆర్భాటంగా చెబుతున్నప్పటికీ వారికి దక్కేది ఏం లేదని ఆరోపించారు.లాభాల వాటా కార్మికుల హక్కు అని వాళ్లకేమీ బిక్షం వేయడం లేదని పేర్కొన్నారు.ఆమె వెంట జాగృతి నాయకులు హెచ్ఎంఎస్ నాయకులు ఉన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/the-state-government-is-politicizing-the-profits-of-singareni-workers/article-1573</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/the-state-government-is-politicizing-the-profits-of-singareni-workers/article-1573</guid>
                <pubDate>Tue, 23 Sep 2025 20:43:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-09/whatsapp-image-2025-09-23-at-8.40.28-pm.jpeg"                         length="88621"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ నెలాఖరు లోపు పూర్తి చేయాలి</title>
                                    <description>
                        <![CDATA[<p>హైదరాబాద్  / వికారాబాద్, సెప్టెంబర్ 22(ప్రజా స్వరం):<br />  జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ల ను ఆదేశించారు. <br />సోమవారం డా. బి.ఆర్. అంబేడ్కర్ సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ముఖ్యమంత్రి  పలు సూచనలు జారీ చేశారు.<br />దసరా పండుగకు ముందే అన్ని పనులు పూర్తికావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.కోర్టు కేసులు ఉన్న భూములకు సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్లను ఆదేశించారు.టైటిల్ సమస్యలు ఉన్న భూముల విషయంలో పరిహారం మొత్తాన్ని డిపాజిట్ చేసి, భూములను సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.<br />రహదారి నిర్మాణ పనులు ఆలస్యమవకుండా ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యంగా పరిగణించాలని అధికారులకు ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర, దక్షిణ భాగాలతో పాటు రేడియల్ రోడ్ల నిర్మాణంపై అధికారులకు పలు సూచనలు చేసారు . <br />హైదరాబాద్- శ్రీశైలం</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/the-land-acquisition-required-for-the-construction-of-national-highways/article-1563"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-09/whatsapp-image-2025-09-22-at-6.54.28-pm.jpeg" alt=""></a><br /><p>హైదరాబాద్  / వికారాబాద్, సెప్టెంబర్ 22(ప్రజా స్వరం):<br /> జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ల ను ఆదేశించారు. <br />సోమవారం డా. బి.ఆర్. అంబేడ్కర్ సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ముఖ్యమంత్రి  పలు సూచనలు జారీ చేశారు.<br />దసరా పండుగకు ముందే అన్ని పనులు పూర్తికావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.కోర్టు కేసులు ఉన్న భూములకు సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్లను ఆదేశించారు.టైటిల్ సమస్యలు ఉన్న భూముల విషయంలో పరిహారం మొత్తాన్ని డిపాజిట్ చేసి, భూములను సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.<br />రహదారి నిర్మాణ పనులు ఆలస్యమవకుండా ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యంగా పరిగణించాలని అధికారులకు ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర, దక్షిణ భాగాలతో పాటు రేడియల్ రోడ్ల నిర్మాణంపై అధికారులకు పలు సూచనలు చేసారు . <br />హైదరాబాద్- శ్రీశైలం హైవే లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం నుంచి వీలైనంత త్వరగా అనుమతులు తీసుకోవాలని,భూసేకరణలో ఎలాంటి ఆలస్యం జరుగకూడదని, అక్టోబరు నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ,జిల్లాల వారీగా సమీక్ష చేపట్టి పురోగతిని పరిశీలిస్తానని, జాప్యం జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.<br />జాతీయ రహదారుల నిర్మాణం రాష్ట్ర అభివృద్ధి, రవాణా సౌకర్యాల మెరుగుదలకు కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.<br />వికారాబాద్ జిల్లా వీడియో కాన్ఫరెన్సు హాలు నుండి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్  లింగ్యా నాయక్, ట్రైని కలెక్టర్ హార్స్ చౌదరి, అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/the-land-acquisition-required-for-the-construction-of-national-highways/article-1563</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/the-land-acquisition-required-for-the-construction-of-national-highways/article-1563</guid>
                <pubDate>Mon, 22 Sep 2025 18:57:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-09/whatsapp-image-2025-09-22-at-6.54.28-pm.jpeg"                         length="46820"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        