<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/category-68" rel="self" type="application/rss+xml" />
                <generator>Prajaswaram Daily RSS Feed Generator</generator>
                <title>కరీంనగర్ - Prajaswaram Daily</title>
                <link>https://www.prajaswaramdaily.com/category/68/rss</link>
                <description>కరీంనగర్ RSS Feed</description>
                
                            <item>
                <title> రుణ మాఫీ చేయట్లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రైతు</title>
                                    <description><![CDATA[<p><br />ప్రజాస్వరం , హైదరాబాద్<br />  రూ.2 లక్షల లోపు రుణం ఉన్నవారికి రుణమాఫీ చేస్తున్నట్లు జీవో విడుదల చేసినా తనకు రుణమాఫీ కాలేదనిఒక రైతు హైకోర్టు లో  పిటిషన్ దాఖలు చేసాడు. .<br />యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో తనకున్న వ్యవసాయ భూమిపై, అరూర్ గ్రామంలోని కెనరా బ్యాంకులో నరసింహారెడ్డి అనే రైతు రూ.1.50 లక్షల రుణం తీసుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల లోపు ఉన్న వారికి రుణమాఫీ చేస్తున్నట్లు జీవో 567 విడుదల చేసిందని, కానీ తన రుణం మాఫీ కాలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసాడు.కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం తరపు న్యాయవాది సమయం కోరడంతో కోర్టు విచారణ వాయిదా వేసింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/a-farmer-filed-a-petition-in-the-high-court-against/article-3872"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-04/download-(6).jpg" alt=""></a><br /><p><br />ప్రజాస్వరం , హైదరాబాద్<br /> రూ.2 లక్షల లోపు రుణం ఉన్నవారికి రుణమాఫీ చేస్తున్నట్లు జీవో విడుదల చేసినా తనకు రుణమాఫీ కాలేదనిఒక రైతు హైకోర్టు లో  పిటిషన్ దాఖలు చేసాడు. .<br />యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో తనకున్న వ్యవసాయ భూమిపై, అరూర్ గ్రామంలోని కెనరా బ్యాంకులో నరసింహారెడ్డి అనే రైతు రూ.1.50 లక్షల రుణం తీసుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల లోపు ఉన్న వారికి రుణమాఫీ చేస్తున్నట్లు జీవో 567 విడుదల చేసిందని, కానీ తన రుణం మాఫీ కాలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసాడు.కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం తరపు న్యాయవాది సమయం కోరడంతో కోర్టు విచారణ వాయిదా వేసింది.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/a-farmer-filed-a-petition-in-the-high-court-against/article-3872</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/a-farmer-filed-a-petition-in-the-high-court-against/article-3872</guid>
                <pubDate>Tue, 14 Apr 2026 16:10:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/download-%286%29.jpg"                         length="15182"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>ప్రజాస్వరం, మేడ్చల్: : </p>
<p><br />మేడ్చల్ పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేశారరు. మేడ్చల్  పట్టణం లోని 18 వ వార్డు రథం శాల వద్ద  మాజీ కౌన్సిలర్ ,కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ్ భోజ్ కార్యక్రమంలో పాల్గొని మహిళలతో కలిసి సంహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్ , మాజీ శాసనసభ్యులు మలిపెద్ది సుధీర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్,, రాష్ట్ర నాయకులు  నక్క ప్రభాకర్ గౌడ్ , మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ దీపిక నరసింహారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్ కురుమ,మాజి  కౌన్సిలర్ కౌడే మహేష్,చేప రాజు,ఎల్లంపేట్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/ambedkar-jayanti-celebrated-grandly-under-the-auspices-of-the-congress/article-3869"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-04/whatsapp-image-2026-04-14-at-3.36.23-pm.jpeg" alt=""></a><br /><p> </p>
<p>ప్రజాస్వరం, మేడ్చల్: : </p>
<p><br />మేడ్చల్ పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేశారరు. మేడ్చల్  పట్టణం లోని 18 వ వార్డు రథం శాల వద్ద  మాజీ కౌన్సిలర్ ,కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ్ భోజ్ కార్యక్రమంలో పాల్గొని మహిళలతో కలిసి సంహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్ , మాజీ శాసనసభ్యులు మలిపెద్ది సుధీర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్,, రాష్ట్ర నాయకులు  నక్క ప్రభాకర్ గౌడ్ , మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ దీపిక నరసింహారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్ కురుమ,మాజి  కౌన్సిలర్ కౌడే మహేష్,చేప రాజు,ఎల్లంపేట్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు అరీఫ్, ముత్యాలు గౌడ్, లతో పాటు  నాయకులు రామస్వామి,పానుగంటి మహేష్,మహిళ అధ్యక్షురాలు లత లతో పాటు, కార్యకర్తలు మరియు మహిళా నాయకురాల్లు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/ambedkar-jayanti-celebrated-grandly-under-the-auspices-of-the-congress/article-3869</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/ambedkar-jayanti-celebrated-grandly-under-the-auspices-of-the-congress/article-3869</guid>
                <pubDate>Tue, 14 Apr 2026 15:48:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/whatsapp-image-2026-04-14-at-3.36.23-pm.jpeg"                         length="167781"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మారనుందా ...? </title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం , హైదరాబాద్ :</p>
<p><br />బీఆర్ఎస్ పార్టీ మళ్లీ టీఆర్ఎస్‌గా మారుతుందా అనే అంశం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. వరుస ఎన్నికల్లో ఎదురైన పరాజయాలు, పార్టీ కేడర్ నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకునే దిశగా కదులుతోందనే ప్రచారం వేగంగా విస్తరిస్తోంది. టీఆర్ఎస్ అనే పేరుతోనే ప్రజల్లో బలమైన గుర్తింపు ఏర్పడిందని, ఆ పేరును మార్చిన తర్వాతే పార్టీకి గడ్డుకాలం మొదలైందనే అభిప్రాయం పలువురు నేతలు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో తిరిగి బలపడాలంటే పాత పేరుకే మళ్లాలని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.2001లో కేసీఆర్ తెలంగాణ ఉద్యమ లక్ష్యంతో పార్టీని స్థాపించిన తర్వాత టీఆర్ఎస్ పేరు ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. నీళ్లు, నిధులు, నియామకాల వంటి అంశాలతో ప్రజల్లో సెంటిమెంట్‌ను పెంచుకున్న ఆ పార్టీ,<br />తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014, 2018 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి అధికారాన్ని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/will-brs-become-trs/article-3867"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-04/download-(4).jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం , హైదరాబాద్ :</p>
<p><br />బీఆర్ఎస్ పార్టీ మళ్లీ టీఆర్ఎస్‌గా మారుతుందా అనే అంశం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. వరుస ఎన్నికల్లో ఎదురైన పరాజయాలు, పార్టీ కేడర్ నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకునే దిశగా కదులుతోందనే ప్రచారం వేగంగా విస్తరిస్తోంది. టీఆర్ఎస్ అనే పేరుతోనే ప్రజల్లో బలమైన గుర్తింపు ఏర్పడిందని, ఆ పేరును మార్చిన తర్వాతే పార్టీకి గడ్డుకాలం మొదలైందనే అభిప్రాయం పలువురు నేతలు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో తిరిగి బలపడాలంటే పాత పేరుకే మళ్లాలని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.2001లో కేసీఆర్ తెలంగాణ ఉద్యమ లక్ష్యంతో పార్టీని స్థాపించిన తర్వాత టీఆర్ఎస్ పేరు ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. నీళ్లు, నిధులు, నియామకాల వంటి అంశాలతో ప్రజల్లో సెంటిమెంట్‌ను పెంచుకున్న ఆ పార్టీ,<br />తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014, 2018 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే టీఆర్ఎస్ అనే స్థాయిలో ఆ బ్రాండ్ గుర్తింపు ఏర్పడింది. అయితే 2022 డిసెంబర్ 9న పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చుతూ జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టాలనే లక్ష్యంతో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా విస్తరించాలనే ఉద్దేశంతో పలు రాష్ట్రాల్లో పర్యటనలు చేసి రైతు అజెండాను ముందుకు తెచ్చారు. అయితే ఈ మార్పు తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారాన్ని కోల్పోవడం, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కకపోవడం వంటి పరిణామాలు పార్టీని వెనక్కి నెట్టాయి. ఉపఎన్నికల్లో కూడా ఆశించిన ఫలితాలు రాకపోవడం, కేడర్‌లో అసంతృప్తి పెరగడం గమనార్హం. బీఆర్ఎస్‌గా మారిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్ దూరమైందని, ప్రజలు పార్టీ నుంచి దూరమయ్యారనే అభిప్రాయం బలపడుతోంది. గులాబీ జెండా, టీఆర్ఎస్ పేరుతో ఉన్న అనుబంధాన్ని కోల్పోవడం రాజకీయంగా నష్టమేనని పార్టీ లోపలే చర్చ జరుగుతోంది.ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ చర్చను మరింత వేడెక్కించాయి. మంచిర్యాల జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పార్టీ పేరు మార్పుపై కేడర్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ఎప్పుడూ ఈ అంశంపై మాట్లాడని ఆయన ఇప్పుడు స్పందించడం వెనుక వ్యూహం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీని తిరిగి టీఆర్ఎస్‌గా మార్చితే జాతీయ రాజకీయాల నుంచి కొంత దూరం కావాల్సి వస్తుందని, రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టి<br />కేంద్రీకరించాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.ఇటీవల చోటుచేసుకున్న వివిధ పరిణామాలు కూడా పార్టీకి ప్రతికూలంగా మారాయి. అగ్ని ప్రమాదాలు, అకాల వర్షాలు, పలు వివాదాలు, నిరుద్యోగ సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై వచ్చిన విమర్శలు ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయి. ఎన్నికల్లో వరుస పరాజయాలు పార్టీపై ప్రభావం చూపించాయి. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని చేసిన ప్రయత్నాలు కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో పార్టీ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.</p>
<p> కవిత కొత్త పార్టీ స్థాపనతో చర్చకు ప్రాధాన్యత .....</p>
<p> కవిత కొత్త పార్టీ  ఏర్పాటుకు సిద్ధమవుతుండడంతో  కూడా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. ఈ నెల 25న పార్టీని ప్రకటించే అవకాశముందని సమాచారం రావడంతో బీఆర్ఎస్ కేడర్‌లో కొత్త చర్చ మొదలైంది. ఒకవైపు కొత్త పార్టీ ప్రభావం, మరోవైపు ఇప్పటికే ఉన్న అసంతృప్తి మధ్య పార్టీ పేరు మార్పు అంశాన్ని ముందుకు తెచ్చారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేడర్ దృష్టి మరల్చేందుకు లేదా ఐక్యతను కాపాడేందుకు ఈ వ్యూహం ఉపయోగపడుతుందా అనే కోణంలో కూడా విశ్లేషణ జరుగుతోంది.మొత్తానికి బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్‌గా మారుతుందా లేదా అనే ప్రశ్నకు సమాధానం పార్టీ అధినేత తీసుకునే <br />నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. పేరు మార్పు ద్వారా పాత వైభవాన్ని తిరిగి సాధించగలదా? లేక ఇది కేవలం వ్యూహాత్మక చర్చగానే మిగిలిపోతుందా? అన్నది రాబోయే రోజుల్లో స్పష్టతకు రానుంది. </p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/will-brs-become-trs/article-3867</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/will-brs-become-trs/article-3867</guid>
                <pubDate>Tue, 14 Apr 2026 15:41:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/download-%284%29.jpg"                         length="18165"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title> దేశానికి మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రెండు కళ్లలాంటి వారు  : సీఎం రేవంత్ </title>
                                    <description><![CDATA[<p><br />మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రయత్నం<br />డా అంబేద్కర్ కు సీఎం రేవంత్ నివాళి<br />ప్రజాస్వరం , హైదరాబాద్ :<br />కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదించిన ప్రొరేటా ప్రకారం నియోజకవర్గాల పెంపు జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోవడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మహిళల సీట్ల సంఖ్య తగ్గి ఆ వర్గాలు నష్టపోతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆందోళన వ్యక్తం చేశారు. అంతిమ లక్ష్యం రాజ్యాధికారం సాధించడమే అన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్  ఆలోచనలకు విఘాతం కలుగుతున్న సందర్భంలో దళితులు, మేధావులు ఈ విషయంపై ఆలోచనలు చేయాలని పిలుపునిచ్చారు.  భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్  135 వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి , మంత్రులు  ప్రజాప్రతినిధులతో కలిసి ట్యాంక్బండ్ వద్ద ఆ మహనీయుడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ  సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. “పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు కల్పించి సమాజంలో సమాన విలువ,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/%C2%A0%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%97%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%80--%E0%B0%A1%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AC%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%85%E0%B0%82%E0%B0%AC%E0%B1%87%E0%B0%A6%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%B0%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B1%81-%E0%B0%95%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B0%B2%E0%B0%BE%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81-%C2%A0--%E0%B0%B8%E0%B1%80%E0%B0%8E%E0%B0%82-%E0%B0%B0%E0%B1%87%E0%B0%B5%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D%C2%A0/article-3865"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-04/28a.jpg" alt=""></a><br /><p><br />మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రయత్నం<br />డా అంబేద్కర్ కు సీఎం రేవంత్ నివాళి<br />ప్రజాస్వరం , హైదరాబాద్ :<br />కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదించిన ప్రొరేటా ప్రకారం నియోజకవర్గాల పెంపు జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోవడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మహిళల సీట్ల సంఖ్య తగ్గి ఆ వర్గాలు నష్టపోతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆందోళన వ్యక్తం చేశారు. అంతిమ లక్ష్యం రాజ్యాధికారం సాధించడమే అన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్  ఆలోచనలకు విఘాతం కలుగుతున్న సందర్భంలో దళితులు, మేధావులు ఈ విషయంపై ఆలోచనలు చేయాలని పిలుపునిచ్చారు.  భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్  135 వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి , మంత్రులు  ప్రజాప్రతినిధులతో కలిసి ట్యాంక్బండ్ వద్ద ఆ మహనీయుడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ  సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. “పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు కల్పించి సమాజంలో సమాన విలువ, గౌరవం కల్పించిన నాయకుడు అంబేద్కర్ . మహిళా రిజర్వేషన్లతో నియోజకవర్గాల పెంపును ముడిపెట్టి కలగాపులగం చేయాలని ప్రయత్నిస్తున్నారు.  మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతోంది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పెంపు అని ప్రస్తావించారు. అభివృద్ధి చెందిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని అభ్యంతరం వ్యక్తం చేస్తే దామాషా ప్రకారం 50 శాతం పెంచుతామని చెబుతున్నారు. ఆ ప్రాతిపదిక ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరాలను పెంచుతుంది. దక్షిణాదిలో సీట్లు తగ్గడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రిజర్వుడు సీట్లు తగ్గుతాయి. ఏ లెక్కన దక్షిణాది కోటాను తగ్గిస్తారు” అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.  “మహిళా రిజర్వేషన్ల పెంపుపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. చెప్పిన మాటపై నిలబడే ప్రభుత్వం మాది. చెప్పిన మాట ప్రకారం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేసి చూపించిన రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే. కులగణన చేస్తామని చెప్పాం. చేసి చూపించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ.  మంచి పనికి తెలంగాణ ప్రభుత్వం ముందుంటుంది. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యమని డాక్టర్ బీఆర్ అంబేద్కర్  చెప్పిన మాటలు ఆచరణలోకి రావాలంటే మన సీట్లను సాధించుకోవాలి. అప్పుడే మన హక్కుల కోసం మాట్లాడగలం. మేధావులు ఆలోచన చేయాలి” అని కోరారు.    దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలకు సమాన అవకాశాలు కల్పించవచ్చని మార్గదర్శకం చేసిన మహానాయకుడు అంబేద్కర్రు. విద్య ఒక్కటే అన్ని సమస్యల నుంచి మనల్ని విముక్తి చేస్తుందని, జీవితాల్లో వెలుగులు నింపుతుందని, సమాజంలో సరైన గౌరవం దక్కుతుందని బలంగా విశ్వసించారు. అంబేద్కర్  ఆలోచనే ప్రజాపాలన విధానం.  రక్తం చిందించకుండా శాంతితో యుద్ధాన్ని గెలవొచ్చని మహాత్మగాంధీ  ప్రపంచ దేశాలకు చాటిచెబితే, ఆ దేశాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా పరిపాలించవచ్చని నిరూపించిన వారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్.  ఈ దేశానికి మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రెండు కళ్లలాంటి వారు.   భారత రాజ్యాంగంలో అంబేద్కర్  జోడించిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైంది. తెలంగాణ ఉద్యమంలో దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలే ముందు భాగంలో నిలిచి పోరాటం చేశారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన గద్దరన్న, మారుమూల పల్లెల్లో జయ జయహే తెలంగాణను మారుమోగించిన అందెశ్రీ ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  స్మరించుకున్నారు.  దళిత, గిరిజన సామాజిక వర్గానికి మంత్రిపదవులు, ఇతర పదవులు, అధికారులకు ప్రాధాన్యత విషయాల్లో గత ప్రభుత్వాలకు, ప్రజాప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను పోల్చుకోవాలని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలోనే అత్యధిక ప్రాధాన్యత దక్కిందని అనేక ఉదాహరణలు చెప్పారు.  కులాల మధ్యన విభజన జరుగుతుందని, సమాజంలో మరింతగా అంతరాలు పెరుగుతున్నాయని ఆలోచన చేసి ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపట్టామన్నారు.దేశానికి భవిష్యత్తును అందించే దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల పేదలకు నాణ్యమైన విద్య అందడం లేదని, నాణ్యమైన విద్యను అందించడానికి అంబేద్కర్ గారి ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందన్నారు.  “రాష్ట్రంలో ఇచ్చిన 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లలో అత్యధికంగా దళితులకు ఇచ్చాం. 67 వేల ప్రభుత్వ ఉద్యోగాలు నియమిస్తే అందులో 87 శాతం ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ఉద్యోగాలొచ్చాయి. సివిల్ సర్వీసెస్ లో ప్రోత్సహించాలని రాజీవ్ గాంధీ అభయహస్తం కింద ఆర్థిక సహాయం అందిస్తున్నాం.   ఒకవైపు అప్పులు, తప్పులను సవరిస్తూనే రాష్ట్రంలో పరిపాలనను చక్కబెడుతూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అన్ని వర్గాలకు సంక్షేమం, అభివృద్ధి అందించాలన్న మంచి లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఈ ప్రభుత్వం మనది. ప్రజల కోసం అందిస్తున్న ప్రజాపాలనను కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉంది” అని ముఖ్యమంత్రి  కోరారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్,  ధనసరి అనసూయ సీతక్క,  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category> సోషల్ మీడియా</category>
                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/%C2%A0%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%97%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%80--%E0%B0%A1%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AC%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%85%E0%B0%82%E0%B0%AC%E0%B1%87%E0%B0%A6%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%B0%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B1%81-%E0%B0%95%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B0%B2%E0%B0%BE%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81-%C2%A0--%E0%B0%B8%E0%B1%80%E0%B0%8E%E0%B0%82-%E0%B0%B0%E0%B1%87%E0%B0%B5%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D%C2%A0/article-3865</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/%C2%A0%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%97%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%80--%E0%B0%A1%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AC%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%85%E0%B0%82%E0%B0%AC%E0%B1%87%E0%B0%A6%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%B0%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B1%81-%E0%B0%95%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B0%B2%E0%B0%BE%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81-%C2%A0--%E0%B0%B8%E0%B1%80%E0%B0%8E%E0%B0%82-%E0%B0%B0%E0%B1%87%E0%B0%B5%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D%C2%A0/article-3865</guid>
                <pubDate>Tue, 14 Apr 2026 15:18:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/28a.jpg"                         length="113726"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చున్నితో ఉరివేసుకొని వివాహిత మహిళ ... </title>
                                    <description><![CDATA[<p>చిన్న శంకరంపేట,  ఫిబ్రవరి 26 ( ప్రజాస్వరం ):</p>
<p>చిన్న శంకరంపేట మండలంలో జాల శ్రీలత (30)అనే వివాహిత మహిళ తన ఇంట్లో చున్నీతో ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాతూరు గ్రామానికి చెందిన సుంకరి సిద్దయ్య తన కూతురు శ్రీలతను 9 సంవత్సరాల క్రితం చిన్న శంకరంపేట గ్రామానికి చెందిన జాల సునీల్ కు ఇచ్చి వివాహం జరిపించారు, వారికి ఇద్దరు సంతానం ఉన్నట్లు తెలిపారు, నేడు మధ్యాహ్నం శ్రీలత వారి ఇంట్లో చున్ని తో ఉరివేసుకొని చనిపోవడం జరిగిందని మృతురాలి తండ్రి సిద్దయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/a-married-woman-hanged-with-a-spear/article-3357"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-02/img-20260226-wa0009.jpg" alt=""></a><br /><p>చిన్న శంకరంపేట,  ఫిబ్రవరి 26 ( ప్రజాస్వరం ):</p>
<p>చిన్న శంకరంపేట మండలంలో జాల శ్రీలత (30)అనే వివాహిత మహిళ తన ఇంట్లో చున్నీతో ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాతూరు గ్రామానికి చెందిన సుంకరి సిద్దయ్య తన కూతురు శ్రీలతను 9 సంవత్సరాల క్రితం చిన్న శంకరంపేట గ్రామానికి చెందిన జాల సునీల్ కు ఇచ్చి వివాహం జరిపించారు, వారికి ఇద్దరు సంతానం ఉన్నట్లు తెలిపారు, నేడు మధ్యాహ్నం శ్రీలత వారి ఇంట్లో చున్ని తో ఉరివేసుకొని చనిపోవడం జరిగిందని మృతురాలి తండ్రి సిద్దయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/a-married-woman-hanged-with-a-spear/article-3357</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/a-married-woman-hanged-with-a-spear/article-3357</guid>
                <pubDate>Thu, 26 Feb 2026 22:07:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-02/img-20260226-wa0009.jpg"                         length="702555"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శేరిపల్లిలో ఘనంగా శివాజీ 396వ జయంతి వేడుకలు..</title>
                                    <description><![CDATA[<p>నార్సింగి, ఫిబ్రవరి 19 ( ప్రజాస్వరం ):</p>
<p>నార్సింగి మండలంలోని శేరిపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో మరాఠా యోధుడు, హిందూ సామ్రాజ్య స్థాపకుడు చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ వార్డు సభ్యులు పాల్గొని శివాజీ మహారాజ్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం యువకులు గ్రామంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులకు ప్యాడ్లు పంపించేశారు అలాగే శివాజీ పైన వ్యాసరచన పోటీ నిర్వహించి విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు అరుణ్ యాదవ్, గ్రామస్తులు బాలకృష్ణ మాట్లాడుతూ గ్రామంలో ప్రతి సంవత్సరం శివాజీ జయంతి వేడుకలు శివాజీ యూత్ వారు నిర్వహించడం చాలా సంతోషమని అందరు కూడా శివాజీ బాటలో నడవాలని హిందువులందరూ ఏకతాటిపై ఉండాలని అన్నారు. యూత్ సభ్యులు నిఖిల్ మాట్లాడుతూ వేడుకలకు విచ్చేసిన పాలకవర్గానికి వారు అభినందనలు తెలియజేశారు. వచ్చే ఏడాదిలోపు</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/shivajis-396th-birth-anniversary-celebrations-in-sheripalli/article-3191"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-02/img-20260219-wa0002.jpg" alt=""></a><br /><p>నార్సింగి, ఫిబ్రవరి 19 ( ప్రజాస్వరం ):</p>
<p>నార్సింగి మండలంలోని శేరిపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో మరాఠా యోధుడు, హిందూ సామ్రాజ్య స్థాపకుడు చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ వార్డు సభ్యులు పాల్గొని శివాజీ మహారాజ్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం యువకులు గ్రామంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులకు ప్యాడ్లు పంపించేశారు అలాగే శివాజీ పైన వ్యాసరచన పోటీ నిర్వహించి విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు అరుణ్ యాదవ్, గ్రామస్తులు బాలకృష్ణ మాట్లాడుతూ గ్రామంలో ప్రతి సంవత్సరం శివాజీ జయంతి వేడుకలు శివాజీ యూత్ వారు నిర్వహించడం చాలా సంతోషమని అందరు కూడా శివాజీ బాటలో నడవాలని హిందువులందరూ ఏకతాటిపై ఉండాలని అన్నారు. యూత్ సభ్యులు నిఖిల్ మాట్లాడుతూ వేడుకలకు విచ్చేసిన పాలకవర్గానికి వారు అభినందనలు తెలియజేశారు. వచ్చే ఏడాదిలోపు గ్రామంలో శివాజీ విగ్రహ ఏర్పాటుకు పాలకవర్గం కృషి చేయాలని, వేడుకలను విగ్రహంతో జరుపుకోవాలని వారు కోరారు, సానుకూలంగా స్పందించిన సర్పంచ్ సంతోష గొండస్వామి యాదవ్ మాట్లాడుతు తప్పకుండా విగ్రహ ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తామని వారు తెలిపారు. యువకులు చూపిస్తున్న చొరవ చాలా బాగుందని యువకులు చెడు మార్గంలో వెళ్లకుండా మంచి మార్గంలో నడవాలని ఈ సందర్భంగా వారు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంతోష గొండస్వామి యాదవ్, వార్డు సభ్యులు అరుణ్ యాదవ్, నవీన్ కుమార్, మల్లేశం, మాజీ వార్డు సభ్యులు మ్యకల శ్రీనివాస్, గ్రామస్తులు మల్లేశం, శంకర్, బాలకృష్ణ,,సంతోష్, సత్యనారాయణ, సందీప్, వేణు, యూత్ నాయకులు రవి గౌడ్, శ్రావణ్ కుమార్, పూసల నిఖిల్, నాని, రాము, నరేష్, తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/shivajis-396th-birth-anniversary-celebrations-in-sheripalli/article-3191</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/shivajis-396th-birth-anniversary-celebrations-in-sheripalli/article-3191</guid>
                <pubDate>Thu, 19 Feb 2026 16:17:17 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-02/img-20260219-wa0002.jpg"                         length="284539"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అధినేత కేసీఆర్ ను కలిసిన డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>హైదరాబాద్ ( ప్రజాస్వరం )</p>
<p>తమకు, శాసన సభలో, శాసన మండలిలో, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా అవకాశం కల్పించిన సందర్భంగా  బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, తన్నీరు హరీశ్ రావు,పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్సీలు ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,తనకు మండలిలో పార్టీ విప్ గా అవకాశమిచ్చినందుకు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ లు పార్టీ అధినేత కేసీఆర్ గారిని ఎర్రవెల్లి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా అధినేత కేసీఆర్ గారు వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/deputy-floor-leaders-who-met-kcr/article-2017"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-12/whatsapp-image-2025-12-31-at-7.45.14-pm.jpeg" alt=""></a><br /><p> </p>
<p>హైదరాబాద్ ( ప్రజాస్వరం )</p>
<p>తమకు, శాసన సభలో, శాసన మండలిలో, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా అవకాశం కల్పించిన సందర్భంగా  బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, తన్నీరు హరీశ్ రావు,పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్సీలు ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,తనకు మండలిలో పార్టీ విప్ గా అవకాశమిచ్చినందుకు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ లు పార్టీ అధినేత కేసీఆర్ గారిని ఎర్రవెల్లి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా అధినేత కేసీఆర్ గారు వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/deputy-floor-leaders-who-met-kcr/article-2017</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/deputy-floor-leaders-who-met-kcr/article-2017</guid>
                <pubDate>Wed, 31 Dec 2025 19:47:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-12/whatsapp-image-2025-12-31-at-7.45.14-pm.jpeg"                         length="107675"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి :: కలెక్టర్ పమేలా సత్పతి</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>కరీంనగర్, నవంబర్ 3 (ప్రజాస్వరం) :  </p>
<p>పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కలెక్టర్  పమేలా సత్పతి  అధికారులను ఆదేశించారు.   కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి  సోమవారం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు లక్ష్మీ కిరణ్ రెవెన్యూ, అశ్విని తానాజీ వాకడే స్థానిక సంస్థలు, నగరపాలిక కమిషనర్  ప్రపుల్ దేశాయ్, డీఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్ బాబుతో కలిసి  దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 369 మంది అర్జీదారులు ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించారు. కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించారు.ఈ కార్యక్రమంలో  వివిధ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలు, ఇళ్ల వివరాలు, చనిపోయిన జంతువుల వివరాలు ఎస్డీఆర్ఎఫ్ కింద నమోదు చేయాలని తహసీల్దార్లకు సూచించారు. దెబ్బతిన్న భవనాలు, ట్యాంకులు, రోడ్ల వివరాలు నమోదు చేయాలని  పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, నీటిపారుదల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/collector-pamela-satpathy-should-deal-with-public-radio-applications/article-1715"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-11/56.jpeg" alt=""></a><br /><p> </p>
<p>కరీంనగర్, నవంబర్ 3 (ప్రజాస్వరం) :  </p>
<p>పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కలెక్టర్  పమేలా సత్పతి  అధికారులను ఆదేశించారు.   కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి  సోమవారం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు లక్ష్మీ కిరణ్ రెవెన్యూ, అశ్విని తానాజీ వాకడే స్థానిక సంస్థలు, నగరపాలిక కమిషనర్  ప్రపుల్ దేశాయ్, డీఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్ బాబుతో కలిసి  దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 369 మంది అర్జీదారులు ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించారు. కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించారు.ఈ కార్యక్రమంలో  వివిధ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలు, ఇళ్ల వివరాలు, చనిపోయిన జంతువుల వివరాలు ఎస్డీఆర్ఎఫ్ కింద నమోదు చేయాలని తహసీల్దార్లకు సూచించారు. దెబ్బతిన్న భవనాలు, ట్యాంకులు, రోడ్ల వివరాలు నమోదు చేయాలని  పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, నీటిపారుదల శాఖ, మున్సిపల్ శాఖలను ఆదేశించారు.తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలన్నారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల ఆవరణలను శుభ్రం చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/collector-pamela-satpathy-should-deal-with-public-radio-applications/article-1715</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/collector-pamela-satpathy-should-deal-with-public-radio-applications/article-1715</guid>
                <pubDate>Mon, 03 Nov 2025 19:56:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-11/56.jpeg"                         length="131140"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ట్రాలీ ఢీకొని బాలుడు మృతి </title>
                                    <description><![CDATA[<p>ముత్తారంలో పండుగ పూట విషాదం.<br />-ట్రాలీ ఢీకోని బాలుడు మృతి.</p>
<p>ముత్తారం/పెద్దపల్లి, సెప్టెంబర్ 28(ప్రజా స్వరం):</p>
<p>పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో పండుగ పూట విషాదం నెలకొంది.మండల కేంద్రంలోని కాసర్లగడ్డ బస్టాండ్ వద్ద ట్రాలీ ఢీకొని బాలుడు మృతి చెందాడు.ఆదివారం సాయంత్రం కాసర్లగడ్డ వద్ద టీ షాపు నడుపుతున్న తిరునహరి శ్రీనివాస్-మంజుల కుమారుడు సిద్దార్థ(2) టీ షాప్ వద్ద ఉండగా అడవి శ్రీరాంపూర్ కు చెందిన ట్రాలీ ఆటో బాలుడిని ఢీకోంది.గమనించిన కుటుంబ సభ్యులు,స్థానికులు వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.అప్పటి వరకు ఆడుకున్న కన్నకొడుకు కళ్ళ ముందే ట్రాలీ ఢీకొని మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.దీంతో ముత్తారంలో విషాదచాయలు నెలకొన్నాయి‌.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/the-boy-killed-in-a-trolley-collision/article-1659"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-09/img-20250928-wa0008.jpg" alt=""></a><br /><p>ముత్తారంలో పండుగ పూట విషాదం.<br />-ట్రాలీ ఢీకోని బాలుడు మృతి.</p>
<p>ముత్తారం/పెద్దపల్లి, సెప్టెంబర్ 28(ప్రజా స్వరం):</p>
<p>పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో పండుగ పూట విషాదం నెలకొంది.మండల కేంద్రంలోని కాసర్లగడ్డ బస్టాండ్ వద్ద ట్రాలీ ఢీకొని బాలుడు మృతి చెందాడు.ఆదివారం సాయంత్రం కాసర్లగడ్డ వద్ద టీ షాపు నడుపుతున్న తిరునహరి శ్రీనివాస్-మంజుల కుమారుడు సిద్దార్థ(2) టీ షాప్ వద్ద ఉండగా అడవి శ్రీరాంపూర్ కు చెందిన ట్రాలీ ఆటో బాలుడిని ఢీకోంది.గమనించిన కుటుంబ సభ్యులు,స్థానికులు వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.అప్పటి వరకు ఆడుకున్న కన్నకొడుకు కళ్ళ ముందే ట్రాలీ ఢీకొని మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.దీంతో ముత్తారంలో విషాదచాయలు నెలకొన్నాయి‌.</p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/the-boy-killed-in-a-trolley-collision/article-1659</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/the-boy-killed-in-a-trolley-collision/article-1659</guid>
                <pubDate>Sun, 28 Sep 2025 21:06:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-09/img-20250928-wa0008.jpg"                         length="23589"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వృద్ధాశ్రమం లో బట్టల పంపిణీ </title>
                                    <description><![CDATA[<p>వృద్ధాశ్రమంలో వృద్ధులకు వి.ఎస్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో  నూతన వస్త్రాలు పంపిణీ.<br />-వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ లయన్ డాక్టర్ సురభి శ్రీధర్.</p>
<p>గోదావరిఖని/పెద్దపల్లి,సెప్టెంబర్27(ప్రజా స్వరం):</p>
<p>పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గౌతమ్ నగర్ సమీపంలోని వీర్లపల్లిలో ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో బతకమ్మ,దసరా పండుగ సందర్భంగా వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ లయన్ డాక్టర్ సురభి శ్రీధర్ ఆధ్వర్యంలో నూతన వస్త్రాలను పంపిణీ చేశారు.అనంతరం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆర్సి వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ సలహాదారులు కజాంపురం రాజేందర్,లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం అధ్యక్షుడు,వడ్లకొండ ఎల్లప్ప,సంస్థ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వేముల రమేష్,భూపాలపల్లి జయశంకర్ జిల్లా అధ్యక్షుడు ఉప్పల పవన్ కుమార్ హాజరై మాట్లాడారు.వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి సంవత్సరం లాగా ఈశ్వర కృప వృద్ధాశ్రమంలోని వృద్ధులందరికీ నూతన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/distribution-of-garments-in-orphanage/article-1641"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-09/img-20250927-wa00011.jpg" alt=""></a><br /><p>వృద్ధాశ్రమంలో వృద్ధులకు వి.ఎస్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో  నూతన వస్త్రాలు పంపిణీ.<br />-వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ లయన్ డాక్టర్ సురభి శ్రీధర్.</p>
<p>గోదావరిఖని/పెద్దపల్లి,సెప్టెంబర్27(ప్రజా స్వరం):</p>
<p>పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గౌతమ్ నగర్ సమీపంలోని వీర్లపల్లిలో ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో బతకమ్మ,దసరా పండుగ సందర్భంగా వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ లయన్ డాక్టర్ సురభి శ్రీధర్ ఆధ్వర్యంలో నూతన వస్త్రాలను పంపిణీ చేశారు.అనంతరం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆర్సి వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ సలహాదారులు కజాంపురం రాజేందర్,లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం అధ్యక్షుడు,వడ్లకొండ ఎల్లప్ప,సంస్థ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వేముల రమేష్,భూపాలపల్లి జయశంకర్ జిల్లా అధ్యక్షుడు ఉప్పల పవన్ కుమార్ హాజరై మాట్లాడారు.వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి సంవత్సరం లాగా ఈశ్వర కృప వృద్ధాశ్రమంలోని వృద్ధులందరికీ నూతన వస్త్రాలు పంపిణీచేయడం జరిగిందని తెలిపారు.ఉప్పుల పవన్ కుమార్ సహాయ సహకారంతో నిరస్యరాశ్యులైన వృద్ధులకి పండగ సందర్భంగా నూతన వస్త్రాలు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఆశ్రమంలోని వృద్ధులు అందరిలాగే పండగలు జరుపుకోవాలనే ఉద్దేశంతో వారికి వస్త్రాలు పంపిణీ  చేయడం జరిగిందని అన్నారు.తమ సంస్థ ఆధ్వర్యంలో ముందు ముందు ఆశ్రమంలోని వృద్ధులకు ఎలాంటి అవసరాలు అయినా తోడుంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆశ్రమ డైరెక్టర్లు ఎల్ మాధవ రెడ్డి,ఆకిరెడ్డి రామచంద్రా రావు,ఆశ్రమ గౌరవ సలహాదారుడు సీతారాం రెడ్డితో పాటు ఆశ్రమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/distribution-of-garments-in-orphanage/article-1641</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/distribution-of-garments-in-orphanage/article-1641</guid>
                <pubDate>Sat, 27 Sep 2025 16:58:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-09/img-20250927-wa00011.jpg"                         length="55234"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం. : మంత్రి శ్రీధర్ బాబు</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p><br />జయశంకర్ భూపాలపల్లి / హైదరాబాద్ (ప్రజాస్వరం ) :  </p>
<p>  </p>
<p>పేదవారి సొంతింటి  కల నెరవేర్చడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు  రాష్ట్ర, ఐటి పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల  శ్రీధర్ బాబు అన్నారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని బిఎల్ఎం గార్డెన్స్ లో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో  ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, మహిళ శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణమాసం  కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడి సిబ్బంది ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాళ్లను  పరిశీలించి వారు తయారు చేసిన వంటకాలను రుచి చూశారు.  అనంతరం అర్హులైన 300 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/minister-sridhar-babu-is-aiming-to-fulfill-the-dream-of/article-1618"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-09/70.jpeg" alt=""></a><br /><p> </p>
<p><br />జయశంకర్ భూపాలపల్లి / హైదరాబాద్ (ప్రజాస్వరం ) :  </p>
<p> </p>
<p>పేదవారి సొంతింటి  కల నెరవేర్చడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు  రాష్ట్ర, ఐటి పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల  శ్రీధర్ బాబు అన్నారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని బిఎల్ఎం గార్డెన్స్ లో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో  ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, మహిళ శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణమాసం  కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడి సిబ్బంది ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాళ్లను  పరిశీలించి వారు తయారు చేసిన వంటకాలను రుచి చూశారు.  అనంతరం అర్హులైన 300 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ...బాలింతలకు, చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందించడం లక్ష్యంగా పోషణ మాసం కార్యక్రమ చేపట్టడం జరిగిందన్నారు.మరొకటి పేద వాడి సొంతింటి  కల నెరవేర్చడం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకుకు వచ్చి అర్హులైన లబ్ధిదారులకు నేడు మంజూరు పత్రాలు అందించడం జరుగుతుందన్నారు.ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు, గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని, అట్టి జాబితా ను గెజిటెడ్ అధికారులతో విచారణ నిర్వహించి నిరుపేదలను ఎంపిక చేసినట్లు తెలిపారు. నియోజక వర్గం వ్యాప్తంగా 3500 ఇళ్ళు మంజూరు అయ్యాయని తెలిపారు.ప్రతి సంవత్సరం 3500 ఇళ్ళు మంజూరు చేసి నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత కల్పిస్తున్నామని తెలిపారు. గతంలో ఇల్లు నిర్మాణం చేపట్టని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు అందించే విధంగా చర్యలు తీసుకోబోతున్నామని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఒక్క ఇల్లు అందించలేదని తెలిపారు. మంజూరు అయిన ఇళ్లకు 5 లక్షలతో నిర్మాణము జరుగుతుందని,<br />4 విడతలుగా  నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రతి సోమ వారం లబ్ధిదారుల అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. నిర్మాణానికి ఆర్థిక ఇబ్బందులు రాకుండా  మహిళా సంఘాలు ద్వారా రుణ సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు.<br />400 నుండి 599 ఎస్ ఎఫ్ ఫ్టీ  వరకు ఇంటి నిర్మాణం చేపట్టాలని తెలిపారు. అంతకు మించి సైజు పెరిగితే బిల్లులు విడుదల కావని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం కోసం ఉచితంగా ఇసుకను అందించడం జరుగుతుందని అన్నారు. అలాగే సిమెంట్ కూడా తక్కువ దరకు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అర్హులైన పేద కుటుంబాలకు  ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, మహిళలకు  20వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు అందించామని తెలిపారు. రైతు ఋణ మాఫీ, విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచామని తెలిపారు. పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు నేడు ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు.<br />ఒక ఇళ్లు నిర్మిస్తే ఒక కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్లుగా నిలిచిపోటామని తెలిపారు. పేదోళ్లకు ఇబ్బందులు కలిగించే పనులు చేయొద్దని మారుమూల ప్రాంత ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు సేవలు చేయాలని ప్రజలను మన్ననలు పొందాలని  తెలిపారు.<br />నిర్మాణంలో జాప్యం లేకుండా ఎంపీడీవోలు గృహ నిర్మాణ శాఖ అధికారులు పర్యవేక్షణ చేయాలని,  ఇల్లు నిర్మాణం ఆగిపోతే ఎంపీడీవోలు గృహ నిర్మాణ శాఖ అధికారుల వేతనాల నుంచి కోత విధిస్తానని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో ప్రభుత్వ అధికారులు గానీ ఇతరులు ఎవరైనా లబ్ధిదారులను డబ్బులు అడిగితే పోలీస్ కేసు నమోదు చేయాలని సూచించారు.  మీ ఆశలను నెరవేర్చాలని లక్ష్యంతో ప్రభుత్వం ఇందిర ఇల్లు మంజూరు చేసిందని మంజూరైన ప్రతి లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవాలని సూచించారు.  ర ఇల్లు నిర్మాణంతో సంతోషంగా ఉండాలని, మనం మనం గుర్తుకు రావాలని ఆయన సూచించారు. </p>
<p>నిజమైన లబ్ధిదారులను ఎంపిక  : జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. ..... <br />నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. గెజిటెడ్ అధికారులతో విచారణ జరిపి పారదర్శకంగా అర్హులను ఎంపిక చేశామని తెలిపారు.ఏ. ఐ ద్వారా కూడా విచారణ చేపట్టామని తెలిపారు. లబ్ధిదారులు ఫోటో దిగిన చోట మాత్రమే ఇళ్లు నిర్మాణం చేపట్టాలని,4 విడతలుగా లబ్ధిదారులకు డబ్బు జమ చేయడం జరుగుతుందన్నారు.లబ్ధిదారులు త్వరిత గతిన ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని, ఇబ్బంది ఉన్న లబ్ధిదారులకు మహిళా సంఘాలు ద్వారా రుణ సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు.<br />అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం, గర్భిణీ లకు సీమంతం, కళ్యాణ్ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ట్రేడ్ ప్రమోషన్ ఛైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, ఉపాధిహామీ పథకం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు రమేష్, గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ రాజబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల సమ్మయ్య,సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి,గృహ నిర్మాణ శాఖ పిడి లోకిలాల్, మహిళా, శిశు సంక్షేమ అధికారిణి మల్లీశ్వరి, మిషన్ భగీరథ ఈఈ శ్వేతా, సీడీపీఓ రాధిక తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/minister-sridhar-babu-is-aiming-to-fulfill-the-dream-of/article-1618</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/minister-sridhar-babu-is-aiming-to-fulfill-the-dream-of/article-1618</guid>
                <pubDate>Fri, 26 Sep 2025 17:38:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-09/70.jpeg"                         length="130086"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దుర్గామాత ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలి. -రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు.</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>మంథని,సెప్టెంబర్25(ప్రజా స్వరం):</p>
<p>దుర్గామాత ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దుర్గా దేవిని వేడుకొన్నారు.గురువారం మంథని నియోజకవర్గం ధన్వాడ గ్రామంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీ దుర్గాదేవి అమ్మవారి మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు.గ్రామ ప్రజలతో కలిసి గణపతి హోమం,నవగ్రాహా హోమం,మహా చండీ యాగం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లోక మాత అయినటువంటి శ్రీ దుర్గా మాత ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడు ఉండాలని,సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని,సకాలంలో వర్షాలు కురిసి రైతులకు అధిక దిగుబడులు రావాలని కోరుకున్నట్టు తెలిపారు.అనంతరం వేద పండితులచి ఆశీర్వచనం తీసుకున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/durga-blessings-should-be-on-the-people-of-the-state/article-1608"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-09/whatsapp-image-2025-09-25-at-7.49.15-pm.jpeg" alt=""></a><br /><p> </p>
<p>మంథని,సెప్టెంబర్25(ప్రజా స్వరం):</p>
<p>దుర్గామాత ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దుర్గా దేవిని వేడుకొన్నారు.గురువారం మంథని నియోజకవర్గం ధన్వాడ గ్రామంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీ దుర్గాదేవి అమ్మవారి మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు.గ్రామ ప్రజలతో కలిసి గణపతి హోమం,నవగ్రాహా హోమం,మహా చండీ యాగం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లోక మాత అయినటువంటి శ్రీ దుర్గా మాత ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడు ఉండాలని,సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని,సకాలంలో వర్షాలు కురిసి రైతులకు అధిక దిగుబడులు రావాలని కోరుకున్నట్టు తెలిపారు.అనంతరం వేద పండితులచి ఆశీర్వచనం తీసుకున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>ఆధ్యాత్మికం</category>
                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/durga-blessings-should-be-on-the-people-of-the-state/article-1608</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/karimnagar/durga-blessings-should-be-on-the-people-of-the-state/article-1608</guid>
                <pubDate>Thu, 25 Sep 2025 19:51:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-09/whatsapp-image-2025-09-25-at-7.49.15-pm.jpeg"                         length="983921"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        