<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajaswaramdaily.com/telangana/bhadradri-kothagudem/category-61" rel="self" type="application/rss+xml" />
                <generator>Prajaswaram Daily RSS Feed Generator</generator>
                <title>వరంగల్ - Prajaswaram Daily</title>
                <link>https://www.prajaswaramdaily.com/category/61/rss</link>
                <description>వరంగల్ RSS Feed</description>
                
                            <item>
                <title>ఎంసెట్ ఫలితాల్లో త్రివిద్య కళాశాల విద్యార్థుల ప్రభంజనం....</title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : మేడ్చల్ : మే 18 :</p>
<p>  </p>
<p>తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో త్రివిద్య జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ర్యాంకులు ఉత్తమ మార్కులు సాధించి తమ సత్తాను చాటుకున్నారు. త్రివిద్య కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలతో ప్రభంజనం సృష్టించారు. కె.హర్షిత్ రెడ్డి 30వ ర్యాంకు, ఎం.ఎన్.ప్రద్యుమ్నారెడ్డి 115 వ ర్యాంకు, పి.శ్రీవిద్య 147 వ ర్యాంకు, ఇలా 37 మంది విద్యార్థులు 500 ర్యాంకు లోపు 94 మంది విద్యార్థులు 10000 ర్యాంకు లోపు ఉత్తమ ఫలితాలు సాధించారని కళాశాల చైర్మన్ పి.శ్రీధర్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బోధన సిబ్బందిని తల్లిదండ్రులను ఆయన అభినందించారు. తమ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడానికి ప్రణాళిక బద్ధమైన విద్యా బోధన ఆధునిక కాలానికి అనుగుణంగా పాఠ్య ప్రణాళికలను సిద్ధం చేస్తూ విద్యాబోధన చేయడం మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ క్లాసుల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/brs-party-candidates-should-win/article-4129"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260518-wa0001.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : మేడ్చల్ : మే 18 :</p>
<p> </p>
<p>తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో త్రివిద్య జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ర్యాంకులు ఉత్తమ మార్కులు సాధించి తమ సత్తాను చాటుకున్నారు. త్రివిద్య కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలతో ప్రభంజనం సృష్టించారు. కె.హర్షిత్ రెడ్డి 30వ ర్యాంకు, ఎం.ఎన్.ప్రద్యుమ్నారెడ్డి 115 వ ర్యాంకు, పి.శ్రీవిద్య 147 వ ర్యాంకు, ఇలా 37 మంది విద్యార్థులు 500 ర్యాంకు లోపు 94 మంది విద్యార్థులు 10000 ర్యాంకు లోపు ఉత్తమ ఫలితాలు సాధించారని కళాశాల చైర్మన్ పి.శ్రీధర్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బోధన సిబ్బందిని తల్లిదండ్రులను ఆయన అభినందించారు. తమ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడానికి ప్రణాళిక బద్ధమైన విద్యా బోధన ఆధునిక కాలానికి అనుగుణంగా పాఠ్య ప్రణాళికలను సిద్ధం చేస్తూ విద్యాబోధన చేయడం మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ క్లాసుల నిర్వహణ చేస్తున్నామని, మా కళాశాల యందు నాణ్యమైన నిపుణులైన సిబ్బంది విద్యార్థులను ఎల్లవేళలా మార్గ నిర్దేశం చేస్తారని ఆయన తెలియజేశారు. ఉత్తమ ఫలితాలు సాధించడానికి తోడ్పడిన తల్లిదండ్రులను బోధన సిబ్బందిని మరియు విద్యార్థులను ఆయన అభినందించారు. రాష్ట్రస్థాయిలోనే కాక జాతీయ స్థాయిలోని పోటీ పరీక్షల్లో కూడా తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/brs-party-candidates-should-win/article-4129</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/brs-party-candidates-should-win/article-4129</guid>
                <pubDate>Mon, 18 May 2026 10:32:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260518-wa0001.jpg"                         length="62753"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title> రుణ మాఫీ చేయట్లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రైతు</title>
                                    <description><![CDATA[<p><br />ప్రజాస్వరం , హైదరాబాద్<br />  రూ.2 లక్షల లోపు రుణం ఉన్నవారికి రుణమాఫీ చేస్తున్నట్లు జీవో విడుదల చేసినా తనకు రుణమాఫీ కాలేదనిఒక రైతు హైకోర్టు లో  పిటిషన్ దాఖలు చేసాడు. .<br />యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో తనకున్న వ్యవసాయ భూమిపై, అరూర్ గ్రామంలోని కెనరా బ్యాంకులో నరసింహారెడ్డి అనే రైతు రూ.1.50 లక్షల రుణం తీసుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల లోపు ఉన్న వారికి రుణమాఫీ చేస్తున్నట్లు జీవో 567 విడుదల చేసిందని, కానీ తన రుణం మాఫీ కాలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసాడు.కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం తరపు న్యాయవాది సమయం కోరడంతో కోర్టు విచారణ వాయిదా వేసింది.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/a-farmer-filed-a-petition-in-the-high-court-against/article-3872"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-04/download-(6).jpg" alt=""></a><br /><p><br />ప్రజాస్వరం , హైదరాబాద్<br /> రూ.2 లక్షల లోపు రుణం ఉన్నవారికి రుణమాఫీ చేస్తున్నట్లు జీవో విడుదల చేసినా తనకు రుణమాఫీ కాలేదనిఒక రైతు హైకోర్టు లో  పిటిషన్ దాఖలు చేసాడు. .<br />యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలో తనకున్న వ్యవసాయ భూమిపై, అరూర్ గ్రామంలోని కెనరా బ్యాంకులో నరసింహారెడ్డి అనే రైతు రూ.1.50 లక్షల రుణం తీసుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల లోపు ఉన్న వారికి రుణమాఫీ చేస్తున్నట్లు జీవో 567 విడుదల చేసిందని, కానీ తన రుణం మాఫీ కాలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసాడు.కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం తరపు న్యాయవాది సమయం కోరడంతో కోర్టు విచారణ వాయిదా వేసింది.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/a-farmer-filed-a-petition-in-the-high-court-against/article-3872</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/a-farmer-filed-a-petition-in-the-high-court-against/article-3872</guid>
                <pubDate>Tue, 14 Apr 2026 16:10:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/download-%286%29.jpg"                         length="15182"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>ప్రజాస్వరం, మేడ్చల్: : </p>
<p><br />మేడ్చల్ పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేశారరు. మేడ్చల్  పట్టణం లోని 18 వ వార్డు రథం శాల వద్ద  మాజీ కౌన్సిలర్ ,కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ్ భోజ్ కార్యక్రమంలో పాల్గొని మహిళలతో కలిసి సంహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్ , మాజీ శాసనసభ్యులు మలిపెద్ది సుధీర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్,, రాష్ట్ర నాయకులు  నక్క ప్రభాకర్ గౌడ్ , మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ దీపిక నరసింహారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్ కురుమ,మాజి  కౌన్సిలర్ కౌడే మహేష్,చేప రాజు,ఎల్లంపేట్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/ambedkar-jayanti-celebrated-grandly-under-the-auspices-of-the-congress/article-3869"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-04/whatsapp-image-2026-04-14-at-3.36.23-pm.jpeg" alt=""></a><br /><p> </p>
<p>ప్రజాస్వరం, మేడ్చల్: : </p>
<p><br />మేడ్చల్ పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేశారరు. మేడ్చల్  పట్టణం లోని 18 వ వార్డు రథం శాల వద్ద  మాజీ కౌన్సిలర్ ,కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ్ భోజ్ కార్యక్రమంలో పాల్గొని మహిళలతో కలిసి సంహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్ , మాజీ శాసనసభ్యులు మలిపెద్ది సుధీర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్,, రాష్ట్ర నాయకులు  నక్క ప్రభాకర్ గౌడ్ , మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ దీపిక నరసింహారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్ కురుమ,మాజి  కౌన్సిలర్ కౌడే మహేష్,చేప రాజు,ఎల్లంపేట్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు అరీఫ్, ముత్యాలు గౌడ్, లతో పాటు  నాయకులు రామస్వామి,పానుగంటి మహేష్,మహిళ అధ్యక్షురాలు లత లతో పాటు, కార్యకర్తలు మరియు మహిళా నాయకురాల్లు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/ambedkar-jayanti-celebrated-grandly-under-the-auspices-of-the-congress/article-3869</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/ambedkar-jayanti-celebrated-grandly-under-the-auspices-of-the-congress/article-3869</guid>
                <pubDate>Tue, 14 Apr 2026 15:48:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/whatsapp-image-2026-04-14-at-3.36.23-pm.jpeg"                         length="167781"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మారనుందా ...? </title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం , హైదరాబాద్ :</p>
<p><br />బీఆర్ఎస్ పార్టీ మళ్లీ టీఆర్ఎస్‌గా మారుతుందా అనే అంశం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. వరుస ఎన్నికల్లో ఎదురైన పరాజయాలు, పార్టీ కేడర్ నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకునే దిశగా కదులుతోందనే ప్రచారం వేగంగా విస్తరిస్తోంది. టీఆర్ఎస్ అనే పేరుతోనే ప్రజల్లో బలమైన గుర్తింపు ఏర్పడిందని, ఆ పేరును మార్చిన తర్వాతే పార్టీకి గడ్డుకాలం మొదలైందనే అభిప్రాయం పలువురు నేతలు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో తిరిగి బలపడాలంటే పాత పేరుకే మళ్లాలని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.2001లో కేసీఆర్ తెలంగాణ ఉద్యమ లక్ష్యంతో పార్టీని స్థాపించిన తర్వాత టీఆర్ఎస్ పేరు ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. నీళ్లు, నిధులు, నియామకాల వంటి అంశాలతో ప్రజల్లో సెంటిమెంట్‌ను పెంచుకున్న ఆ పార్టీ,<br />తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014, 2018 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి అధికారాన్ని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/will-brs-become-trs/article-3867"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-04/download-(4).jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం , హైదరాబాద్ :</p>
<p><br />బీఆర్ఎస్ పార్టీ మళ్లీ టీఆర్ఎస్‌గా మారుతుందా అనే అంశం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. వరుస ఎన్నికల్లో ఎదురైన పరాజయాలు, పార్టీ కేడర్ నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకునే దిశగా కదులుతోందనే ప్రచారం వేగంగా విస్తరిస్తోంది. టీఆర్ఎస్ అనే పేరుతోనే ప్రజల్లో బలమైన గుర్తింపు ఏర్పడిందని, ఆ పేరును మార్చిన తర్వాతే పార్టీకి గడ్డుకాలం మొదలైందనే అభిప్రాయం పలువురు నేతలు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో తిరిగి బలపడాలంటే పాత పేరుకే మళ్లాలని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.2001లో కేసీఆర్ తెలంగాణ ఉద్యమ లక్ష్యంతో పార్టీని స్థాపించిన తర్వాత టీఆర్ఎస్ పేరు ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. నీళ్లు, నిధులు, నియామకాల వంటి అంశాలతో ప్రజల్లో సెంటిమెంట్‌ను పెంచుకున్న ఆ పార్టీ,<br />తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014, 2018 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే టీఆర్ఎస్ అనే స్థాయిలో ఆ బ్రాండ్ గుర్తింపు ఏర్పడింది. అయితే 2022 డిసెంబర్ 9న పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చుతూ జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టాలనే లక్ష్యంతో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా విస్తరించాలనే ఉద్దేశంతో పలు రాష్ట్రాల్లో పర్యటనలు చేసి రైతు అజెండాను ముందుకు తెచ్చారు. అయితే ఈ మార్పు తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారాన్ని కోల్పోవడం, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కకపోవడం వంటి పరిణామాలు పార్టీని వెనక్కి నెట్టాయి. ఉపఎన్నికల్లో కూడా ఆశించిన ఫలితాలు రాకపోవడం, కేడర్‌లో అసంతృప్తి పెరగడం గమనార్హం. బీఆర్ఎస్‌గా మారిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్ దూరమైందని, ప్రజలు పార్టీ నుంచి దూరమయ్యారనే అభిప్రాయం బలపడుతోంది. గులాబీ జెండా, టీఆర్ఎస్ పేరుతో ఉన్న అనుబంధాన్ని కోల్పోవడం రాజకీయంగా నష్టమేనని పార్టీ లోపలే చర్చ జరుగుతోంది.ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ చర్చను మరింత వేడెక్కించాయి. మంచిర్యాల జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పార్టీ పేరు మార్పుపై కేడర్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ఎప్పుడూ ఈ అంశంపై మాట్లాడని ఆయన ఇప్పుడు స్పందించడం వెనుక వ్యూహం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీని తిరిగి టీఆర్ఎస్‌గా మార్చితే జాతీయ రాజకీయాల నుంచి కొంత దూరం కావాల్సి వస్తుందని, రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టి<br />కేంద్రీకరించాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.ఇటీవల చోటుచేసుకున్న వివిధ పరిణామాలు కూడా పార్టీకి ప్రతికూలంగా మారాయి. అగ్ని ప్రమాదాలు, అకాల వర్షాలు, పలు వివాదాలు, నిరుద్యోగ సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై వచ్చిన విమర్శలు ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయి. ఎన్నికల్లో వరుస పరాజయాలు పార్టీపై ప్రభావం చూపించాయి. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని చేసిన ప్రయత్నాలు కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో పార్టీ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.</p>
<p> కవిత కొత్త పార్టీ స్థాపనతో చర్చకు ప్రాధాన్యత .....</p>
<p> కవిత కొత్త పార్టీ  ఏర్పాటుకు సిద్ధమవుతుండడంతో  కూడా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. ఈ నెల 25న పార్టీని ప్రకటించే అవకాశముందని సమాచారం రావడంతో బీఆర్ఎస్ కేడర్‌లో కొత్త చర్చ మొదలైంది. ఒకవైపు కొత్త పార్టీ ప్రభావం, మరోవైపు ఇప్పటికే ఉన్న అసంతృప్తి మధ్య పార్టీ పేరు మార్పు అంశాన్ని ముందుకు తెచ్చారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేడర్ దృష్టి మరల్చేందుకు లేదా ఐక్యతను కాపాడేందుకు ఈ వ్యూహం ఉపయోగపడుతుందా అనే కోణంలో కూడా విశ్లేషణ జరుగుతోంది.మొత్తానికి బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్‌గా మారుతుందా లేదా అనే ప్రశ్నకు సమాధానం పార్టీ అధినేత తీసుకునే <br />నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. పేరు మార్పు ద్వారా పాత వైభవాన్ని తిరిగి సాధించగలదా? లేక ఇది కేవలం వ్యూహాత్మక చర్చగానే మిగిలిపోతుందా? అన్నది రాబోయే రోజుల్లో స్పష్టతకు రానుంది. </p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/will-brs-become-trs/article-3867</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/will-brs-become-trs/article-3867</guid>
                <pubDate>Tue, 14 Apr 2026 15:41:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/download-%284%29.jpg"                         length="18165"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title> దేశానికి మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రెండు కళ్లలాంటి వారు  : సీఎం రేవంత్ </title>
                                    <description><![CDATA[<p><br />మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రయత్నం<br />డా అంబేద్కర్ కు సీఎం రేవంత్ నివాళి<br />ప్రజాస్వరం , హైదరాబాద్ :<br />కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదించిన ప్రొరేటా ప్రకారం నియోజకవర్గాల పెంపు జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోవడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మహిళల సీట్ల సంఖ్య తగ్గి ఆ వర్గాలు నష్టపోతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆందోళన వ్యక్తం చేశారు. అంతిమ లక్ష్యం రాజ్యాధికారం సాధించడమే అన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్  ఆలోచనలకు విఘాతం కలుగుతున్న సందర్భంలో దళితులు, మేధావులు ఈ విషయంపై ఆలోచనలు చేయాలని పిలుపునిచ్చారు.  భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్  135 వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి , మంత్రులు  ప్రజాప్రతినిధులతో కలిసి ట్యాంక్బండ్ వద్ద ఆ మహనీయుడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ  సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. “పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు కల్పించి సమాజంలో సమాన విలువ,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/%C2%A0%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%97%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%80--%E0%B0%A1%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AC%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%85%E0%B0%82%E0%B0%AC%E0%B1%87%E0%B0%A6%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%B0%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B1%81-%E0%B0%95%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B0%B2%E0%B0%BE%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81-%C2%A0--%E0%B0%B8%E0%B1%80%E0%B0%8E%E0%B0%82-%E0%B0%B0%E0%B1%87%E0%B0%B5%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D%C2%A0/article-3865"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-04/28a.jpg" alt=""></a><br /><p><br />మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రయత్నం<br />డా అంబేద్కర్ కు సీఎం రేవంత్ నివాళి<br />ప్రజాస్వరం , హైదరాబాద్ :<br />కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదించిన ప్రొరేటా ప్రకారం నియోజకవర్గాల పెంపు జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోవడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మహిళల సీట్ల సంఖ్య తగ్గి ఆ వర్గాలు నష్టపోతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆందోళన వ్యక్తం చేశారు. అంతిమ లక్ష్యం రాజ్యాధికారం సాధించడమే అన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్  ఆలోచనలకు విఘాతం కలుగుతున్న సందర్భంలో దళితులు, మేధావులు ఈ విషయంపై ఆలోచనలు చేయాలని పిలుపునిచ్చారు.  భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్  135 వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి , మంత్రులు  ప్రజాప్రతినిధులతో కలిసి ట్యాంక్బండ్ వద్ద ఆ మహనీయుడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ  సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. “పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు కల్పించి సమాజంలో సమాన విలువ, గౌరవం కల్పించిన నాయకుడు అంబేద్కర్ . మహిళా రిజర్వేషన్లతో నియోజకవర్గాల పెంపును ముడిపెట్టి కలగాపులగం చేయాలని ప్రయత్నిస్తున్నారు.  మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతోంది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పెంపు అని ప్రస్తావించారు. అభివృద్ధి చెందిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని అభ్యంతరం వ్యక్తం చేస్తే దామాషా ప్రకారం 50 శాతం పెంచుతామని చెబుతున్నారు. ఆ ప్రాతిపదిక ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరాలను పెంచుతుంది. దక్షిణాదిలో సీట్లు తగ్గడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రిజర్వుడు సీట్లు తగ్గుతాయి. ఏ లెక్కన దక్షిణాది కోటాను తగ్గిస్తారు” అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.  “మహిళా రిజర్వేషన్ల పెంపుపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. చెప్పిన మాటపై నిలబడే ప్రభుత్వం మాది. చెప్పిన మాట ప్రకారం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేసి చూపించిన రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే. కులగణన చేస్తామని చెప్పాం. చేసి చూపించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ.  మంచి పనికి తెలంగాణ ప్రభుత్వం ముందుంటుంది. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యమని డాక్టర్ బీఆర్ అంబేద్కర్  చెప్పిన మాటలు ఆచరణలోకి రావాలంటే మన సీట్లను సాధించుకోవాలి. అప్పుడే మన హక్కుల కోసం మాట్లాడగలం. మేధావులు ఆలోచన చేయాలి” అని కోరారు.    దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలకు సమాన అవకాశాలు కల్పించవచ్చని మార్గదర్శకం చేసిన మహానాయకుడు అంబేద్కర్రు. విద్య ఒక్కటే అన్ని సమస్యల నుంచి మనల్ని విముక్తి చేస్తుందని, జీవితాల్లో వెలుగులు నింపుతుందని, సమాజంలో సరైన గౌరవం దక్కుతుందని బలంగా విశ్వసించారు. అంబేద్కర్  ఆలోచనే ప్రజాపాలన విధానం.  రక్తం చిందించకుండా శాంతితో యుద్ధాన్ని గెలవొచ్చని మహాత్మగాంధీ  ప్రపంచ దేశాలకు చాటిచెబితే, ఆ దేశాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా పరిపాలించవచ్చని నిరూపించిన వారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్.  ఈ దేశానికి మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రెండు కళ్లలాంటి వారు.   భారత రాజ్యాంగంలో అంబేద్కర్  జోడించిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైంది. తెలంగాణ ఉద్యమంలో దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలే ముందు భాగంలో నిలిచి పోరాటం చేశారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన గద్దరన్న, మారుమూల పల్లెల్లో జయ జయహే తెలంగాణను మారుమోగించిన అందెశ్రీ ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  స్మరించుకున్నారు.  దళిత, గిరిజన సామాజిక వర్గానికి మంత్రిపదవులు, ఇతర పదవులు, అధికారులకు ప్రాధాన్యత విషయాల్లో గత ప్రభుత్వాలకు, ప్రజాప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను పోల్చుకోవాలని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలోనే అత్యధిక ప్రాధాన్యత దక్కిందని అనేక ఉదాహరణలు చెప్పారు.  కులాల మధ్యన విభజన జరుగుతుందని, సమాజంలో మరింతగా అంతరాలు పెరుగుతున్నాయని ఆలోచన చేసి ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపట్టామన్నారు.దేశానికి భవిష్యత్తును అందించే దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల పేదలకు నాణ్యమైన విద్య అందడం లేదని, నాణ్యమైన విద్యను అందించడానికి అంబేద్కర్ గారి ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందన్నారు.  “రాష్ట్రంలో ఇచ్చిన 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లలో అత్యధికంగా దళితులకు ఇచ్చాం. 67 వేల ప్రభుత్వ ఉద్యోగాలు నియమిస్తే అందులో 87 శాతం ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ఉద్యోగాలొచ్చాయి. సివిల్ సర్వీసెస్ లో ప్రోత్సహించాలని రాజీవ్ గాంధీ అభయహస్తం కింద ఆర్థిక సహాయం అందిస్తున్నాం.   ఒకవైపు అప్పులు, తప్పులను సవరిస్తూనే రాష్ట్రంలో పరిపాలనను చక్కబెడుతూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అన్ని వర్గాలకు సంక్షేమం, అభివృద్ధి అందించాలన్న మంచి లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఈ ప్రభుత్వం మనది. ప్రజల కోసం అందిస్తున్న ప్రజాపాలనను కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉంది” అని ముఖ్యమంత్రి  కోరారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్,  ధనసరి అనసూయ సీతక్క,  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category> సోషల్ మీడియా</category>
                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/%C2%A0%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%97%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%80--%E0%B0%A1%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AC%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%85%E0%B0%82%E0%B0%AC%E0%B1%87%E0%B0%A6%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%B0%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B1%81-%E0%B0%95%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B0%B2%E0%B0%BE%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81-%C2%A0--%E0%B0%B8%E0%B1%80%E0%B0%8E%E0%B0%82-%E0%B0%B0%E0%B1%87%E0%B0%B5%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D%C2%A0/article-3865</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/%C2%A0%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%97%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%80--%E0%B0%A1%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AC%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%85%E0%B0%82%E0%B0%AC%E0%B1%87%E0%B0%A6%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%B0%E0%B1%86%E0%B0%82%E0%B0%A1%E0%B1%81-%E0%B0%95%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B0%B2%E0%B0%BE%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81-%C2%A0--%E0%B0%B8%E0%B1%80%E0%B0%8E%E0%B0%82-%E0%B0%B0%E0%B1%87%E0%B0%B5%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D%C2%A0/article-3865</guid>
                <pubDate>Tue, 14 Apr 2026 15:18:53 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-04/28a.jpg"                         length="113726"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మండలాన్ని నూతన అసెంబ్లీ గా ఏర్పాటు చేయాలి..</title>
                                    <description><![CDATA[<p>నార్సింగి, మార్చి  26 ( ప్రజాస్వరం ):</p>
<p>  </p>
<p>దేశ వ్యాప్తంగా త్వరలో అసెంబ్లీలు పెరుగుతున్న నేపధ్యంలో నార్సింగి మండలంను నూతన అసెంబ్లీ గా ఏర్పాటు చేయాలని బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నార్సింగీ చుట్టుప్రక్కల గల మండలలు అయిన రామాయంపేట, చేగుంట, చిన్న శంకరం పేట, మాసాయిపేట, నిజాంపేట దౌల్తాబాద్ మండలాలలో గల గ్రామాలు నార్సింగి మండల కేంద్రానికి 10 కిలో మీటర్ల దూరం లో అనువుగా ఉన్నాయని, నార్సింగి మండలం 44 వ జాతీయ రహదారి పై ఉంటుందని ఎటువంటి బైపాస్ రోడ్డు లేకుండా ఉంది మరియు భౌగోళికంగా నార్సింగి కి కూత వేటు దూరం లో మిర్జాపల్లి రైల్వే స్టేషన్ కలదు ఇప్పుడు ఉన్న మెదక్ జిల్లా లో అధిక ఓటర్లు మరియు జనాభా ప్రాతిపదికన గణనీయమైన అవకాశాలు కలవు పైన పేర్కొన్న మండలాల కంటే మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని, కొత్త నియోజక</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/mandal-should-be-formed-as-a-new-assembly/article-3659"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-03/img-20260326-wa0001.jpg" alt=""></a><br /><p>నార్సింగి, మార్చి  26 ( ప్రజాస్వరం ):</p>
<p> </p>
<p>దేశ వ్యాప్తంగా త్వరలో అసెంబ్లీలు పెరుగుతున్న నేపధ్యంలో నార్సింగి మండలంను నూతన అసెంబ్లీ గా ఏర్పాటు చేయాలని బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నార్సింగీ చుట్టుప్రక్కల గల మండలలు అయిన రామాయంపేట, చేగుంట, చిన్న శంకరం పేట, మాసాయిపేట, నిజాంపేట దౌల్తాబాద్ మండలాలలో గల గ్రామాలు నార్సింగి మండల కేంద్రానికి 10 కిలో మీటర్ల దూరం లో అనువుగా ఉన్నాయని, నార్సింగి మండలం 44 వ జాతీయ రహదారి పై ఉంటుందని ఎటువంటి బైపాస్ రోడ్డు లేకుండా ఉంది మరియు భౌగోళికంగా నార్సింగి కి కూత వేటు దూరం లో మిర్జాపల్లి రైల్వే స్టేషన్ కలదు ఇప్పుడు ఉన్న మెదక్ జిల్లా లో అధిక ఓటర్లు మరియు జనాభా ప్రాతిపదికన గణనీయమైన అవకాశాలు కలవు పైన పేర్కొన్న మండలాల కంటే మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని, కొత్త నియోజక వర్గాల ఏర్పాటులో నార్సింగి కి అవకాశం ఇచ్చి గతంలో నార్సింగి కి జరిగిన అన్యాయాన్ని నియోజకవర్గం చేయాలని .బీజేపీ మాత్రమే కాకుండా అన్ని రాజకీయ పార్టీలు అన్ని కలుపుకొని జెండా లు ఎజెండాలు పక్కన పెట్టి నియోజకవర్గమే ఎజెండాగా ధ్యేయంగా పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు శీర్ణ చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు యెన్నం లింగారెడ్డి, పట్టణ అధ్యక్షులు కుమ్మరి నర్సింలు, బిజెపి నాయకులు సత్యపాల్ రెడ్డి, దాయం నరేష్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/mandal-should-be-formed-as-a-new-assembly/article-3659</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/mandal-should-be-formed-as-a-new-assembly/article-3659</guid>
                <pubDate>Thu, 26 Mar 2026 16:16:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-03/img-20260326-wa0001.jpg"                         length="87008"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తూప్రాన్ మండలంలోని ప్రాథమిక పాఠశాల రెడ్యానాయక్ తాండ విద్యార్థుల ఘన విజయం</title>
                                    <description><![CDATA[<p>తూప్రాన్, మార్చి  25 (ప్రజాస్వరం ) :</p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p>  </p>
<p>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 5వ తరగతి గురుకులాల ప్రవేశ పరీక్షలో తూప్రాన్ మండలంలోని ప్రాథమిక పాఠశాల, రెడ్యానాయక్ తాండకు చెందిన విద్యార్థులు విశిష్ట ప్రతిభ కనబరచారు. ఈ పరీక్షకు హాజరైన నలుగురు విద్యార్థులు నలుగురూ అర్హత సాధించడం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది.</p>
<p>  </p>
<p>ఎంపికైన విద్యార్థుల్లో ముగ్గురు తూప్రాన్ టోల్‌గేట్ గురుకుల పాఠశాలకు, మరొకరు దాతర్‌పల్లి రెసిడెన్షియల్ పాఠశాలకు ప్రవేశం పొందారు. ఈ విజయం వెనుక రాష్ట్ర విద్యాశాఖ అందించిన “సాధన గురుకుల ఎంట్రన్స్ ఐటమ్ బ్యాంక్” కీలక పాత్ర పోషించిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఆర్. సుధాకర్ తెలిపారు.</p>
<p>  </p>
<p>ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఆర్. సుధాకర్ గారిని తూప్రాన్ మండల విద్యాధికారి డా. పర్వతి సత్యనారాయణ గారు ప్రత్యేకంగా అభినందించారు.</p>
<p>  </p>
<p>ఈ విజయం ప్రభుత్వ పాఠశాలల్లోనూ నాణ్యమైన విద్య</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/a-great-success-for-the-students-of-redyanayak-thanda-primary/article-3646"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-03/img-20260325-wa0002.jpg" alt=""></a><br /><p>తూప్రాన్, మార్చి  25 (ప్రజాస్వరం ) :</p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p> </p>
<p>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 5వ తరగతి గురుకులాల ప్రవేశ పరీక్షలో తూప్రాన్ మండలంలోని ప్రాథమిక పాఠశాల, రెడ్యానాయక్ తాండకు చెందిన విద్యార్థులు విశిష్ట ప్రతిభ కనబరచారు. ఈ పరీక్షకు హాజరైన నలుగురు విద్యార్థులు నలుగురూ అర్హత సాధించడం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది.</p>
<p> </p>
<p>ఎంపికైన విద్యార్థుల్లో ముగ్గురు తూప్రాన్ టోల్‌గేట్ గురుకుల పాఠశాలకు, మరొకరు దాతర్‌పల్లి రెసిడెన్షియల్ పాఠశాలకు ప్రవేశం పొందారు. ఈ విజయం వెనుక రాష్ట్ర విద్యాశాఖ అందించిన “సాధన గురుకుల ఎంట్రన్స్ ఐటమ్ బ్యాంక్” కీలక పాత్ర పోషించిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఆర్. సుధాకర్ తెలిపారు.</p>
<p> </p>
<p>ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఆర్. సుధాకర్ గారిని తూప్రాన్ మండల విద్యాధికారి డా. పర్వతి సత్యనారాయణ గారు ప్రత్యేకంగా అభినందించారు.</p>
<p> </p>
<p>ఈ విజయం ప్రభుత్వ పాఠశాలల్లోనూ నాణ్యమైన విద్య అందుతున్నదనడానికి మరో నిదర్శనంగా నిలిచింది.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/a-great-success-for-the-students-of-redyanayak-thanda-primary/article-3646</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/a-great-success-for-the-students-of-redyanayak-thanda-primary/article-3646</guid>
                <pubDate>Wed, 25 Mar 2026 15:03:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-03/img-20260325-wa0002.jpg"                         length="234415"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>రాబోవు రోజుల్లో మరింత శ్రమిస్తే జాతీయ స్థాయిలోను రాణించగలం</title>
                                    <description><![CDATA[<p>వరంగల్  (ప్రజాస్వరం) : </p>
<p>  </p>
<p>మరింత శ్రమిస్తే జాతీయ స్థాయిలో కూడా పతకాలను సాధించగలమని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా జరిగిన రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో పతకాలను సాధించిన వరంగల్ కమిషనరేట్ పోలీస్ క్రీడాకారులకు అభినందన సభను సోమవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయము ఏర్పాటు చేసారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ముఖ్య అతిధిగా పాల్గోన్న ఈ అభినందన కార్యక్రమములో పోలీస్ కమిషనర్ ముందుగా పతాకాలను సాధించిన క్రీడాకారులను వ్యక్తిగతంగా కలిసి అభినందనలు తెలియజేసారు. ఈ సందర్బంగా హకీ క్రీడాకారులు సంయుక్తంగా కలసి వరంగల్ పోలీస్ కమిషనర్కు హకీ జెర్సీని బహుకరించడంతో పాటు, ఈ రాష్ట్ర స్థాయిలో క్రీడల్లో టెబుల్ టెన్నిస్ క్రీడలో కాంస్య పతకాన్ని సాధించిన వరంగల్ పోలీస్ కమిషనర్కు ఈస్ట్జోన్ డిసిపి అంకిత్ కుమార్ చేతుల మీదుగా సీపీ పతకాన్ని అందజేసారు. అనంతరం పోలీస్ కమిషనర్ క్రీడాకారులను ఉద్యేశిస్తూ మాట్లాడుతూ ముందుగా</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/bhadradri-kothagudem/if-we-work-harder-in-the-coming-days-we-can/article-3269"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-02/86.jpg" alt=""></a><br /><p>వరంగల్  (ప్రజాస్వరం) : </p>
<p> </p>
<p>మరింత శ్రమిస్తే జాతీయ స్థాయిలో కూడా పతకాలను సాధించగలమని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా జరిగిన రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో పతకాలను సాధించిన వరంగల్ కమిషనరేట్ పోలీస్ క్రీడాకారులకు అభినందన సభను సోమవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయము ఏర్పాటు చేసారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ముఖ్య అతిధిగా పాల్గోన్న ఈ అభినందన కార్యక్రమములో పోలీస్ కమిషనర్ ముందుగా పతాకాలను సాధించిన క్రీడాకారులను వ్యక్తిగతంగా కలిసి అభినందనలు తెలియజేసారు. ఈ సందర్బంగా హకీ క్రీడాకారులు సంయుక్తంగా కలసి వరంగల్ పోలీస్ కమిషనర్కు హకీ జెర్సీని బహుకరించడంతో పాటు, ఈ రాష్ట్ర స్థాయిలో క్రీడల్లో టెబుల్ టెన్నిస్ క్రీడలో కాంస్య పతకాన్ని సాధించిన వరంగల్ పోలీస్ కమిషనర్కు ఈస్ట్జోన్ డిసిపి అంకిత్ కుమార్ చేతుల మీదుగా సీపీ పతకాన్ని అందజేసారు. అనంతరం పోలీస్ కమిషనర్ క్రీడాకారులను ఉద్యేశిస్తూ మాట్లాడుతూ ముందుగా పతకాలను గెలిచిన క్రీడాకారులతో పాటు, ఈ క్రీడల్లో పాల్గోన్న క్రీడాకారులకు సైతం అభినందనలు తెలియజేస్తూ, వరంగల్ కమిషనరేట్ పోలీస్ క్రీడాకారులు ఈ రాష్ట్రా స్థాయిలో క్రీడల్లో అద్బుత ప్రదర్శనతో గత ఏడాది కంటే ఎక్కువ సంఖ్యలో పతకాలను కైవసం చేసుకోవడం చాలా సంతోషాన్ని కలిగిస్తోందని. ఇదే ప్రదర్శన రాబోవు రోజుల్లో కనబర్చాలని, ముఖ్యంగా జాతీయ స్థాయిలో జరిగే క్రీడల్లో పతకాలను సాధించేందుకుగా ముమ్మరంగా సాధన చేయాలని, క్రీడల్లో రాణించే వారికి తప్పక సహకారం అందించడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేసారు.ఈ కార్యక్రమములో డిసిపిలు దార కవిత, అంకిత్ కుమార్, ట్రైనీ ఐపిఎస్ మనిషా నేహ్రా, అదనపు డిసిపిలు సురేష్ కుమార్, రవి, శ్రీనివాస్, ఏసిపిలు నాగయ్య, సురేంద్ర, జితేందర్ రెడ్డి, మధుసూదన్, అంతయ్య, ఆర్.ఐలు స్పర్జన్ రాజ్, సతీష్, ఇన్స్స్పెక్టర్ శుకూర్, ఆర్.ఎస్.ఐ శరత్, మణి కృష్ణ ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గోన్నారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                            <category>తెలంగాణ</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/bhadradri-kothagudem/if-we-work-harder-in-the-coming-days-we-can/article-3269</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/bhadradri-kothagudem/if-we-work-harder-in-the-coming-days-we-can/article-3269</guid>
                <pubDate>Mon, 23 Feb 2026 21:02:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-02/86.jpg"                         length="334463"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రారంభమైన రామలింగేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు...</title>
                                    <description><![CDATA[<p>మేడ్చల్, ఫిబ్రవరి 22 (ప్రజాస్వరం):</p>
<p>మేడ్చల్ పట్టణంలోని ప్రత్యేక చరిత్ర గల శ్రీ దాక్షాయణి సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. గణపతి పూజతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ చైర్మన్ ధాత్రిక రాధాకృష్ణ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలకు అంకురార్పణ చేసిన అనంతరం ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ట నిర్వహించారు. రాత్రి సందీశ్వర సేవ నిర్వహించారు. ఈ నెల 27వ తేదీ వరకు జరుగనున్నాయి. 22న భృంగీశ్వర సేవ, 23 న హంస వాహన సేవ, 24న అశ్వ వాహన సేవ, 25న కల్యాణ మహోత్సవం, 26 న గజవాహన సేవ, అగ్నిగుండాలు, 27 తేదీన రధ మహోత్సవం, లంకాదహనం నిర్వహించున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆ తర్వాత మూడు రోజుల పాటు జాతర జరుగుతుంది. ఈ జాతరకు మేడ్చల్ పాటు పరిసర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు, ప్రజలు తరలివస్తారు.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/ramalingeshwar-swami-jatara-brahmotsavams-started/article-3239"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-02/img-20260222-wa0001.jpg" alt=""></a><br /><p>మేడ్చల్, ఫిబ్రవరి 22 (ప్రజాస్వరం):</p>
<p>మేడ్చల్ పట్టణంలోని ప్రత్యేక చరిత్ర గల శ్రీ దాక్షాయణి సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. గణపతి పూజతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ చైర్మన్ ధాత్రిక రాధాకృష్ణ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలకు అంకురార్పణ చేసిన అనంతరం ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ట నిర్వహించారు. రాత్రి సందీశ్వర సేవ నిర్వహించారు. ఈ నెల 27వ తేదీ వరకు జరుగనున్నాయి. 22న భృంగీశ్వర సేవ, 23 న హంస వాహన సేవ, 24న అశ్వ వాహన సేవ, 25న కల్యాణ మహోత్సవం, 26 న గజవాహన సేవ, అగ్నిగుండాలు, 27 తేదీన రధ మహోత్సవం, లంకాదహనం నిర్వహించున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆ తర్వాత మూడు రోజుల పాటు జాతర జరుగుతుంది. ఈ జాతరకు మేడ్చల్ పాటు పరిసర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు, ప్రజలు తరలివస్తారు.</p>
<p>అంకురార్పణ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రాధాకృష్ణ తో తన కుమారుడు శ్రీనివాస్ తో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/ramalingeshwar-swami-jatara-brahmotsavams-started/article-3239</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/ramalingeshwar-swami-jatara-brahmotsavams-started/article-3239</guid>
                <pubDate>Sun, 22 Feb 2026 15:02:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-02/img-20260222-wa0001.jpg"                         length="244402"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అధినేత కేసీఆర్ ను కలిసిన డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>హైదరాబాద్ ( ప్రజాస్వరం )</p>
<p>తమకు, శాసన సభలో, శాసన మండలిలో, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా అవకాశం కల్పించిన సందర్భంగా  బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, తన్నీరు హరీశ్ రావు,పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్సీలు ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,తనకు మండలిలో పార్టీ విప్ గా అవకాశమిచ్చినందుకు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ లు పార్టీ అధినేత కేసీఆర్ గారిని ఎర్రవెల్లి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా అధినేత కేసీఆర్ గారు వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/deputy-floor-leaders-who-met-kcr/article-2017"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-12/whatsapp-image-2025-12-31-at-7.45.14-pm.jpeg" alt=""></a><br /><p> </p>
<p>హైదరాబాద్ ( ప్రజాస్వరం )</p>
<p>తమకు, శాసన సభలో, శాసన మండలిలో, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా అవకాశం కల్పించిన సందర్భంగా  బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, తన్నీరు హరీశ్ రావు,పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్సీలు ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,తనకు మండలిలో పార్టీ విప్ గా అవకాశమిచ్చినందుకు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ లు పార్టీ అధినేత కేసీఆర్ గారిని ఎర్రవెల్లి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా అధినేత కేసీఆర్ గారు వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/deputy-floor-leaders-who-met-kcr/article-2017</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/deputy-floor-leaders-who-met-kcr/article-2017</guid>
                <pubDate>Wed, 31 Dec 2025 19:47:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-12/whatsapp-image-2025-12-31-at-7.45.14-pm.jpeg"                         length="107675"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ నెలాఖరు లోపు పూర్తి చేయాలి</title>
                                    <description><![CDATA[<p>హైదరాబాద్  / వికారాబాద్, సెప్టెంబర్ 22(ప్రజా స్వరం):<br />  జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ల ను ఆదేశించారు. <br />సోమవారం డా. బి.ఆర్. అంబేడ్కర్ సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ముఖ్యమంత్రి  పలు సూచనలు జారీ చేశారు.<br />దసరా పండుగకు ముందే అన్ని పనులు పూర్తికావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.కోర్టు కేసులు ఉన్న భూములకు సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్లను ఆదేశించారు.టైటిల్ సమస్యలు ఉన్న భూముల విషయంలో పరిహారం మొత్తాన్ని డిపాజిట్ చేసి, భూములను సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.<br />రహదారి నిర్మాణ పనులు ఆలస్యమవకుండా ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యంగా పరిగణించాలని అధికారులకు ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర, దక్షిణ భాగాలతో పాటు రేడియల్ రోడ్ల నిర్మాణంపై అధికారులకు పలు సూచనలు చేసారు . <br />హైదరాబాద్- శ్రీశైలం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/the-land-acquisition-required-for-the-construction-of-national-highways/article-1563"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-09/whatsapp-image-2025-09-22-at-6.54.28-pm.jpeg" alt=""></a><br /><p>హైదరాబాద్  / వికారాబాద్, సెప్టెంబర్ 22(ప్రజా స్వరం):<br /> జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ల ను ఆదేశించారు. <br />సోమవారం డా. బి.ఆర్. అంబేడ్కర్ సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ముఖ్యమంత్రి  పలు సూచనలు జారీ చేశారు.<br />దసరా పండుగకు ముందే అన్ని పనులు పూర్తికావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.కోర్టు కేసులు ఉన్న భూములకు సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్లను ఆదేశించారు.టైటిల్ సమస్యలు ఉన్న భూముల విషయంలో పరిహారం మొత్తాన్ని డిపాజిట్ చేసి, భూములను సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.<br />రహదారి నిర్మాణ పనులు ఆలస్యమవకుండా ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యంగా పరిగణించాలని అధికారులకు ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర, దక్షిణ భాగాలతో పాటు రేడియల్ రోడ్ల నిర్మాణంపై అధికారులకు పలు సూచనలు చేసారు . <br />హైదరాబాద్- శ్రీశైలం హైవే లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం నుంచి వీలైనంత త్వరగా అనుమతులు తీసుకోవాలని,భూసేకరణలో ఎలాంటి ఆలస్యం జరుగకూడదని, అక్టోబరు నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ,జిల్లాల వారీగా సమీక్ష చేపట్టి పురోగతిని పరిశీలిస్తానని, జాప్యం జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.<br />జాతీయ రహదారుల నిర్మాణం రాష్ట్ర అభివృద్ధి, రవాణా సౌకర్యాల మెరుగుదలకు కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.<br />వికారాబాద్ జిల్లా వీడియో కాన్ఫరెన్సు హాలు నుండి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్  లింగ్యా నాయక్, ట్రైని కలెక్టర్ హార్స్ చౌదరి, అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/the-land-acquisition-required-for-the-construction-of-national-highways/article-1563</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/the-land-acquisition-required-for-the-construction-of-national-highways/article-1563</guid>
                <pubDate>Mon, 22 Sep 2025 18:57:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-09/whatsapp-image-2025-09-22-at-6.54.28-pm.jpeg"                         length="46820"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>గిరిజ‌న సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం,,,,,. స‌మ్మక్క, సార‌ల‌మ్మ ఆల‌య ఆధునీక‌ర‌ణ </title>
                                    <description><![CDATA[<p><br />హైద‌రాబాద్ సెప్టెంబర్ 13 (ప్రజాస్వరం) : </p>
<p>  ఆసియా ఖండములో అత్యంత ప్రసిద్ధిగాంచిన సమ్మక్క, సారలమ్మ  దేవాలయాన్ని  గిరిజ‌న సంస్కృతి సంప్రదాయాలు  వారి మ‌నోభావాల‌కు అనుగుణంగా ఆధునీక‌ర‌ణను చేప‌డుతున్నామ‌ని  ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు.గౌర‌వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచ‌న‌ల మేర‌కు ఆధునీకరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ పై శుక్రవారం నాడు స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యంలో పంచాయితీరాజ్  శాఖ మంత్రి ధ‌న‌స‌రి అన‌సూయ‌ సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎస్.సి. అభివృద్ధి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,  మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరామ్ నాయక్ తో క‌లిసి మంత్రి గారు స‌మీక్షించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారు ఆధునీకరణ పనులకు తుది ఆమోదం తెలిపిన తరువాత తక్షణమే పనులు ప్రారంభించి వంద రోజుల్లో పూర్తయ్యేలా కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/bhadradri-kothagudem/according-to-tribal-culture-traditions/article-1514"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-09/whatsapp-image-2025-09-13-at-9.51.55-pm.jpeg" alt=""></a><br /><p><br />హైద‌రాబాద్ సెప్టెంబర్ 13 (ప్రజాస్వరం) : </p>
<p> ఆసియా ఖండములో అత్యంత ప్రసిద్ధిగాంచిన సమ్మక్క, సారలమ్మ  దేవాలయాన్ని  గిరిజ‌న సంస్కృతి సంప్రదాయాలు  వారి మ‌నోభావాల‌కు అనుగుణంగా ఆధునీక‌ర‌ణను చేప‌డుతున్నామ‌ని  ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు.గౌర‌వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచ‌న‌ల మేర‌కు ఆధునీకరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ పై శుక్రవారం నాడు స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యంలో పంచాయితీరాజ్  శాఖ మంత్రి ధ‌న‌స‌రి అన‌సూయ‌ సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎస్.సి. అభివృద్ధి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,  మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరామ్ నాయక్ తో క‌లిసి మంత్రి గారు స‌మీక్షించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారు ఆధునీకరణ పనులకు తుది ఆమోదం తెలిపిన తరువాత తక్షణమే పనులు ప్రారంభించి వంద రోజుల్లో పూర్తయ్యేలా కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని అధికారుల‌కు  మంత్రులు సూచించారు.  భక్తులకు మరింత సౌకర్యవంతముగా ఉండేలా చేపట్టే ఆధునీకరణ పనుల్లో గిరిజనుల సాంప్రదాయాలను  ప్రతిబింబించేలా ఉండాలని, ఈ విషయములో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  ఇప్పటికే మేడారం ఆల‌యాల‌కు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప‌రిశీలించార‌ని, వచ్చే వారంలో ముఖ్యమంత్రి గారు  స్వయంగా క్షేత్రస్ధాయి ప‌రిశీల‌న‌కు వ‌స్తున్నందున త‌గు ప్రణాళిక‌లు, స‌మాచారంతో  సిద్దంగా ఉండాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో   పార్లమెంట్ సభ్యులు బలరామ్ నాయక్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఇత‌ర  ఉన్నతాధికారులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>ఆధ్యాత్మికం</category>
                                            <category>తెలంగాణ</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/bhadradri-kothagudem/according-to-tribal-culture-traditions/article-1514</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/bhadradri-kothagudem/according-to-tribal-culture-traditions/article-1514</guid>
                <pubDate>Sat, 13 Sep 2025 21:56:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-09/whatsapp-image-2025-09-13-at-9.51.55-pm.jpeg"                         length="163289"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        