<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajaswaramdaily.com/telangana/bhadradri-kothagudem/category-61" rel="self" type="application/rss+xml" />
                <generator>Prajaswaram Daily RSS Feed Generator</generator>
                <title>వరంగల్ - Prajaswaram Daily</title>
                <link>https://www.prajaswaramdaily.com/category/61/rss</link>
                <description>వరంగల్ RSS Feed</description>
                
                            <item>
                <title>మండలాన్ని నూతన అసెంబ్లీ గా ఏర్పాటు చేయాలి..</title>
                                    <description>
                        <![CDATA[<p>నార్సింగి, మార్చి  26 ( ప్రజాస్వరం ):</p>
<p>  </p>
<p>దేశ వ్యాప్తంగా త్వరలో అసెంబ్లీలు పెరుగుతున్న నేపధ్యంలో నార్సింగి మండలంను నూతన అసెంబ్లీ గా ఏర్పాటు చేయాలని బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నార్సింగీ చుట్టుప్రక్కల గల మండలలు అయిన రామాయంపేట, చేగుంట, చిన్న శంకరం పేట, మాసాయిపేట, నిజాంపేట దౌల్తాబాద్ మండలాలలో గల గ్రామాలు నార్సింగి మండల కేంద్రానికి 10 కిలో మీటర్ల దూరం లో అనువుగా ఉన్నాయని, నార్సింగి మండలం 44 వ జాతీయ రహదారి పై ఉంటుందని ఎటువంటి బైపాస్ రోడ్డు లేకుండా ఉంది మరియు భౌగోళికంగా నార్సింగి కి కూత వేటు దూరం లో మిర్జాపల్లి రైల్వే స్టేషన్ కలదు ఇప్పుడు ఉన్న మెదక్ జిల్లా లో అధిక ఓటర్లు మరియు జనాభా ప్రాతిపదికన గణనీయమైన అవకాశాలు కలవు పైన పేర్కొన్న మండలాల కంటే మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని, కొత్త నియోజక</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/mandal-should-be-formed-as-a-new-assembly/article-3659"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-03/img-20260326-wa0001.jpg" alt=""></a><br /><p>నార్సింగి, మార్చి  26 ( ప్రజాస్వరం ):</p>
<p> </p>
<p>దేశ వ్యాప్తంగా త్వరలో అసెంబ్లీలు పెరుగుతున్న నేపధ్యంలో నార్సింగి మండలంను నూతన అసెంబ్లీ గా ఏర్పాటు చేయాలని బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నార్సింగీ చుట్టుప్రక్కల గల మండలలు అయిన రామాయంపేట, చేగుంట, చిన్న శంకరం పేట, మాసాయిపేట, నిజాంపేట దౌల్తాబాద్ మండలాలలో గల గ్రామాలు నార్సింగి మండల కేంద్రానికి 10 కిలో మీటర్ల దూరం లో అనువుగా ఉన్నాయని, నార్సింగి మండలం 44 వ జాతీయ రహదారి పై ఉంటుందని ఎటువంటి బైపాస్ రోడ్డు లేకుండా ఉంది మరియు భౌగోళికంగా నార్సింగి కి కూత వేటు దూరం లో మిర్జాపల్లి రైల్వే స్టేషన్ కలదు ఇప్పుడు ఉన్న మెదక్ జిల్లా లో అధిక ఓటర్లు మరియు జనాభా ప్రాతిపదికన గణనీయమైన అవకాశాలు కలవు పైన పేర్కొన్న మండలాల కంటే మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని, కొత్త నియోజక వర్గాల ఏర్పాటులో నార్సింగి కి అవకాశం ఇచ్చి గతంలో నార్సింగి కి జరిగిన అన్యాయాన్ని నియోజకవర్గం చేయాలని .బీజేపీ మాత్రమే కాకుండా అన్ని రాజకీయ పార్టీలు అన్ని కలుపుకొని జెండా లు ఎజెండాలు పక్కన పెట్టి నియోజకవర్గమే ఎజెండాగా ధ్యేయంగా పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు శీర్ణ చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు యెన్నం లింగారెడ్డి, పట్టణ అధ్యక్షులు కుమ్మరి నర్సింలు, బిజెపి నాయకులు సత్యపాల్ రెడ్డి, దాయం నరేష్ తదితరులు పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/mandal-should-be-formed-as-a-new-assembly/article-3659</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/mandal-should-be-formed-as-a-new-assembly/article-3659</guid>
                <pubDate>Thu, 26 Mar 2026 16:16:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-03/img-20260326-wa0001.jpg"                         length="87008"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>తూప్రాన్ మండలంలోని ప్రాథమిక పాఠశాల రెడ్యానాయక్ తాండ విద్యార్థుల ఘన విజయం</title>
                                    <description>
                        <![CDATA[<p>తూప్రాన్, మార్చి  25 (ప్రజాస్వరం ) :</p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p>  </p>
<p>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 5వ తరగతి గురుకులాల ప్రవేశ పరీక్షలో తూప్రాన్ మండలంలోని ప్రాథమిక పాఠశాల, రెడ్యానాయక్ తాండకు చెందిన విద్యార్థులు విశిష్ట ప్రతిభ కనబరచారు. ఈ పరీక్షకు హాజరైన నలుగురు విద్యార్థులు నలుగురూ అర్హత సాధించడం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది.</p>
<p>  </p>
<p>ఎంపికైన విద్యార్థుల్లో ముగ్గురు తూప్రాన్ టోల్‌గేట్ గురుకుల పాఠశాలకు, మరొకరు దాతర్‌పల్లి రెసిడెన్షియల్ పాఠశాలకు ప్రవేశం పొందారు. ఈ విజయం వెనుక రాష్ట్ర విద్యాశాఖ అందించిన “సాధన గురుకుల ఎంట్రన్స్ ఐటమ్ బ్యాంక్” కీలక పాత్ర పోషించిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఆర్. సుధాకర్ తెలిపారు.</p>
<p>  </p>
<p>ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఆర్. సుధాకర్ గారిని తూప్రాన్ మండల విద్యాధికారి డా. పర్వతి సత్యనారాయణ గారు ప్రత్యేకంగా అభినందించారు.</p>
<p>  </p>
<p>ఈ విజయం ప్రభుత్వ పాఠశాలల్లోనూ నాణ్యమైన విద్య</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/a-great-success-for-the-students-of-redyanayak-thanda-primary/article-3646"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-03/img-20260325-wa0002.jpg" alt=""></a><br /><p>తూప్రాన్, మార్చి  25 (ప్రజాస్వరం ) :</p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p> </p>
<p>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 5వ తరగతి గురుకులాల ప్రవేశ పరీక్షలో తూప్రాన్ మండలంలోని ప్రాథమిక పాఠశాల, రెడ్యానాయక్ తాండకు చెందిన విద్యార్థులు విశిష్ట ప్రతిభ కనబరచారు. ఈ పరీక్షకు హాజరైన నలుగురు విద్యార్థులు నలుగురూ అర్హత సాధించడం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది.</p>
<p> </p>
<p>ఎంపికైన విద్యార్థుల్లో ముగ్గురు తూప్రాన్ టోల్‌గేట్ గురుకుల పాఠశాలకు, మరొకరు దాతర్‌పల్లి రెసిడెన్షియల్ పాఠశాలకు ప్రవేశం పొందారు. ఈ విజయం వెనుక రాష్ట్ర విద్యాశాఖ అందించిన “సాధన గురుకుల ఎంట్రన్స్ ఐటమ్ బ్యాంక్” కీలక పాత్ర పోషించిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఆర్. సుధాకర్ తెలిపారు.</p>
<p> </p>
<p>ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఆర్. సుధాకర్ గారిని తూప్రాన్ మండల విద్యాధికారి డా. పర్వతి సత్యనారాయణ గారు ప్రత్యేకంగా అభినందించారు.</p>
<p> </p>
<p>ఈ విజయం ప్రభుత్వ పాఠశాలల్లోనూ నాణ్యమైన విద్య అందుతున్నదనడానికి మరో నిదర్శనంగా నిలిచింది.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/a-great-success-for-the-students-of-redyanayak-thanda-primary/article-3646</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/a-great-success-for-the-students-of-redyanayak-thanda-primary/article-3646</guid>
                <pubDate>Wed, 25 Mar 2026 15:03:34 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-03/img-20260325-wa0002.jpg"                         length="234415"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>రాబోవు రోజుల్లో మరింత శ్రమిస్తే జాతీయ స్థాయిలోను రాణించగలం</title>
                                    <description>
                        <![CDATA[<p>వరంగల్  (ప్రజాస్వరం) : </p>
<p>  </p>
<p>మరింత శ్రమిస్తే జాతీయ స్థాయిలో కూడా పతకాలను సాధించగలమని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా జరిగిన రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో పతకాలను సాధించిన వరంగల్ కమిషనరేట్ పోలీస్ క్రీడాకారులకు అభినందన సభను సోమవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయము ఏర్పాటు చేసారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ముఖ్య అతిధిగా పాల్గోన్న ఈ అభినందన కార్యక్రమములో పోలీస్ కమిషనర్ ముందుగా పతాకాలను సాధించిన క్రీడాకారులను వ్యక్తిగతంగా కలిసి అభినందనలు తెలియజేసారు. ఈ సందర్బంగా హకీ క్రీడాకారులు సంయుక్తంగా కలసి వరంగల్ పోలీస్ కమిషనర్కు హకీ జెర్సీని బహుకరించడంతో పాటు, ఈ రాష్ట్ర స్థాయిలో క్రీడల్లో టెబుల్ టెన్నిస్ క్రీడలో కాంస్య పతకాన్ని సాధించిన వరంగల్ పోలీస్ కమిషనర్కు ఈస్ట్జోన్ డిసిపి అంకిత్ కుమార్ చేతుల మీదుగా సీపీ పతకాన్ని అందజేసారు. అనంతరం పోలీస్ కమిషనర్ క్రీడాకారులను ఉద్యేశిస్తూ మాట్లాడుతూ ముందుగా</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/bhadradri-kothagudem/if-we-work-harder-in-the-coming-days-we-can/article-3269"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-02/86.jpg" alt=""></a><br /><p>వరంగల్  (ప్రజాస్వరం) : </p>
<p> </p>
<p>మరింత శ్రమిస్తే జాతీయ స్థాయిలో కూడా పతకాలను సాధించగలమని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా జరిగిన రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో పతకాలను సాధించిన వరంగల్ కమిషనరేట్ పోలీస్ క్రీడాకారులకు అభినందన సభను సోమవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయము ఏర్పాటు చేసారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ముఖ్య అతిధిగా పాల్గోన్న ఈ అభినందన కార్యక్రమములో పోలీస్ కమిషనర్ ముందుగా పతాకాలను సాధించిన క్రీడాకారులను వ్యక్తిగతంగా కలిసి అభినందనలు తెలియజేసారు. ఈ సందర్బంగా హకీ క్రీడాకారులు సంయుక్తంగా కలసి వరంగల్ పోలీస్ కమిషనర్కు హకీ జెర్సీని బహుకరించడంతో పాటు, ఈ రాష్ట్ర స్థాయిలో క్రీడల్లో టెబుల్ టెన్నిస్ క్రీడలో కాంస్య పతకాన్ని సాధించిన వరంగల్ పోలీస్ కమిషనర్కు ఈస్ట్జోన్ డిసిపి అంకిత్ కుమార్ చేతుల మీదుగా సీపీ పతకాన్ని అందజేసారు. అనంతరం పోలీస్ కమిషనర్ క్రీడాకారులను ఉద్యేశిస్తూ మాట్లాడుతూ ముందుగా పతకాలను గెలిచిన క్రీడాకారులతో పాటు, ఈ క్రీడల్లో పాల్గోన్న క్రీడాకారులకు సైతం అభినందనలు తెలియజేస్తూ, వరంగల్ కమిషనరేట్ పోలీస్ క్రీడాకారులు ఈ రాష్ట్రా స్థాయిలో క్రీడల్లో అద్బుత ప్రదర్శనతో గత ఏడాది కంటే ఎక్కువ సంఖ్యలో పతకాలను కైవసం చేసుకోవడం చాలా సంతోషాన్ని కలిగిస్తోందని. ఇదే ప్రదర్శన రాబోవు రోజుల్లో కనబర్చాలని, ముఖ్యంగా జాతీయ స్థాయిలో జరిగే క్రీడల్లో పతకాలను సాధించేందుకుగా ముమ్మరంగా సాధన చేయాలని, క్రీడల్లో రాణించే వారికి తప్పక సహకారం అందించడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేసారు.ఈ కార్యక్రమములో డిసిపిలు దార కవిత, అంకిత్ కుమార్, ట్రైనీ ఐపిఎస్ మనిషా నేహ్రా, అదనపు డిసిపిలు సురేష్ కుమార్, రవి, శ్రీనివాస్, ఏసిపిలు నాగయ్య, సురేంద్ర, జితేందర్ రెడ్డి, మధుసూదన్, అంతయ్య, ఆర్.ఐలు స్పర్జన్ రాజ్, సతీష్, ఇన్స్స్పెక్టర్ శుకూర్, ఆర్.ఎస్.ఐ శరత్, మణి కృష్ణ ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గోన్నారు.</p>
<p> </p>]]>
                    </content:encoded>
                
                                                            <category>క్రైమ్</category>
                                            <category>తెలంగాణ</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/bhadradri-kothagudem/if-we-work-harder-in-the-coming-days-we-can/article-3269</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/bhadradri-kothagudem/if-we-work-harder-in-the-coming-days-we-can/article-3269</guid>
                <pubDate>Mon, 23 Feb 2026 21:02:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-02/86.jpg"                         length="334463"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రారంభమైన రామలింగేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు...</title>
                                    <description>
                        <![CDATA[<p>మేడ్చల్, ఫిబ్రవరి 22 (ప్రజాస్వరం):</p>
<p>మేడ్చల్ పట్టణంలోని ప్రత్యేక చరిత్ర గల శ్రీ దాక్షాయణి సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. గణపతి పూజతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ చైర్మన్ ధాత్రిక రాధాకృష్ణ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలకు అంకురార్పణ చేసిన అనంతరం ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ట నిర్వహించారు. రాత్రి సందీశ్వర సేవ నిర్వహించారు. ఈ నెల 27వ తేదీ వరకు జరుగనున్నాయి. 22న భృంగీశ్వర సేవ, 23 న హంస వాహన సేవ, 24న అశ్వ వాహన సేవ, 25న కల్యాణ మహోత్సవం, 26 న గజవాహన సేవ, అగ్నిగుండాలు, 27 తేదీన రధ మహోత్సవం, లంకాదహనం నిర్వహించున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆ తర్వాత మూడు రోజుల పాటు జాతర జరుగుతుంది. ఈ జాతరకు మేడ్చల్ పాటు పరిసర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు, ప్రజలు తరలివస్తారు.</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/ramalingeshwar-swami-jatara-brahmotsavams-started/article-3239"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-02/img-20260222-wa0001.jpg" alt=""></a><br /><p>మేడ్చల్, ఫిబ్రవరి 22 (ప్రజాస్వరం):</p>
<p>మేడ్చల్ పట్టణంలోని ప్రత్యేక చరిత్ర గల శ్రీ దాక్షాయణి సమేత రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. గణపతి పూజతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ చైర్మన్ ధాత్రిక రాధాకృష్ణ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలకు అంకురార్పణ చేసిన అనంతరం ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ట నిర్వహించారు. రాత్రి సందీశ్వర సేవ నిర్వహించారు. ఈ నెల 27వ తేదీ వరకు జరుగనున్నాయి. 22న భృంగీశ్వర సేవ, 23 న హంస వాహన సేవ, 24న అశ్వ వాహన సేవ, 25న కల్యాణ మహోత్సవం, 26 న గజవాహన సేవ, అగ్నిగుండాలు, 27 తేదీన రధ మహోత్సవం, లంకాదహనం నిర్వహించున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆ తర్వాత మూడు రోజుల పాటు జాతర జరుగుతుంది. ఈ జాతరకు మేడ్చల్ పాటు పరిసర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు, ప్రజలు తరలివస్తారు.</p>
<p>అంకురార్పణ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రాధాకృష్ణ తో తన కుమారుడు శ్రీనివాస్ తో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/ramalingeshwar-swami-jatara-brahmotsavams-started/article-3239</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/ramalingeshwar-swami-jatara-brahmotsavams-started/article-3239</guid>
                <pubDate>Sun, 22 Feb 2026 15:02:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-02/img-20260222-wa0001.jpg"                         length="244402"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>అధినేత కేసీఆర్ ను కలిసిన డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు</title>
                                    <description>
                        <![CDATA[<p>  </p>
<p>హైదరాబాద్ ( ప్రజాస్వరం )</p>
<p>తమకు, శాసన సభలో, శాసన మండలిలో, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా అవకాశం కల్పించిన సందర్భంగా  బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, తన్నీరు హరీశ్ రావు,పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్సీలు ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,తనకు మండలిలో పార్టీ విప్ గా అవకాశమిచ్చినందుకు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ లు పార్టీ అధినేత కేసీఆర్ గారిని ఎర్రవెల్లి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా అధినేత కేసీఆర్ గారు వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/deputy-floor-leaders-who-met-kcr/article-2017"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-12/whatsapp-image-2025-12-31-at-7.45.14-pm.jpeg" alt=""></a><br /><p> </p>
<p>హైదరాబాద్ ( ప్రజాస్వరం )</p>
<p>తమకు, శాసన సభలో, శాసన మండలిలో, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా అవకాశం కల్పించిన సందర్భంగా  బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, తన్నీరు హరీశ్ రావు,పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్సీలు ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,తనకు మండలిలో పార్టీ విప్ గా అవకాశమిచ్చినందుకు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ లు పార్టీ అధినేత కేసీఆర్ గారిని ఎర్రవెల్లి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా అధినేత కేసీఆర్ గారు వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/deputy-floor-leaders-who-met-kcr/article-2017</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/deputy-floor-leaders-who-met-kcr/article-2017</guid>
                <pubDate>Wed, 31 Dec 2025 19:47:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-12/whatsapp-image-2025-12-31-at-7.45.14-pm.jpeg"                         length="107675"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ నెలాఖరు లోపు పూర్తి చేయాలి</title>
                                    <description>
                        <![CDATA[<p>హైదరాబాద్  / వికారాబాద్, సెప్టెంబర్ 22(ప్రజా స్వరం):<br />  జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ల ను ఆదేశించారు. <br />సోమవారం డా. బి.ఆర్. అంబేడ్కర్ సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ముఖ్యమంత్రి  పలు సూచనలు జారీ చేశారు.<br />దసరా పండుగకు ముందే అన్ని పనులు పూర్తికావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.కోర్టు కేసులు ఉన్న భూములకు సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్లను ఆదేశించారు.టైటిల్ సమస్యలు ఉన్న భూముల విషయంలో పరిహారం మొత్తాన్ని డిపాజిట్ చేసి, భూములను సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.<br />రహదారి నిర్మాణ పనులు ఆలస్యమవకుండా ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యంగా పరిగణించాలని అధికారులకు ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర, దక్షిణ భాగాలతో పాటు రేడియల్ రోడ్ల నిర్మాణంపై అధికారులకు పలు సూచనలు చేసారు . <br />హైదరాబాద్- శ్రీశైలం</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/the-land-acquisition-required-for-the-construction-of-national-highways/article-1563"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-09/whatsapp-image-2025-09-22-at-6.54.28-pm.jpeg" alt=""></a><br /><p>హైదరాబాద్  / వికారాబాద్, సెప్టెంబర్ 22(ప్రజా స్వరం):<br /> జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ల ను ఆదేశించారు. <br />సోమవారం డా. బి.ఆర్. అంబేడ్కర్ సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ముఖ్యమంత్రి  పలు సూచనలు జారీ చేశారు.<br />దసరా పండుగకు ముందే అన్ని పనులు పూర్తికావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.కోర్టు కేసులు ఉన్న భూములకు సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్లను ఆదేశించారు.టైటిల్ సమస్యలు ఉన్న భూముల విషయంలో పరిహారం మొత్తాన్ని డిపాజిట్ చేసి, భూములను సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.<br />రహదారి నిర్మాణ పనులు ఆలస్యమవకుండా ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యంగా పరిగణించాలని అధికారులకు ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర, దక్షిణ భాగాలతో పాటు రేడియల్ రోడ్ల నిర్మాణంపై అధికారులకు పలు సూచనలు చేసారు . <br />హైదరాబాద్- శ్రీశైలం హైవే లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం నుంచి వీలైనంత త్వరగా అనుమతులు తీసుకోవాలని,భూసేకరణలో ఎలాంటి ఆలస్యం జరుగకూడదని, అక్టోబరు నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ,జిల్లాల వారీగా సమీక్ష చేపట్టి పురోగతిని పరిశీలిస్తానని, జాప్యం జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.<br />జాతీయ రహదారుల నిర్మాణం రాష్ట్ర అభివృద్ధి, రవాణా సౌకర్యాల మెరుగుదలకు కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.<br />వికారాబాద్ జిల్లా వీడియో కాన్ఫరెన్సు హాలు నుండి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్  లింగ్యా నాయక్, ట్రైని కలెక్టర్ హార్స్ చౌదరి, అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/the-land-acquisition-required-for-the-construction-of-national-highways/article-1563</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/the-land-acquisition-required-for-the-construction-of-national-highways/article-1563</guid>
                <pubDate>Mon, 22 Sep 2025 18:57:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-09/whatsapp-image-2025-09-22-at-6.54.28-pm.jpeg"                         length="46820"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>గిరిజ‌న సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం,,,,,. స‌మ్మక్క, సార‌ల‌మ్మ ఆల‌య ఆధునీక‌ర‌ణ </title>
                                    <description>
                        <![CDATA[<p><br />హైద‌రాబాద్ సెప్టెంబర్ 13 (ప్రజాస్వరం) : </p>
<p>  ఆసియా ఖండములో అత్యంత ప్రసిద్ధిగాంచిన సమ్మక్క, సారలమ్మ  దేవాలయాన్ని  గిరిజ‌న సంస్కృతి సంప్రదాయాలు  వారి మ‌నోభావాల‌కు అనుగుణంగా ఆధునీక‌ర‌ణను చేప‌డుతున్నామ‌ని  ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు.గౌర‌వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచ‌న‌ల మేర‌కు ఆధునీకరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ పై శుక్రవారం నాడు స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యంలో పంచాయితీరాజ్  శాఖ మంత్రి ధ‌న‌స‌రి అన‌సూయ‌ సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎస్.సి. అభివృద్ధి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,  మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరామ్ నాయక్ తో క‌లిసి మంత్రి గారు స‌మీక్షించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారు ఆధునీకరణ పనులకు తుది ఆమోదం తెలిపిన తరువాత తక్షణమే పనులు ప్రారంభించి వంద రోజుల్లో పూర్తయ్యేలా కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/bhadradri-kothagudem/according-to-tribal-culture-traditions/article-1514"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-09/whatsapp-image-2025-09-13-at-9.51.55-pm.jpeg" alt=""></a><br /><p><br />హైద‌రాబాద్ సెప్టెంబర్ 13 (ప్రజాస్వరం) : </p>
<p> ఆసియా ఖండములో అత్యంత ప్రసిద్ధిగాంచిన సమ్మక్క, సారలమ్మ  దేవాలయాన్ని  గిరిజ‌న సంస్కృతి సంప్రదాయాలు  వారి మ‌నోభావాల‌కు అనుగుణంగా ఆధునీక‌ర‌ణను చేప‌డుతున్నామ‌ని  ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు.గౌర‌వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచ‌న‌ల మేర‌కు ఆధునీకరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ పై శుక్రవారం నాడు స‌చివాల‌యంలోని త‌న కార్యాల‌యంలో పంచాయితీరాజ్  శాఖ మంత్రి ధ‌న‌స‌రి అన‌సూయ‌ సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎస్.సి. అభివృద్ధి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,  మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరామ్ నాయక్ తో క‌లిసి మంత్రి గారు స‌మీక్షించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారు ఆధునీకరణ పనులకు తుది ఆమోదం తెలిపిన తరువాత తక్షణమే పనులు ప్రారంభించి వంద రోజుల్లో పూర్తయ్యేలా కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని అధికారుల‌కు  మంత్రులు సూచించారు.  భక్తులకు మరింత సౌకర్యవంతముగా ఉండేలా చేపట్టే ఆధునీకరణ పనుల్లో గిరిజనుల సాంప్రదాయాలను  ప్రతిబింబించేలా ఉండాలని, ఈ విషయములో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  ఇప్పటికే మేడారం ఆల‌యాల‌కు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప‌రిశీలించార‌ని, వచ్చే వారంలో ముఖ్యమంత్రి గారు  స్వయంగా క్షేత్రస్ధాయి ప‌రిశీల‌న‌కు వ‌స్తున్నందున త‌గు ప్రణాళిక‌లు, స‌మాచారంతో  సిద్దంగా ఉండాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో   పార్లమెంట్ సభ్యులు బలరామ్ నాయక్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఇత‌ర  ఉన్నతాధికారులు పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>ఆధ్యాత్మికం</category>
                                            <category>తెలంగాణ</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/bhadradri-kothagudem/according-to-tribal-culture-traditions/article-1514</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/bhadradri-kothagudem/according-to-tribal-culture-traditions/article-1514</guid>
                <pubDate>Sat, 13 Sep 2025 21:56:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-09/whatsapp-image-2025-09-13-at-9.51.55-pm.jpeg"                         length="163289"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష</title>
                                    <description>
                        <![CDATA[<p>గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు ముందస్తు ప్రణాళికలు.....<br />మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి......<br />గోదావరి నది పుష్కరాల ఏర్పాట్లు, సన్నద్ధత పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష </p><p>హైదరాబాద్ ( ప్రజాస్వరం ) ; <br />గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయడానికి అవసరమైన ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.<br />  రాష్ట్రంలో గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. అదే క్రమంలో పుష్కరాల ఏర్పాట్లు, రాబోయే భక్తుల రద్దీని అంచనా వేసుకొని మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు. గోదావరి పుష్కరాల సన్నద్ధత, ముందస్తు<br />2027లో</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/cm-revant-reddy-review-on-godavari-flower-arrangements/article-1476"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-09/114.jpg" alt=""></a><br /><p>గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు ముందస్తు ప్రణాళికలు.....<br />మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి......<br />గోదావరి నది పుష్కరాల ఏర్పాట్లు, సన్నద్ధత పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష </p><p>హైదరాబాద్ ( ప్రజాస్వరం ) ; <br />గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయడానికి అవసరమైన ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.<br /> రాష్ట్రంలో గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. అదే క్రమంలో పుష్కరాల ఏర్పాట్లు, రాబోయే భక్తుల రద్దీని అంచనా వేసుకొని మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు. గోదావరి పుష్కరాల సన్నద్ధత, ముందస్తు ప్రణాళికలపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి  ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ , సలహాదారు వేం నరేందర్ రెడ్డి తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.<br />2027లో జులై 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలకు వ్యవధి ఉన్నందున శాశ్వతమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణలో ప్రవేశించే గోదావరి నదికి రాష్ట్రంలో 560 కిలోమీటర్ల తీరం వెంట దాదాపు 74 ప్రాంతాల్లో పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుందని అధికారులు ముఖ్యమంత్రి కి వివరించారు.<br />బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరం వెంట ఉన్న ధర్మపురి, కాళేశ్వరంతో పాటు అన్ని ప్రధాన ఆలయాల వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందుకని వాటిని మొదట అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఆలయాల  అభివృద్ధితో పాటు ఆయా ప్రాంతాల్లో శాశ్వత పుష్కర ఘాట్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.<br />పుష్కర స్నానాలకు వీలుగా ఉండే గోదావరి తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెప్పారు. ఒకే రోజు రెండు లక్షల మంది భక్తులు పుష్కర ఘాట్లకు తరలివచ్చినా ఇబ్బంది లేకుండా రోడ్లు, రహదారుల నిర్మాణంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్, తాగు నీరు, స్నానాల ఘాట్లతో పాటు భక్తులకు అవసరమైన వసతి సదుపాయాలన్నీ ఉండేలా ప్లాన్ చేసుకోవాలని చెప్పారు.<br />మహా కుంభమేళాతో పాటు గతంలో వివిధ రాష్ట్రాల్లో పుష్కరాలు, ఆలయాల అభివృద్ధి, భక్తులకు అవసరమైన సౌకర్యాల రూపకల్పనలో అనుభవమున్న కన్సల్టెన్సీలను నియమించుకోవాలని సూచించారు. గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాలను సందర్శించి విడివిడిగా ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. అలాగే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆలయాల అభివృద్ధికి డిజైన్లు రూపొందించాలన్నారు.<br />పుష్కరాల ఏర్పాట్లకు కేంద్రం ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్తో పాటు అందుబాటులో ఉన్న కేంద్ర పథకాలన్నింటితో సమన్వయం ఉండే పనులు గుర్తించి, వాటికి అవసరమైన అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు.<br />దక్షిణ భారత కుంభమేళాకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ ప్యాకేజీ కోరేందుకు వీలుగా ఈ పనుల జాబితాను సిద్ధం చేయాలని చెప్పారు. పుష్కరాల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లలో పర్యాటక, నీటి పారుదల, దేవాదాయ శాఖలు  సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి  ఆదేశించారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>ఆధ్యాత్మికం</category>
                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/cm-revant-reddy-review-on-godavari-flower-arrangements/article-1476</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/cm-revant-reddy-review-on-godavari-flower-arrangements/article-1476</guid>
                <pubDate>Fri, 12 Sep 2025 20:23:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-09/114.jpg"                         length="227437"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>సుప్రీంకోర్టు సంచలన తీర్పు ....గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు</title>
                                    <description>
                        <![CDATA[<p>ఢిల్లీ (ప్రజాస్వరం) : </p>
<p>  సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గవర్నర్ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీ కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు చేస్తూ.. సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పిటిషన్‌లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలలో తాజా నామినేషన్లు తమ తుది తీర్పుకి లోబడే ఉంటాయని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. కోదండరాం, అలీఖాన్‌లు తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నియామకం అయిన విషయం తెలిసిందే. అయితే వీరి నియామకం అక్రమంగా జరిగిందని.. దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు గవర్నర్‌కు తెలిపారు. గవర్నర్ వీరి వాదనను తిరస్కరించడంతో.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి నియామకాలపై విచారణ జరిపి నియామకాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు సుప్రీంను కోరారు. ఈ మేరకు ఇవాళ(బుధవారం) విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. ఆగస్టు 14, 2024 తీర్పులో మార్పులు</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/kodandaram-ali-khans-appointment-as-mlc-in-governor-kota/article-1406"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-08/1200-675-22218023-thumbnail-16x9-mlc.jpg" alt=""></a><br /><p>ఢిల్లీ (ప్రజాస్వరం) : </p>
<p> సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గవర్నర్ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీ కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు చేస్తూ.. సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పిటిషన్‌లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలలో తాజా నామినేషన్లు తమ తుది తీర్పుకి లోబడే ఉంటాయని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. కోదండరాం, అలీఖాన్‌లు తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా నియామకం అయిన విషయం తెలిసిందే. అయితే వీరి నియామకం అక్రమంగా జరిగిందని.. దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు గవర్నర్‌కు తెలిపారు. గవర్నర్ వీరి వాదనను తిరస్కరించడంతో.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి నియామకాలపై విచారణ జరిపి నియామకాన్ని రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు సుప్రీంను కోరారు. ఈ మేరకు ఇవాళ(బుధవారం) విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. ఆగస్టు 14, 2024 తీర్పులో మార్పులు చేస్తూ.. వారి నియామకం చెల్లదని తీర్పును వెలువరించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/kodandaram-ali-khans-appointment-as-mlc-in-governor-kota/article-1406</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/kodandaram-ali-khans-appointment-as-mlc-in-governor-kota/article-1406</guid>
                <pubDate>Wed, 13 Aug 2025 20:17:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-08/1200-675-22218023-thumbnail-16x9-mlc.jpg"                         length="32310"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>బనకచర్ల ప్రాజెక్టును కట్టి తీరుతాం అంటే అడ్డుకొని తీరుతాం :  హరీష్ రావు</title>
                                    <description>
                        <![CDATA[<p>చంద్రబాబుతో రేవంత్ లోపాయికారి ఒప్పందం : హరీష్ రావు</p>
<p>హైదరాబాద్, (ప్రజాస్వరం ) :  </p>
<p>బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని రేవంత్ రెడ్డి పెదవులు మూసుకోవడం వల్ల చంద్రబాబు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లు అయ్యిందని  లోపాయికార ఒప్పందం చేసుకొని ప్రాజెక్టు కోసం సీఎం సహకరిస్తున్నాడని  మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.శుక్రవారం అయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.  ఢిల్లీలో పవర్ ఉంది అని లోకేష్ ప్రాజెక్టు కట్టి తీరుతం అంటున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని  ఎందుకు మాట్లాటం లేదని  సీఎం, మంత్రులు ఎందుకు మాట్లాడరని  అయన ప్రశ్నించారు. మీరు లోపాయికార ఒప్పందం చేసుకున్నరని  మీ చీఫ్ సెక్రటరీ ఏమో బనకచర్ల అంశం మీద చర్చకు రాము అని రాస్తడు, రేవంత్ ఏమో బనకచర్ల అంశం ఉన్నప్పటికీ పాల్గొని, కమిటీ వేసేందుకు ఒప్పుకొని వస్తడని అన్నారు.మీ దైర్యం చూసుకొని</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/the-banakacharla-project-will-be-tied-up/article-1376"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-08/48-(1).jpeg" alt=""></a><br /><p>చంద్రబాబుతో రేవంత్ లోపాయికారి ఒప్పందం : హరీష్ రావు</p>
<p>హైదరాబాద్, (ప్రజాస్వరం ) :  </p>
<p>బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని రేవంత్ రెడ్డి పెదవులు మూసుకోవడం వల్ల చంద్రబాబు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లు అయ్యిందని  లోపాయికార ఒప్పందం చేసుకొని ప్రాజెక్టు కోసం సీఎం సహకరిస్తున్నాడని  మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.శుక్రవారం అయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.  ఢిల్లీలో పవర్ ఉంది అని లోకేష్ ప్రాజెక్టు కట్టి తీరుతం అంటున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని  ఎందుకు మాట్లాటం లేదని  సీఎం, మంత్రులు ఎందుకు మాట్లాడరని  అయన ప్రశ్నించారు. మీరు లోపాయికార ఒప్పందం చేసుకున్నరని  మీ చీఫ్ సెక్రటరీ ఏమో బనకచర్ల అంశం మీద చర్చకు రాము అని రాస్తడు, రేవంత్ ఏమో బనకచర్ల అంశం ఉన్నప్పటికీ పాల్గొని, కమిటీ వేసేందుకు ఒప్పుకొని వస్తడని అన్నారు.మీ దైర్యం చూసుకొని లోకేష్ మాట్లాడుతున్నడు. బనకచర్ల కట్టి తీరుతం అంటున్నడు. బనకచర్లపై చంద్రబాబు బుల్డోజ్ విధానానికి బిజేపీ, కాంగ్రెస్ ల మౌనమే కారణం. మీరు సహకరించడం వల్లనే అంత దైర్యంగా ప్రకటిస్తున్నారు. లోకేష్ ఏమో ప్రాజెక్టు కట్టి తీరుతం అంటే, రేవంత్ రెడ్డి మాత్రం బనకచర్ల కడుతలేరు అంటడు. ఎజెండాలో లేదు అంటడు,  డుతం అంటే కదా అడ్డు చెప్పేది అంటడు. రేవంత్ రెడ్డి గురుదక్షిణ చల్లించుకునే పనిలో పడ్డడు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్, బీజేపీ డూడూ బసవన్న లాగా తలూపుతున్నరు. అందుకే దైర్యంగా మాట్లాడుతున్నారని అన్నారు.సీఎం రేవంత్ గురుదక్షిణలో భాగంగా చంద్రబాబు మెప్పు కోసం, ఢిల్లీ మెప్పు కోసం ప్రయత్నం చేస్తాడు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. లోకేష్ అవగాహన లేకుండా మాట్లాడాడు, అధికారం ఉందని, మంద బలం ఉందని మాట్లాడటం పొరపాటు. మిగులు జలాలు అనేవి నిజంగా ఉంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎందుకు మీ డీపీఆర్ ను వెనక్కి తిప్పి పంపిందని పోలవరం అథారిటీ, గోదావరి బోర్డు, సిడబ్లుసి, ఎన్విరాన్ మెంట్ సంస్థలు ఎందుకు బనకచర్ల డిపిఆర్ ను తిరస్కరించాయని అన్నారు.  నాలుగు కేంద్ర సంస్థలు బనకచర్లను తిప్పి పంపింది నిజం కాదా? మిగులు జలాలు ఉన్నాయని ఎవరు చెప్పారు? ఉంటే ఏపీకి ఎన్ని, తెలంగాణకు ఎన్ని కేటాయించారో చెప్పాలని  అన్నారు. బనకచర్ల ప్రాజెక్టును కట్టి తీరుతాం అంటే అడ్డుకొని తీరుతాం. అనుమతులు తెచ్చుడు మీకు తెలిస్తే ఆపడం మాకు తెలుసని ఆయన అన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/the-banakacharla-project-will-be-tied-up/article-1376</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/the-banakacharla-project-will-be-tied-up/article-1376</guid>
                <pubDate>Fri, 01 Aug 2025 20:09:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-08/48-%281%29.jpeg"                         length="582932"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు</title>
                                    <description>
                        <![CDATA[<p>ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు</p>
<p>హైదరాబాద్ ( ప్రజాస్వరం ) : </p>
<p>బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ భవన్ పరిసరాలు కోలాహలంగా మారాయి. తమ అభిమాన నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి రాష్ట్రం నలుమూలల నుంచి నాయకులు ,కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో  కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి  సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్న అభిమానుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని చెప్పారు. తనను అభిమానించే వారి ప్రేమ ఆశీర్వాదాలతో మరింత ఉత్సాహంగా ప్రజాసేవలో పాల్గొంటానన్నారు </p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/brs-working-president-ktr-birthday-celebrations/article-1340"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-07/ktr-(2).jpeg" alt=""></a><br /><p>ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు</p>
<p>హైదరాబాద్ ( ప్రజాస్వరం ) : </p>
<p>బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ భవన్ పరిసరాలు కోలాహలంగా మారాయి. తమ అభిమాన నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి రాష్ట్రం నలుమూలల నుంచి నాయకులు ,కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో  కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి  సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్న అభిమానుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని చెప్పారు. తనను అభిమానించే వారి ప్రేమ ఆశీర్వాదాలతో మరింత ఉత్సాహంగా ప్రజాసేవలో పాల్గొంటానన్నారు </p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/brs-working-president-ktr-birthday-celebrations/article-1340</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/brs-working-president-ktr-birthday-celebrations/article-1340</guid>
                <pubDate>Thu, 24 Jul 2025 18:28:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-07/ktr-%282%29.jpeg"                         length="645501"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ తో</title>
                                    <description>
                        <![CDATA[<p>ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ తో<br />తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం</p>
<p>హైదరాబాద్, ( ప్రజాస్వరం ) : <br />తెలంగాణ  ప్రభుత్వం చేసిన కుల గణన సర్వే ఎంపైరికల్ డేటా ఆధారంగా స్థానిక సంస్థలు,విద్యా , ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ శాసన సభ లో చేసిన చట్టం గవర్నర్ నుండి రాష్ట్రపతి దగ్గర కి పంపిన బిల్లు, అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ కేబినెట్ తీర్మానం అనంతరం గవర్నర్ వద్దకు ఆర్డినెన్స్ రిజర్వేషన్ల పై భవిష్యత్ కార్యాచరణ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు  సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్,మంత్రులు పొన్నం ప్రభాకర్,కొండా సురేఖ,వాకిటి శ్రీహరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ,ఎక్స్పర్ట్</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/%E0%B0%96%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B1%87--%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%85%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A8%E0%B1%87%E0%B0%A4-%C2%A0%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B9%E0%B1%81%E0%B0%B2%E0%B1%8D-%E0%B0%97%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%80-%E0%B0%A4%E0%B1%8B/article-1338"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-07/57.jpeg" alt=""></a><br /><p>ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ తో<br />తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం</p>
<p>హైదరాబాద్, ( ప్రజాస్వరం ) : <br />తెలంగాణ  ప్రభుత్వం చేసిన కుల గణన సర్వే ఎంపైరికల్ డేటా ఆధారంగా స్థానిక సంస్థలు,విద్యా , ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ శాసన సభ లో చేసిన చట్టం గవర్నర్ నుండి రాష్ట్రపతి దగ్గర కి పంపిన బిల్లు, అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ కేబినెట్ తీర్మానం అనంతరం గవర్నర్ వద్దకు ఆర్డినెన్స్ రిజర్వేషన్ల పై భవిష్యత్ కార్యాచరణ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు  సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్,మంత్రులు పొన్నం ప్రభాకర్,కొండా సురేఖ,వాకిటి శ్రీహరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ,ఎక్స్పర్ట్ కమిటీ మెంబెర్స్ కంచె ఐలయ్య ఇతర ముఖ్య నేతలు ఉన్నారు</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/%E0%B0%96%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B1%87--%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%85%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A8%E0%B1%87%E0%B0%A4-%C2%A0%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B9%E0%B1%81%E0%B0%B2%E0%B1%8D-%E0%B0%97%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%80-%E0%B0%A4%E0%B1%8B/article-1338</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/%E0%B0%96%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B1%87--%E0%B0%95%E0%B0%BE%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%85%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A8%E0%B1%87%E0%B0%A4-%C2%A0%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B9%E0%B1%81%E0%B0%B2%E0%B1%8D-%E0%B0%97%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%80-%E0%B0%A4%E0%B1%8B/article-1338</guid>
                <pubDate>Thu, 24 Jul 2025 18:04:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-07/57.jpeg"                         length="252722"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        