<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/category-59" rel="self" type="application/rss+xml" />
                <generator>Prajaswaram Daily RSS Feed Generator</generator>
                <title>ఆదిలాబాద్ - Prajaswaram Daily</title>
                <link>https://www.prajaswaramdaily.com/category/59/rss</link>
                <description>ఆదిలాబాద్ RSS Feed</description>
                
                            <item>
                <title>సరస్వతీ శిశుమందిర్ లో ఘనంగా ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలు...</title>
                                    <description>
                        <![CDATA[<p>ఆదిలాబాద్ జిల్లా, ఫిబ్రవరి 19 (ప్రజాస్వరం):</p>
<p>  </p>
<p>ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రము లోని స్థానిక శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల లో హిందూ సామ్రాజ్య స్థాపకుడు, మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి ని పురస్కరించుకొని పాఠశాల లో జయంతి వేడుకలు నిర్వహించారు.ఆచార్యులు విద్యార్థులు శివాజీ మహరాజ్ ప్రతిమకు పూల మాల వేసి నివాళులు అర్పించారు. ప్రధానాచార్యులు మరాఠీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహరాజ్ యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు వివరిస్తూ హిందూ సామ్రాజ్య స్థాపన కోసం తన ప్రాణాలను అర్పించి ఎంతో మందికి స్ఫూర్తి దాయకం గా నిలిచి యుద్ధం లో శత్రువులను చీల్చి చెండాడి మట్టి కరిపించిన తీరును వివరించారు. ఛత్రపతి శివాజీ యొక్క గొప్పతనాన్ని,ధైర్య సాహసాలను, హిందుత్వ నిష్టను మనమంతా ఆదర్శంగా తీసుకొని భారతీయ విలువలను పెంపొందించు కోవాలనీ అన్నారు.ఆచార్యులు ఉషారాణి, భారతి,సుజాత,మంజుల,శంకర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/chhatrapati-shivaji-maharaj-jayanti-celebrations-in-saraswati-shishu-mandir/article-3185"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-02/img-20260219-wa0000.jpg" alt=""></a><br /><p>ఆదిలాబాద్ జిల్లా, ఫిబ్రవరి 19 (ప్రజాస్వరం):</p>
<p> </p>
<p>ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రము లోని స్థానిక శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల లో హిందూ సామ్రాజ్య స్థాపకుడు, మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి ని పురస్కరించుకొని పాఠశాల లో జయంతి వేడుకలు నిర్వహించారు.ఆచార్యులు విద్యార్థులు శివాజీ మహరాజ్ ప్రతిమకు పూల మాల వేసి నివాళులు అర్పించారు. ప్రధానాచార్యులు మరాఠీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహరాజ్ యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు వివరిస్తూ హిందూ సామ్రాజ్య స్థాపన కోసం తన ప్రాణాలను అర్పించి ఎంతో మందికి స్ఫూర్తి దాయకం గా నిలిచి యుద్ధం లో శత్రువులను చీల్చి చెండాడి మట్టి కరిపించిన తీరును వివరించారు. ఛత్రపతి శివాజీ యొక్క గొప్పతనాన్ని,ధైర్య సాహసాలను, హిందుత్వ నిష్టను మనమంతా ఆదర్శంగా తీసుకొని భారతీయ విలువలను పెంపొందించు కోవాలనీ అన్నారు.ఆచార్యులు ఉషారాణి, భారతి,సుజాత,మంజుల,శంకర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/chhatrapati-shivaji-maharaj-jayanti-celebrations-in-saraswati-shishu-mandir/article-3185</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/chhatrapati-shivaji-maharaj-jayanti-celebrations-in-saraswati-shishu-mandir/article-3185</guid>
                <pubDate>Thu, 19 Feb 2026 11:59:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-02/img-20260219-wa0000.jpg"                         length="73253"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>జాతీయ రహదారి విస్తరణ పనుల్లో వేగం పెంచండి..</title>
                                    <description>
                        <![CDATA[<p>పటాన్ చెరు, జనవరి 31(ప్రజాస్వరం):</p>
<p>బిహెచ్ఇఎల్ చౌరస్తా నుండి రుద్రారం గణేష్ గడ్డ మీదుగా సంగారెడ్డి వరకు చేపడుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులు మందకొడిగా కొనసాగుతున్నాయని, సర్వీస్ రోడ్లు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చి ప్రధాన రహదారి పనులను చేపట్టాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. </p>
<p>శనివారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ రహదారి సంస్థ అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష నిర్వహించారు. </p>
<p>ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామచంద్రాపురం, పటాన్చెరు, ముత్తంగి ప్రాంతాలలో రహదారి విస్తరణ పనులు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. సర్వీస్ రోడ్లు అసంపూర్తిగా ఉండటం మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు వాహనదారులు ప్రమాదాలకు గురై చనిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వైపు నుండి సంపూర్ణ సహకారం అందిస్తున్న పనులు ఎందుకు</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/speed-up-national-highway-expansion-works/article-2979"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-01/img-20260131-wa0026.jpg" alt=""></a><br /><p>పటాన్ చెరు, జనవరి 31(ప్రజాస్వరం):</p>
<p>బిహెచ్ఇఎల్ చౌరస్తా నుండి రుద్రారం గణేష్ గడ్డ మీదుగా సంగారెడ్డి వరకు చేపడుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులు మందకొడిగా కొనసాగుతున్నాయని, సర్వీస్ రోడ్లు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చి ప్రధాన రహదారి పనులను చేపట్టాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. </p>
<p>శనివారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ రహదారి సంస్థ అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష నిర్వహించారు. </p>
<p>ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామచంద్రాపురం, పటాన్చెరు, ముత్తంగి ప్రాంతాలలో రహదారి విస్తరణ పనులు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. సర్వీస్ రోడ్లు అసంపూర్తిగా ఉండటం మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు వాహనదారులు ప్రమాదాలకు గురై చనిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వైపు నుండి సంపూర్ణ సహకారం అందిస్తున్న పనులు ఎందుకు పూర్తి కావడం లేదని ఆయన ప్రశ్నించారు. రాబోయే నెల రోజుల్లో గా సర్వీస్ రోడ్లు పూర్తి చేయాలని లేని పక్షంలో ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. రహదారుల నిర్మాణ సమయంలో ప్రభుత్వ శాఖలతో ఇబ్బందులు ఎదురైతే సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని జాతీయ రహదారుల సంస్థ డి ఈ రామకృష్ణను ఆదేశించారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/speed-up-national-highway-expansion-works/article-2979</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/speed-up-national-highway-expansion-works/article-2979</guid>
                <pubDate>Sat, 31 Jan 2026 17:31:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-01/img-20260131-wa0026.jpg"                         length="493562"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>మాజీ కో-ఆప్షన్ సభ్యులు యూనుస్ కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ..</title>
                                    <description>
                        <![CDATA[<p>పితృవియోగంపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంతాపం</p>
<p>అమీన్ పూర్, జనవరి 31(ప్రజాస్వరం):</p>
<p>అమీన్ పూర్ మున్సిపాలిటీ మాజీ కో-ఆప్షన్ మెంబర్ యూనుస్ తండ్రి ఇటీవల పరమపదించడంతో, శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి యూనుస్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పితృవియోగంపై సంతాపం తెలుపుతూ కుటుంబానికి ధైర్యం చెప్పారు.</p>
<p>ఈ సందర్భంగా గూడెం మహిపాల్ రెడ్డితో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి,మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్, మాజీ ఎంపీపీ దేవానంద్, మాజీ కౌన్సిలర్ కృష్ణ తదితరులు యూనుస్ నివాసానికి చేరుకున్నారు.</p>
<p>పితృవియోగంతో బాధపడుతున్న యూనుస్ మరియు వారి కుటుంబ సభ్యులను నేతలు వ్యక్తిగతంగా కలిసి ఓదార్చారు. ఈ కష్ట సమయంలో తాము ఎల్లప్పుడూ యూనుస్ కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహా ఇతర నాయకులు భరోసా ఇచ్చారు.</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/mla-paramarsha-to-former-co-op-members-yunus-family/article-2975"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-01/img-20260131-wa0023.jpg" alt=""></a><br /><p>పితృవియోగంపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంతాపం</p>
<p>అమీన్ పూర్, జనవరి 31(ప్రజాస్వరం):</p>
<p>అమీన్ పూర్ మున్సిపాలిటీ మాజీ కో-ఆప్షన్ మెంబర్ యూనుస్ తండ్రి ఇటీవల పరమపదించడంతో, శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి యూనుస్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పితృవియోగంపై సంతాపం తెలుపుతూ కుటుంబానికి ధైర్యం చెప్పారు.</p>
<p>ఈ సందర్భంగా గూడెం మహిపాల్ రెడ్డితో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి,మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్, మాజీ ఎంపీపీ దేవానంద్, మాజీ కౌన్సిలర్ కృష్ణ తదితరులు యూనుస్ నివాసానికి చేరుకున్నారు.</p>
<p>పితృవియోగంతో బాధపడుతున్న యూనుస్ మరియు వారి కుటుంబ సభ్యులను నేతలు వ్యక్తిగతంగా కలిసి ఓదార్చారు. ఈ కష్ట సమయంలో తాము ఎల్లప్పుడూ యూనుస్ కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహా ఇతర నాయకులు భరోసా ఇచ్చారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/mla-paramarsha-to-former-co-op-members-yunus-family/article-2975</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/mla-paramarsha-to-former-co-op-members-yunus-family/article-2975</guid>
                <pubDate>Sat, 31 Jan 2026 17:27:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-01/img-20260131-wa0023.jpg"                         length="77226"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>ఘనంగా రోడ్డు భద్రతా 2K రన్....</title>
                                    <description>
                        <![CDATA[<p>ఆదిలాబాద్ జిల్లా, జనవరి 31 (ప్రజాస్వరం):</p>
<p>రోడ్డు భద్రత మనందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమ,నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శనివారం రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా పట్టణంలో '2K రన్' నిర్వహించారు. ఈ పరుగు స్థానిక ఆర్.టి.ఓ. కార్యాలయం నుండి ప్రారంభమై ప్రియదర్శిని స్టేడియం వరకు రోడ్డు భద్రతా నినాదాలతో చేపట్టిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ సందర్బంగా స్థానిక ఇందిరా ప్రియదర్శిని క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ... రోడ్డు నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, హెల్మెట్ ధరించడం, అతివేగాన్ని నియంత్రించడం ద్వారా ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని అన్నారు. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా సుమారు లక్షల మంది రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని, విద్యార్థులు, యువత, ప్రజలు తప్పనిసరిగా రోడ్డు</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/a-solid-road-safety-2k-run/article-2973"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-01/img-20260131-wa0021.jpg" alt=""></a><br /><p>ఆదిలాబాద్ జిల్లా, జనవరి 31 (ప్రజాస్వరం):</p>
<p>రోడ్డు భద్రత మనందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమ,నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శనివారం రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా పట్టణంలో '2K రన్' నిర్వహించారు. ఈ పరుగు స్థానిక ఆర్.టి.ఓ. కార్యాలయం నుండి ప్రారంభమై ప్రియదర్శిని స్టేడియం వరకు రోడ్డు భద్రతా నినాదాలతో చేపట్టిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ సందర్బంగా స్థానిక ఇందిరా ప్రియదర్శిని క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ... రోడ్డు నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, హెల్మెట్ ధరించడం, అతివేగాన్ని నియంత్రించడం ద్వారా ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని అన్నారు. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా సుమారు లక్షల మంది రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని, విద్యార్థులు, యువత, ప్రజలు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, విద్యార్థులు తమ తల్లితండ్రులకు, బంధుమిత్రులకు రహదారి భద్రత అవగాహన కల్పించాలని సూచించారు. నెల రోజుల పాటు రవాణా శాఖ చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమాలు ప్రశంసనీయమని కలెక్టర్ అధికారులను అభినందించారు.తదుపరి 2కే రన్‌లో విజేతలకు, అతిథులకు బహుమతులు, జ్ఞాపికలను అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఉప రవాణా కమిషనర్ రవీందర్ కుమార్, డివైఎస్ఓ శ్రీనివాస్ గారు, జిల్లా వైద్య,ఆరోగ్య అధికారి నరేందర్ రాథోడ్, జిల్లా రవాణా అధికారి ఎస్.శ్రీనివాస్, విద్యార్థులు, యువత, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/a-solid-road-safety-2k-run/article-2973</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/a-solid-road-safety-2k-run/article-2973</guid>
                <pubDate>Sat, 31 Jan 2026 17:25:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-01/img-20260131-wa0021.jpg"                         length="58555"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>శేరిపల్లిలో పౌర హక్కుల దినోత్సవం..</title>
                                    <description>
                        <![CDATA[<p>నార్సింగి, జనవరి 31 ( ప్రజాస్వరం ):</p>
<p>కుల వివక్ష అమానుషం, చట్ట రీత్యా నేరమని స్థానిక తహశీల్దార్ </p>
<p>గ్రేస్ బాయి అన్నారు. శనివారం గ్రేస్ బాయి ఆధ్వర్యంలో మండల పరిధిలోని శేరిపల్లి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం ప్రతీ మాసం నెల చివరి రోజున పౌర హక్కుల దినోత్సవం జరుపుతామని, ఇందులో ప్రజలకు రాజ్యాంగంలో వారికి కల్పించిన హక్కులపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. స్థానిక సర్పంచ్ సంతోష గొండస్వామి మాట్లాడుతూ కుల వివక్ష చట్ట రీత్యా నేరమని మనుష్యులందరూ సమానమని, కుల వివక్ష సరి కాదని, భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కును కల్పించిందని అన్నారు. ఒకప్పుడు కుల వివక్ష విర్రవీగేదని, అంటరానితనం వల్ల బడుగు వర్గాల బ్రతుకులు దుర్భరమయ్యేవని, భారత రాజ్యాంగం రాసిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అంతటి వారికి కూడా వివక్ష తప్పలేదని అన్నారు. కానీ</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/697decb6d0d4c/article-2971"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-01/img-20260131-wa0020.jpg" alt=""></a><br /><p>నార్సింగి, జనవరి 31 ( ప్రజాస్వరం ):</p>
<p>కుల వివక్ష అమానుషం, చట్ట రీత్యా నేరమని స్థానిక తహశీల్దార్ </p>
<p>గ్రేస్ బాయి అన్నారు. శనివారం గ్రేస్ బాయి ఆధ్వర్యంలో మండల పరిధిలోని శేరిపల్లి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం ప్రతీ మాసం నెల చివరి రోజున పౌర హక్కుల దినోత్సవం జరుపుతామని, ఇందులో ప్రజలకు రాజ్యాంగంలో వారికి కల్పించిన హక్కులపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. స్థానిక సర్పంచ్ సంతోష గొండస్వామి మాట్లాడుతూ కుల వివక్ష చట్ట రీత్యా నేరమని మనుష్యులందరూ సమానమని, కుల వివక్ష సరి కాదని, భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కును కల్పించిందని అన్నారు. ఒకప్పుడు కుల వివక్ష విర్రవీగేదని, అంటరానితనం వల్ల బడుగు వర్గాల బ్రతుకులు దుర్భరమయ్యేవని, భారత రాజ్యాంగం రాసిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అంతటి వారికి కూడా వివక్ష తప్పలేదని అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని, ప్రజలు చైతన్యవంతం అయ్యారని, ఇది శుభ పరిణామమని అన్నారు. ప్రతీ ఒక్కరూ తమ హక్కుల పై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సంతోష గోండస్వామి యాదవ్, ఉప సర్పంచ్ విజయ్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీధర్, మేఘన, ఎ ఎసై మిస్బావుద్దిన్, జిపిఓ అన్నపూర్ణ, గ్రామ పంచాయితీ కార్యదర్శి నాగరాజు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/697decb6d0d4c/article-2971</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/697decb6d0d4c/article-2971</guid>
                <pubDate>Sat, 31 Jan 2026 17:24:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-01/img-20260131-wa0020.jpg"                         length="148058"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>దేవాలయ వార్షికోత్సవ వేడుకలో....</title>
                                    <description>
                        <![CDATA[<p>అమీన్ పూర్, జనవరి 31(ప్రజాస్వరం):</p>
<p>ఈరోజు పటాన్చెరువు నియోజకవర్గం అమీన్ పూర్ మండలం పటేల్ గూడా బిహెచ్ఇఎల్ మెట్రో కాలనీలో శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించి అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొన్న అమీన్పూర్ బిజెపి మండల అధ్యక్షులు ఈర్ల రాజు ముదిరాజ్ వార్షికోత్సవాన్ని ఉద్దేశించి ఈర్ల రాజు మాట్లాడుతూ బిహెచ్ఎల్ మెట్రో కాలనీ సొసైటీ నాయకులకు ఆలయ కమిటీ కార్యవర్గానికి ఈ ప్రాంత ప్రజలకు పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని భగవంతుడిని కోరారు.ఈ కార్యక్రమంలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు దామోదర్ రెడ్డి.ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి.తలారి అశోక్ ముదిరాజ్.మల్లికార్జున్. బిజెపి నాయకులు తిరుపతి రెడ్డి.రంజిత్ తదితరులు పాల్గొన్నారు</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/irla-king-mudiraj-participated-in-the-temple-anniversary-celebration/article-2969"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-01/img-20260131-wa0019.jpg" alt=""></a><br /><p>అమీన్ పూర్, జనవరి 31(ప్రజాస్వరం):</p>
<p>ఈరోజు పటాన్చెరువు నియోజకవర్గం అమీన్ పూర్ మండలం పటేల్ గూడా బిహెచ్ఇఎల్ మెట్రో కాలనీలో శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించి అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొన్న అమీన్పూర్ బిజెపి మండల అధ్యక్షులు ఈర్ల రాజు ముదిరాజ్ వార్షికోత్సవాన్ని ఉద్దేశించి ఈర్ల రాజు మాట్లాడుతూ బిహెచ్ఎల్ మెట్రో కాలనీ సొసైటీ నాయకులకు ఆలయ కమిటీ కార్యవర్గానికి ఈ ప్రాంత ప్రజలకు పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని భగవంతుడిని కోరారు.ఈ కార్యక్రమంలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు దామోదర్ రెడ్డి.ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి.తలారి అశోక్ ముదిరాజ్.మల్లికార్జున్. బిజెపి నాయకులు తిరుపతి రెడ్డి.రంజిత్ తదితరులు పాల్గొన్నారు</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/irla-king-mudiraj-participated-in-the-temple-anniversary-celebration/article-2969</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/irla-king-mudiraj-participated-in-the-temple-anniversary-celebration/article-2969</guid>
                <pubDate>Sat, 31 Jan 2026 17:20:09 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-01/img-20260131-wa0019.jpg"                         length="138722"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>హర్షం వ్యక్తం చేస్తున్న సీతారాంపల్లి ఉపాధి హామీ ప్రజలు ..</title>
                                    <description>
                        <![CDATA[<p>సంక్షేమం నుంచి సంపద సృష్టికి 'విబి గ్రామ్ జి‘ తోని గ్రామ స్వరాజ్యం !</p>
<p>గజ్వేల్, జనవరి 31 (ప్రజాస్వరం):</p>
<p>మెదక్ పార్లమెంట్ వర్యులు మాధవనేని రఘునందన్ రావు పిలుపు మేరకు వర్గల్ మండలం సీతారాంపల్లిలో వర్గల్ మండల బిజెపి అధ్యక్షులు బొల్లిపల్లి తిరుపతి రెడ్డి,సీతారాంపల్లి సర్పంచ్ కుక్కల ఆండాలు రామఆంజనేయులు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన VB -GRAM-G చట్టం గురించి తెలియజేశారు. 100 రోజుల నుంచి 120 రోజులకు పొడగించినందుకు సీతారాంపల్లి ప్రజలు హర్షంవ్యక్తం చేస్తున్నారు. ఇది పారదర్శకకు పెద్దపీట సమాజంలో మార్పు తీసుకురావాలని ఉద్దేశంతోనే VB -GRAM-G చట్టం తీసుకొచ్చారని తెలియజేస్తూ,దేశంలో చిట్టచివరి స్థాయి వ్యక్తి కూడా కేంద్ర పథకాలు అందాలనే లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చారు అని ఉపాధి హామీ ప్రజలకు తెలియజేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు రేణు దాసు, శ్రీకాంత్ , భాను కార్యకర్తలు ప్రజలు</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/sitarampalli-employment-guarantee-people-expressing-joy/article-2967"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-01/img-20260131-wa0018.jpg" alt=""></a><br /><p>సంక్షేమం నుంచి సంపద సృష్టికి 'విబి గ్రామ్ జి‘ తోని గ్రామ స్వరాజ్యం !</p>
<p>గజ్వేల్, జనవరి 31 (ప్రజాస్వరం):</p>
<p>మెదక్ పార్లమెంట్ వర్యులు మాధవనేని రఘునందన్ రావు పిలుపు మేరకు వర్గల్ మండలం సీతారాంపల్లిలో వర్గల్ మండల బిజెపి అధ్యక్షులు బొల్లిపల్లి తిరుపతి రెడ్డి,సీతారాంపల్లి సర్పంచ్ కుక్కల ఆండాలు రామఆంజనేయులు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన VB -GRAM-G చట్టం గురించి తెలియజేశారు. 100 రోజుల నుంచి 120 రోజులకు పొడగించినందుకు సీతారాంపల్లి ప్రజలు హర్షంవ్యక్తం చేస్తున్నారు. ఇది పారదర్శకకు పెద్దపీట సమాజంలో మార్పు తీసుకురావాలని ఉద్దేశంతోనే VB -GRAM-G చట్టం తీసుకొచ్చారని తెలియజేస్తూ,దేశంలో చిట్టచివరి స్థాయి వ్యక్తి కూడా కేంద్ర పథకాలు అందాలనే లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చారు అని ఉపాధి హామీ ప్రజలకు తెలియజేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు రేణు దాసు, శ్రీకాంత్ , భాను కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/sitarampalli-employment-guarantee-people-expressing-joy/article-2967</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/sitarampalli-employment-guarantee-people-expressing-joy/article-2967</guid>
                <pubDate>Sat, 31 Jan 2026 17:10:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-01/img-20260131-wa0018.jpg"                         length="2666524"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>ఆదిలాబాద్‌లోనే యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి....</title>
                                    <description>
                        <![CDATA[<p>ఆదిలాబాద్ , జనవరి 31(ప్రజాస్వరం):</p>
<p>ఆదిలాబాద్ జిల్లా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, ప్రభుత్వం ప్రతిపాదించిన యూనివర్సిటీని నిర్మల్ జిల్లాలో కాకుండా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (NHRC) ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం నేరడిగొండ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఈ మేరకు అధికారులకు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా NHRC ఆదిలాబాద్ జిల్లా వైస్ చైర్మన్ రాథోడ్ సందీప్ మాట్లాడుతూ, ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసి, గిరిజన, లంబాడా జనాభా అధికంగా ఉండటంతో పాటు వేలాది మంది విద్యార్థులు నివసిస్తున్నారని తెలిపారు. ఉన్నత విద్య కోసం ఇతర జిల్లాలకు వెళ్లాల్సి రావడం వల్ల విద్యార్థులు ఆర్థిక భారంతో పాటు రవాణా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల నిర్మల్ జిల్లాలో జరిగిన సభలో యూనివర్సిటీని నిర్మల్‌కు కేటాయిస్తామని ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు.ఆదిలాబాద్ జిల్లా భౌగోళికంగా</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/a-university-should-be-established-in-adilabad-itself/article-2965"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-01/img-20260131-wa0017.jpg" alt=""></a><br /><p>ఆదిలాబాద్ , జనవరి 31(ప్రజాస్వరం):</p>
<p>ఆదిలాబాద్ జిల్లా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, ప్రభుత్వం ప్రతిపాదించిన యూనివర్సిటీని నిర్మల్ జిల్లాలో కాకుండా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (NHRC) ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం నేరడిగొండ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఈ మేరకు అధికారులకు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా NHRC ఆదిలాబాద్ జిల్లా వైస్ చైర్మన్ రాథోడ్ సందీప్ మాట్లాడుతూ, ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసి, గిరిజన, లంబాడా జనాభా అధికంగా ఉండటంతో పాటు వేలాది మంది విద్యార్థులు నివసిస్తున్నారని తెలిపారు. ఉన్నత విద్య కోసం ఇతర జిల్లాలకు వెళ్లాల్సి రావడం వల్ల విద్యార్థులు ఆర్థిక భారంతో పాటు రవాణా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల నిర్మల్ జిల్లాలో జరిగిన సభలో యూనివర్సిటీని నిర్మల్‌కు కేటాయిస్తామని ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు.ఆదిలాబాద్ జిల్లా భౌగోళికంగా విస్తీర్ణంగా ఉండటంతో పాటు అభివృద్ధిలో వెనుకబడి ఉన్న ప్రాంతమని, ఇక్కడే యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే విద్యాభివృద్ధి వేగవంతమవుతుందని వారు స్పష్టం చేశారు. ఇప్పటికే నిర్మల్ జిల్లాకు సమీపంలో నిజామాబాద్‌లో తెలంగాణ యూనివర్సిటీ అందుబాటులో ఉండగా, ఆదిలాబాద్ విద్యార్థులకు అది దూరంగా ఉండటం వల్ల ఖర్చులు పెరుగుతున్నాయని తెలిపారు. గిరిజన విద్యార్థుల డ్రాపౌట్స్‌ను తగ్గించాలన్నా, సమాన విద్యావకాశాలు కల్పించాలన్నా ఆదిలాబాద్ కేంద్రంగా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం అత్యవసరమని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త సాబ్లే సంతోష్, గిరిజన లైవ్ జిల్లా అధ్యక్షుడు జాదవ్ మహేందర్, NHRC మండల చైర్మన్ నర్సింగ్ దాస్, కృష్ణ, శ్రీకాంత్, కాంగ్రెస్ కార్యకర్త సోలంకి ప్రశాంత్ పాల్గొన్నారు. అలాగే మాజీ సర్పంచులు, సర్పంచ్ అభ్యర్థులు రాజేందర్, గంగాధర్, జితేందర్, సుశీల్‌తో పాటు విద్యార్థులు జె. శ్రీనివాస్, విగ్నేష్, రాథోడ్ శ్రీనివాస్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు.ఆదిలాబాద్ జిల్లాకు న్యాయం చేయాలంటూ తమ వినతిని ప్రభుత్వం సానుకూలంగా పరిగణలోకి తీసుకోవాలని వారు కోరారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/a-university-should-be-established-in-adilabad-itself/article-2965</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/a-university-should-be-established-in-adilabad-itself/article-2965</guid>
                <pubDate>Sat, 31 Jan 2026 17:07:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-01/img-20260131-wa0017.jpg"                         length="157380"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>గిరిజనుల దేవత జంగుబాయి  జాతర</title>
                                    <description>
                        <![CDATA[<p>  </p>
<p>ఆదిలాబాద్ జిల్లా జనవరి 07 ( ప్రజాస్వరం)</p>
<p>ఆదివాసీలకు ప్రకృతితో విడదీయరాని బంధం ఉంది, అడవే వారి జీవనాధారం,వారి భాష, వేషధారణ, పూజలు, పండుగలు అన్నీప్రకృతితో ముడిపడి ఉంటాయి, ముఖ్యంగా పుష్యమాసంలో జంగుబాయి అమ్మవారిని పూజిస్తారు, ఈజాతర నెలవంక కనిపించిన వేకువజామున మొదలైనెల రోజుల పాటు కొనసాగుతుంది, వివిధ రాష్ట్రాలనుంచి లక్షల మంది భక్తులు ఈ జాతరకు వస్తారు.వారి భాష, వేషధారణ, పూజలు, పండుగలు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ జాతర, వారి జీవనశైలికి ఆదివాసీసంస్కృతికి అద్దం పడుతుంది, వారి నమ్మకాలు, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. తెలంగాణ, మహారాష్ట్రసరిహద్దులోని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిమండలం మహరాజ్ గూడ సమీపంలోని సహ్యాద్రి పర్వతాల్లోని గుహలో సహజసిద్ధంగా కొలువైన జంగుబాయిఅమ్మవారిని ఆదివాసీలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. వేల ఏండ్ల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రంలోప్రతి ఏటా జాతరను నిర్వహిస్తుంటారు. మన రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్గడ్ తదితర రాష్ట్రాల నుంచి ఆదివాసీలైన గొండులు,పర్దాన్, కోలాం</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/tribal-goddess-jangubai-fair/article-2236"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-01/whatsapp-image-2026-01-07-at-9.43.13-am.jpeg" alt=""></a><br /><p> </p>
<p>ఆదిలాబాద్ జిల్లా జనవరి 07 ( ప్రజాస్వరం)</p>
<p>ఆదివాసీలకు ప్రకృతితో విడదీయరాని బంధం ఉంది, అడవే వారి జీవనాధారం,వారి భాష, వేషధారణ, పూజలు, పండుగలు అన్నీప్రకృతితో ముడిపడి ఉంటాయి, ముఖ్యంగా పుష్యమాసంలో జంగుబాయి అమ్మవారిని పూజిస్తారు, ఈజాతర నెలవంక కనిపించిన వేకువజామున మొదలైనెల రోజుల పాటు కొనసాగుతుంది, వివిధ రాష్ట్రాలనుంచి లక్షల మంది భక్తులు ఈ జాతరకు వస్తారు.వారి భాష, వేషధారణ, పూజలు, పండుగలు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ జాతర, వారి జీవనశైలికి ఆదివాసీసంస్కృతికి అద్దం పడుతుంది, వారి నమ్మకాలు, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. తెలంగాణ, మహారాష్ట్రసరిహద్దులోని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిమండలం మహరాజ్ గూడ సమీపంలోని సహ్యాద్రి పర్వతాల్లోని గుహలో సహజసిద్ధంగా కొలువైన జంగుబాయిఅమ్మవారిని ఆదివాసీలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. వేల ఏండ్ల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రంలోప్రతి ఏటా జాతరను నిర్వహిస్తుంటారు. మన రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్గడ్ తదితర రాష్ట్రాల నుంచి ఆదివాసీలైన గొండులు,పర్దాన్, కోలాం తెగలకు చెందిన ప్రజలు దర్శించుకుంటారు. పుణ్యక్షేత్రంలో 8 గోత్రాల కటోడాలు సంప్రదాయం ప్రకారం కఠిన నియమాలతో జాతర పూర్తయ్యేదాకా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు.</p>
<p>దీపోత్సవంతో మొదలు</p>
<p>ఎనిమిది గోత్రాల కటోడాల ఆధ్వర్యంలో ముందుగా దీపోత్సవంతో ప్రారంభిస్తారు. తుమ్రం, కొడప, సలాం,రాయిసిడాం, హెర్రె కుమ్ర, మరప, వెట్టి, మందడి.. ఇలా ఎనిమిది గోత్రాల కటోడాలు (పూజరులు) తొలిరోజుకాలినడకన పూజా సామగ్రి తీసుకెళ్లి అదే రోజు రాత్రిదీపారాధన చేసి ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఇలా జాతర ముగిసే వరకు పూజలుకొనసాగిస్తుంటారు. జాతర జరిగే రోజుల్లో ఆదివాసీలుఉదయం తమ ఇండ్ల ముందు ఆవుపేడతో అలుకు చల్లుతారు. ఇంటి ఆవరణలోకి చెప్పులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కాళ్లకి చెప్పులు కూడా వేసుకోరు.నేలపైనే పడుకుంటారు. మద్యం అసలే ముట్టుకోరు.కనీసం హోటల్లో నీటిని కూడా ముట్టుకోరు. ఇంటినుంచి కాలినడకన ఆలయానికి చేరుకుం టారు. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు మధ్యలో బస చేయాల్సివస్తే గంపను నేలపై ఉంచ కుండా మూడు బండలనుపేర్చి గో మూత్రంతో శుభ్రం చేసిన తర్వాత రాళ్లపైపెడతారు.జాతరకు వెళ్తూ మధ్యలో టోప్లకస (కోనేరు)లో పుణ్యస్నానాలు చేసి ఆలయానికి చేరుకుంటారు.</p>
<p>నైవేద్య సమర్పణ</p>
<p>ఆదివాసీ రైతులు పండించిన వడ్లను దంచి బియ్యం సేకరిస్తారు. గోధుమ పిండి, పప్పు, బెల్లంతో పాటు నువ్వులనూనెతో నైవేద్యం వండుతారు. దీపారాధనకు నువ్వులనూనె, నెయ్యి, ఆముదం వినియోగిస్తారు. గంపలో కొబ్బరికాయ, ఆగరవర్తులు, చంద్రం, గుగ్గిలం, కుంకుమ,గులాలు, వంట సామగ్రి పెట్టుకుని సంప్రదాయ వాయిద్యాలతో తరలివెళ్తారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పిస్తారు. అనంతరంమైసమ్మ, పోచమ్మ, రావుర్క్ వద్ద మొక్కులు చెల్లించుకుంటారు. రాత్రి వంటలు చేసుకుని భోజనాలు చేసిఆట పాటలతో అమ్మవారిని ఆరాధిస్తుంటారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>ఆధ్యాత్మికం</category>
                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/tribal-goddess-jangubai-fair/article-2236</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/tribal-goddess-jangubai-fair/article-2236</guid>
                <pubDate>Wed, 07 Jan 2026 09:46:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-01/whatsapp-image-2026-01-07-at-9.43.13-am.jpeg"                         length="115577"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>అధినేత కేసీఆర్ ను కలిసిన డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు</title>
                                    <description>
                        <![CDATA[<p>  </p>
<p>హైదరాబాద్ ( ప్రజాస్వరం )</p>
<p>తమకు, శాసన సభలో, శాసన మండలిలో, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా అవకాశం కల్పించిన సందర్భంగా  బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, తన్నీరు హరీశ్ రావు,పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్సీలు ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,తనకు మండలిలో పార్టీ విప్ గా అవకాశమిచ్చినందుకు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ లు పార్టీ అధినేత కేసీఆర్ గారిని ఎర్రవెల్లి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా అధినేత కేసీఆర్ గారు వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/deputy-floor-leaders-who-met-kcr/article-2017"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-12/whatsapp-image-2025-12-31-at-7.45.14-pm.jpeg" alt=""></a><br /><p> </p>
<p>హైదరాబాద్ ( ప్రజాస్వరం )</p>
<p>తమకు, శాసన సభలో, శాసన మండలిలో, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా అవకాశం కల్పించిన సందర్భంగా  బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, తన్నీరు హరీశ్ రావు,పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్సీలు ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,తనకు మండలిలో పార్టీ విప్ గా అవకాశమిచ్చినందుకు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ లు పార్టీ అధినేత కేసీఆర్ గారిని ఎర్రవెల్లి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా అధినేత కేసీఆర్ గారు వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/deputy-floor-leaders-who-met-kcr/article-2017</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/deputy-floor-leaders-who-met-kcr/article-2017</guid>
                <pubDate>Wed, 31 Dec 2025 19:47:12 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-12/whatsapp-image-2025-12-31-at-7.45.14-pm.jpeg"                         length="107675"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్</title>
                                    <description>
                        <![CDATA[<p>  </p>
<p>మంచిర్యాల, ( ప్రజాస్వరం ) : </p>
<p>ప్రభుత్వం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేటలో చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు.  బుధవారం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేటలో నిర్మితమవుతున్న ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలకు మరింత వేగవంతమైన వైద్య సేవలను అందించడం కోసం వైద్యులు సిబ్బంది సంఖ్యను పెంపొందించేందుకు ప్రభుత్వ  వైద్య కళాశాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. 216 కోట్ల రూపాయల నిధులతో <br />నిర్మాణం చేపట్టడం జరుగుతుందని  నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు అనంతరం హాజీపూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయాన్నితహసిల్దార్ శ్రీనివాస్ రావు దేశ్ పాండే తో కలిసి సందర్శించారు.</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/district-collector-kumar-deepak-should-speed-up-construction-work/article-1592"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-09/38.jpeg" alt=""></a><br /><p> </p>
<p>మంచిర్యాల, ( ప్రజాస్వరం ) : </p>
<p>ప్రభుత్వం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేటలో చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు.  బుధవారం జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేటలో నిర్మితమవుతున్న ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలకు మరింత వేగవంతమైన వైద్య సేవలను అందించడం కోసం వైద్యులు సిబ్బంది సంఖ్యను పెంపొందించేందుకు ప్రభుత్వ  వైద్య కళాశాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. 216 కోట్ల రూపాయల నిధులతో <br />నిర్మాణం చేపట్టడం జరుగుతుందని  నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు అనంతరం హాజీపూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయాన్నితహసిల్దార్ శ్రీనివాస్ రావు దేశ్ పాండే తో కలిసి సందర్శించారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను రికార్డులతో సరిచూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జాతీయ రహదారి 63 నిర్మాణంలో భాగంగా భూసేకరణ కార్యక్రమానికి సంబంధించి అవార్డుల జారీ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని చెప్పారు.  వివిధ రకాల ధ్రువపత్రాల కొరకు కార్యాలయానికి వచ్చే ప్రజల పట్ల మర్యాదగా వ్యవహరించాలని దరఖాస్తులను నిబంధనలకు లోబడి పరిశీలించి నిర్ణీత గడువులోగా ధ్రువపత్రాలు జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో రోడ్డు భవనాల శాఖ డి.ఈ. సజ్జత్ భాషా ఈ.ఈ. లక్ష్మీనారాయణ ఎ.ఈ.ఈ. అనూషbసంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/district-collector-kumar-deepak-should-speed-up-construction-work/article-1592</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/district-collector-kumar-deepak-should-speed-up-construction-work/article-1592</guid>
                <pubDate>Wed, 24 Sep 2025 16:33:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-09/38.jpeg"                         length="145232"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ నెలాఖరు లోపు పూర్తి చేయాలి</title>
                                    <description>
                        <![CDATA[<p>హైదరాబాద్  / వికారాబాద్, సెప్టెంబర్ 22(ప్రజా స్వరం):<br />  జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ల ను ఆదేశించారు. <br />సోమవారం డా. బి.ఆర్. అంబేడ్కర్ సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ముఖ్యమంత్రి  పలు సూచనలు జారీ చేశారు.<br />దసరా పండుగకు ముందే అన్ని పనులు పూర్తికావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.కోర్టు కేసులు ఉన్న భూములకు సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్లను ఆదేశించారు.టైటిల్ సమస్యలు ఉన్న భూముల విషయంలో పరిహారం మొత్తాన్ని డిపాజిట్ చేసి, భూములను సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.<br />రహదారి నిర్మాణ పనులు ఆలస్యమవకుండా ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యంగా పరిగణించాలని అధికారులకు ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర, దక్షిణ భాగాలతో పాటు రేడియల్ రోడ్ల నిర్మాణంపై అధికారులకు పలు సూచనలు చేసారు . <br />హైదరాబాద్- శ్రీశైలం</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/the-land-acquisition-required-for-the-construction-of-national-highways/article-1563"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-09/whatsapp-image-2025-09-22-at-6.54.28-pm.jpeg" alt=""></a><br /><p>హైదరాబాద్  / వికారాబాద్, సెప్టెంబర్ 22(ప్రజా స్వరం):<br /> జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ల ను ఆదేశించారు. <br />సోమవారం డా. బి.ఆర్. అంబేడ్కర్ సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ముఖ్యమంత్రి  పలు సూచనలు జారీ చేశారు.<br />దసరా పండుగకు ముందే అన్ని పనులు పూర్తికావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.కోర్టు కేసులు ఉన్న భూములకు సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్లను ఆదేశించారు.టైటిల్ సమస్యలు ఉన్న భూముల విషయంలో పరిహారం మొత్తాన్ని డిపాజిట్ చేసి, భూములను సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.<br />రహదారి నిర్మాణ పనులు ఆలస్యమవకుండా ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యంగా పరిగణించాలని అధికారులకు ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర, దక్షిణ భాగాలతో పాటు రేడియల్ రోడ్ల నిర్మాణంపై అధికారులకు పలు సూచనలు చేసారు . <br />హైదరాబాద్- శ్రీశైలం హైవే లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం నుంచి వీలైనంత త్వరగా అనుమతులు తీసుకోవాలని,భూసేకరణలో ఎలాంటి ఆలస్యం జరుగకూడదని, అక్టోబరు నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ,జిల్లాల వారీగా సమీక్ష చేపట్టి పురోగతిని పరిశీలిస్తానని, జాప్యం జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.<br />జాతీయ రహదారుల నిర్మాణం రాష్ట్ర అభివృద్ధి, రవాణా సౌకర్యాల మెరుగుదలకు కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.<br />వికారాబాద్ జిల్లా వీడియో కాన్ఫరెన్సు హాలు నుండి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్  లింగ్యా నాయక్, ట్రైని కలెక్టర్ హార్స్ చౌదరి, అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/the-land-acquisition-required-for-the-construction-of-national-highways/article-1563</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/the-land-acquisition-required-for-the-construction-of-national-highways/article-1563</guid>
                <pubDate>Mon, 22 Sep 2025 18:57:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-09/whatsapp-image-2025-09-22-at-6.54.28-pm.jpeg"                         length="46820"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        