<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajaswaramdaily.com/national/category-16" rel="self" type="application/rss+xml" />
                <generator>Prajaswaram Daily RSS Feed Generator</generator>
                <title>జాతీయం - Prajaswaram Daily</title>
                <link>https://www.prajaswaramdaily.com/category/16/rss</link>
                <description>జాతీయం RSS Feed</description>
                
                            <item>
                <title>దేశమాత ఆరాధన, సాధన కొనియాడిన ప్రధాని నరేంద్ర మోడీ</title>
                                    <description>
                        <![CDATA[<p>వందేమాతరం గీతం ఒక స్వప్నం, ఒక సంకల్పం..ఒక మంత్రం<br /><br />న్యూఢిల్లీ , నవంబర్ 7 (ప్రజాస్వరం) : <br />  వందేమాతరం గీతం ఒక స్వప్నం, ఒక సంకల్పం..ఒక మంత్రం, దేశమాత ఆరాధన, సాధన అని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. వందేమాతరం.. మనల్ని పురాణ ఇతి హాసాల్లోకి తీసుకెళ్తుందని, భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుందని జోష్యం చెప్పారు. వందేమాతరం సామూహిక గీతాలాపన అద్భుత అనుభవమని, ఒకే లయ, స్వరం, భావంతో గీతాలాపన హృదయాన్ని స్పందింపజేస్తుందని తెలిపారు. నేటితో ‘వందేమాతరం’ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో ఇందిరాగాంధీ స్టేడియంలో వందేమాతరం స్మారకోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ‘‘వందేమాతరం’’ 150వ స్మారకోత్సవం, సామూహిక గీతాలాపనలో కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి షెకావత్, ఢిల్లీ సిఎం రేఖాగుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో పిఎం మోడీ ప్రసంగించారు.  ఏడాది పొడువునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని, వందేమాతరం 150 ఏళ్ల</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/hyderabad/prime-minister-narendra-modi-praised-the-practice-of-worshiping-the/article-1778"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-11/951.jpg" alt=""></a><br /><p>వందేమాతరం గీతం ఒక స్వప్నం, ఒక సంకల్పం..ఒక మంత్రం<br /><br />న్యూఢిల్లీ , నవంబర్ 7 (ప్రజాస్వరం) : <br /> వందేమాతరం గీతం ఒక స్వప్నం, ఒక సంకల్పం..ఒక మంత్రం, దేశమాత ఆరాధన, సాధన అని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. వందేమాతరం.. మనల్ని పురాణ ఇతి హాసాల్లోకి తీసుకెళ్తుందని, భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుందని జోష్యం చెప్పారు. వందేమాతరం సామూహిక గీతాలాపన అద్భుత అనుభవమని, ఒకే లయ, స్వరం, భావంతో గీతాలాపన హృదయాన్ని స్పందింపజేస్తుందని తెలిపారు. నేటితో ‘వందేమాతరం’ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో ఇందిరాగాంధీ స్టేడియంలో వందేమాతరం స్మారకోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ‘‘వందేమాతరం’’ 150వ స్మారకోత్సవం, సామూహిక గీతాలాపనలో కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి షెకావత్, ఢిల్లీ సిఎం రేఖాగుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో పిఎం మోడీ ప్రసంగించారు.  ఏడాది పొడువునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని, వందేమాతరం 150 ఏళ్ల స్మారకోత్సవాలు జరుపుకుంటున్నామని తెలియజేశారు. వందేమాతరం స్మారకోత్సవాలు దేశ ప్రజలకు ప్రేరణ ఇస్తాయని, వందేమాతరం స్మారక స్టాంపు, నాణెం విడుదల చేశామని అన్నారు. ప్రతి గీతానికి ఒక మూల భావం, సందేశం ఉంటుందని, వందేమాతరం మూల భావం, సంకల్పం భారత్ అని మోడీ పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి నిలదొక్కుకునే ప్రేరణగా నిలిచిందని, పూర్వీకులు భారత్ ను సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దుతారని ప్రశంసించారు. భారత్ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని అమరత్వం పొందిందని, బంకించంద్ర ఆనంద మఠ్ ఉపన్యాసం మాత్రమే కాదని ఠాగూర్ చెప్పారని గుర్తు చేశారు. ఆనంద మఠ్ ఉపన్యాసం..భారత్ స్వప్నం అని ఠాగూర్ చెప్పారని, ఆనందమఠ్ లో వందేమాతరం ప్రసంగం.. బంకించంద్ర భావాలు నిక్షిప్తమై ఉన్నాయని అన్నారు. ఆంగ్లేయుల పాలనలోనూ వందేమాతరం గీతం బందీగా లేదని, బానిసత్వపు రోజుల్లోనూ వందేమాతరం గీతం అమరత్వం పొందిందని హర్షం వ్యక్తం చేశారు. వందేమాతరం గీతాలాపన కోట్లమంది భారతీయుల్లో కొత్త శక్తిని రేకెత్తిస్తోందని, సాధించలేని సంకల్పం లేదని, మన భారతీయులు సాధించలేని లక్ష్యం లేదని మోడీ స్పష్టం చేశారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>ఆధ్యాత్మికం</category>
                                            <category>తెలంగాణ</category>
                                            <category>జాతీయం</category>
                                            <category>హైదరాబాద్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/hyderabad/prime-minister-narendra-modi-praised-the-practice-of-worshiping-the/article-1778</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/hyderabad/prime-minister-narendra-modi-praised-the-practice-of-worshiping-the/article-1778</guid>
                <pubDate>Fri, 07 Nov 2025 21:26:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-11/951.jpg"                         length="8138"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title> చేవెళ్ల ప్రమాదంపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి</title>
                                    <description>
                        <![CDATA[<p><br /><br /></p>
<p>హైదరాబాద్, నవంబర్ 3  (ప్రజాస్వరం) :</p>
<p><br />చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమన్నారు.మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ఇవ్వాలని ఆమె ప్రార్థించారు. ఈ ఘటనలో గాయపడిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు.</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/hyderabad/%C2%A0%E0%B0%9A%E0%B1%87%E0%B0%B5%E0%B1%86%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A6%E0%B0%82%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%A6%E0%B0%BF%E0%B0%97%E0%B1%8D%E0%B0%AD%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%82%E0%B0%A4%E0%B0%BF/article-1723"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-11/47.jpeg" alt=""></a><br /><p><br /><br /></p>
<p>హైదరాబాద్, నవంబర్ 3  (ప్రజాస్వరం) :</p>
<p><br />చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమన్నారు.మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ఇవ్వాలని ఆమె ప్రార్థించారు. ఈ ఘటనలో గాయపడిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>జాతీయం</category>
                                            <category>హైదరాబాద్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/hyderabad/%C2%A0%E0%B0%9A%E0%B1%87%E0%B0%B5%E0%B1%86%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A6%E0%B0%82%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%A6%E0%B0%BF%E0%B0%97%E0%B1%8D%E0%B0%AD%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%82%E0%B0%A4%E0%B0%BF/article-1723</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/hyderabad/%C2%A0%E0%B0%9A%E0%B1%87%E0%B0%B5%E0%B1%86%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A6%E0%B0%82%E0%B0%AA%E0%B1%88-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%A6%E0%B0%BF%E0%B0%97%E0%B1%8D%E0%B0%AD%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%82%E0%B0%A4%E0%B0%BF/article-1723</guid>
                <pubDate>Mon, 03 Nov 2025 20:10:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-11/47.jpeg"                         length="54659"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రైవేట్‌రంగంలో పరిశోధనలు ప్రోత్సహించేందుకు రూ.లక్ష కోట్లతో నిధి : ప్రధాని మోదీ</title>
                                    <description>
                        <![CDATA[<p>  </p>
<p>న్యూఢిల్లీ నవంబర్ 3 9 (ప్రజాస్వరం) :</p>
<p><br />న్యూఢిల్లీలోని భారత్‌ మండపంలో ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్‌ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. ప్రైవేట్ రంగంలో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించేలా వాతావరణం కల్పించేందుకు రూ.లక్ష కోట్ల నిధిని ఉపయోగించనున్నట్లు ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌ సాధించిన భారత జట్టును, బాహుబలి రాకెట్‌ను విజయవంతంగా నింగిలోకి పంపిన భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోను ఆయన అభినందించారు. ఆయన మాట్లాడుతూ కార్యక్రమం సైన్స్‌కు సంబంధించిందని.. కానీ తొలుత క్రికెట్‌లో భారత్‌ సాధించిన అద్భుతమైన విజయం గురించి మాట్లాడుతున్నానన్నారు. భారత మొత్తం తమ జట్టు సాధించిన విషయంతో సంతోషంగా ఉందని.. మహిళల జట్టు తొలి ప్రపంచకప్‌ని సాధించిందని.. ఇందుకు తాను మహిళా జట్టును హృదయపూర్వకంగా అభినందిస్తున్నాన్నారు. విజయాన్ని చూసి గర్విస్తున్నానని.. ఈ విజయం దేశంలోని కోట్లాది మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.ఆ తర్వాత భారీ</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/hyderabad/prime-minister-modis-rs-1-lakh-crore-fund-to-promote/article-1711"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-11/modidd_1200x768.webp" alt=""></a><br /><p> </p>
<p>న్యూఢిల్లీ నవంబర్ 3 9 (ప్రజాస్వరం) :</p>
<p><br />న్యూఢిల్లీలోని భారత్‌ మండపంలో ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్‌ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. ప్రైవేట్ రంగంలో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించేలా వాతావరణం కల్పించేందుకు రూ.లక్ష కోట్ల నిధిని ఉపయోగించనున్నట్లు ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా ఐసీసీ వన్డే వరల్డ్‌ కప్‌ సాధించిన భారత జట్టును, బాహుబలి రాకెట్‌ను విజయవంతంగా నింగిలోకి పంపిన భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోను ఆయన అభినందించారు. ఆయన మాట్లాడుతూ కార్యక్రమం సైన్స్‌కు సంబంధించిందని.. కానీ తొలుత క్రికెట్‌లో భారత్‌ సాధించిన అద్భుతమైన విజయం గురించి మాట్లాడుతున్నానన్నారు. భారత మొత్తం తమ జట్టు సాధించిన విషయంతో సంతోషంగా ఉందని.. మహిళల జట్టు తొలి ప్రపంచకప్‌ని సాధించిందని.. ఇందుకు తాను మహిళా జట్టును హృదయపూర్వకంగా అభినందిస్తున్నాన్నారు. విజయాన్ని చూసి గర్విస్తున్నానని.. ఈ విజయం దేశంలోని కోట్లాది మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.ఆ తర్వాత భారీ ఉపగ్రహాన్ని అత్యంత బరువైన ఉపగ్రహాన్ని ప్రయోగించినందుకు ఇస్రోను అభినందించారు. నిన్న భారత్‌ శాస్త్ర సాంకేతిక రంగంలో జెండా ఎగుర వేసిందని.. శాస్త్రవేత్తలు అత్యంత బరువైన కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ను విజయవంతంగా ప్రయోగించారన్నారు. ఈ మిషన్‌, ఇస్రోతో సంబంధం ఉ్న శాస్త్రవేత్తలందరినీ తాను అభినందిస్తున్నానన్నారు. రూ.లక్ష కోట్ల నిధి ప్రైవేట్‌రంగంలో పరిశోధనలను ప్రోత్సహిస్తుందన్నారు. ఈ రోజు శాస్త్ర సాంకేతిక ప్రపంచంలో కూడా గొప్పరోజని.. 21వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు కలిసి కొత్తతరం శాస్త్ర సాంకేతిక రంగాలకు మార్గదర్శకత్వం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పరిశోధన అభివృద్ధి ఆవిష్కరణ పథకాన్ని ప్రారంభించామని.. దానికి రూ.లక్ష కోట్ల నిధిని కేటాయించామన్నారు.‘రూ.లక్ష కోట్లు మోదీ వద్దే ఉంటుందని మీరు అనుకోవచ్చు. అందుకే మీరు చప్పట్లు కొట్టడం లేదు. ఈ లక్ష కోట్లు మీ కోసం (శాస్త్రవేత్తలు). ఇది మీ సామర్థ్యాలను పెంపొందించడానికి. ఇది మీ కోసం కొత్త అవకాశాలను తెరవడానికి. ప్రైవేట్ రంగంలో కూడా పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించడమే మా ప్రయత్నం’ అని పేర్కొన్నారు. భారతదేశం హై రిస్క్, అధిక ప్రభావ పరిశోధన ప్రాజెక్టులకు మద్దతు ఇస్తోందని ప్రధాని తెలిపారు. ఈ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను సైన్స్ అండ్ టెక్నాలజీకి శక్తి కేంద్రంగా ఎదగడానికి ప్రోత్సహిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో ఆధునిక ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను పెంపొందించడానికి తమ ప్రభుత్వం గణనీయమైన సంస్కరణలను చేపట్టిందన్నారు.ఒక దశాబ్దంలో పరిశోధన వ్యయం రెట్టింపు అయ్యిందని.. మా ప్రభుత్వం ఆర్థిక నియంత్రణ, సముపార్జన విధానంలో గణనీయమైన సంస్కరణలు చేసిందని చెప్పారు.ఇది భారత్‌ ఆవిష్కరణ పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాలలో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, వృద్ధి-అభివృద్ధికి కొత్త అవకాశాలను సృష్టించడానికి ప్రభుత్వం అనుసంధాన్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించిందని తెలిపారు. దశాబ్దం కిందట భారత్‌లో మహిళలు దాఖలు చేసే పేటెంట్ల సంఖ్య ఏటా వంద కంటే తక్కువగా ఉండేదని.. ప్రస్తుతం ఈ సంఖ్య 5వేలకు పెరిగిందన్నారు. భారత్‌లో STEM విద్యను అభ్యసిస్తున్న వారిలో 43శాతం మంది మహిళలు ఉన్నారని.. ఇది ప్రపంచ సగటు కంటే చాలా ఎక్కువ అని ప్రధాని వివరించారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>జాతీయం</category>
                                            <category>హైదరాబాద్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/hyderabad/prime-minister-modis-rs-1-lakh-crore-fund-to-promote/article-1711</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/hyderabad/prime-minister-modis-rs-1-lakh-crore-fund-to-promote/article-1711</guid>
                <pubDate>Mon, 03 Nov 2025 19:39:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-11/modidd_1200x768.webp"                         length="22782"                         type="image/webp"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>మణిపుర్ పేరులోనే మణి ఉంది.. అది దేశానికే మణి వంటిది :  భారత ప్రధాని నరేంద్ర మోడీ</title>
                                    <description>
                        <![CDATA[<p>మణిపుర్ పేరులోనే మణి ఉంది.. అది దేశానికే మణి వంటిది<br />                              భారత ప్రధాని నరేంద్ర మోడీ<br />రోడ్డు మార్గంలో మణిపుర్ కు ..ఇంపాల్, చురాచంద్ పుర్ లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు</p>
<p>మణిపుర్ / ఢిల్లీ  సెప్టెంబర్ 13  (ప్రజాస్వరం) : </p>
<p>మణిపుర్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించారు.  ఇంపాల్, చురాచంద్ పుర్ లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.  మణిపుర్ లో అల్లర్ల బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మణిపుర్ బహిరంగ సభలో మాట్లాడారు. భారీ వర్షాల వల్ల హెలికాప్టర్ లో రావడం సాధ్యపడలేదని భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. రోడ్డు మార్గంలో మణిపుర్ కు వచ్చానని అన్నారు. .మణిపుర్ లో అల్లర్ల బాధిత కుటుంబాల చిన్నారులతో ముచ్చటించారు. . రోడ్డు మార్గంలో వచ్చేటప్పుడు తనకు మణిపూర్ వాసులు పలికిన స్వాగతం మర్చిపోలేనని, మువ్వెన్నల జెండాలు చేతబట్టి తనకు ఘనంగా స్వాగతం పలికారని</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/hyderabad/mani-is-in-the-name-of-manipur/article-1510"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-09/whatsapp-image-2025-09-13-at-9.32.33-pm.jpeg" alt=""></a><br /><p>మణిపుర్ పేరులోనే మణి ఉంది.. అది దేశానికే మణి వంటిది<br />               భారత ప్రధాని నరేంద్ర మోడీ<br />రోడ్డు మార్గంలో మణిపుర్ కు ..ఇంపాల్, చురాచంద్ పుర్ లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు</p>
<p>మణిపుర్ / ఢిల్లీ  సెప్టెంబర్ 13  (ప్రజాస్వరం) : </p>
<p>మణిపుర్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించారు.  ఇంపాల్, చురాచంద్ పుర్ లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.  మణిపుర్ లో అల్లర్ల బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మణిపుర్ బహిరంగ సభలో మాట్లాడారు. భారీ వర్షాల వల్ల హెలికాప్టర్ లో రావడం సాధ్యపడలేదని భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. రోడ్డు మార్గంలో మణిపుర్ కు వచ్చానని అన్నారు. .మణిపుర్ లో అల్లర్ల బాధిత కుటుంబాల చిన్నారులతో ముచ్చటించారు. . రోడ్డు మార్గంలో వచ్చేటప్పుడు తనకు మణిపూర్ వాసులు పలికిన స్వాగతం మర్చిపోలేనని, మువ్వెన్నల జెండాలు చేతబట్టి తనకు ఘనంగా స్వాగతం పలికారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. మణిపుర్ పేరులోనే మణి ఉందని అది దేశానికే మణి వంటిదని, మణిపుర్ దేశానికి ప్రకృతి ఇచ్చిన బహుమతి అని కొనియాడారు.మణిపుర్ ను వేగంగా ప్రగతి పథంలో పయనింపజేస్తాం అని మణిపుర్ కోసం రూ.7 వేల కోట్ల ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నామని తెలియజేశారు. మణిపుర్ ను దేశంతో అనుసంధానం చేసే ప్రాజెక్టులు చేపడుతున్నామని, రైలు, రోడ్డు మార్గాల కోసం మణిపుర్ కు నిధులు కేటాయిస్తున్నామని అన్నారు. రూ. 8 వేల కోట్లతో జాతీయ రహదారుల పనులు వేగంగా కొనసాగుతున్నాయని, మణిపుర్ లో రైల్ కనెక్టివిటీ భారీగా పెంచుతున్నామని మోడి పేర్కొన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతుందని చెప్పారు. ప్రస్తుతం మణిపుర్ చేపడుతున్న ప్రాజెక్టులతో మౌలిక సదుపాయాలు, వైద్యసేవలు మెరుగవుతాయని, ఈశాన్య రాష్ట్రాల్లో దశాబ్దాలుగా అనేక వివాదాలు, ఉద్యమాలు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి నెలకొంటోందని, శాంతి స్థాపన ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడించారు. శాంతి స్థాపన ద్వారా తమ భావితరాల భవిష్యత్తు బావుంటుదని,  మణిపుర్ ప్రజల వెంట భారత ప్రభుత్వం ఉందని మోడి స్పష్టం చేశారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>జాతీయం</category>
                                            <category>హైదరాబాద్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/hyderabad/mani-is-in-the-name-of-manipur/article-1510</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/hyderabad/mani-is-in-the-name-of-manipur/article-1510</guid>
                <pubDate>Sat, 13 Sep 2025 21:34:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-09/whatsapp-image-2025-09-13-at-9.32.33-pm.jpeg"                         length="82225"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>భారత ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం</title>
                                    <description>
                        <![CDATA[<p>భారత ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం</p>
<p>ప్రజాస్వరం  బ్యూరో : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చంద్రాపురం పొన్న స్వామి రాధాకృష్ణన్ తో ఉపరాష్ట్రపతిగాప్రమాణ స్వీకారం చేయించారు. భారత 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్  నిలిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్, సింగ్,జేపీ నడ్డా, అశ్విని వైష్ణవ్, మాజీ ఉపరాష్ట్రతులు, ఏఐసీసీ నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొని ఉపరాష్ట్రపతి గా ప్రమాణ స్వీకారం చేసిన సీపీ రాధ కృష్ణకు అభినందనలు తెలిపారు.</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/hyderabad/cp-radhakrishnan-is-sworn-in-as-vice-president-of-india/article-1458"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-09/1.jpeg" alt=""></a><br /><p>భారత ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం</p>
<p>ప్రజాస్వరం  బ్యూరో : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చంద్రాపురం పొన్న స్వామి రాధాకృష్ణన్ తో ఉపరాష్ట్రపతిగాప్రమాణ స్వీకారం చేయించారు. భారత 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్  నిలిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్, సింగ్,జేపీ నడ్డా, అశ్విని వైష్ణవ్, మాజీ ఉపరాష్ట్రతులు, ఏఐసీసీ నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొని ఉపరాష్ట్రపతి గా ప్రమాణ స్వీకారం చేసిన సీపీ రాధ కృష్ణకు అభినందనలు తెలిపారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>జాతీయం</category>
                                            <category>హైదరాబాద్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/hyderabad/cp-radhakrishnan-is-sworn-in-as-vice-president-of-india/article-1458</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/hyderabad/cp-radhakrishnan-is-sworn-in-as-vice-president-of-india/article-1458</guid>
                <pubDate>Fri, 12 Sep 2025 11:01:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-09/1.jpeg"                         length="32582"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>జాతీయ బాష హిందీ  కాదు :   కేటీఆర్</title>
                                    <description>
                        <![CDATA[<p>జాతీయ బాషా అవసరం లేదు : కేటీఆర్  </p>
<p>హైదరాబాద్ (ప్రజాసరం) : </p>
<p>భారత దేశం లో చాలా భాషలు వున్నాయి హిందీ బాషా జాతీయ బాషా కాదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జైపూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలిస్తూ ఓకే విద్యార్ధి ఆప్రశ్నకు పై విదంగా సమాధానమిచ్చారు.  హిందీ నేర్చుకోవాలా వద్దా అనేది ప్రజలకు వదిలేయండి అంతే కానీ వారిపై రుద్దకండి అని అన్నారు. హిందీ భాష కోసం బడ్జెట్ లో రూ.50 కోట్లు ఇచ్చినప్పుడు, తెలుగు, బెంగాలీ భాషల కోసం ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదు అని ప్రశ్నించారు. హిందీ మాట్లాడేవారు ఎక్కువ ఉన్నారని హిందీ భాషను మా మీద రుద్దుతామంటే కుదరదన్నారు. మేము తెలుగు భాషను రుద్దనప్పుడు, మా మీద హిందీని ఎందుకు రుద్దుతున్నారని అన్నారు.  </p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/trs-working-president-ktr-is-not-a-hindi-national-language/article-1301"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-07/whatsapp-image-2025-07-20-at-2.43.15-pm.jpeg" alt=""></a><br /><p>జాతీయ బాషా అవసరం లేదు : కేటీఆర్  </p>
<p>హైదరాబాద్ (ప్రజాసరం) : </p>
<p>భారత దేశం లో చాలా భాషలు వున్నాయి హిందీ బాషా జాతీయ బాషా కాదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జైపూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలిస్తూ ఓకే విద్యార్ధి ఆప్రశ్నకు పై విదంగా సమాధానమిచ్చారు.  హిందీ నేర్చుకోవాలా వద్దా అనేది ప్రజలకు వదిలేయండి అంతే కానీ వారిపై రుద్దకండి అని అన్నారు. హిందీ భాష కోసం బడ్జెట్ లో రూ.50 కోట్లు ఇచ్చినప్పుడు, తెలుగు, బెంగాలీ భాషల కోసం ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదు అని ప్రశ్నించారు. హిందీ మాట్లాడేవారు ఎక్కువ ఉన్నారని హిందీ భాషను మా మీద రుద్దుతామంటే కుదరదన్నారు. మేము తెలుగు భాషను రుద్దనప్పుడు, మా మీద హిందీని ఎందుకు రుద్దుతున్నారని అన్నారు.  </p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>జాతీయం</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/trs-working-president-ktr-is-not-a-hindi-national-language/article-1301</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/trs-working-president-ktr-is-not-a-hindi-national-language/article-1301</guid>
                <pubDate>Sun, 20 Jul 2025 14:57:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-07/whatsapp-image-2025-07-20-at-2.43.15-pm.jpeg"                         length="54528"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి భారత ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు</title>
                                    <description>
                        <![CDATA[<p>17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి నరేంద్ర మోదీ</p>
<p>న్యూఢిల్లీ ( ప్రజాస్వరం ) :  భారత ప్రధానిగా  నరేంద్ర మోదీ 17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి  సరికొత్త రికార్డు సృష్టించారు.   ఇప్పటివరకు 17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించారు.  తాజాగా ఘానా, ట్రినిడాడ్, నమీబియా పార్లమెంట్లలో మాట్లాడారు. గతంలో ఆస్ట్రేలియా, ఫిజీ,భూటాన్, నేపాల్, బ్రిటన్, శ్రీలంక, మంగోలియా, అఫ్గానిస్తాన్, మారిషన్ పార్లమెంట్లలో ప్రసంగించారు. 2016, 2023లో అమెరికా కాంగ్రెస్‌లో ఆ తర్వాత ఉగాండా, మాల్దీవులు, గయానాలో ప్రసంగించి మోదీ రికార్డు సృష్టించారు.</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/andhra-pradesh/anantapur/narendra-modi-addressing-17-foreign-parliament/article-1195"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-07/40.jpeg" alt=""></a><br /><p>17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి నరేంద్ర మోదీ</p>
<p>న్యూఢిల్లీ ( ప్రజాస్వరం ) :  భారత ప్రధానిగా  నరేంద్ర మోదీ 17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించి  సరికొత్త రికార్డు సృష్టించారు.   ఇప్పటివరకు 17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించారు.  తాజాగా ఘానా, ట్రినిడాడ్, నమీబియా పార్లమెంట్లలో మాట్లాడారు. గతంలో ఆస్ట్రేలియా, ఫిజీ,భూటాన్, నేపాల్, బ్రిటన్, శ్రీలంక, మంగోలియా, అఫ్గానిస్తాన్, మారిషన్ పార్లమెంట్లలో ప్రసంగించారు. 2016, 2023లో అమెరికా కాంగ్రెస్‌లో ఆ తర్వాత ఉగాండా, మాల్దీవులు, గయానాలో ప్రసంగించి మోదీ రికార్డు సృష్టించారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆంద్రప్రదేశ్</category>
                                            <category>జాతీయం</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                            <category>శ్రీకాకుళం </category>
                                            <category>విజయనగరం </category>
                                            <category>విశాఖపట్నం </category>
                                            <category>కాకినాడ </category>
                                            <category>తూర్పు గోదావరి </category>
                                            <category>పశ్చిమ గోదావరి</category>
                                            <category>ఎన్టీఆర్  విజయవాడ</category>
                                            <category>కృష్ణా మచిలీపట్నం</category>
                                            <category>గుంటూరు </category>
                                            <category>ప్రకాశం ఒంగోలు</category>
                                            <category>శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు</category>
                                            <category>కర్నూలు </category>
                                            <category>అనంతపురం </category>
                                            <category>వైఎస్ఆర్ కడప </category>
                                            <category>చిత్తూరు</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/andhra-pradesh/anantapur/narendra-modi-addressing-17-foreign-parliament/article-1195</link>
                <guid>https://www.prajaswaramdaily.com/andhra-pradesh/anantapur/narendra-modi-addressing-17-foreign-parliament/article-1195</guid>
                <pubDate>Thu, 10 Jul 2025 21:17:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-07/40.jpeg"                         length="28670"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>రాజస్థాన్‌లో కుప్పకూలిన జాగ్వర్ విమానం</title>
                                    <description>
                        <![CDATA[<p>రాజస్థాన్‌లో కుప్పకూలిన జాగ్వర్ విమానం</p><p>ప్రజాస్వరం  బ్యూరో  : </p><p>రాజస్థాన్‌లోని చురు జిల్లా రతన్‌ఘర్‌లో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన జాగ్వర్ విమానం  కుప్పకూలిపోయింది. ఈ యుద్ధ విమానం సూరత్‌గఢ్‌లోని ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయింది. ఆకాశంలో ఉండగానే విమానం నియంత్రణ కోల్పోయిందని స్థానికులు చెబుతున్నారు. విమానం కూలిన పొలాల్లో కూలడంతో అక్కడ మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలను అదుపు చేశామని చెప్పారు.. భారత వాయుసేన మాత్రం ఇద్దరు పైలట్లకు తీవ్ర గాయాలైనట్లు ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఈ ప్రమాదంలో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని పేర్కొంది. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు, ఆర్మీ అధికారులు ఘటనస్థలానికి చేరుకొని ఘటన ఎలా జరిగిందని దర్యాప్తు చేస్తున్నారు.</p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/hyderabad/jaguar-plane-crashed-in-rajasthan/article-1164"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-07/60.jpg" alt=""></a><br /><p>రాజస్థాన్‌లో కుప్పకూలిన జాగ్వర్ విమానం</p><p>ప్రజాస్వరం  బ్యూరో  : </p><p>రాజస్థాన్‌లోని చురు జిల్లా రతన్‌ఘర్‌లో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన జాగ్వర్ విమానం  కుప్పకూలిపోయింది. ఈ యుద్ధ విమానం సూరత్‌గఢ్‌లోని ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయింది. ఆకాశంలో ఉండగానే విమానం నియంత్రణ కోల్పోయిందని స్థానికులు చెబుతున్నారు. విమానం కూలిన పొలాల్లో కూలడంతో అక్కడ మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలను అదుపు చేశామని చెప్పారు.. భారత వాయుసేన మాత్రం ఇద్దరు పైలట్లకు తీవ్ర గాయాలైనట్లు ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఈ ప్రమాదంలో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని పేర్కొంది. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు, ఆర్మీ అధికారులు ఘటనస్థలానికి చేరుకొని ఘటన ఎలా జరిగిందని దర్యాప్తు చేస్తున్నారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>జాతీయం</category>
                                            <category>హైదరాబాద్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/hyderabad/jaguar-plane-crashed-in-rajasthan/article-1164</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/hyderabad/jaguar-plane-crashed-in-rajasthan/article-1164</guid>
                <pubDate>Wed, 09 Jul 2025 18:36:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-07/60.jpg"                         length="12265"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>ఎమర్జెన్సీగా  ల్యాండ్ అయిన వాయుసేన అపాచీ హెలికాప్టర్</title>
                                    <description>
                        <![CDATA[<p><br />హైదరాబాద్   (ప్రజాస్వరం) : భారత వాయుసేనకు చెందిన అత్యాధునిక అపాచీ అటాక్ హెలికాప్టర్ పంజాబ్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో నంగాల్‌పుర్‌ పరిధిలోని హాలెడ్ గ్రామంలోని ఖాళీ ప్రదేశంలో పైలట్లు  సురక్షితంగా దించారు. పఠాన్‌కోట్ సమీపంలోని ఒక గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సాంకేతిక సమస్య తలెత్తినట్లు ప్రాథమికంగా తెలియడంతో, పైలట్లు ముందుజాగ్రత్త చర్యగా హెలికాప్టర్‌ను సురక్షితంగా కిందకు దించారు.ఈ ఘటన కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం కానీ వాటిల్లలేదని, అంతా సురక్షితంగా ఉందని అధికారులు స్పష్టం చేశారు. </p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/the-air-force-apache-helicopter-landing-as-an-emergency/article-1076"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-06/whatsapp-image-2025-06-13-at-6.51.52-pm1.jpeg" alt=""></a><br /><p><br />హైదరాబాద్   (ప్రజాస్వరం) : భారత వాయుసేనకు చెందిన అత్యాధునిక అపాచీ అటాక్ హెలికాప్టర్ పంజాబ్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో నంగాల్‌పుర్‌ పరిధిలోని హాలెడ్ గ్రామంలోని ఖాళీ ప్రదేశంలో పైలట్లు  సురక్షితంగా దించారు. పఠాన్‌కోట్ సమీపంలోని ఒక గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సాంకేతిక సమస్య తలెత్తినట్లు ప్రాథమికంగా తెలియడంతో, పైలట్లు ముందుజాగ్రత్త చర్యగా హెలికాప్టర్‌ను సురక్షితంగా కిందకు దించారు.ఈ ఘటన కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం కానీ వాటిల్లలేదని, అంతా సురక్షితంగా ఉందని అధికారులు స్పష్టం చేశారు. </p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆంద్రప్రదేశ్</category>
                                            <category>జాతీయం</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/the-air-force-apache-helicopter-landing-as-an-emergency/article-1076</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/the-air-force-apache-helicopter-landing-as-an-emergency/article-1076</guid>
                <pubDate>Fri, 13 Jun 2025 18:54:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-06/whatsapp-image-2025-06-13-at-6.51.52-pm1.jpeg"                         length="13853"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>మాజీ సీఎం రూపానీ ఇంటికి వెళ్లిన మోదీ!</title>
                                    <description>
                        <![CDATA[<p><br />హైదరాబాద్ / అహ్మాదాబాద్  (ప్రజాస్వరం) : అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన గుజరాజ్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబ సభ్యులను ప్రధాని నరేంద్ర  మోదీ శుక్రవారం పరామర్శించారు. రూపానీ ఇంటికి వెళ్లి స్వయంగా కుటుంబ సభ్యులతో మాట్లాడిన మోదీ.. రూపానీకి సంతాపం తెలిపారు. అంతకుముందు ఘటనా  స్థలాన్ని పరిశీలించి, ఆస్పత్రిలో మృతుల కుటంబాలకు అండగా ఉంటామని చెప్పారు. </p>]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/adilabad/modi-has-gone-to-the-house-of-former-cm-rupani/article-1072"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-06/94.jpeg" alt=""></a><br /><p><br />హైదరాబాద్ / అహ్మాదాబాద్  (ప్రజాస్వరం) : అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన గుజరాజ్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబ సభ్యులను ప్రధాని నరేంద్ర  మోదీ శుక్రవారం పరామర్శించారు. రూపానీ ఇంటికి వెళ్లి స్వయంగా కుటుంబ సభ్యులతో మాట్లాడిన మోదీ.. రూపానీకి సంతాపం తెలిపారు. అంతకుముందు ఘటనా  స్థలాన్ని పరిశీలించి, ఆస్పత్రిలో మృతుల కుటంబాలకు అండగా ఉంటామని చెప్పారు. </p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>ఆంద్రప్రదేశ్</category>
                                            <category>జాతీయం</category>
                                            <category>ఆదిలాబాద్</category>
                                            <category>వరంగల్</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>కరీంనగర్</category>
                                            <category>ఖమ్మం</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                            <category>నిజామాబాద్</category>
                                            <category>రంగారెడ్డి</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/modi-has-gone-to-the-house-of-former-cm-rupani/article-1072</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/adilabad/modi-has-gone-to-the-house-of-former-cm-rupani/article-1072</guid>
                <pubDate>Fri, 13 Jun 2025 18:05:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-06/94.jpeg"                         length="95770"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణ‌మైన క్ష‌ణం ఆపరేషన్ సిందూర్.. మోదీ రియాక్షన్ ఇదే</title>
                                    <description>
                        <![CDATA[<p>మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణ‌మైన క్ష‌ణం<br />ఆపరేషన్ సిందూర్.. మోదీ రియాక్షన్ ఇదే</p>
<p>న్యూఢిల్లీ : ఇది మనందరికీ గర్వకారణమైన క్షణమని ప్ర‌ధాని మోదీ హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.  భద్రతాబలగాలు చేసిన కచ్చితమై దాడిగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను అభివర్ణించారని సమాచారం. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకార దాడులు చేసింది. దీనికి సంబంధించి బుధవారం క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ స్ట్రైక్స్ గురించి ప్రధాని సభ్యులకు వివరించారు.  పీఓకేలో ఐదు, పాక్‌లో నాలుగు ఉగ్రశిబిరాలను ఎలా లక్ష్యంగా చేసుకున్నారో ప్రధాని వారికి చెప్పారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఆ క్లిష్ట సమయంలో ప్రధాని మోదీ దేశాన్ని నడిపిన తీరును సభ్యులు కొనియాడారని తెలుస్తోంది. ఈ క్యాబినెట్ మీట్ తర్వాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును మోదీ కలిశారు. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత తొలిసారి వీరు సమావేశం అయ్యారు. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఇదిలా</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<br /><p>మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణ‌మైన క్ష‌ణం<br />ఆపరేషన్ సిందూర్.. మోదీ రియాక్షన్ ఇదే</p>
<p>న్యూఢిల్లీ : ఇది మనందరికీ గర్వకారణమైన క్షణమని ప్ర‌ధాని మోదీ హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.  భద్రతాబలగాలు చేసిన కచ్చితమై దాడిగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను అభివర్ణించారని సమాచారం. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకార దాడులు చేసింది. దీనికి సంబంధించి బుధవారం క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ స్ట్రైక్స్ గురించి ప్రధాని సభ్యులకు వివరించారు.  పీఓకేలో ఐదు, పాక్‌లో నాలుగు ఉగ్రశిబిరాలను ఎలా లక్ష్యంగా చేసుకున్నారో ప్రధాని వారికి చెప్పారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఆ క్లిష్ట సమయంలో ప్రధాని మోదీ దేశాన్ని నడిపిన తీరును సభ్యులు కొనియాడారని తెలుస్తోంది. ఈ క్యాబినెట్ మీట్ తర్వాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును మోదీ కలిశారు. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత తొలిసారి వీరు సమావేశం అయ్యారు. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఇదిలా ఉంటే.. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యక్షంగా పర్యవేక్షించిన సంగతి తెలిసిందే. ఇక, ఉగ్రవాద శిబిరాలపై దాడులను భారత ఉన్నతాధికారులు ప్రపంచ దేశాలకు వివరించారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్టు అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా, యూఏఈకి సమాచారం అందించారు. మెరుపు దాడులపై వాషింగ్టన్‌ డీసీలోని భారత ఎంబసీ ప్రకటన విడుదల చేసింది. పాక్‌ పౌరులు, ఆర్థిక, సైనిక స్థావరాలపై దాడి చేయలేదని స్పష్టం చేసింది. ఈమేరకు అమెరికా విదేశాంగ కార్యదర్శితో .. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ మాట్లాడారు.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>జాతీయం</category>
                                            <category>హైదరాబాద్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/hyderabad/this-is-the-case-with-the-reconciliation-of-operation-sindoor/article-1000</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/hyderabad/this-is-the-case-with-the-reconciliation-of-operation-sindoor/article-1000</guid>
                <pubDate>Wed, 07 May 2025 21:34:43 +0530</pubDate>
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ మెరుపుదాడులు</title>
                                    <description>
                        <![CDATA[<p><img src="https://www.prajaswaramdaily.com/media/2025-05/operation-sindoor-no-pakistani-civilian-economic-or-military-targets-have-been-hit-says-indian-embassy-in-washington-dc.webp" alt="operation-sindoor-no-pakistani-civilian-economic-or-military-targets-have-been-hit-says-indian-embassy-in-washington-dc" width="640" height="480" />ఆపరేషన్‌ సింధూర్‌  </p>
<p>= పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ మెరుపుదాడులు<br />= మంగళవారం అర్ధరాత్రి ఉగ్ర మౌలిక సదుపాయాలు ధ్వంసం<br />= తొమ్మిది స్థావరాలపై దాడులు.. కచ్చితమైన టార్గెట్ చేసినట్లు ఇండియాన్ ఆర్మీ వెల్లడి </p>
<p>న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడితో భారత్‌, పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకార చర్యలు చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ‘ఆపరేషన్‌ సింధూర్‌’  పేరుతో పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం  మెరుపు దాడులు చేపట్టింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. భారత్‌పై కుట్రపన్నినట్లు భావిస్తున్న మొత్తం తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపింది. పూర్తి కచ్చితత్వంతో ఉగ్ర స్థావరాలను టార్గెట్‌ చేసినట్లు ఇండియన్‌ ఆర్మీ పేర్కొంది. ఉద్రిక్త పరిస్థితులకు తావులేకుండా.. పాక్‌ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేయలేదని స్పష్టం చేసింది<br />పహల్గాం దాడికి బాధ్యులను</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/hyderabad/india-ambushes-on-terrorists-in-pakistan/article-998"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2025-05/151579170.webp" alt=""></a><br /><p><img src="https://www.prajaswaramdaily.com/media/2025-05/operation-sindoor-no-pakistani-civilian-economic-or-military-targets-have-been-hit-says-indian-embassy-in-washington-dc.webp" alt="operation-sindoor-no-pakistani-civilian-economic-or-military-targets-have-been-hit-says-indian-embassy-in-washington-dc" width="640" height="480"></img>ఆపరేషన్‌ సింధూర్‌  </p>
<p>= పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ మెరుపుదాడులు<br />= మంగళవారం అర్ధరాత్రి ఉగ్ర మౌలిక సదుపాయాలు ధ్వంసం<br />= తొమ్మిది స్థావరాలపై దాడులు.. కచ్చితమైన టార్గెట్ చేసినట్లు ఇండియాన్ ఆర్మీ వెల్లడి </p>
<p>న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడితో భారత్‌, పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకార చర్యలు చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ‘ఆపరేషన్‌ సింధూర్‌’  పేరుతో పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం  మెరుపు దాడులు చేపట్టింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. భారత్‌పై కుట్రపన్నినట్లు భావిస్తున్న మొత్తం తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపింది. పూర్తి కచ్చితత్వంతో ఉగ్ర స్థావరాలను టార్గెట్‌ చేసినట్లు ఇండియన్‌ ఆర్మీ పేర్కొంది. ఉద్రిక్త పరిస్థితులకు తావులేకుండా.. పాక్‌ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేయలేదని స్పష్టం చేసింది<br />పహల్గాం దాడికి బాధ్యులను జవాబుదారీగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నామని భారత్‌ వెల్లడించింది. దాడులకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని రక్షణశాఖ ప్రకటించింది. భారత ప్రభుత్వం ప్రకటన అనంతరం ఇండియన్‌ ఆర్మీ స్పందించింది. ‘న్యాయం జరిగింది’ అని ఎక్స్‌లో పోస్టు చేసింది. మరోవైపు భారత్‌ దాడులను పాక్‌ సైన్యం ధ్రువీకరించింది.   బుధవారం కేంద్ర ప్రభుత్వం మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించనున్న వేళ ఈ దాడులు చేపట్టడం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉగ్రస్థావరాపై భారత్‌ దాడుల నేపథ్యంలో ప్రతికార దాడులు ఉంటాయని పాక్‌ ప్రకటించింది.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>జాతీయం</category>
                                            <category>హైదరాబాద్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/hyderabad/india-ambushes-on-terrorists-in-pakistan/article-998</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/hyderabad/india-ambushes-on-terrorists-in-pakistan/article-998</guid>
                <pubDate>Wed, 07 May 2025 05:59:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2025-05/151579170.webp"                         length="1286"                         type="image/webp"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Prajaswaram]]>
                    </dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        