<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.prajaswaramdaily.com/telangana/category-14" rel="self" type="application/rss+xml" />
                <generator>Prajaswaram Daily RSS Feed Generator</generator>
                <title>తెలంగాణ - Prajaswaram Daily</title>
                <link>https://www.prajaswaramdaily.com/category/14/rss</link>
                <description>తెలంగాణ RSS Feed</description>
                
                            <item>
                <title>నేర సిండికేట్‌తో కలవడానికి ప్రయత్నించిన జయీద్ ఖాన్ అరెస్ట్...</title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : మేడ్చల్ : మే 24 :</p>
<p>  </p>
<p>పాకిస్తాన్ ISI మద్దతు ఉన్న ముఠాతో పాటు వారి అనుచరులు నడుపుతున్న వ్యవస్థీకృత నేర ముఠాతో కలవడానికి ప్రయత్నించిన జయీద్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నామని మేడ్చల్ సిఐ సత్యనారాయణ తెలిపారు.ఈ సందర్భంగా సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ ముఠా ద్వారా ఆయుధం సమకూర్చుకోవడానికి జాయిద్ ఖాన్ ప్రయత్నించాడన్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జాయిద్ ఖాన్ మేడ్చల్ లో స్థానికంగా ఉన్న హోటల్‌ లో పనిచేస్తున్నట్లు తెలిపారు.ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వారితో ఎప్పుడూ కాంటాక్ట్‌లో ఉన్నాడని, పాకిస్తాన్ ISI మద్దతు కార్యకర్తలకు ప్రజా ప్రతినిధులకు సహాయం చేయడం దేశానికి ప్రమాదమని తెలిసి కూడా ఇలాంటి పనులు చేయడం జరిగిందని అన్నారు. జాయిద్ ఖాన్ నుండి మొబైల్ ఫోన్లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ చాట్‌లు, వాయిస్ కాల్స్, స్క్రీన్ షాట్లు ఉన్నాయన్నారు.రెండు నకిలీ పిస్టల్స్ పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/zayed-khan-arrested-for-trying-to-meet-with-crime-syndicate/article-4181"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260524-wa0001.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : మేడ్చల్ : మే 24 :</p>
<p> </p>
<p>పాకిస్తాన్ ISI మద్దతు ఉన్న ముఠాతో పాటు వారి అనుచరులు నడుపుతున్న వ్యవస్థీకృత నేర ముఠాతో కలవడానికి ప్రయత్నించిన జయీద్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నామని మేడ్చల్ సిఐ సత్యనారాయణ తెలిపారు.ఈ సందర్భంగా సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ ముఠా ద్వారా ఆయుధం సమకూర్చుకోవడానికి జాయిద్ ఖాన్ ప్రయత్నించాడన్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జాయిద్ ఖాన్ మేడ్చల్ లో స్థానికంగా ఉన్న హోటల్‌ లో పనిచేస్తున్నట్లు తెలిపారు.ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వారితో ఎప్పుడూ కాంటాక్ట్‌లో ఉన్నాడని, పాకిస్తాన్ ISI మద్దతు కార్యకర్తలకు ప్రజా ప్రతినిధులకు సహాయం చేయడం దేశానికి ప్రమాదమని తెలిసి కూడా ఇలాంటి పనులు చేయడం జరిగిందని అన్నారు. జాయిద్ ఖాన్ నుండి మొబైల్ ఫోన్లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ చాట్‌లు, వాయిస్ కాల్స్, స్క్రీన్ షాట్లు ఉన్నాయన్నారు.రెండు నకిలీ పిస్టల్స్ పంచుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/zayed-khan-arrested-for-trying-to-meet-with-crime-syndicate/article-4181</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/zayed-khan-arrested-for-trying-to-meet-with-crime-syndicate/article-4181</guid>
                <pubDate>Sun, 24 May 2026 17:17:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260524-wa0001.jpg"                         length="136550"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వరి ధాన్యం సేకరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం.. ..</title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : నార్సింగి ,మే 24 :</p>
<p>  </p>
<p>నార్సింగి, చేగుంట మండలాలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మాజీ జడ్పీటీసీ బాణాపురం కృష్ణా రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మైలారం బాబు, నాయకులతో కలిసి మండలంలో విస్తృతంగా పర్యటిస్తూ పలు కార్యక్రమాలలో పాల్గొన్నరు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మీడియా తో మాట్లాడుతు ఇరవై రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు వేచిచూస్తున్నప్పటికీ, సరిపడా లారీలు లేకపోవడం, కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగడం వల్ల రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్, ఎం.ఆర్.ఓ, ఏ.ఓ లకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని విమర్శించారు. వడ దెబ్బ కారణం గా ఇద్దరు రైతులు అస్వస్థత కు గురైన ఘటనలను ప్రస్తావిస్తూ, రైతులు తీవ్ర మానసిక</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/congress-government-failed-to-collect-rice-grain/article-4179"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260524-wa0000.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : నార్సింగి ,మే 24 :</p>
<p> </p>
<p>నార్సింగి, చేగుంట మండలాలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మాజీ జడ్పీటీసీ బాణాపురం కృష్ణా రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మైలారం బాబు, నాయకులతో కలిసి మండలంలో విస్తృతంగా పర్యటిస్తూ పలు కార్యక్రమాలలో పాల్గొన్నరు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మీడియా తో మాట్లాడుతు ఇరవై రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు వేచిచూస్తున్నప్పటికీ, సరిపడా లారీలు లేకపోవడం, కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగడం వల్ల రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. కలెక్టర్, అదనపు కలెక్టర్, ఎం.ఆర్.ఓ, ఏ.ఓ లకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని విమర్శించారు. వడ దెబ్బ కారణం గా ఇద్దరు రైతులు అస్వస్థత కు గురైన ఘటనలను ప్రస్తావిస్తూ, రైతులు తీవ్ర మానసిక వేదనలో ఉన్నారని తెలిపారు. “మా ధాన్యాన్ని కొనకపోతే ఆత్మహత్యలు చేసుకుంటాం, ధాన్యానికి నిప్పంటిస్తాం” అనే స్థితికి రైతులను నెట్టివేసిందని ప్రభుత్వంపై అయన మండిపడ్డారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి, సంబంధిత మంత్రులు, అధికారులు ఎవరూ రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ ప్రాంతం లో భారీ గా వరి దిగుబడి వచ్చినప్పటికీ, ఉన్న ఎనిమిది రైస్ మిల్లుల లో కూడా ధాన్యం సక్రమంగా దింపు కోవడం లేదని, దించిన చోట్లలో కిలో నుంచి కిలోన్నర వరకు తరుగు పేరుతో కోతలు వేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం పై జిల్లా పౌర సరఫరా అధికారులు, కలెక్టర్ స్పందించి రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వారి పై ఉందని అన్నారు. రోడ్ల పై ధర్నాలు చేసినా, వినతి పత్రాలు ఇచ్చినా ప్రభుత్వం స్పందించడం లేదని, పరిధితి ఇలాగే కొనసాగితే బీఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున పోరాటం చేస్తుందని హెచ్చరించారు. రానున్న రెండు మూడు రోజులలో మొత్తం ధాన్యాన్ని తరలించక పోతే అసెంబ్లీ ముట్టడికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో ధాన్యం కొనుగోళ్ల పై ముందస్తు ప్రణాళిక తో పని చేసేవాళ్లమని, ఏ గ్రామంలో ఎంత ధాన్యం వస్తుంది, రైస్ మిల్లుల సామర్థ్యం ఎంత, గోదాముల పరిస్థితి ఎలా ఉందో ముందుగానే అంచనా వేసి చర్యలు తీసుకునే వాళ్లమని తెలిపారు. ప్రస్తుతం అధికారం లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతుల బాధలను పట్టించు కోవడం లేదని, కేవలం సమావేశాలు, ప్రకటనలకే పరిమితమైందని విమర్శించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి భూపతి రాజు కుమారుడి తొట్టెల కార్యక్రమంలో పాల్గొని దీవించారు. పార్టీ సీనియర్ నాయకుడు తాటికొండ సిద్ధిరాములు కుమారుడి పుట్టు పంచాల కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వధించారు. ఇంటర్మీడియట్ లో జిల్లా స్థాయి లో రెండవ ర్యాంకు సాధించిన అశ్మిత రాజ్ ను ఎమ్మెల్యే శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కుమ్మరి కిష్టయ్య భార్య సంవత్సరికంలో పాల్గొని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నార్సింగి సర్పంచ్ ఆకుల సుజాత మల్లేశ్ గౌడ్, భీం రావు పల్లి సర్పంచ్ కిష్ట జనార్ధన్, వార్డు సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, కందరి నవీన్, మాజీ వైస్ ఎంపీపీ ఆకుల మల్లేశ్ గౌడ్, పెద్ద తాండా మాజీ సర్పంచ్ ఛత్రియ నాయక్, పెద్ద తాండా అధ్యక్షుడు భాషా నాయక్, నాయకులు రాజశేఖర్, ఓంప్రకాష్ యాదవ్, వెంకటరాజు, సుదీప్ గౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/congress-government-failed-to-collect-rice-grain/article-4179</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/congress-government-failed-to-collect-rice-grain/article-4179</guid>
                <pubDate>Sun, 24 May 2026 15:46:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260524-wa0000.jpg"                         length="351388"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వెల్దుర్తిలో సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం .....</title>
                                    <description><![CDATA[<p>కార్మికుల వేతనాలు పెంచడంపై హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ శ్రేణులు</p>
<p>  </p>
<p>ప్రజాస్వరం : వెల్దుర్తి : మే 23 :</p>
<p>  </p>
<p>మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల వేతనాలను పెంచిన నిర్ణయాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు సీఎం నిర్ణయాన్ని అభినందిస్తూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి సామాన్య ప్రజలపై భారం మోపుతోందని విమర్శించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కార్మికుల కష్టాలను అర్థం చేసుకుని వారి వేతనాలను పెంచి కుటుంబాలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/palabhishekam-for-cm-revanths-portrait-in-veldurthi/article-4177"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260523-wa0000.jpg" alt=""></a><br /><p>కార్మికుల వేతనాలు పెంచడంపై హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ శ్రేణులు</p>
<p> </p>
<p>ప్రజాస్వరం : వెల్దుర్తి : మే 23 :</p>
<p> </p>
<p>మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల వేతనాలను పెంచిన నిర్ణయాన్ని స్వాగతిస్తూ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు సీఎం నిర్ణయాన్ని అభినందిస్తూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి సామాన్య ప్రజలపై భారం మోపుతోందని విమర్శించారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కార్మికుల కష్టాలను అర్థం చేసుకుని వారి వేతనాలను పెంచి కుటుంబాలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో మెదక్ అధికార ప్రతినిధి వెల్దుర్తి మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి,రాష్ట్ర ఫిషర్మన్ కార్యదర్శి తలారి మల్లేష్, తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, డైరెక్టర్ నల్లచెరువు కృష్ణ గౌడ్, ఉపసర్పంచ్ పవన్ యాదవ్, సీనియర్ నాయకుడు నల్లచెరువు శేఖర్ గౌడ్, శెట్టిపల్లి వెంకట్ రెడ్డి, అక్షయ్ గౌడ్, శేఖర్ గౌడ్, అరికెల సత్యనారాయణ, దుర్గా గౌడ్, బంజే రవి, జిల్లా మహిళా మండల అధ్యక్షురాలు ముత్త బాయి, పాండు, గోగుల కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి జేజేలు పలికారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/palabhishekam-for-cm-revanths-portrait-in-veldurthi/article-4177</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/palabhishekam-for-cm-revanths-portrait-in-veldurthi/article-4177</guid>
                <pubDate>Sat, 23 May 2026 12:07:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260523-wa0000.jpg"                         length="122161"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అనారోగ్యంతో ప్రభాకర్ మృతి వడదెబ్బతో కాదు..</title>
                                    <description><![CDATA[<p>  </p>
<p>  </p>
<p>ప్రజాస్వరం : నార్సింగి ,మే 22 :</p>
<p>  </p>
<p>నార్సింగి పట్టణ కేంద్రానికి చెందిన ఉపాధిహామీ కూలీ కొన్యాల ప్రభాకర్ (50) వడదెబ్బతో మృతి చెందాడని శుక్రవారం కొన్ని వార్తాపత్రికల్లో వచ్చిన విషయం అవాస్తవమని మండల వైద్యాధికారి డా. వై రవి కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ పత్రికల్లో ప్రచురితమైన వార్తలపై పీ.హెచ్.ఎన్ రేణుక, ఏ.ఎన్.ఎం కవిత లతో కలిసి మృతుడి నివాసానికి వెళ్లి దర్యాప్తు జరిపినట్లు తెలిపారు. మృతుడు కొన్యాల ప్రభాకర్ గత వారం రోజులుగా దగ్గు, ఆయాసం తో అనారోగ్యానికి గురై ఇంటి వద్దే ఉన్నాడని, తగిన సమయంలో సరైన చికిత్స తీసుకోకపోవడంతో ఆరోగ్యం మరింత క్షీణించి గుండెపోటుతో మరణించినట్లు వెల్లడించారు. ప్రభాకర్ మృతికి వడదెబ్బ కారణం కాదని, అనారోగ్యంతోనే మరణించారని తమ విచారణలో తేలిందని, దీనికి సంబంధించిన నివేదికను పై అధికారులకు పంపించినట్లు మండల వైద్యాధికారి డా. వై రవి కుమార్ తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/prabhakar-died-due-to-illness-and-not-due-to-sunburn/article-4175"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260522-wa0008.jpg" alt=""></a><br /><p> </p>
<p> </p>
<p>ప్రజాస్వరం : నార్సింగి ,మే 22 :</p>
<p> </p>
<p>నార్సింగి పట్టణ కేంద్రానికి చెందిన ఉపాధిహామీ కూలీ కొన్యాల ప్రభాకర్ (50) వడదెబ్బతో మృతి చెందాడని శుక్రవారం కొన్ని వార్తాపత్రికల్లో వచ్చిన విషయం అవాస్తవమని మండల వైద్యాధికారి డా. వై రవి కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ పత్రికల్లో ప్రచురితమైన వార్తలపై పీ.హెచ్.ఎన్ రేణుక, ఏ.ఎన్.ఎం కవిత లతో కలిసి మృతుడి నివాసానికి వెళ్లి దర్యాప్తు జరిపినట్లు తెలిపారు. మృతుడు కొన్యాల ప్రభాకర్ గత వారం రోజులుగా దగ్గు, ఆయాసం తో అనారోగ్యానికి గురై ఇంటి వద్దే ఉన్నాడని, తగిన సమయంలో సరైన చికిత్స తీసుకోకపోవడంతో ఆరోగ్యం మరింత క్షీణించి గుండెపోటుతో మరణించినట్లు వెల్లడించారు. ప్రభాకర్ మృతికి వడదెబ్బ కారణం కాదని, అనారోగ్యంతోనే మరణించారని తమ విచారణలో తేలిందని, దీనికి సంబంధించిన నివేదికను పై అధికారులకు పంపించినట్లు మండల వైద్యాధికారి డా. వై రవి కుమార్ తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/prabhakar-died-due-to-illness-and-not-due-to-sunburn/article-4175</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/prabhakar-died-due-to-illness-and-not-due-to-sunburn/article-4175</guid>
                <pubDate>Fri, 22 May 2026 19:23:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260522-wa0008.jpg"                         length="204937"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తూప్రాన్ మున్సిపల్ లో నేడు కోఆప్షన్ కు నాలుగు నామినేషన్ దాఖలు....</title>
                                    <description><![CDATA[<p>కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు కోఆప్షన్ కు నామినేషన్లు ...</p>
<p>  </p>
<p>ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 22 : </p>
<p>  </p>
<p>తూప్రాన్ మున్సిపాలిటీ కోఆప్షన్ ఎన్నికల కోసం శుక్రవారం తూప్రాన్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, నాచారం దేవాలయ కమిటీ చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్లు రాముని గారి శ్రీశైలం గౌడ్ మామిడి వెంకటేష్ లు తూప్రాన్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులకు నామినేషన్ దాఖలు చేయగా బి ఆర్ ఎస్ నుండి మరో ఇద్దరు మన్నే శ్రీనివాస్. తలారి మల్లేష్ లు నామినేషన్ లు చేశారు నేటికీ 10 మంది కో -అప్షన్ సభ్యుల కోసం నామినేషన్ లు వేయగా రేపు చివరి రోజు ఇంకా ఎన్ని నామినేషన్ లు వేస్తారో వేచిచుడాలి..ఈ కార్యక్రమంలో తూప్రాన్ మున్సిపల్ కౌన్సిలర్ రాముని గారు స్వప్న నాగరాజు గౌడ్ దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/four-nominations-were-filed-for-co-option-in-tupran-municipal-today/article-4173"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260522-wa0007.jpg" alt=""></a><br /><p>కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు కోఆప్షన్ కు నామినేషన్లు ...</p>
<p> </p>
<p>ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 22 : </p>
<p> </p>
<p>తూప్రాన్ మున్సిపాలిటీ కోఆప్షన్ ఎన్నికల కోసం శుక్రవారం తూప్రాన్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, నాచారం దేవాలయ కమిటీ చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్లు రాముని గారి శ్రీశైలం గౌడ్ మామిడి వెంకటేష్ లు తూప్రాన్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులకు నామినేషన్ దాఖలు చేయగా బి ఆర్ ఎస్ నుండి మరో ఇద్దరు మన్నే శ్రీనివాస్. తలారి మల్లేష్ లు నామినేషన్ లు చేశారు నేటికీ 10 మంది కో -అప్షన్ సభ్యుల కోసం నామినేషన్ లు వేయగా రేపు చివరి రోజు ఇంకా ఎన్ని నామినేషన్ లు వేస్తారో వేచిచుడాలి..ఈ కార్యక్రమంలో తూప్రాన్ మున్సిపల్ కౌన్సిలర్ రాముని గారు స్వప్న నాగరాజు గౌడ్ దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/four-nominations-were-filed-for-co-option-in-tupran-municipal-today/article-4173</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/four-nominations-were-filed-for-co-option-in-tupran-municipal-today/article-4173</guid>
                <pubDate>Fri, 22 May 2026 18:57:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260522-wa0007.jpg"                         length="80972"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్, ఎమ్మెల్యే రోహిత్ చిత్రపటాలకు పాలాభిషేకం.....</title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : మెదక్ ,మే 22 :</p>
<p>  </p>
<p>రాష్ట్రంలోని 1 కోటి 11 లక్షల మంది కార్మికులకు కనీస వేతనం 20 వేలు గా తీసుకున్న నిర్ణయాన్ని హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రం రాందాస్ చౌరస్తా లో మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సీఎం, కార్మిక శాఖ మంత్రి, ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు ఈ నిర్ణయం వల్ల మేలు చేకూరుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని ఈ నిర్ణయం ద్వారా మరోసారి నిరూపించడం జరిగిందని అన్నారు. కార్మికులకు కనీస వేతనం 20 వేలు నిర్ణయించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రకటించినందుకు కార్మికుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, మాజీ మున్సిపల్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/cm-revanth-reddy-minister-vivek-mla-rohits-portraits/article-4169"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260522-wa0004.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : మెదక్ ,మే 22 :</p>
<p> </p>
<p>రాష్ట్రంలోని 1 కోటి 11 లక్షల మంది కార్మికులకు కనీస వేతనం 20 వేలు గా తీసుకున్న నిర్ణయాన్ని హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రం రాందాస్ చౌరస్తా లో మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సీఎం, కార్మిక శాఖ మంత్రి, ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులకు ఈ నిర్ణయం వల్ల మేలు చేకూరుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని ఈ నిర్ణయం ద్వారా మరోసారి నిరూపించడం జరిగిందని అన్నారు. కార్మికులకు కనీస వేతనం 20 వేలు నిర్ణయించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రకటించినందుకు కార్మికుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్స్ శివరామకృష్ణ, కో ఆప్షన్ సభ్యులు తాహెర్, కొరివి రాములు, నాయకులు భూపతిరాజు, ఉమర్, ముజమ్మిల్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/cm-revanth-reddy-minister-vivek-mla-rohits-portraits/article-4169</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/cm-revanth-reddy-minister-vivek-mla-rohits-portraits/article-4169</guid>
                <pubDate>Fri, 22 May 2026 16:41:23 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260522-wa0004.jpg"                         length="580973"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అనారోగ్యంతోనే ప్రభాకర్ .....</title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : నార్సింగి ,మే 22 :</p>
<p>  </p>
<p>  </p>
<p>నార్సింగి పట్టణ కేంద్రానికి చెందిన ఉపాధిహామీ కూలీ కొన్యాల ప్రభాకర్ (50) వడదెబ్బతో మృతి చెందాడని శుక్రవారం కొన్ని వార్తాపత్రికల్లో వచ్చిన విషయం అవాస్తవమని మండల వైద్యాధికారి డా. వై రవి కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ పత్రికల్లో ప్రచురితమైన వార్తలపై పీ.హెచ్.ఎన్ రేణుక, ఏ.ఎన్.ఎం కవిత లతో కలిసి మృతుడి నివాసానికి వెళ్లి దర్యాప్తు జరిపినట్లు తెలిపారు. మృతుడు కొన్యాల ప్రభాకర్ గత వారం రోజులుగా దగ్గు, ఆయాసం తో అనారోగ్యానికి గురై ఇంటి వద్దే ఉన్నాడని, తగిన సమయంలో సరైన చికిత్స తీసుకోకపోవడంతో ఆరోగ్యం మరింత క్షీణించి గుండెపోటుతో మరణించినట్లు వెల్లడించారు. ప్రభాకర్ మృతికి వడదెబ్బ కారణం కాదని, అనారోగ్యంతోనే మరణించారని తమ విచారణలో తేలిందని, దీనికి సంబంధించిన నివేదికను పై అధికారులకు పంపించినట్లు మండల వైద్యాధికారి డా. వై రవి కుమార్ తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/prabhakar-was-sick/article-4167"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260522-wa0003.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : నార్సింగి ,మే 22 :</p>
<p> </p>
<p> </p>
<p>నార్సింగి పట్టణ కేంద్రానికి చెందిన ఉపాధిహామీ కూలీ కొన్యాల ప్రభాకర్ (50) వడదెబ్బతో మృతి చెందాడని శుక్రవారం కొన్ని వార్తాపత్రికల్లో వచ్చిన విషయం అవాస్తవమని మండల వైద్యాధికారి డా. వై రవి కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ పత్రికల్లో ప్రచురితమైన వార్తలపై పీ.హెచ్.ఎన్ రేణుక, ఏ.ఎన్.ఎం కవిత లతో కలిసి మృతుడి నివాసానికి వెళ్లి దర్యాప్తు జరిపినట్లు తెలిపారు. మృతుడు కొన్యాల ప్రభాకర్ గత వారం రోజులుగా దగ్గు, ఆయాసం తో అనారోగ్యానికి గురై ఇంటి వద్దే ఉన్నాడని, తగిన సమయంలో సరైన చికిత్స తీసుకోకపోవడంతో ఆరోగ్యం మరింత క్షీణించి గుండెపోటుతో మరణించినట్లు వెల్లడించారు. ప్రభాకర్ మృతికి వడదెబ్బ కారణం కాదని, అనారోగ్యంతోనే మరణించారని తమ విచారణలో తేలిందని, దీనికి సంబంధించిన నివేదికను పై అధికారులకు పంపించినట్లు మండల వైద్యాధికారి డా. వై రవి కుమార్ తెలిపారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మహబూబ్ నగర్</category>
                                            <category>మెదక్</category>
                                            <category>నల్గొండ</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/prabhakar-was-sick/article-4167</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/nalgonda/prabhakar-was-sick/article-4167</guid>
                <pubDate>Fri, 22 May 2026 16:38:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260522-wa0003.jpg"                         length="204937"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం .... </title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : నార్సింగి ,మే 22 :</p>
<p>  </p>
<p>రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి కనీస వేతనాలు పెంపు, నార్సింగిలో బస్ షెల్టర్ నిర్మాణం కోసం పది లక్షల నిధులు మంజూరు కు కృతజ్ఞతగా మండల కేంద్రంలో నార్సింగి ఉప సర్పంచ్ యెన్నం రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకట స్వామి, కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం టీపీసీసీ సేవా దళ రాష్ట్ర కార్యదర్శి ఈరప్ప యాదగిరి యాదవ్, ఉప సర్పంచ్ యెన్నం రాజేందర్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు అంచనూరి రాజేష్ లు మాట్లాడుతూ గత 20సంవత్సరాలు గా నార్సింగి అభివృద్ధికి నోచుకోలేదని, స్వర్గీయ రామలింగ రెడ్డి రెండు పర్యాయాలు, రఘునందన రావు ఒక పర్యాయం దుబ్బాక ఎమ్మెల్యే గా చేసినా నార్సింగిలో ఒక బస్ షెల్టర్ కూడా నిర్మించలేక</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/palabhishekam-for-the-portrait-of-cm-revanth-reddy/article-4165"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260522-wa0002.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : నార్సింగి ,మే 22 :</p>
<p> </p>
<p>రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి కనీస వేతనాలు పెంపు, నార్సింగిలో బస్ షెల్టర్ నిర్మాణం కోసం పది లక్షల నిధులు మంజూరు కు కృతజ్ఞతగా మండల కేంద్రంలో నార్సింగి ఉప సర్పంచ్ యెన్నం రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకట స్వామి, కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం టీపీసీసీ సేవా దళ రాష్ట్ర కార్యదర్శి ఈరప్ప యాదగిరి యాదవ్, ఉప సర్పంచ్ యెన్నం రాజేందర్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు అంచనూరి రాజేష్ లు మాట్లాడుతూ గత 20సంవత్సరాలు గా నార్సింగి అభివృద్ధికి నోచుకోలేదని, స్వర్గీయ రామలింగ రెడ్డి రెండు పర్యాయాలు, రఘునందన రావు ఒక పర్యాయం దుబ్బాక ఎమ్మెల్యే గా చేసినా నార్సింగిలో ఒక బస్ షెల్టర్ కూడా నిర్మించలేక పోయారని విమర్శించారు. ప్రస్తుత ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచి రెండున్నర ఏళ్ళు గడిచినా కూడా మండలాన్ని పట్టించుకోవడం లేదని, కనీసం తన ఎమ్మెల్యే నిధుల నుంచి అయినా ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయారని వాపోయారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకట స్వామి, నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి దృష్టికి కాంగ్రెస్ పార్టీ మండల శాఖ బస్ షెల్టర్ లేక ఇక్కడి ప్రజలు ఎండకు, వానకు పడుతున్న ఇబ్బందులను తీసుకుని వెళ్లగా తక్షణమే స్పందించి రోడ్డుకు ఇరువైపులా బస్ షెల్టర్ నిర్మాణం కోసం పది లక్షలు మంజూరు చేశారని తెలిపారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మే డే కార్మికుల దినోత్సవం రోజున 1.11 కోట్ల మంది కార్మికులకు 10 నుంచి 20 శాతం కనీస వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అంతే కాకుండా జూన్ 2 న పెన్షన్ ల పెంపు, రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబనికి 5లక్షల భీమా, ఇందిరమ్మ ఇండ్ల మలి విడత తో పాటు ప్రజలే ఆశ్చర్యపోయేలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తారని అన్నారు. నార్సింగి పట్టణానికి 96 ఇళ్లు మంజూరు కాగా 70 ఇల్లు పూర్తి కావస్తున్నాయని, అందులో కూడా అప్పటికప్పుడు నిరుపేదలకు నిర్మాణం కోసం సమయ సడలింపు కూడా ఇచ్చామని అన్నారు. మండలం లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పూర్తి పారదర్శకంగా జరిగిందని, అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఖచ్చితంగా అందుతాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం, మండలం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంలో అభివృద్ధి పథంలో నడుస్తుంటే చూస్తూ ఓర్వలేకనే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారని అన్నారు. విమర్శలు చేస్తున్న వారిని కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అన్నింటినీ పర్యవేక్షిస్తుందని, తగిన ప్రతిస్పందన ఇస్తుందని, విమర్శలు మానుకుని, పార్టీలను పక్కన పెట్టి జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని తగిన సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఆటో జానీ, బాచి స్వామి, ధర్మాకర్ రాజేందర్, నరేష్ కుమార్, నాయకులు గోవర్ధన్, సుధాకర్, శంకర్ నాయక్, చందూ యాదవ్, మోతీలాల్, ప్రభాకర్, చిన్న బాబు, నర్సింలు గౌడ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/palabhishekam-for-the-portrait-of-cm-revanth-reddy/article-4165</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/palabhishekam-for-the-portrait-of-cm-revanth-reddy/article-4165</guid>
                <pubDate>Fri, 22 May 2026 15:50:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260522-wa0002.jpg"                         length="479980"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ముప్పిరెడ్డిపల్లి లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు......</title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : మనోహరాబాద్: మే 22 :</p>
<p>  </p>
<p>మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డి పల్లి గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని ఏవో స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించారు.సేంద్రియ ఎరువుల వినియోగం,నేల ఆరోగ్యం పరిరక్షించుకోవడం,యూరియాను మోతాదుకు మించి వాడకుండా చూసుకోవడం,యూనివర్సిటీ యొక్క మెలకువలను వాడడం,భూసార పరీక్షలు చేసుకోవడం - వాటి వల్ల లాభాలు, యూనివర్సిటీ మరియు వ్యవసాయ శాఖ వారి సలహాలు, సూచనలతో పంటలు సాగుతో పాటు పలు అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ యూనివర్సిటీ డా" పుష్పవల్లి, తరుణ్ ,సర్పంచ్ రాజనర్సింహ, ఉప సర్పంచ్ రామ్ రెడ్డి, AMC డైరెక్టర్ మహిపాల్ రెడ్డి, ఏఈఓ సచిన్, పాలకవర్గ సభ్యులు, నాయకులతో పాటు రైతులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/scientists-at-rythu-mungit-in-muppireddypalli/article-4163"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260522-wa0001.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : మనోహరాబాద్: మే 22 :</p>
<p> </p>
<p>మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డి పల్లి గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని ఏవో స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించారు.సేంద్రియ ఎరువుల వినియోగం,నేల ఆరోగ్యం పరిరక్షించుకోవడం,యూరియాను మోతాదుకు మించి వాడకుండా చూసుకోవడం,యూనివర్సిటీ యొక్క మెలకువలను వాడడం,భూసార పరీక్షలు చేసుకోవడం - వాటి వల్ల లాభాలు, యూనివర్సిటీ మరియు వ్యవసాయ శాఖ వారి సలహాలు, సూచనలతో పంటలు సాగుతో పాటు పలు అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ యూనివర్సిటీ డా" పుష్పవల్లి, తరుణ్ ,సర్పంచ్ రాజనర్సింహ, ఉప సర్పంచ్ రామ్ రెడ్డి, AMC డైరెక్టర్ మహిపాల్ రెడ్డి, ఏఈఓ సచిన్, పాలకవర్గ సభ్యులు, నాయకులతో పాటు రైతులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/scientists-at-rythu-mungit-in-muppireddypalli/article-4163</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/scientists-at-rythu-mungit-in-muppireddypalli/article-4163</guid>
                <pubDate>Fri, 22 May 2026 12:58:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260522-wa0001.jpg"                         length="158548"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వెల్దుర్తిలో నీటి కష్టాలు.....</title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : వెల్దుర్తి : మే 22 :</p>
<p>  </p>
<p>మెదక్ జిల్లా, వెల్దుర్తి మండల కేంద్రంలో నీటి ఎద్దడి తారాస్థాయికి చేరింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో నివసిస్తున్న పేద కుటుంబాలు సైతం గుక్కెడు నీటి కోసం గోస పడుతున్నాయి. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటడంతో పక్కనే ఉన్న హల్దీ వాగు సైతం ఎడారిని తలపిస్తోంది. డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో ఏర్పాటు చేసిన నల్లాలు చుక్క నీరు కూడా రాక మూగబోయాయి.సమస్యను లబ్ధిదారులు పంచాయతీ ఈవో దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ట్యాంకర్ పంపించారు. అయితే వచ్చిన నీళ్లు ఇంటికి ఒకటి రెండు బిందెల చొప్పున మాత్రమే పంచడంతో కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇచ్చి మా కల నెరవేర్చారు. కానీ తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఒక్క బిందె నీళ్లు తాగడానికి, వంటకు సరిపోతాయి. మరి స్నానాలు, బట్టలు పిండుకోవడానికి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/water-woes-in-veldurthi/article-4161"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260522-wa0000.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : వెల్దుర్తి : మే 22 :</p>
<p> </p>
<p>మెదక్ జిల్లా, వెల్దుర్తి మండల కేంద్రంలో నీటి ఎద్దడి తారాస్థాయికి చేరింది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో నివసిస్తున్న పేద కుటుంబాలు సైతం గుక్కెడు నీటి కోసం గోస పడుతున్నాయి. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటడంతో పక్కనే ఉన్న హల్దీ వాగు సైతం ఎడారిని తలపిస్తోంది. డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో ఏర్పాటు చేసిన నల్లాలు చుక్క నీరు కూడా రాక మూగబోయాయి.సమస్యను లబ్ధిదారులు పంచాయతీ ఈవో దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ట్యాంకర్ పంపించారు. అయితే వచ్చిన నీళ్లు ఇంటికి ఒకటి రెండు బిందెల చొప్పున మాత్రమే పంచడంతో కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇచ్చి మా కల నెరవేర్చారు. కానీ తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఒక్క బిందె నీళ్లు తాగడానికి, వంటకు సరిపోతాయి. మరి స్నానాలు, బట్టలు పిండుకోవడానికి ఎక్కడికి పోవాలి? పిల్లలను స్థానాలకు అదే విధంగా బట్టలను ఉతకాలి. రోజుల తరబడి మురికి బట్టలతోనే కాలం వెళ్లదీస్తున్నాం" అంటూమహిళలుకన్నీటిపర్యంతమయ్యారు. డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో వెంటనే బోరు వేయించి నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలని బాధితులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. "ఇల్లు కట్టించి ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు. నీళ్ల సౌకర్యం లేకపోతే మేము ఎలా బతకాలి? ప్రస్తుతం ట్యాంకర్ నీళ్ల కోసం ఎండలో గంటల తరబడి క్యూ కడుతున్నాం. వృద్ధుల పరిస్థితి మరీ దారుణం" అని కాలనీవాసులు మండిపడ్డారు. మిషన్ భగీరథ పైపులైన్ ఉన్నా చుక్క నీరు రావడం లేదని, అధికారులు వెంటనే స్పందించి రోజుకు కనీసం రెండు మూడు ట్యాంకర్లు పంపించి తాత్కాలిక ఉపశమనం కలిగించాలని కోరుతున్నారు. లేనిపక్షంలో ఖాళీ బిందెలతో పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని, ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని గ్రామస్తులు తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తున్నారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/water-woes-in-veldurthi/article-4161</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/water-woes-in-veldurthi/article-4161</guid>
                <pubDate>Fri, 22 May 2026 12:41:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260522-wa0000.jpg"                         length="127765"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తూప్రాన్ లో కాంటైనర్ లో మంటలు చెలరేగి 8 కార్లు ..... </title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 21:</p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p>  </p>
<p>మెదక్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా తూప్రాన్ 44వ జాతీయ రహదారి బైపాస్ రోడ్డు నాగులపల్లి బ్రిడ్జి వద్ద గురువారం మధ్యాహ్నం కంటైనర్ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిజాంబాద్ వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ లారీలో మొదట క్యాబిన్ లో నుండి మంటలు చెలరేగాయి.. మంటలు పూర్తిగా వ్యాపించి కంటైనర్ లారీకి అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. కంటైనర్ లారీలో ఉన్న 8 కార్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. రామాయంపేట నుండి ఫైర్ ఇంజన్ వచ్చేలోపు పూర్తిగా కార్లు ఖాళీ బూడిది అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/8-cars-caught-fire-in-a-container-in-thupran/article-4157"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260521-wa0001.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 21:</p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p> </p>
<p>మెదక్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా తూప్రాన్ 44వ జాతీయ రహదారి బైపాస్ రోడ్డు నాగులపల్లి బ్రిడ్జి వద్ద గురువారం మధ్యాహ్నం కంటైనర్ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిజాంబాద్ వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ లారీలో మొదట క్యాబిన్ లో నుండి మంటలు చెలరేగాయి.. మంటలు పూర్తిగా వ్యాపించి కంటైనర్ లారీకి అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. కంటైనర్ లారీలో ఉన్న 8 కార్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. రామాయంపేట నుండి ఫైర్ ఇంజన్ వచ్చేలోపు పూర్తిగా కార్లు ఖాళీ బూడిది అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/8-cars-caught-fire-in-a-container-in-thupran/article-4157</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/8-cars-caught-fire-in-a-container-in-thupran/article-4157</guid>
                <pubDate>Thu, 21 May 2026 14:31:09 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260521-wa0001.jpg"                         length="29411"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తూప్రాన్ మున్సిపల్ కో-ఆప్షన్ కోసం ఆరుగురు నామినేషన్లు...</title>
                                    <description><![CDATA[<p>ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 21 :</p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p>  </p>
<p>మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో కో -అప్షన్ పదవులకు నోటిఫికేషన్ విడుదల కావడం తో బుధవారం రోజు వరకు ఆరుగురు అభ్యర్థులు నామినేషన్ లు దాఖాలు చేసినట్లు కమిషనర్ గణేష్ రెడ్డి తెలిపారు.తూప్రాన్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల పదవుల భర్తీ కోసం దరఖాస్తులు. మే 23 వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది BRS పార్టీ తరఫున కొట్టంల నర్మధ.బొడ్డు రమ్య.మన్నే నాగరాజు. దాసరి విజయలక్ష్మి.షేక్ సత్తార్ ఇండిపెండెంట్ అభ్యర్థి గా ఇస్రత్ నషీన్ లు నామినేషన్ లు వేశారు..</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.prajaswaramdaily.com/telangana/medak/six-nominations-for-thupran-municipal-co-op/article-4155"><img src="https://www.prajaswaramdaily.com/media/400/2026-05/img-20260521-wa0000.jpg" alt=""></a><br /><p>ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 21 :</p>
<p>పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి </p>
<p> </p>
<p>మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో కో -అప్షన్ పదవులకు నోటిఫికేషన్ విడుదల కావడం తో బుధవారం రోజు వరకు ఆరుగురు అభ్యర్థులు నామినేషన్ లు దాఖాలు చేసినట్లు కమిషనర్ గణేష్ రెడ్డి తెలిపారు.తూప్రాన్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల పదవుల భర్తీ కోసం దరఖాస్తులు. మే 23 వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది BRS పార్టీ తరఫున కొట్టంల నర్మధ.బొడ్డు రమ్య.మన్నే నాగరాజు. దాసరి విజయలక్ష్మి.షేక్ సత్తార్ ఇండిపెండెంట్ అభ్యర్థి గా ఇస్రత్ నషీన్ లు నామినేషన్ లు వేశారు..</p>]]></content:encoded>
                
                                                            <category>తెలంగాణ</category>
                                            <category>హైదరాబాద్</category>
                                            <category>మెదక్</category>
                                    

                <link>https://www.prajaswaramdaily.com/telangana/medak/six-nominations-for-thupran-municipal-co-op/article-4155</link>
                <guid>https://www.prajaswaramdaily.com/telangana/medak/six-nominations-for-thupran-municipal-co-op/article-4155</guid>
                <pubDate>Thu, 21 May 2026 13:40:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.prajaswaramdaily.com/media/2026-05/img-20260521-wa0000.jpg"                         length="169390"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Prajaswaram]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        